Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రాబోయే 3 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రేవంత్ రెడ్డి తెలంగాణ ఆనవాళ్లను చెరిపేసే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సర్కిల్లో బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్�
సైబర్ నేరగాళ్లు ప్రజలను దోచుకోవడానికి రోజుకో కొత్తరకం ఎత్తుగడతో వలవేస్తున్నారు. కానీ వాటిని గుర్తించి నివారించడంలోగానీ, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించడంలోగానీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన 70% వాటా సాధిస్తామని, ఆ దిశగానే ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపిస్తున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు.
దేశీయ ఎలక్ట్రిక్ మోటార్సైకిళ్ల తయారీ సంస్థ మ్యాటర్.. తెలంగాణలో యూనిట్ను తెరిచే అవకాశం ఉన్నదని మ్యాటర్ గ్రూపు ఫౌండర్, సీటీవో కుమార్ ప్రసాద్ తెలికపల్లి తెలిపారు.
KTR | తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘తాల్ హాస్పిటల్స్ హెల్త్ఫెస్ట్ 2025’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి�
Bathukamma | టీజీవోస్ ఆధ్వర్యంలో ఈనెల 27న నాంపల్లి టీజీవో భవన్లో జరిగే బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి గౌస్ హైదర్ పిలుపునిచ్చారు.
మానవ అక్రమ రవాణాను అరికట్టాలని మానవ అక్రమ రవాణా విభాగం సిఐ జె.శ్యాంసుందర్ అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ (కో-ఎడ్యుకేషన్)లో ప్రిన్సిపల్ ఆర్.శ్రీనివాసరావు అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్�
విద్యార్థులంతా చదువుకునే దశలో చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి లక్ష్యంతో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని శాతవాహన యూనివర్సిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ ఇ మనోహర్ అన్నారు.
Rakesh Reddy | మానుకోట రాళ్ళ ఘటన తెలంగాణ తెగింపుకు ఒక నిదర్శనం.. ఈ గడ్డపై నుండి మొదలైన ఏ ఉద్యమం ఓడిపోలేదు అని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఏనుగుల రాకేశ్ రెడ్డి గుర్తు చేశారు.
Sircilla Collector | రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్కు డ్రెస్సింగ్ సెన్స్ సరిగ్గా లేదని.. ఆయన్ను చూస్తే తమకే భయంగా ఉందని వ్యాఖ్యానించింది.