ఆన్లైన్ గేమ్ లో వడ్ల డబ్బులు పోగొట్టిన ఓ యువకుడు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేటలో జరిగింది. అప్పల్రావుపేటకు చెందిన బాషబోయిన కమలాకర్
Warangal | వరంగల్ : విద్యుత్ షాక్ తగిలిన కోడలిని కాపాడబోయి అత్త మృతి చెందిన సంఘటన గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ గరీబ్నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి జరిగింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాన దంచికొట్టింది. శుక్రవారం సాయంత్రం హనుమకొండ, వరంగల్లో భారీ వర్షం పడగా మిగతా చోట్ల మోస్తరుగా కురిసింది. తొలకరి వర్షాలతో వాతావరణమంతా ఒక్కసారిగా చల్లబడడంతో జనం పరవశించిపోయారు.
నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్టు ప్రకటించింది.
కాంగ్రెస్ గ్రూపుల పార్టీ అని మరోసారి స్పష్టమైంది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా నాయకులు పోటీపడుతున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్లో అనూహ్య పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప�
హరితహారం ప్రగతికి సోపానమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం మైలారం గ్రామంలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమీపంలో జిల్లా అటవీ శాఖాధికారి వసంత సారథ్యంలో తెలంగాణ �
ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ‘సర్కారు విద్య’కు బీఆర్ఎస్ ప్రభుత్వం జీవం పోసింది. రూ.కోట్లాది నిధులు వెచ్చించి అన్ని పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించింది. అవసరమున్న చోట్ల కొత్త తరగతి గదులు, �
Warangal | వరంగల్ : చారిత్రక భద్రకాళీ ఆలయంలో శాకాంబరి నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభ�
రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే తీసుకున్న అత్యంత ప్రధానమైన పథకాల్లో తెలంగాణకు హరితహారం (Haritha Haram) ఒకటని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. భవిష్యత్ తరాలకు ఆస్తులు పంచడం కన్నా స్వచ్ఛమైన గా�
‘ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన, సుశిక్షితులైన ఉపాధ్యాయులుంటారని, మీ పిల్లలను సర్కారు బడిలోనే చేర్పించాలని’ ఓ ఉపాధ్యాయుడు ఆదివారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో వినూత్న ప్రచారం నిర్వహించార
Telangana Journalists | వరంగల్ : రాష్ట్రంలో ఉన్న అర్హులైన జర్నలిస్టులు ఎవరూ ఇళ్ళ స్థలాల కోసం ఆందోళన చెందొద్దని, అర్హులైన అందరికీ ఇండ్ల స్థలాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చ
నల్లబంగారంతోపాటు తెల్ల బంగారం కూడా మన దగ్గర ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మన రాష్ట్రంలో పండే పత్తి దేశంలోనే నాణ్యమైనదని చెప్పారు. నైపుణ్యం కలిగిన కార్మికులు మన దగ్గర ఉన్నారని తెలిపారు. దేశంలో అతిప
మంత్రి కేటీఆర్ (Minister KTR) వరంగల్ (Warangal) జిల్లాలో పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలంలోని శాయంపేటలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో (Kakatiya Mega Textile Park) యంగ్వన్ కంపెనీ (Youngone company) ఎవర్ టాప్ టెక్స్టైల్స్ ప్రైవేట్�
రాష్ట్ర పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు శనివారం వరంగల్కు వస్తున్నారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ
సమగ్ర ప్రగతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నది. తాజాగా వరంగల్లో రూ.300 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) నిర్మించేంద�