ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజకవర్గాలతోపాటు గజ్వేల్లో ప్రజా ఆశీర్వాద సభలు (Praja Ashirvada sabha) నిర్వహించనున్నారు.
Mulki Movement | తెలంగాణ ఎలా వచ్చిందో కండ్లముందున్న చరిత్ర. అదే చరిత్ర పుటలను ఓ 58 ఏండ్లు వెనక్కి తిప్పితే.. 1956లో ఉన్న తెలంగాణను ఎవరు ఊడగొట్టారో తెలుస్తుంది. ఇంకో నాలుగేండ్లు వెనక్కి వెళ్తే విలీన ప్రక్రియ వెనుక ఉన్న క�
CM KCR | ఇందిరమ్మ రాజ్యం పేరిట ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలే కదా..? ఎమర్జెన్సే కదా..? అని కేసీఆర్ మండిపడ్డారు. స్టేషన్ ఘన్�
CM KCR | మిగిలిన నాలుగైదు శాతం మంది రైతులకు 100 శాతం రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని
CM KCR | స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య 58 బోర్లు వేస్తే చుక్క నీరు రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చే
Warangal | 35 విభాగాలు.. 77 యూనిట్లు.. 500 మంది వైద్యులు.. 1,000 మంది నర్సులు.. 24 అంతస్తుల భవనం.. 200 ఎకరాల సువిశాల ప్రాంగణం.. 1,100 కోట్ల రూపాయల ఖర్చు.. ట్విన్ సిటీస్ ప్రజల స్వప్నం.. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం.. దేశంలోనే అతిపెద్ద ద�
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సోమవారం పూర్తయింది. వరంగల్ తూర్పు నియోజకవర్గ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి షేక్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. 37 మంది అభ్యర్థులు నామినేషన్ల�
Warangal | దీపావళి పండుగ రోజున ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందడం హనుమకొండ జిల్లాలోని దర్గా కాజీపేటలో తీవ్ర విషాదం నింపింది. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో కూతురితో కలిసి తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోగా ఆ �
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ(ఐడీవోసీ) నిర్మాణం చురుగ్గా సాగుతున్నది. సాధ్యమైనంత త్వరలో ఫౌండేషన్ పనులను పూర్తి చేయాలనే పట్టుదలతో అధికారులు ముందుకు వెళ్తున్నారు.
Rakesh Reddy | బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్.. భవిష్యత్ తెలంగాణ నిర్మాత కేటీఆర్ అని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రశంసించారు. బీజేపీకి రాజీనామా చేసిన రాకేశ్ రెడ్డి బీఆర్ఎస�
Warangal | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తొల�
నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. అభ్యర్థుల నుంచి 10 వరకు స్వీకరణ, 13న పరిశీలన, 15న ఉప సంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.