సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన గృహలక్ష్మి పథకాన్ని నియోజకవర్గంలో ఉప్పరపల్లి గ్రామం నుంచే ప్రారంభిస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. తాను ఉద్యమకారుడినని, పైసలు సంపాదించుకొనే కాంట్రాక�
సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి సోమవారం సంస్థ ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. సంగెంలోని సెర్ప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి ద
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలు ఇంటికి దీపంలా మారాయి. కంటి లోపాలతో బాధపడుతున్న ఎంతో మందికి వెలుగునిస్తున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలో శిబిరాలు ప్రారంభించిన
వారంత యువతీయువకులు.. అందరూ పేద కుటుంబాలకు చెందినవారు.. ఏదైనా ఉద్యోగం చేసి తమ తల్లిదండ్రులకు అండగా నిలవాల్న తపనతో హైదరాబాద్ బాటపట్టారు. డిగ్రీ, బీటెక్ పూర్తిచేసి సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లె�
పకీర్లకు ఆత్మగౌరవ భవనం నిర్మిస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శుక్రవారం రాత్రి నర్సంపేట రోడ్డులోని అబ్నుస్ ఫంక్షన్హాల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గ పకీర్ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
పాలకుర్తి నియోజకవర్గంలో ప్రధాన కేంద్రమైన తొర్రూరు మేజర్ పంచాయతీ స్థాయి నుంచి డివిజన్ కేంద్రంగా, మున్సిపాలిటీగా ఉన్నతీకరించడంతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. వరంగల్ - ఖమ్మం ప్రధాన హైవే పై వాణిజ్య, వ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం అక్కడక్కడా వర్షం కురిసింది. కొన్ని చోట్ల మోస్తరు వాన పడగా, మరికొన్ని చోట్ల చిరు జల్లులు కురిశాయి. మహబూబాబాద్ జిల్లాలో పిడుగు పడి నాలుగు మేకలు మృత�
హనుమకొండ జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్థి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసం ఈ నెల 23న మంత్రి కేటీఆర్ వస్తున్నారని, ఈ సందర్భంగా నిర్వహించే సభను విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయ�
తెలంగాణ ప్రభుత్వ డిమాండ్కు ఎట్టకేలకు కేంద్రం తలవంచింది. ఆరేండ్లుగా చేస్తున్న డిమాండ్ను నెరవేర్చింది. కేంద్ర ప్రభుత్వం దేశంలో మొత్తం ఏడు మెగా టెక్స్టైల్పార్కులను మంజూరు చేసింది.
Telangana | ఓ యువకుడు ప ట్టుదలతో చదివి నాలు గు ఉద్యోగాలకు ఎంపిక య్యాడు. వరంగల్ జి ల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన కంటెం సంతోష్ బీటెక్ పూర్తి చేశాడు. ఆ యువకుడు బ్యాంకు ఉద్యోగ ఎంపిక పరీక్షలకు కసితో చదివాడ
నిర్దిష్ట సమయంలో చిట్ఫండ్ డబ్బులు ఖాతాదారులకు చెల్లించాలని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ చిట్ఫండ్ యజమానులను ఆదేశించారు. ఖాతాదారులకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో పాటు వారి ఆగడాలు రోజురోజుకూ ఎ
మిర్చి ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో రైతులు సంబురపడుతున్నారు. గురువారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో తేజ రకం మిర్చి క్వింటాల్ ధర రూ.23,500 పలికింది.
దేశంలో అతిపెద్ద విద్యుత్ వాహనాల తయారీ, విక్రయ సంస్థల్లో ఒకటైన అల్టిగ్రీన్..రాష్ట్రంలో తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్లో రిటైల్ అవుట్లెట్ను ప్రారంభించిన సంస్థ..తాజా�
Agricultural Drone | వ్యవసాయంలో 20 ఏండ్ల క్రితం వరి కోత మిషన్లను వినియోగించినప్పుడు అనేక మంది పెదవి విరిచారు. ఇప్పుడు వరికోత మిషన్ లేకుండా వరి పంట లేని పరిస్థితి వచ్చింది. అదే విధంగా రెండు, మూడేళ్ల క్రితం వ్యవసాయ రంగం�
తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థాన నూతన పాలకవర్గం కొలువుదీరింది. దేవస్థాన చైర్మన్గా లింగంపల్లి శ్రీనివాస్, ధర్మకర్తలుగా 13 మంది ప్రమాణ స్వీకారం చేశారు.