హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడిగా అర్శనపల్లి జగన్మోహన్రావు (Jaganmohan Rao) బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు నూతన కార్యవర్గం కూడా బాధ్యలు చేపట్టింది.
Errabelli Dayaker Rao | రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ సందర్భంగా హన్మకొండలోని తన నివాసంలో మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక పూజలు నిర్వహిం�
Minister Errabelli | జిల్లాలోని రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన తండ్రి, కూతురు ఓరుగంటి వెంకన్న, ముంజంపల్లి అనూష కుటుంబ సభ్యులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్
వరంగల్ (Warangal) జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాలలో విషాదం చోటుచేసుకుంది. కిష్టాపురం వద్ద అర్ధరాత్రి వేళ జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) తండ్రీ, కూతురు మరణించారు.
Hyderabad | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు కలిసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
వాహన తనిఖీలు పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రావీణ్య ఆదేశించారు. మండలంలోని మహేశ్వరం గ్రామ శివారు నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును మంగళ�
Marri Pravalika | మా అక్క ఆత్మహత్యకు శివరామే కారణం అని ప్రవళిక సోదరుడు కుమార్ స్పష్టం చేశారు. మాకు న్యాయం జరగాలంటే అతన్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ ఇతర పార్టీలు కూడా మా ఇంట�
Errabelli Dayaker Rao | రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పాలకుర్తి నియోజకవర్గంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. నియోజకవర్గమంతా కలియ
ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. డిసెంబర్ 3న జిల్లాలోని వర్ధన్నపేట, వరంగల్తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎనుమాముల మార్కెట�
Warangal | కాలిన గాయాలతో వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు చేరుకున్న ఓ సైకో హల్చల్ చేశాడు. ఒంటి నిండా కాలిన గాయాలతో 108లో గురువారం ఎంజీఎంకు చేరుకున్న గుర్తుతెలియని వ్యక్తి చేష్టలతో సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు.
హైదరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్గా విక్రమ్సింగ్ మాన్ నియమితులయ్యారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో సీనియర్ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది.
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.