MLA Nannapaneni | పేదలు ఆత్మగౌరవంతో బతుకాలని సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. జిల్లాలోని దూపకుంట వద్ద ప్రభుత్వం రూ.139 కోట్లతో నిర్మిస
Dasyam Vinay Bhaskar | ఇందిరానగర్తో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉందని, రాజకీయలకు అతీతంగా ఇక్కడి ప్రజలతో మమేకమయ్యానని, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. పేద ప్రజల కోసమే ఇందిరానగర్లో ప్రత్యేక కమ్యూనిటీ హాల్
Heavy Rains | భారీ వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లా తడిసిముద్దయ్యింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లోని చె�
MLA Dharma Reddy | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని ఎస్.ఎస్.గార్డెన్స్ లో వివిధ గ్రామాలకు చెం
ఉమ్మడి జిల్లాలో నేడు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరంగల్ నగరంలో రూ.3కోట్లతో నిర్మించిన దేవాదాయ శాఖ సమీకృత భవన సముదాయం, ములుగులో రూ.15లక్షలతో నిర్మించిన డీఏవో, ఏడీఏ, ఎంఏవో కార్య�
చారిత్రకమైన వరంగల్కు హైదరాబాద్ కంటే గొప్ప చరిత్ర ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గురువారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్�
రంగల్ నగరంలో నిర్మించిన దేవాదాయ శాఖ భవనం (ధార్మిక భవన్) ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, మేడారం సమ్మక్క-సారలమ్మ ఈవో, దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం కా�
Warangal | వరంగల్ జిల్లాలో అంతర్ రాష్ట్రం దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల ముఠా నుంచి బంగారు, వజ్రాల ఆభరణాలతో పాటు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలోని వరంగల్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో శనివారం ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గత జూన్లో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్లలో లభించిన మావోయిస్టు డంపు, పేలుడు పదార్థాలు, డ్రోన్ల కే�
మెరుగైన పర్యవేక్షణ, పనితీరు, జవాబుదారీతనం, పారదర్శకతను పెంపొందించే విధంగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభా గం పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. నూతన పీఆర్ ఇంజినీరింగ్ కార్యాలయాలు శనివారం నుంచి ప్రారంభంకా�
కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు కొట్టారన్న ప్రచారంలో నిజం లేదని, అది పూర్తిగా తప్పుడు ప్రచారమని వరంగల్ పోలీస్ కమిషన్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. పోలీసులు కొట్టారంటూ సోషల్ మీడియాలో పనిగట్�
తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. వరంగల్ జిల్లా గీసుకొండలో తయారైన ఎత్తయిన హనుమాన్ విగ్రహాన్ని అమెరికాలోని డెలావేర్లో ప్రతిష్టించారు. 25 అడుగులు, 45 టన్నుల బరువైన ఈ విగ్రహాన్ని ఏకశిలపై చెక్కారు. తెలంగా