‘సీఎం రేవంత్రెడ్డిది పూర్తిగా రాక్షస మనస్తత్వం. షాబాద్ సైకో ఘటనకు, ముఖ్యమంత్రి తరచూ ప్రతిపక్ష నేతలపై చేస్తున్న వ్యాఖ్యలకు తేడాయే లేదు’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ�
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీ అనుమతులను వెంటనే రద్దు చేసి, ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రత�
మహిళలకు ఉచిత బస్సుతో ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు ఏటా రూ.12 వేల చొప్పున భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఆచరణలో ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మూడు బ రాజ్ల పునరుద్ధరణ పనుల్లో కాంగ్రెస్ ప్రభు త్వం విఫలమైందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రా మచందర్రావు ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆదివారం బహిరంగ
సాగుకు నీళ్లు కావాలని రైతు లు కోరితే.. ప్రతిపక్ష నేతల రక్తం పారిస్తామని సీఎం రేవంత్రెడ్డి నోరుపారేసుకోవడంపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మండిపడ్డారు. రైతులకు నీళ్లివ్వడానికి తమ రక్తమే అడ్డమైతే.. ఆ �
బీఆర్ఎస్ నేతలను కోసి వాళ్ల రక్తం పొలాల్లో చల్లితే పంటలు పండుతాయని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఖండించారు. ఆయన వ్యాఖ్యలు అనాగరికం, ఆటవికం, అహంకారపూరిత�
మహారాష్ట్రలోని పూణెలో శ్రీ శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన ఐదవ ఇండియా తైక్వాండ్ ఓపెన్ పారా జాతీయ చాంపియన్షిప్ (క్యోరుగి అండ్ పూమ్సే) లో తెలంగాణ పారా తైక్వాండో జట్టు సత్తాచాటింది. ఈనె�
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన బెట్టడం.. మరోవైపు వర్షాభావ పరిస్థితులతో ఎవుసం అంతంత మాత్రమే సాగుతున్నది. దాని ప్రభావం అనుబంధ రంగాలపైనా పడుతున్నది. వ్యవసాయ పన�
Gurukul School | గురుకుల పాఠశాలల్లో నిత్యం ఫుడ్పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మారడం లేదు. తాజాగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం, పుచ్చిపోయిన