KTR | సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
రాష్ట్రంలో వరుసగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్న వేళ.. మంచిర్యాల జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తినడంతో ఏ
Komatireddy Venkat Reddy | రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉండదంటూ వ్యాఖ్యానించడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది.
Excise Department | ఎక్సైజ్ శాఖలో డిప్యుటేషన్లు, మౌఖిక ఆదేశాలు, స్పెషల్ అటాచ్మెంట్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం కమిషనర్ అనుమతితో మాత్రమే జరగాల్సిన డిప్యుటేషన్లను కొందరు అధికారులు జి�
Hydraa Ranganath | రెండేండ్లుగా సాగుతున్న కోర్టు బేఖాతరు, వరుస కూల్చివేతలతో రాష్ట్రంలో హైడ్రా ఓ అతీతశక్తిగా మారిపోయింది. అయినా ప్రభుత్వానికి కనువిప్పు కలుగడం లేదు. ‘హైడ్రా ఆగదు, కమిషనర్ మారడు’ అని సీఎం రేవంత్రెడ�
Kaleshwaram | ఒకే వరదకాలువ. ఏకకాలంలో ఎగువనున్న ఎస్సారెస్పీ వైపు, దిగువన మధ్యమానేరు వైపు గోదావరి జలాలు పరుగులు పెడుతున్న దృశ్యాలు. గడిచిన మూడు రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలాలను మధ్యమానేరుకు ఎత్తిపోస్త
Family Register Certificate | ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ ప్రక్రియలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. పోర్టల్ ప్రారంభమై ఆరు రోజులు దాటినా సాంకేతిక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆధార్కార్డు, ఫోన్ నంబర్ ఎంటర్ �
Police Recruitment | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండున్నరేండ్ల తర్వాత విడుదల చేసిన తొలి పోలీసు నోటిఫికేషన్తో పోలీసు కొలువుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నిరుద్యోగుల మధ్య తీవ్రమైన పోటీ పెట్టింది.
Telangana | బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అద్భుతమైన పురోగతి సాధించిందని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కే రామకృష్ణారావు కొనియాడారు. 2014-26 మధ్య కాలంలో రాష్ట్ర బడ్జెట్ నాలుగు రెట్లు పెరగడమే కాకుండా �
Hyderabad | గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 70-90 వేల ఆస్తులను రెవెన్యూ రికార్డుల ప్రకారం నిషేధిత జాబితాలో చేర్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రజలు కష్టార్జితంతో, అన్ని పక్కా అనుమతులతో కొనుక్కున్న ఆస్�
జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. గడిచిన నెలకుగాను రూ.2.11 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. కిందటేడాది ఇదే నెలలో వసూలైన రూ.1.83 లక్షల కోట్లతో పోలిస్తే 15.4
గత పదేండ్లలో దేశంలో 94 వేల సర్కార్ స్కూళ్లు మాతబడ్డాయి. రోజుకు సగటున 25 ప్రభుత్వ బడులు క్లోజ్ అయ్యాయి. ఆందోళన కలిగించే ఈ విషయాన్ని నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది.