KTR | ఎన్ని కార్పొరేషన్లు చేసినా హైదరాబాద్ మహానగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎగిరేది మాత్రం కచ్చితంగా గులాబీ జెండాయేనని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ధీమా వ్యక్తంచేశారు.
Peddamangalaram | సర్కార్ భూములు ఆక్రమించి ఇండ్లు కడితే కూల్చివేయడం చూశాం. చెరువు బఫర్జోన్లో నిర్మాణాలు చేపడితే బుల్డోజర్లతో నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడటం కూడా అనుభవమే. భూ తగాదాల్లో బలవంతుడి పక్షాన నిలిచి బల�
Wine Shops | రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ సమయంలో మద్యం విక్రయాలు సరికొత్త రికార్డు నెలకొల్పాయి. ఎన్నికల కోడ్, ఈసీ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ మద్యం విక్రయాల ప్రవాహం ఆగలేదు. పోలింగ్ సందర్భంగా 48 గంటలపాటు మ�
Revanth Reddy | తెలంగాణకు తానే రాజు, తానే మంత్రిని అని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించుకున్నారు. తనకు ఎవరూ పోటీకాదని తన సహచర మంత్రివర్గానికి పరోక్షంగా తేల్చిచెప్పారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో చిట్చాట్ చేశార�
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల రాజకీయం ఒకసారిగా వేడెకింది. ఎన్నికల ఫలితాలు రాకముందే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను కాపాడుకొనేందుకు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపునకు ముందే ఆయ�
Municipal Elections Results | రాష్ట్రంలో పురపోరు తుది దశకు చేరింది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనున్నది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల ఓట్ల లెకిం
ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన మక్తల్ నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం మక్తల్ మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో భాగంగా 12వ వార్డు పోలింగ్ బూ�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు మా ప్రాంతం కర్ణాటక మాదిరిగానే ఉండేదని, కేసీఆర్ అధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం ద్వారా రాష్ట్రం సాధించుకొని కులవృత్తులతోపాటు అన్ని రంగాలను అభివృద్ధి చేశామని మాజీ మంత�
నిజాంకాలంలో ఏర్పడిన నాటి ఆంధ్ర సారస్వతపరిషత్తుపై ఏపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జే చెన్నయ్య తెలిపారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఈ నెల 16 వరకు అమల్లో ఉంటుంది. అదేరోజు మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల పదవులకు జరుగనున్న పరోక్ష ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్న�
కేంద్రంలోని నరేంద్ర మోదీ(PM Modi) ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె(General strike) ప్రశాంతంగా కొనసాగుతోంది.
వికారాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ సజావుగా జరిగింది. జిల్లాలోని నాలుగు మున్సిపాల�