అనేక మ లుపులు తిరిగిన గ్రూప్-1 మెయిన్స్ తుది తీర్పు గురువారం రానున్నది. హైకోర్డు డివిజన్ బెంచ్ నేడు తీర్పు వెలువరించనున్నది. ఇప్పటికే గ్రూప్-1 నియామకాలు పూర్తికాగా, 562 మందికి సర్కార్ నియామక పత్రాలు స�
ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం కింద రూ.15,627 కోట్ల అంచనా వ్యయంతో సంగారెడ్డి నుంచి నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్- యాదగిరిగుట్ట-చౌటుప్పల్ వరకు సుమారు 160 కిలోమీటర్ల మేర హ్యామ్ విధానంలో ఆరు లేన్ల రహదారిని ఐదు ప్యా�
ఎంత సుదీర్ఘ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. చీటూరు నిర్మల పాటల ప్రస్థానం కూడా అలా మొదలైందే! కమ్యూనిస్టు భావజాలం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నిర్మల చిన్నప్పటి నుంచి పోరుబాటలో పాటై సాగుతున్నది. ప్రజా
Constitutional Rights | ఏజెన్సీలోని ఎస్సీలకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ షెడ్యూల్ కులాల పోరాట ఉపాధ్యక్షుడు, దళిత అవార్డు గ్రహీత నర్సింగ్ మోరే డిమాండ్ చేశారు.
KTR | పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ నేతలకు తెలిసిందొక్కటే.. ఢిల్లీకి సంచులు మోస్తరు గంతే. ఇక్కడున్నోళ్లకు ఏం ఇయ్యరు. తెలంగాణ ప్రజలకు మన్ను కూడా ఇయ్యరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్దారు
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి, మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నూరు నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి ఆదిలాబాద్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్�
Chandur | నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపాలిటీలో కరపత్రాల వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రాత్రికి రాత్రే రోడ్లపై వెలసిన ఈ కరపత్రాలు అధికార కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదా�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని బోటితండా గ్రామ సర్పంచ్ భూక్య తులసీరామ్(45) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో కుక్కల పట్టివేత అంశం తీవ్ర కలకలం రేపుతున్నది. గ్రామపంచాయతీ ఆదేశాల మేరకు కొందరు యాచారంలో ఉన్న వీధి కుక్కలను పట్టుకొని విష ప్రయోగం చేయడంతో కొన్ని కుక్కలు మృతి చెంద�
Singareni Scam | బొగ్గు స్కాం వెలుగుచూసిన నేపథ్యంలో సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే నిరసనలు, ధర్నా కార్యక్రమాల్లో సింగరేణి కార్మికలోకం పాల్గొనాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్
Rythu Bharosa | రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సాగు జోరందుకున్నది. రైతులు పెట్టుబడి సాయం కోసం సర్కార్వైపు ఆశగా చూస్తుండగా, ప్రభుత్వం మాత్రం రైతుభరోసా పంపిణీపై స్పందించింది లేదు.