వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 27: గ్రేటర్ వరంగల్ నాలుగో డివిజన్లో వీధికుక్కల దాడిలో 32 మందికి గాయాలయ్యాయి. బాధితులకు ఎంజీఎంలో వైద్యులు చికిత్స అందించారు.