వరంగల్లోని పుల్లాయకుంటలో నిరుడు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు ఆక్రమించారు. 140, 142 సర్వే నంబర్లలో నిరుడు కార్యాలయం కోసం భూమి పూజ సైతం నిర్వహించారు. ఆ స్థలంలో కొందరు వ్యక్తుల
సత్తుపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు ఒకరిపై మరొకరు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించిన
ఖమ్మం, వరంగల్, నల్గొండ శాసన మండలికి జరగనున్న ఎన్నికల కోసం పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలో శాసనమండలి ఎన్నికల్లో పట�
అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి అండగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు కాంగ్రెస్ సర్కారు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన సైనిక్ స్కూల్ను హైదరాబాద్కు తరలించాలని
Minister Srinivas Reddy | ప్రజలకు ఏం కావాలో తెలుసుకునేందుకే ప్రజాపాలన దరఖాస్తులను తీసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అభివృద్ధి పనులపై నియోజకవర్గాల వారీగా చర్చించారు.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలానికి చెందిన ఆదర్శ మండల సమాఖ్య ప్రతినిధి మహమ్మద్ నజీమాకు అరుదైన అవకాశం దక్కింది. జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తాధ్వర్యంలో ఢిల్లీల�
తాను బీఆర్ఎస్ను వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని మాజీ ఎమ్మె ల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ తెలిపారు. గురువారం ఆయన హనుమకొండ ప్రశాంత్నగర్లోని తన నివాసంలో మీడియాతో మా
Aruri Ramesh | పార్టీ మారుతున్నట్టు వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దు అని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్(Aruri Ramesh) అన్నారు.
Warangal | వరంగల్( Warangal )జిల్లా లో దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. బుధవారం రాత్రి నర్సంపేట పట్టణంలోని ఓం సాయి నగర్లో గల ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి సుమారు రూ.7.80 లక్షల నగదును అపహరించుకుపోయారు(Robbery).
Kadiyam Srihari | హైదరాబాద్ : కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసినట్టే తెలంగాణలోనూ చేతులెత్తేస్తారేమోనని అనుమానాలు ఉన్నాయని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల�
మిర్చి రైతులు భగ్గుమన్నారు. తేజ మిర్చి క్వింటాల్కు జెండా పాట రూ.20,100 కాగా, రకరకాల కారణాలు చెప్తూ రూ.12 వేల నుంచి రూ.17 వేల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారంటూ పలువురు రైతులు సోమవారం ఆందోళనకు దిగారు.