EHS Guidelines | ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) మార్గదర్శకాలు విడుదలయ్యాయి. శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మార్గదర్శకాలను విడుదల చేశారు.
Govt Schools | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది. ఎన్రోల్మెంట్ గణనీయంగా పడిపోతున్నది. 2025-26 వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 23,198 పాఠశాలలు ఉండగా.. వీటిలో ఏకంగా 17,414 పాఠశాలల్లో 100 మంది లోపే విద్యార్థ�
Salarjung Kancha Village | 22ఏ నిషేధిత జాబితాతో హస్తం పార్టీ గణం అక్రమాలు ఎలాంటివో ఈ అంశాన్ని పరిశీలిస్తే కండ్లకు కట్టినట్టుగా తెలుస్తున్నది. ప్రభుత్వ భూములు, యూఎల్సీ పార్శిళ్లను రక్షించడమే లక్ష్యంగా 22ఏ నిషేధిత జాబితాన
Konda Surekha | ఢీ అంటే ఢీ అంటున్నారు మంత్రి కొండా సురేఖ. ప్రెస్మీట్ పెట్టి తనను విమర్శించిన ఎమ్మెల్యేలపై ఆమె ఘాటుగా స్పందించారు. ఆ ఎమ్మెల్యేల వెనుక ‘అదృశ్యశక్తి’ ఉన్నదని ఆరోపించారు. ఆ అదృశ్యశక్తి ఎవరో గుర్తిం�
Revanth Reddy US Tour | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రచారం చేసుకున్న తెలంగాణ రైజింగ్ విదేశీ యాత్రలో భాగంగా అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం చర్చకు దారితీసింది.
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి ఇలాకాలో పేదోడి ఇండ్లపైకి బుల్డోజర్లు దూసుకెళ్తున్నాయి.. రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేతలకు యత్నించగా.. ఓ బాధితుడు ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టాడు.
Revanth Reddy | మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మితాపటేల్పై అధిష్ఠానం సీరియస్ అయిందని, మంత్రి పదవి నుంచి సురేఖను బర్తరఫ్ చేయడం ఖాయమని ప్రభుత్వ అనుకూల మీడియా తెగ ప్రచారం చేస్తున్నది.
‘హకీంపేట పారిశ్రామికవాడ ఏర్పాటులో అక్రమాలపై నిగ్గు తేల్చుతాం.. కుంభకోణంపై సమగ్ర విచారణ జరుపుతాం.. పరిహారం అందనివారికి న్యాయం చేస్తాం..’ అంటూ హడావుడి చేసిన అధికారులు, నేతలు చివరికి ‘షాడో’కు మరోసారి దాసోహ�
వైద్యులు, సిబ్బంది విధులకు తరుచూ గైర్హాజరవడం, నిర్ణీత సమయం కంటే ముందే డ్యూటీ నుంచి వెళ్లిపోతే కఠిన చర్యలు తప్పవని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు.
సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు వెనుక రహస్యమేంటో చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. తెలంగాణభవన్లో శనివారం పార్టీ సీనియర్ నేతలు అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, ఉపేంద్రాచారి
తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలన్న లక్ష్యంతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నిర్మాణం చేపట్టిన ఆదిలాబాద్ ఐటీ టవర్ ప్రారంభానికి సిద్ధమైంది.
‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. రెడ్డి సమాజ హితంకోరి విద్యాసంస్థల ఏర్పాటుకోసం నాడు ఆర్బీవీఆర్ఆర్ సొసైటీకి కేటాయించిన 15 ఎకరాల భూమిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా వెనకి తీసుకొన్నది. ఆ భ
తెలంగాణలో 3,93,845 మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీలు) ఉన్నాయని లోక్సభలో కేంద్రం వెల్లడించింది. మిగతా రాష్ర్టాలతో పోల్చితే దేశంలో తెలంగాణ 8వ స్థానంలో ఉన్నదని తెలిపింది.