మతిస్థిమితం తప్పిన ఓ కొడుకు ఆగ్రహంతో ఊగిపోతూ కన్నతల్లినే రోకలిబండతో కొట్టిచంపాడు. అడ్డుగా వచ్చిన మరో మహిళపైనా దాడి చేయగా ఆమె చావు బతుకుల మధ్య దవాఖానలో కొట్టుమిట్టాడుతున్నది. భూపాలపల్లి జిల్లా రేగొండ మ�
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ (Congress) అమలు చేయడం లేదని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) అన్నారు. కాంగ్రెస్ నాయకులు తమపై నిందారోపణలు చేస్తున్నారని విమర్శించారు.
వరంగల్ నగరంలో సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం 6గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము 3గంటల వరకు పెట్రోలింగ్, వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తన�
న్యూఇయర్కు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం అర్ధరాత్రి కేక్లు కట్ చేశారు. 2023కు వీడ్కోలు పలుకుతూ 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగరంతోపాటు వరంగల్, హనుమకొండ జిల్లాలోని పలు పట్టణా
వరంగల్ ఎంజీఎం దవాఖానలో శుక్రవారం రాత్రి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఆర్ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న బొజ్జ భిక్షపతి(45) మృతి చెందినట్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
KCR | తెలంగాణ ఉద్యమకారుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకుడు కోలా జనార్దన్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన కృ
రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా ఆర్టీసీ అధికారుల విధానాలు ఉన్నాయని హైర్బస్ ఓనర్ల వరంగల్ రీజియన్ అధ్యక్షుడు మారిపెల్లి రాంరెడ్డి అన్నారు. హైదరాబాద్లో హైర్బస్ ఓనర్ల రాష్ట్ర కమిటీ సమా
ఈ ఏడాది వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు పెరిగాయి. ప్రధానంగా మహిళలు, చిన్నపిల్లలపై లైంగికదాడులు, వేధింపులు ఎక్కువయ్యాయి. గతేడాది కంటే ఈ సంవత్సరం 2023లో క్రైమ్రేట్ 7.7శాతం పెరిగినట్లు వరంగల్ పోలీ
Warangal | వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గతేడాది కంటే ఈ ఏడాది 7.7 శాతం నేరాలు పెరిగాయని సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. క్రైమ్ వార్షిక నివేదికను సీపీ ఇవాళ విడుదల చేశారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. 80 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.7లక్షల నగదు అపహరించారు. ఈ ఘటన వరంగల్లోని శివనగర్లో ఆదివారం వెలుగుచూసింది.
ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా సాగాయి. ఈ రోజు ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం. దీంతో ఉదయం నుంచే వైష్ణ�
యాసంగి పంటలకు సంబంధించి కాకతీయ కాల్వకు జనవరి 1న సాగునీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా వారబందీ పద్ధతిలో ఆన్ అండ