KTR | సీఎం రేవంత్ రెడ్డి(,CM Revanth Reddy) అబద్ధాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ అయ్యారు. గురువారం జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి మీడియా సమావేశంలో ఆయన మా�
‘ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ అంటే ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆయన భూములు కలిగిన వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ప్రస్తు తం వ్యవసాయ క్షేత్రంలో నివాసం ఉంటున్నారు. ఉద్యమకాలం�
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీ, గిరిజనుల అభ్యున్నతి కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలు వేశారు. వినూత్నమైన ఆలోచనలు, విప్లవాత్మక పథకాలతో గిరిజన సంక్షేమానికి శ్రీకారం చుట్టారు. నిధుల కేటాయి�
తమ కుటుంబానికి సంబంధించిన భూముల విషయంలో సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో చేసిన ఆరోపణలు సత్యదూరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే నవీన్కుమార్ తెలిపారు. తనతోపాటు తండ్రి కొండల్రావుపై చేసిన ఆరోపణలను గురువారం ఒ�
మకా మదీనా అల్లాదిన్ వక్ఫ్, అల్లాదిన్ చారిటీస్ అండ్ జకాత్ వక్ఫ్, అల్లాదిన్ చారిటీస్ వక్ఫ్, అల్లాదిన్ ఎడ్యుకేషనల్ ఎండోమెంట్ ట్రస్టులకు చెందిన 452 ఆస్తులపై వచ్చే అద్దెలు, ఇతర ఆదాయాన్ని జమ చేసేంద
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తీవ్ర కరువు, వలసల వేదనను అనుభవించిన పాలమూరు గడ్డను సస్యశ్యామలం చేసి, అకడి ప్రజల దశాబ్దాల నీటి గోసను తీర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్దేనని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట�
గిరిజనుల ఆరాధ్యుడు కేసీఆర్ అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. బుధవారం ఆమె మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా జీవో 33 ద్వారా గిరిజనులకు కేస
బీసీల హక్కుల సాధన ఉద్యమంగా రూపుదిద్దుకోవాల్సిన సమయం వచ్చిందని కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ పేర్కొన్నారు. ‘వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు’ వెలువడి పాతికేండ్లు పూర్తవుతున
ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. 19న ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు
నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే తెలంగాణకు విముక్తి లభించిందని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి చిన్ని, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు దొడ్డ వె