చిందు హక్కుల పోరాట సమితి రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి సాంస్కృతిక శాఖ కళాకారులు నిర్వహించిన సమావేశంలో పాత కమిటీని రద్దు చేసి నూతన
వరంగల్ మహా నగరపాలక సంస్థ కమిషనర్గా షేక్ రిజ్వాన్ బాషాను నియమిస్తూ ఆదివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ అదనపు కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న 2017 బ్యాచ్కు చెందిన ఐ�
సమీప భవిష్యత్తులో వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్లో దాదాపు 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నదని, ఇందులో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న రెండువేల మందికి తక్షణమే జీవనోపాధి లభిస్�
ప్రయాణికులకు కాలుష్య రహిత, సురక్షిత, సుఖవంత, మెరుగైన ప్రయాణ అనుభూతి అం దించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకువెళ్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులు నడుపాలని నిర్ణయం తీసుకుంది.
Warangal Super Speciality Hospital |వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన..! ఈ కల త్వరలోనే సాకారం కాబోతున్నది. అత్యద్భుత రీతిలో దేశంలోనే అతిపెద్ద దవాఖానగా సాక్షాత్కరించబోతున్నది. వచ్చే దసరా కల్లా నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంత�
అన్ని రంగాల్లో ముందువరుసలో ఉంటూ దేశానికే ఆదర్శంగా ఉంటున్న తెలంగాణ.. మహిళా సాధికారతలోనూ స్ఫూర్తిగా నిలుస్తున్నది. మన మహిళల ఆర్థిక శక్తి ఇప్పుడు దేశానికి ‘పొదుపు పాఠాలు’ చెప్పే స్థాయికి ఎదిగింది.
బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల కోసమే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మె ల్యే నన్నపునేని నరేం�
దుగ్గొండి మండల ప్రజల చిరకాల కోరిక తీరబోతున్నది. దుగ్గొండి-గిర్నిబావి రోడ్డు డబుల్ కాబోతున్నది. డబుల్ రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది.
సైన్స్ అండ్ టెక్నాలజీ సాయంతో నిమ్న వర్గాల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. సామాజిక, ఆర్థిక అసమానతలను రూపు మాపేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నది.
జీడబ్ల్యూఎంసీ ద్వారా రూపొందించిన ప్రగతి నివేదికను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్విప్ వినయ్భాసర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు డాక్టర్
జెన్ప్యాక్ట్, హెచ్ఆర్హెచ్ నెక్స్, హెక్సాడ్, ఎల్టీఐ మైండ్ ట్రీ ఐటీ కంపెనీల ద్వారా వరంగల్కు 2 వేల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. యువతకు సొంతూరులో ఉద్యోగం చేయడం స�
చదువుకోవాలన్న తృష్ణ.. ఉన్నత స్థానాలను అధిరోహించాలన్న ఆకాంక్ష ఉంటే చాలు వయస్సుతో పనేముంది అంటున్నారు ఈ నలుగురు. తమ పిల్లల వయసు ఉన్న వారితో సై అంటూ పోటీపడుతున్నారు. ఎంసెట్ రాసి ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్స�
KTR | వరంగల్ : కేవలం యువతలోనే కాకుండా, గవర్ననెన్స్లో కూడా ఇన్నోవేషన్ రావాలి.. అప్పుడే దేశం ముందుకు వెళ్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ కిట్స్ కాలేజీలో �
నేడు వరంగల్లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా హనుమకొండలో రూ. 181.45 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న�