Sumitranand | తెలంగాణపై మోదీ కి ఏ మాత్రం ప్రేమ లేదని, అవకాశం వచ్చినప్పుడల్లా రాష్ట్రంపై విరుచుకుపడుతున్నారని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ విమర్శించారు.
Bandi Sanjay | పోక్సో కేసు నుంచి బయటపడేందుకు ఉల్టా కేసు పెట్టబోయి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ మరింత ఇరుక్కుపోయాడు. మైనర్ అమ్మాయిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ఆ కేసుల
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై పోక్సో కేసు నమోదైనా చర్యలు తీసుకోకపోవడం పట్ల బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao | కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు చేయడంలో పోలీసుల జాప్యంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా మారుస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇందుకోసం అండర్పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే మూడు విధానాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఆధునీకరణ, పట్టణీకరణతో భవ�
మహిళలపై అరాచకాలకు పాల్పడేవారే.. వారికి గౌరవాన్ని కల్పిస్తామంటే నమ్మేది ఎవరు? అతివల పట్ల, వారి మనుగడ పట్ల కనీస గౌరవం లేనివాళ్లు, ఉన్న చట్టాలకే విలువ ఇవ్వనివాళ్లు కొత్త చట్టాలను తెస్తామంటే నమ్మేది ఎవరు? వీళ
తెలంగాణ ఆయిల్ఫెడ్లో సివిల్ ఇంజినీరింగ్ విభాగం లేకుండానే రూ.వందల కోట్ల పనులు జరుగుతున్నాయి. కేవలం ఔట్సోర్సింగ్లో నియమించిన సివిల్ ఇంజినీర్ల పర్యవేక్షణతోనే పనులు నిర్వహిస్తున్నారు. ఈ పనుల నాణ్య�
Harish Rao | కటిక చీకట్లోనూ కారుదీపం లాంటిది కాళేశ్వరం అని హరీశ్రావు తెలిపారు. ఎంత కరవు వచ్చినా నదిలో నీళ్లు ప్రవహించే సత్తా మేడిగడ్డకు ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ ముందుచూపుతో ఆలోచించి కాళేశ్వరం నిర్మాణం చేప�
Harish Rao | కాంగ్రెస్ హయాంలో పని తక్కువ.. ప్రచారం ఎక్కువ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు వాగుడు తప్ప చేతలు శూన్యమని ఎద్దేవా చేశారు.
Actor Krishnasai | హైదరాబాద్లోని రాజ్భవన్లో ఒక విశేష కార్యక్రమం చోటుచేసుకుంది. టాలీవుడ్ యువ నటుడు కృష్ణసాయి తన దాతృత్వాన్ని చాటుకుంటూ సమాజ సేవలో మరో అడుగు ముందుకు వేశారు.
Enumamula Market | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో మరో మిర్చి వ్యాపారి రూ.6 కోట్లు ఐపీ పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇటీవల లాడె తిరుపతి అనే మిర్చి వ్యాపారి అడ్తిదారులకు రూ.3కోట్ల వరకు ఎగనామం పెట్
దేవాదాయ శాఖ హెడ్ ఆఫీస్లో పేరుకుపోతున్న ఫైళ్లుధర్మవాణి ధర్మం తప్పింది! ధర్మవాణిలో స్వీకరించిన వినతిపత్రాలపై సాక్షాత్తు దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలకే దిక్కులేకుండా పోతున్నది.