నల్లగొండ జిల్లా నకిరేకల్ (Nakrekal) శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ (Warangal) వైపు నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న కారు.. నకిరేకల్ శివారులో జాతీయ రహదారిపై (National highway) అదుపుతప్పి కల్వర్టును (Culvert) ఢీకొట్టింది.
వరంగల్లో 2 వేల పడకలతో తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన నిర్మాణం శరవేగంగా జరుగుతున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు నిర్మాణంలో ఉన్న దవాఖాన ఫోటోలను బుధవారం ట్విట్టర్�
Minister Dayakar Rao | నేటి ధరల పెరుగుదలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 53, 54వ డివిజన్లకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీ
‘బుద్ధభవన్ నాకు జీవిత పాఠాలు నేర్పిం ది.. ధైర్యాన్ని.. స్ఫూర్తినిచ్చింది.. రాజకీ య పునాది వేసింది.. నాతో పాటు వేలా ది మందికి విలువలతో కూడిన విద్యను, పోరాట పటిమను అందించిన బీఆర్ భగవాన్దాస్ను నా గొంతులో ప్�
దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయేనని, ఇందుకు అన్ని రాష్ర్టాల నుంచి పార్టీకి వస్తున్న మద్దతే నిదర్శనమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఎల్కతుర్తి మండలంలో రెండో వ�
తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలో హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ కనీస పచ్చదనం కరువై వెలవెలబోయి కనిపించేది. ఆయన జయంతి రోజున ఇక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి హడావుడి చేయడం తర్వాత ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడకప�
సబ్బండ వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలో గురువారం ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ �
’రాష్ట్రంలో ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్ పాలనా దక్షతతో వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని, తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు కేంద్రం కొర్రీలు పెడు�
పంట పొలాలకు వెళ్లాలంటే చుట్టూ పది కిలోమీటర్ల మేర తిరిగిపోవాల్సిన దుస్థితి నుంచి ఆ రైతులకు మోక్షం లభించే తరుణం వచ్చింది. వాగులో నీరు లేనప్పుడు కాలినడకన వెళ్లినా, ఇప్పుడు పాలేరు నిండా నీటితో పారుతుండడంతో
బీజేపీ (BJP) దొంగల పార్టీ అని, వారికి రైతులంటే గిట్టదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. పేదలను దోచాలె.. పెద్దలకు కట్టబెట్టాలన్నదే మోదీ (PM Modi) విధానమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Telangana | గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం అనేక మార్పులు తెచ్చింది. ప్రతి పల్లె పచ్చదనం, పరిశుభ్రతకు కేరాఫ్గా నిలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం �
మహిళా సాధికారతే లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్లో, కొడకండ్ల మండలకేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమా