Health Cards | తెలంగాణ రాష్ర్టావతరణ దినోత్సవ వేళ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పిడుగులాంటి వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సంబురంగా సంతోషం పంచుకునే సమయాన శుభవార్తను అందించాల్సిందిపోయి..
Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లలో ‘తరుగు’ పేరిట వందల కోట్ల దోపిడీ జరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కార్, మిల్లర్లు కుమ్మక్కై రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సమగ్ర బాలవికాస కేంద్రాలు(ఐసీడీఎస్)లు అక్రమాలకు కేరాఫ్గా మారుతున్నాయి. అధికారులు ఇష్టారాజ్యంగా అవినీతి దందాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పాఠశాల విద్యాశాఖలో ఏండ్లుగా పాతుకుపోయిన వారిని ప్రభుత్వం బదిలీ చేసింది. తాజా బదిలీల్లో స్థాన చలనం కల్పించింది. సర్కార్ శనివారం వేర్వేరు జీవోలు విడుదల చేసింది. సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ అదనపు డైరెక్టర్�
బీఆర్ఎస్ హయాంలో ఎంతో పచ్చగా, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టాక తొలి ఏడాదిలోనే శాంతిభద్రతలు దా రుణంగా క్షీణించినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) 2024 నివేదిక వెల్�
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రజల అభ్యున్నతికి పాటుపడాల్సిన కాం గ్రెస్ సర్కార్.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. భయపెట్టడం, వేధించడమే లక్ష్యంగా పెట్టుకొని ఒక్కో వర్గంపై కక్ష గట్టినట్టు
తెలుగు యూనివర్సిటీ : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 12 ఏండ్ల తర్వాత మళ్లీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) అధ్యక్షుడు, మీడియా అకాడమీ మాజ�
‘తమ్మిడిహట్టి అంశంపై చర్చించేందుకు మహారాష్ట్రకు లేఖ రాసినా పట్టించుకోవడం లేదు’ అని తెలంగాణ సర్కార్ ప్రగల్భాలు పలుకుతున్నది. కానీ, అసలు వాస్తవం మరోలా ఉన్నది. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియ చేపట్టనే�
రాష్ట్రంలో భానుడి భగభగల నేపథ్యంలో ఇంటర్ కాలేజీల రీ ఓపెన్ను వాయిదా వేయాలని అధ్యాపక సంఘాలు కోరుతున్నాయి. సోమవారం నుంచి కాలేజీలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా, ఇప్పుడే కాలేజీలు తెరువవద్దని కోరుతున్నాయి.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షలను ఈ నెల 16 నుంచి నిర్వహించనున్నట్టు ఎస్సీఈఆర్డీ డైరెక్టర్ జీ రమేశ్ తెలిపారు. ఈ నెల 22 వరకు జరుగనున్న పరీక్షల పూర్తి షెడ్యూల్ను విడుదల చేశారు.
బీసీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలు ఇస్తామంటూ స్వీకరించిన రాజీవ్ యువవికాసం దరఖాస్తులు ఏమయ్యాయో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్�
హైదరాబాద్ కూకట్పల్లి శివారులోని ఈదులకుంట చెరువు భూముల వ్యవహారంలో తనకు, తన సంస్థలకు, బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్ స్పష్టంచేశారు.
Niveditha Sayanna | కంటోన్మెంట్లో బీఆర్ఎస్ బలంగా ఉందని దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె, బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత సాయన్న తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కంటోన్మెంట్లో ఎంతో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. పేదల కోస�