Warangal | ఖిలావరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్లో విషాదం నెలకొంది. బుధవారం ఉదయం కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కబోతుండగా ప్రమాదవశాత్తూ జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. రైలు చక్రాల కింద పడటంతో శరీరం నడుము దగ్గర రెండు మ�
Road Accident | ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైనథ్ మండలం తరోడా వద్ద జాతీయరహదారిపై అదుపుతప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ
Global Summit | పారిశ్రామిక దిగ్గజాలు లేక గ్లోబల్ సమ్మిట్ తొలిరోజునే ఫెయిల్యూర్గా మిగిలిపోయింది. అయితే, అట్టర్ఫ్లాప్ సినిమాను కూడా బ్లాక్బస్టర్గా ప్రమోట్ చేసుకొన్నట్టు.. నీరసించిన సమ్మిట్ను రక్తికట్ట
Revanth Reddy | వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు తన స్నేహితుడి భార్యను నమ్మించి రూ.20 లక్షల లోన్ తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా ‘నేను సీఎం రేవంత్రెడ్డి ఇంటి మనిషిని’ అంటూ బెదిరించి ఆమెను లొంగద�
Ponguleti Srinivas Reddy | మంత్రి బాంబులేటి బెట్టువీడక మరింత బరితెగిస్తున్నారు. కొడుకుతో పాటు రాఘవ కన్స్ట్రక్షన్స్పై కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులపై ఆగ్రహంతో ఊగిపోతూ వారి అంతుచూడనిదే వదిలేదు లేదన్నట్టుగా వ్యవ�
Harish Rao | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన దశాబ్దపు అభివృద్ధిని ప్రపంచం గుర్తించిందని, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాచాలని ఎంత ప్రయత్నించినా దాగడం లేదని మాజ
Kadiyam Srihari | సీపీఎం శ్రేణులకు పూటకు ఇంత తిండి, రాత్రికి ఇంత మందు కావాలి తప్ప మరొకటి అవసరం లేదని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడి యం శ్రీహరి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
Sarpanch Elections | ‘నేను ఎమ్మెల్యేను.. అధికారం మాచేతుల్లో ఉన్నది.. మీరు ఎవరికి ఓటేశారో నాకు తెలుస్తది.. పోలింగ్ డబ్బాలో చూస్తా’ అంటూ ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘
కాంగ్రెస్ సరారు ప్రతిష్ఠాత్మకంగా మీర్ఖాన్పేటలో చేపట్టిన గ్లోబల్ స మ్మిట్ అతి పెద్ద ఫెయిల్యూర్ను మూటగట్టుకున్నదా? ఫ్యూచర్ సిటీ వేదికగా రేవంత్రెడ్డి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్�
Komatireddy Venkat Reddy | గ్లోబల్ సమ్మిట్ వేదికగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి మాట తడబడి అభాసుపాలయ్యారు. సమ్మిట్లో భాగంగా తెలంగాణ సినిమా రైజింగ్ ఈవెంట్ నిర్వహించారు.
రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో భారీగా పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో తమ సంస్థలను నెలకొల్పేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చినట్టు తెలిపింది. ఈ మేరకు రెండు రోజు�
గ్లోబల్ సమ్మిట్లో భాగంగా మంగళవారం జరిగిన చర్చాగోష్ఠిలో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పాల్గొని ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. రెండేండ్లలో ఒక లైఫ్ సైన్సెస్ రంగంలో 63వేల కోట్ల పెట�
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ఆ ఇద్దరు తప్ప మిగతా అతిథులంతా జై తెలంగాణ అంటూ నినదించారు. మంగళవారం జరిగిన సమ్మిట్ ముగింపు సమావేశంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, స�
మెరుగైన రోడ్ల ద్వారానే రాష్ట్ర ప్రగతి సాధ్యమని పదేపదే చెప్పుకుంటున్న రాష్ట్ర సర్కారు.. ఆచరణలో పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నది. అధికారంలోకొచ్చిన రెండేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా వేసిన కొత్తరోడ్లు కేవలం