Minister Seethakka | దేశానికి అన్నం పెట్టే అన్నదాతల పట్ల రాష్ట్ర మంత్రి సీతక్క దురుసుగా ప్రవర్తించారు. పంట కొనుగోలు చేయండని ప్రాధేయపడిన రైతులను ఉద్దేశించి వారు తాగుబోతులంటూ ఆమె అవమానించారు.
Police Jobs | పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు అందించే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ (Pre Matric Scholarship) పురోగతిలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అత్యంత దారుణంగా ఉన్నది. లక్ష మందికి ఉపకార వేతనాలు (Scholarship) అందించాలని లక్ష్యం పెట్టుకొని ఇ
రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడి, 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
దేవాదాయశాఖ పరిస్థితి అయోమయంగా ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండేళ్ల నుంచి విధానపరమైన నిర్ణయాల్లో అనిశ్చితి నెలకొన్నది. 22 నెలల్లో ఆరుగురు అధికారులు మారడం, అదికూడా పట్టుమని ఏడాదికి మించి ఎవరూ ఉండని కా�
రాష్ట్రంలోని మాజీ సైనికుల పిల్లలకు కంప్యూటర్ గ్రాంట్ కింద రూ. 40 వేలు ఇవ్వనున్నట్టు సైనిక సంక్షేమశాఖ ప్రకటించింది. డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరిన మాజీ సైనికుల పిల్లలు అర్హులని, సాయధ దళాల పతాక నిధి నుంచి �
రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)ల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం మెరుగుపడటం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు డిస్కంలు దాదాపు రూ.20 వేల కోట్ల లోటుతో నడుస్తున్నాయి. వాటి ఆదాయానికి, వ్యయానికి మధ్య �
గోవాలో ఈ నెల 20 నుంచి 28 వరకు నిర్వహించనున్న 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)లో గిరిజన నృత్యం గుస్సాడీని ప్రదర్శించనున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 20న తెలంగాణ గోండు గిరిజ
సినిమా పైరసీ కేసులో ‘ఐబొమ్మ’, ‘బప్పంటీవీ’ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసి గంటలైనా గడవకముందే ఇంటర్నెట్లో కొత్తగా ‘ఐబొమ్మ వన్' వెబ్సైట్ వెలుగులోకి వచ్చింది. ఐబొమ్మ మాదిరిగానే అందులోనూ కొత్త సినిమాలు
ఒకడిని అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ ఆగిపోదని, అతడి స్థానంలో మరొకడు వస్తాడని, సైబర్ నేరాలను పూర్తిగా అరికట్టడం సాధ్యం కాదంటూ పైరసీ కేసును ఛేదించడంలో సీపీగా కీలక పాత్ర పోషించి, ప్రస్తుత హోంశాఖ కార్యదర్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) సభ్యత్వ నమోదు ప్రారంభమయ్యింది. నాంపల్లి ఎక్సైజ్శాఖ కమిషనర్ కార్యాలయంలో టీజీవో ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ ఈ సభ్యత్వ నమోదును ప్రారంభించారు.
పునరుత్పాదక ఇంధన రంగం లో సహకారం కోసం ఎన్టీపీసీ సంస్థతో సిం గరేణి జట్టుకట్టింది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్తో బుధవారం సింగరేణి సంస్థ ఎంవో యూ కుదుర్చుకున్నది. హైదరాబాద్లోని సింగరేణిభవన్లో సింగ