Vemula Prashanth Reddy | రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ లో శాంతి భద్రతలు రోజురోజుకు దిగజారుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.
Rain | ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ (సోమవారం) సాయంత్రం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈ జిల్ల�
Farmers Protest | ‘కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 24 గంటలపాటు కరెంటు వచ్చేది. కాంగ్రెస్ సర్కారొచ్చినంక రోజుకు 8 గంటలకు మించి రావట్లేదు. అది కూడా పదేపదే కోతలు పెడుతున్రు. మా పంటపొలాలు పండేదెలా?..’ ఇప్పుడు రాష్ట్రంలోని ప్రత�
IPS Mahesh Bhagwat | యూనిట్ ఆఫీసర్ల సమావేశంలో సాధారణంగా వారే ముందు వరుసలో కూర్చుంటారని, లా అండ్ ఆర్డర్ డీజీపీ ఆ కోవకు చెందిన వారు కాదని సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ ఎం భగవత్ స్పష్టం చేశారు.
Konda Surekha | సారీ చెప్పలేదని మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేశారని ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు పేర్కొన్నారు. ‘పదవి ఉంటే ఉంటది పోతే పోతది.. సారీ చెప్పమన్నం. ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎల
Section 22A | రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టి కొనుకున్న సొంతింటిపై ప్రభుత్వం నిలువునా నీళ్లు చల్లింది. అన్ని అనుమతులూ ఉన్నాయని నమ్మి, జీవితకాల సంపాదనను ధారపోసి కొనుగోలు చేసిన ఇండ్లు, ప్లాట్లను
Telangana PRC | కొత్త పీఆర్సీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో రాష్ట్రంలోని కొందరు ఉద్యోగులకు సర్కార్ షాక్ ఇచ్చింది. ఏకంగా 70 వేల మంది ఉద్యోగులకు పీఆర్సీ కోత పెట్టనున్నది. పీఆర్సీ కమిటీకి సర్కార్ పంపించిన ఉద్య�
Oil Palm Factory | సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్మించిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీకి ఆదిలోనే కష్టాలు మెదలయ్యాయి. బీఆర్ఎస్ హ యాంలో అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవ తీసుకొని రూ.300 కోట�
తెలంగాణలో కాంగ్రెస్ గద్దెనెక్కింది మొదలు కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులపై ఆంధ్రా పెత్తనం చెలాయిస్తున్నది. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి రేవంత్ సర్కార్ ఏపీకి నీటిని ధారాదత్తం చేసింది. కేఆ�
తెలంగాణ ప్రభుత్వం భూభారతి ద్వారా భూదోపిడీపై దృష్టి పెట్టి డబ్బులు సంపాదిస్తుంటే.. ఏపీ సర్కార్ జలదోపిడీపై కన్నేసి ఇప్పటివరకు పోతిరెడ్డిపాడు, వెలిగొండ ద్వారా 200 టీఎంసీలు దోచుకెళ్లిందని మాజీ మంత్రి, సూర్�
తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్పై కొమురవెల్లి మల్లన్నస్వామి ఆశీస్సులు ఉండాలని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రార్థిస్తూ బీసీ జనసభ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డీ రాజారామ్యాదవ్ ఆధ్వర్యంలో కొముర
KCR | వినాయక చవితి పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించి, విజయాలను అందించే దైవంగా, వినాయకుణ్ణి హిందూ సమాజం కొలుచుకుం�
తెలంగాణ రాష్ర్ట సాధకుడు కేసీఆర్ ఇంటి ముందు కాంగ్రెస్ నాయకులు చావు డప్పు కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బీసీ జనసభ రాష్ర్ట వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప�