Revanth Reddy | కన్నెపల్లి నుంచి కాళేశ్వరం నీటిని ఎత్తిపోసేది లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఖమ్మం జిల్లా మధిర వేదికగా తేల్చిచెప్పారు. మేడిగడ్డలో నీళ్లు నింపితే భద్రాచలం మునిగిపోతుందంటూ మరో అడ్డగోలు ప్రచారాన
Kaleshwaram | కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఉమ్మడి రాష్ట్రం తరహాలోనే పరిపాలన సాగిస్తున్నది. తెలంగాణ రైతులను కష్టపెడుతూ ఆంధ్రపదేశ్ ప్రయోజనాల కోసం పని చేస్తున్నది. గోదావరి నీటి వినియోగంలో పూర్తిగా సమైక్య రాష్ట్రంల
తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత వివాదాల పరిషారానికి పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలో గ్రూపు రాజకీయాలు,విభేదాలు మరింత ముదరకుండా ఉండేందుకు గాను ప్రత్యేక పరిశీలకులను నియమిస్తూ టీపీసీసీ అధ�
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. ఒక మైనర్ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై నమోదైన కేసులో కొన్ని రోజులుగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన�
రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని భారత ఎన్నికల కమిషన్ సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ డాక్టర్ పవన్కుమార్ శర్మ అధికారులను ఆదేశించారు.
జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ ప్రభ�
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, నీతి, నిజాయితీతో పనిచేస్తూ వృత్తి గౌరవాన్ని నిలబెట్టుకునేవారే నిజమైన జర్నలిస్టులు అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం బషీర్బాగ్లో�
దేశంలోనే అత్యంత ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని పరిశ్రమల శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
ఏడో ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్ను విజయవంతంగా నిర్వహించిన ఉన్నతాధికారులకు ప్రతిష్టాత్మక డైరెక్టర్ జనరల్ కామండేషన్ సర్టిఫికెట్లు దకాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని బీపీఆర్అండ్డీ డైరెక్ట�
ప్రభుత్వం సన్నవడ్లు పండించిన రైతులకు రూ. 500 బోనస్గా ఇస్తామని రెండేండ్ల క్రితం ప్రకటించింది. మొదటి సంవత్సరం కొంతమేరకు బోనస్ ఇచ్చిన సర్కార్ ఆ తర్వాత కోతల విధింపు మొదలు పెట్టింది. రాష్ట్రంలో రైతులు 36 రకాల
ఏడు రకాల సన్న వడ్లకే బోనస్ ఇస్తామని ఇటీవల ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వాటికి కూడా కోత పెట్టేందుకు ప్రయతిస్తున్నదా? జరుగుతున్న పరిమాణాలు చూస్తుంటే ఇలాంటి అనుమానమే కలుగుతున్నది. విక్రయించిన వడ్ల విత్త
బాల్కనీ నుంచి కిందపడి రెండేండ్ల చిన్నారి చనిపోయిన ఘటన ని ర్మల్ జిల్లా భైంసాలో శుక్రవారం జరిగింది. రా జస్థాన్కు చెందిన మాధవ్ సింగ్, ప్రియాంక పట్టణంలోని రాహుల్నగర్లో ఉంటున్నారు.
పొలం పనులు చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు రైతులు మృతిచెందారు. ఈ ఘటనలు జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల జిల్లా ధరూరు మండలం నెట్టెంపాడుకు చెందిన
ఇంటర్ పూర్తిచేసిన వారికి హెటిరో ఫార్మా సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు. ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో 300కు పైగా ఉద్యోగాలు భర్తీచ�