బల్దియా అధికారుల రూటే సప‘రేట్' అన్నట్లు ఉన్నది. ఒకే పనికి వేర్వేరుగా ధరలు నిర్ణయించడం వారికే చెల్లుతున్నది. ఎనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) టెండర్లలో తేడాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ వర
వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో ఓ మహిళ తీవ్ర గాయాలపాలై మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో సోమవారం చోటుచేసుకున్నది.
పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల ప్రాంగణాల నుంచి వీధి కుక్కలను పూర్తిగా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజారోగ్యం, ప్రజారక్షణే ముఖ్యమని విద్యాసంస్థల ప్రాంగణాల్లో వీధి కుక్కలను వదిలి�
కొన్ని కొన్ని ఘటనలు సుదూర పర్యవసానాలకు దారితీసే నిర్ణయాలకు కారణమవుతాయి. నిరుడు దేశ రాజధాని ఢిల్లీలో వీధికుక్కల దాడికి గురై ఓ చిన్నారి చనిపోయిన ఘటన అలాంటిదే.
ప్రభుత్వ సంస్థలు, రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలంటూ 2025 నవంబర్లో తాను జారీచేసిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది.
హైదరాబాద్ చూద్దామని పిన్ని ఇంటికి వచ్చిన ఓ చిన్నారిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఆడుకుందామని ఇంటి నుంచి బయటికి రాగానే దాదాపు పది కుక్కలు బాలుడిని సెల్లార్లోకి లాక్కెళ్లి తీవ్రంగా గాయపర్చాయి. ప్రస్తుతం
15 Deer Killed By Dogs | వీధి కుక్కల దాడిలో 15 జింకలు మరణించాయి. దీంతో అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
ఒక యువ పత్తి రైతును భజన బృందంలో చేరాలని పక్క ఊర్లోని ఆలయ నిర్వాహకులు కోరారు. ‘చేరుదామా వద్దా’ అని ఆలోచనల్లో పడ్డాడు రైతు. ఎలాగైతే అలాగవుతుందని ఒకరోజు భజనకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చాక బంధువులు, స్నేహిత
రాజన్న సిరిసిల్ల జిల్ల కోనరావుపేట మండలం మరిమడ్లలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత వారం రోజులుగా వీదుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని హరినగర్లో ఎనిమిదేండ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. స్థానికుల కథనం ప్రకా రం..శుక్రవారం హరినగర్ బస్తీవాసిలో ఎనిమిది సంత్సరాల సుక్రిత్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చి, వీ�
రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో కుక్కల పట్టివేత అంశం తీవ్ర కలకలం రేపుతున్నది. గ్రామపంచాయతీ ఆదేశాల మేరకు కొందరు యాచారంలో ఉన్న వీధి కుక్కలను పట్టుకొని విష ప్రయోగం చేయడంతో కొన్ని కుక్కలు మృతి చెంద�
వీధి కుక్కలకు సంబంధించి సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర మాజీ మంత్రి, జంతు ప్రేమికురాలు మేనకా గాంధీపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె చర్యలు కోర్టు ధిక్కారమే �
Street Dogs | వీధి కుక్కల కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. ఏబీసీ నిబంధనలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన పక్షంలో ప్రభుత్వ అధికారులపై భారీ జరిమానాలు విధిస్త�