చారిత్రక నగరంగా ప్రసిద్ధి పొందిన వరంగల్కు తెలంగాణలో సరికొత్త గుర్తింపు వస్తున్నది. మొదటినుంచీ విద్యాకేంద్రంగా ఉన్న నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం హెల్త్హబ్గా అభివృద్ధి చేస్తున్నది.
minister Dayakar Rao | హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు ఎంతో గొప్ప చరిత్ర ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. నిజాకాలంలో 1923లో అప్పటి హైదరాబాద్ ఏడో నిజాం రాజు ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్’ జాగీర్దార్ కళాశాల పేరుత�
సీఎం సహాయనిధి ఎంతో మంది నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నా రు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళకు సీఎం సహాయ నిధి
రాష్ట్రంలోని టైర్ 2 నగరాలకు ఐటీని విస్తరించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తున్నది. వరంగల్లో మరో ప్రముఖ ఐటీ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది.
ప్రమా దాలు జరుగకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ అన్నారు. తెలంగాణ రా ష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు అద్దె బస్ డ్రైవర్లకు సురక్షిత డ్రైవి�
రాష్ట్రంలోని పురాతన దేవాలయాల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక. వైద్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
‘కంటివెలుగు’ శిబిరాలతో ఊరూరా నేత్రానందం నెలకొంది. ఆరో రోజూ శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమం జోరుగా సాగింది. కంటి పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని గ్రామాల
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా సాగుతున్నది. ప్రజల నుంచి నేత్ర శిబిరాలకు విశేష స్పందన లభిస్తున్నది. శుక్రవారం 44 శిబిరాల్లో 15,759 మందికి వైద్యులు, సిబ్బంది ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. 9,869 మందికి మం�
మహానగర పాలక సంస్థలో విలీనమైన గ్రామాలు శరవేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు పక్కా
జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిలో నెల్లుట్ల బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మందికి గాయాలయ్యాయి. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ నుంచి మాదారానికి ప్రయాణికులతో వెళ్తున్న �
మరిపెడతోపాటు పలు గ్రామాల్లో చోరీల కు పాల్పడుతున్న అంత ర్ రాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు తొర్రూరు డీఎస్పీ రఘు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్�
చిత్తు కాగితాల సేకరణ ముసుగులో చోరీలకు పాల్పడుతున్న నలుగురిని సీసీఎస్, మట్టెవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతానికి చెందిన ఆలేటి మైసమ్మ అలియాస్ కడమంచి మైసమ్మ, ఊర దివ్య, నూనె ర�
పర్వతగిరి పర్వతాల శివాలయ పునఃప్రతిష్ఠాపన వేడుకలు రెండో రోజు గురువారం కనుల పండువగా సాగాయి. ఉదయం సుప్రభాత సేవతో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. శివాలయంలో ఉదయం వేద సృష్టి, దేవతామూర్తులకు పంచామృతాభిషేకాలు �