గర్రెపల్లి గ్రామంలో బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ వీరగోని రమేష్ అధ్యక్షతన, ఐసీడీఎస్ సూపర్వైజర్ రజిత ఆధ్వర్యంలో శ్రీమంతం, అన్నప్రాసన, చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలను ఘనంగా నిర్�
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దారుణం జరిగింది. ప్రకాశం రోడ్డుకు చెందిన అంగన్వాడీ టీచర్ అన్నం లక్ష్మీ బుధవారం ఉదయం హత్యకు గురైంది. ఆమె భర్త నరేష్ భార్యపై అనుమానంతో మెడకు తువ్వాలు చుట్టి ఊపిరాడకుండా
Hydraa | సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సుమారు 40 ఎకరాల భూమి వివాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రాథమిక దశలోనే డిస్మిస్ చేసింది.
GP Layout | రాష్ట్రంలోని గ్రామపంచాయతీ లేఅవుట్లలో ఒకసారి కూడా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్ల క్రయవిక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించి మరో రియల్ ఎస్టేట్ సంక్షోభానికి తెరలేపింది.
Prohibited Lands | నిషేధిత భూముల జాబితాలోనూ చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో ఓ రైతుకు మూ డెకరాలు ఉంటే 3,850 ఎకరాలుగా నమోదుచేశారు.
KTR |‘కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన పూర్తయింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. మళ్లీ ప్రజలంతా వచ్చే రెండేండ్లలో బీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలని చూస్తున్నారు’ అని బీఆర్ఎస్ వర్క
Ponguleti Srinivas Reddy | దాదాపు మూడేండ్లకే పాలేరు ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మీద మొఖం మొత్తిందా? సిట్టింగ్ నియోజకవర్గం నుంచి పరారయ్యే ఆలోచనతో ఉ న్నారా? రాబోయే ఎన్నికల కోసం ఇప్పటినుంచే నియోజకవర్గ మార�
Balmoori Venkat | బీఆర్ఎస్ నాయకులపై త్వరలోనే దళితులతో దాడు లు చేయిస్తామని మండలి విప్ బల్మూరి వెంకట్ బెదిరింపులకు దిగారు. గాంధీభవన్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం పెట్టి బీఆర్ఎస్ నేతలు వైఖరి మార్పుకోకుండ�
Kaleshwaram | ఓ వైపు వర్షాలు లేక.. మరోవైపు కాళేశ్వరం నీళ్లు రాక తన పంట ఎండిపోయిందని ఓ మహిళా రైతు ఆందోళన వ్యక్తంచేసింది. కాంగ్రెస్ సర్కార్ తీరుతోనే పంటను కోల్పోవాల్సి వచ్చిందని వాపోయింది. కాలువకు నీళ్లొచ్చినా పం
Hydraa |హైదరాబాద్ నగరంలో అత్యంత విలువైన భూముల్లో అది కూడా ఒకటి. హైడ్రా మాటల్లో చెప్పాలంటే, లోతుకుంటలో 10 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి! ఇది ప్రభుత్వానిదేనని హైడ్రా వాదిస్తున్నది.
Opinion Poll | రాష్ట్రంలో 2028లో జరిగే అసెంబ్లీలో ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించనున్నదా? తెలంగాణ సాధకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించబోతున్నారా? రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స�
22ఏ నిషేధిత భూముల వివాదం నుంచి ఎలా బయటపడాలనే దానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో బుధవారం ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్
గతంలో అక్రెడిటేషన్ కార్డులు పొందిన అర్హులైన వరింగ్ జర్నలిస్టుల పాత కార్డుల గడువును అక్టోబర్ 1వరకు పొడిగించాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. కొత్తగా కార్డులు కోరుతున్న వారికి మధ్యంతర ఉత్తర్వులు ఇ�
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల విరామం అనంతరం, బుధవారం ఉదయం 10గంటలకు సమావేశం కానున్నది. ప్రశ్నోత్తరాల అనంతరం 22ఏ, ఎల్నినో అంశాలపై స్వల్పకాల చర్చ జరుగనున్నది.
విద్యుత్తు కోతలపై రైతులు మండిపడుతున్నారు. కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు కొన్ని రోజులుగా చేపడుతున్న ఆందోళనలు మంగళవారం కూడా కొనసాగాయి. ఇందులో భాగంగా వనపర్తి జిల్లా చందాపూర్ సబ్స్టేషన్ ఎదు�