రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది సేవా ఆధారిత, లాభాపేక్ష రహిత సంస్థ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ
బడ్జెట్లో దేశ అభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని విమర్శించారు. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని
బడ్జెట్ ప్రసంగంలో నిర్మల చెప్పిన చాణక్యనీతి వాక్యం అదే చెప్తున్నది. ‘కార్యం పురుషకారేణ, లక్ష్యం సంపద్యతే’... మానవ ప్రయత్నం గట్టిగా ఉంటే, లక్ష్యం తప్పక సిద్ధిస్తుంది!!
పత్తి కొనుగోలు నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నదా? కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను మూసివేయనున్నదా? అందుకే బడ్జెట్లో నిధుల కేటాయింపుల్లో కోత పెడుతున్నదా? అంటే అవుననే సమాధానాలు
కేంద్రం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు మళ్లీ రిక్తహస్తమే మిగిలింది. అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్క అంశంపైనా స్పష్టతనివ్వలేదు. ఎక్కడా కనీస కేటాయింపులు లేవు. ట్రిపుల్ ఐటీ,
వైద్యరంగంలో తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర సర్కారు ఎన్నిసార్లు విన్నవించినా ఒక్క మెడికల్ కాలేజీ కేటాయించకుండా మోసం చేసిన మో దీ సర్కారు ఇప్పుడు నర్సింగ్ కాలేజీల విషయంలోనూ మొండి�
పర్యావరణహిత, సేంద్రియ సాగుకు ప్రోత్సాహం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పీఎం ప్రణామ్' పథకానికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కీలక విషయాలు వ
ఎనిమిదిన్నరేండ్లుగా తెలంగాణ అడుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు ఈ బడ్జెట్లో. గిరిజన యూనివర్సిటీకి ఇచ్చిన నిధులు తూతూమంత్రమే. విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదు. కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు �
మన దేశంలో వరుసగా ఐదు సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరో మంత్రిగా రికార్డు సృష్టించారు. సీతారామన్ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2023-24
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరోసారి మొండిచెయ్యే చూపారు. జిల్లాకు సంబంధించిన కేంద్ర ప్రాజెక్టుల ఊసే లేకుండా పోయింది. పోచంపల్లి ఐఐహెచ్టీ ఏర్పాటు, ఫ్లోరైడ్ మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్ డ
బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. విభజన చట్టంలోని ఒక హామీనీ ప్రస్తావించలేదు. బీజేపీ నేతలు దీనికి సమాధానం చెప్పాలి. దేశ వ్యాప్తంగా 157 నర్సింగ్ కళాశాలలు మంజూరు చేసినా అందులో ఒక్కటి కూడా తెలంగాణ
అయిపోయింది. ఆఖరి ఆశ కూడా ఆవిరైంది. ఆదిలాబాద్లో అపార సహజ వనరులను కలిగివున్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణకు అవకాశమున్నప్పటికీ కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు మాత్రం
కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రభుత్వ రంగసంస్థల అమ్మకాలపై కన్నేసింది. ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయన్న సాకు చెప్పి తెగనమ్మడమే పనిగా పెట్టుకున్నది.