Warangal | వరంగల్ లీగల్ : ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమానులకే మత్తుమందు ఇచ్చి ఇంట్లోని బంగారు ఆభరణాలను చోరీ చేసిన దంపతులకు పదేళ్ల జైలు శిక్షను విధిస్తూ వరంగల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తీర్పును వ
ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. నాలుగు జిల్లాల్లో రూ.383 కోట్లతో పూర్తయిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సోమవారం రామన్న రానుండగా పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అధికా�
మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. నాలుగు ఇండ్లల్లో దొంగతనం చేసి అడ్డువచ్చిన కుటుంబసభ్యులను చితకబాదారు. సుమారు రూ. 8లక్షల బంగారు ఆభరణాలతో పాటు రూ. లక్షా 5వేల నగదును అపహరించారు. �
KTR | తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్, హనుమకొండనే కదన రంగమైంది.. ఉద్యమానికి కేంద్ర బిందువైంది అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీకి ఎప్పుడు బలం కావాలన్�
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందజేయాలన్న సదాశయంతో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ‘సీఎం అల్పాహారం’ పథకాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
ఆరున్నర దశాబ్దాల కాంగ్రెస్, టీడీపీ పాలనలో గిరిజన తండాలను, గిరిజనుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో గిరిజనులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని రాష్ట్ర గిరిజన, క�
అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారుల హోదాలో కలెక్టర్లు బుధవారం తుది జాబితాను వెల్లడించగా శాసనసభ నియోజకవర్గాలవారీగా మొత్తం ఓటర్లు, మహిళలు, పురుషులు, థర్డ్�
MLA Aruri Ramesh | సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీ రామరక్ష అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్(MLA Aruri Ramesh) అన్నారు. మంగళవారం వరంగల్లోని 44వ డివిజన్లో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా యూ�
Minister Dayakar Rao | అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. మంత్రి సత్యవతితో కలిసి ఎర్రబెల్లి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మెన్లు, కలెక్టర్లు, ఇ
అత్యవసర సేవలను మరింత విస్తృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ నడుం బిగించింది. ఈ క్రమంలో సర్కారు దవాఖానలను అప్ గ్రేడ్ చేస్తున్నది. కొత్తగా పల్లెల్లో పల్లె దవాఖానలు, పట్టణాల్లో బస్తీ దవాఖానలను నెలకొల్పుతు�
పర్యాటక హబ్గా ఓరుగల్లును తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం భద్రకాళీ బండ్ వద్ద చెరువులో బోటింగ్ను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, కుడా చ�
Minister KTR | అక్టోబర్ 6వ తేదీన ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్�
నవరాత్రులు విశేష పూజలందుకున్న వినాయకుడికి బుధవారం ‘గణ’ వీడ్కోలు పలికారు. ‘గణపతి బప్పా మోరియా’.. ‘జై బోలో గణేశ్ మహరాజ్కీ.. జై’ అంటూ భక్తులు జయజయధ్వానాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా విద్యుద్దీపాలతో ప్రత�