Harish Rao | కరెంటు ఇవ్వరు, రైతుబంధు వేయరు, బోనస్ ఇవ్వరు, పండిన పంటను మద్దతు ధరకు కొనరు.. మీ ప్రభుత్వం రైతుల కోసమా? లేక కాంట్రాక్టర్లు, దళారుల కోసమా? అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు.
Road Accident | వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెద్దేముల్ మండలం తట్టేపల్లి దగ్గర ఓ బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలు సహా ఓ చిన్నారి దుర్మరణం చెందింది.
Inter Results | ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా లేని కొత్త సంప్రదాయాన్ని తీసుకురావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆదివారం ఇంటర్ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కేకే ర�
Kharge | ‘మనం (కాంగ్రెస్) అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతలు అధికార పార్టీలో చేరుతారు. కానీ, తెలంగాణలో ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నది. ఇదేంటి? జీవన్ర
Inter Results | ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. బోర్డు చరిత్రలోనే ఈసారి రికార్డు స్థాయిలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
Ramagundam | ‘ఈ తిట్లు పడలేం.. రాజకీయ ఒత్తిళ్లు భరించలేం.. అందుకే మేమిక్కడ పనిచేయలేము’ అని ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది ఏకంగా మూకుమ్మడి సెలవులు పెట్టిన వైనం సంచలనంగా మారింది. రామగుండం నియోజకవర్గానికి చెందిన ప్రధా�
KTR | రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. పాదయాత్ర చేయాలి కానీ, అన్ని పటాకులు ఒకేసారి కాల్చొద్దని వ్యాఖ్యాన
KTR | రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి ‘మొత్తం దోచుకో.. దాచుకో’ అనే స్కీమ్ నడిపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్త�
రాష్ట్రంలో పంట దిగుబడులకు మద్దతు ధర దేవుడెరుగు.. అసలు కొనేదిక్కే లేకుండా పోయింది. పంట దిగుబడులను మార్కెట్లలో పోసి కొనుగోళ్ల కోసం కొండకెదురు చూసినట్టు అన్నదాతలు ఎదురు చూస్తున్నా.. కొనుగోలు కేంద్రాల ఏర్పా
ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగిన వేళ.. సమ్మెను నిలువరించి కార్మికులకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వ ప్రతినిధిగా ఆర్టీసీ యాజమాన్యం ఇవాళ చర్చలకు వస్తుందా? మళ్లీ డుమ్మా కొడుతుందా? అనేది హాట్టాపిక్గా మారింది. ఈ న�
‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులకు సంబంధించి ప్రత్యేకంగా మరోసారి ఒప్పందాలు చేసుకోవాల్సిందే. ఆ తర్వాతే పనులపై ముందుకెళ్తాం’ అని రాష్ట్ర ప్రభుత్వానికి �
‘సింగూరు ప్రాజెక్ట్ నీటి విడుదల్లో సర్కార్ అనిశ్చితస్థితి, అధికారుల మధ్య సమన్వయలోపంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 30 శాతం పంటలు ఎండిపోయాయి. వెంటనే 0.3 టీఎంసీల నీటిని విడుదల
‘అంగన్వాడీ సెల్ఫోన్ల టెండర్లలో అక్రమాలను ఆధారాలతో బయటపెడితే మంత్రి సీతక్క చెప్పుతెగుద్ది అని మాట్లాడటం సిగ్గుచేటు.. తప్పుచేయకుంటే అంత ఆవేశమెందుకు’ అంటూ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్