మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతంలో 24 గంటల్లోనే 161 మంది కుక్క కాటుకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు ఈ కుక్కు కాట్లు న మోదైనట్టు అధికారులు వెల్లడించారు.
బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కలు మళ్లీ విజృంభించాయి. ఆదివారం సంగమేశ్వర కాలనీకి చెందిన సితార అనే మూడేండ్ల చిన్నారిపై దాడిచేశాయి. అమ్మమ్మతో కలిసి చెత్తను పారవేయడానికి వెళ్లగా వీధి కుక్కలు దాడి చేయడంతో తీ�
వీధి కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందిన ఘటన మండలంలోని సుంకిని గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. స్థానికులు, ఫారెస్ట్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. సుంకిని మం జీరా శివారులో వీధి కుక్కలు ఓ జింకపై దాడి చేయ�
బల్దియా అధికారుల రూటే సప‘రేట్' అన్నట్లు ఉన్నది. ఒకే పనికి వేర్వేరుగా ధరలు నిర్ణయించడం వారికే చెల్లుతున్నది. ఎనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) టెండర్లలో తేడాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ వర
వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో ఓ మహిళ తీవ్ర గాయాలపాలై మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో సోమవారం చోటుచేసుకున్నది.
పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల ప్రాంగణాల నుంచి వీధి కుక్కలను పూర్తిగా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజారోగ్యం, ప్రజారక్షణే ముఖ్యమని విద్యాసంస్థల ప్రాంగణాల్లో వీధి కుక్కలను వదిలి�
కొన్ని కొన్ని ఘటనలు సుదూర పర్యవసానాలకు దారితీసే నిర్ణయాలకు కారణమవుతాయి. నిరుడు దేశ రాజధాని ఢిల్లీలో వీధికుక్కల దాడికి గురై ఓ చిన్నారి చనిపోయిన ఘటన అలాంటిదే.
ప్రభుత్వ సంస్థలు, రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలంటూ 2025 నవంబర్లో తాను జారీచేసిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది.
హైదరాబాద్ చూద్దామని పిన్ని ఇంటికి వచ్చిన ఓ చిన్నారిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఆడుకుందామని ఇంటి నుంచి బయటికి రాగానే దాదాపు పది కుక్కలు బాలుడిని సెల్లార్లోకి లాక్కెళ్లి తీవ్రంగా గాయపర్చాయి. ప్రస్తుతం
15 Deer Killed By Dogs | వీధి కుక్కల దాడిలో 15 జింకలు మరణించాయి. దీంతో అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
ఒక యువ పత్తి రైతును భజన బృందంలో చేరాలని పక్క ఊర్లోని ఆలయ నిర్వాహకులు కోరారు. ‘చేరుదామా వద్దా’ అని ఆలోచనల్లో పడ్డాడు రైతు. ఎలాగైతే అలాగవుతుందని ఒకరోజు భజనకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చాక బంధువులు, స్నేహిత
రాజన్న సిరిసిల్ల జిల్ల కోనరావుపేట మండలం మరిమడ్లలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత వారం రోజులుగా వీదుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని హరినగర్లో ఎనిమిదేండ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. స్థానికుల కథనం ప్రకా రం..శుక్రవారం హరినగర్ బస్తీవాసిలో ఎనిమిది సంత్సరాల సుక్రిత్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చి, వీ�
రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో కుక్కల పట్టివేత అంశం తీవ్ర కలకలం రేపుతున్నది. గ్రామపంచాయతీ ఆదేశాల మేరకు కొందరు యాచారంలో ఉన్న వీధి కుక్కలను పట్టుకొని విష ప్రయోగం చేయడంతో కొన్ని కుక్కలు మృతి చెంద�