వరంగల్ ‘ఎంజీఎంలో డెడ్బాడీ కథ’లో కొత్త కోణం వెలుగుచూసింది. తమది కాని మృతదేహం ఇచ్చారంటూ తిరిగి మార్చురీకి పంపడం శుక్రవారం కలకలం రేపగా అసలు వ్యక్తి(కుమారస్వామి) బతికే ఉన్నాడని అది కూడా ఎంజీఎంలోనే ఉన్నాడ�
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీలు నిర్వహించారు. జనప్రియ, బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమె ఎంజీఎం వార్డులను కలియ తిరిగారు.
BJP | ఖిలావరంగల్, మార్చి 29: ఉత్తర తెలంగాణాకే పెద్ద దిక్కైన ఎంజీఎం దవాఖానను యుద్ధప్రాతిపాదికన ప్రక్షాళన చేసి తగిన నిధులు కేటాయించి సమస్యలను పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ప్రభుత్వ�
ములుగు జిల్లా ఏటూరునాగారంలో సీఎం కప్ క్రీడా పోటీల్లో పాల్గొన్న బాలిక అస్వస్థతకు గురైంది. వెంటనే మండల కేంద్రంలోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స అందించి వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. వివరాలిలా
వరంగల్ ఎంజీఎంలో శిశువును కుక్కలు పీక్కుతిన్న ఘటనను నిరసిస్తూ దవాఖాన ఎదుట ధర్నా చేసిన తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్తోపాటు తొమ్మిది మందిపై మట్టెవాడ పోలీసు లు కేసు నమోదు చేశారు.
వరంగల్ ఎంజీఎం దవాఖానను కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పలు విభాగాల్లో తిరుగుతూ పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అన్ని రిజిస్టర్లను పరిశీలిం�
ఎంజీఎం దవాఖాన ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కు. ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి వందలాది మంది ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలతో నిత్యం వస్తుంటారు.
వరంగల్ ఎంజీఎం దవాఖానలో శుక్రవారం రాత్రి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఆర్ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న బొజ్జ భిక్షపతి(45) మృతి చెందినట్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
సర్కారు దవాఖానల్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా వు అన్నారు. శనివారం ఎంజీఎంలో �
Hanamkonda | హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం చోటుచేసుకున్నది. పెండ్లికి ఒప్పుకోవడం లేదని యువతి గొంతు కోశాడు ప్రేమోన్మాది. కాజీపేట మండలం కపిడికొండకు చెందిన శ్రీనివాస్ అదే గ్రామానికి