ఒక సామాన్యుడికి ఇల్లు లేదా స్థలం అంటే కేవలం నాలుగు సరిహద్దుల భూమి కాదు. జీవితకాల శ్రమ, భవిష్యత్తు కలల సమాహారం. చేతిలో రిజిస్టర్డ్ దస్తావేజులు, మున్సిపల్ పన్ను రసీదులు, ప్రభుత్వమిచ్చిన పట్టాదారు పాస్ప�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని భూముల వేలం ప్రక్రియను నిలిపివేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లను సింగిల్ జడ్జీలు విచారించి మధ
రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యతో పాటు ఐటీఐ, ఏటీసీ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 97తో పాలిటెక్నిక్ విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన న�
వైద్యారోగ్య శాఖ సరఫరా చేస్తున్న మందుల విషయంలో వింత ఘటన గురువారం వెలుగుచూసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని క్రిటికల్ కేర్ దవాఖానలో ‘ఫ్రామిసెటిన్' స్కిన్ ఆయింట్మెంట్లపై ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స�
తెలంగాణ స్కేటర్ ప్రణవ్ మాధవ్ ఆసియా ఓపెన్ షార్ట్ ట్రాక్ ఐస్ స్కేటింగ్ చాంపియన్షిప్లో మూడు పతకాలతో మెరిశాడు. డెహ్రాడూన్లో గురువారం ముగిసిన ఈ టోర్నీలో బాలుర 1000 మీటర్ల రేస్లో 1 నిమిషం 33.930 సెకండ్ల �
కోదాడ : పశువుల అక్రమ రవాణా కేసులో నిందితుడి నుంచి కోదాడ పట్టణం లక్ష్మీపురం కాలనీకి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు రూ.18 లక్షలు ముక్కు పిండి వసూలు చేశాడు. డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే వేధింపులకు పాల్పడుతున�
KTR | జీవో 97కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు, వారితో బీఆర్ఎస్వీ కలిసి చేస్తున్నపోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి�
polytechnic students | మాకు కాలేజీ దగ్గర ఆందోళన చేస్తే విలువ దొరుకుతలేదని మేము రోడ్డు మీదికి వచ్చినం.. డిప్లొమా చేస్తే మాకు ప్రైవేట్ జాబ్సే వస్తయి.. ప్రభుత్వ ఉద్యోగాలేం రావు.. స్కాలర్ షిప్ లేదు.. ఫీ రీయింబర్స్ మెంట్ �
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గమనిస్తే కొన్ని చారిత్రక సంఘటనలు ప్రజల జీవితాలను కొత్త మలుపులు తిప్పినవి కనిపిస్తాయి. చిత్రంగా అటువంటివి పూర్వంలో జరిగినవే మరి! మహాభారత కథలో ధృతరాష్ర్టుడు పాండురాజు కంటే పెద్ద
పూటకో పంచాయితీ.. అన్ని స్థాయిల నేతల మధ్య నిత్యం కొట్లాటలు.. కమీషన్ల కోసం కక్కుర్తి.. వాటాల కోసం వీధి పోరాటాలు.. పదవుల కోసం పైరవీలు.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇది. అటు పార్టీగా, ఇటు ప్రభుత్వంగ�
22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్య పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. 22ఏ జాబితాలో భూమి ఉన్నదనే కారణంతో రిజిస్ట్రేషన్
ఓటర్ల జాబితాలోని వ్యత్యాసాలు (అనామలిస్), నో-మ్యాపింగ్ కేసులతోపాటు దరఖాస్తులు, అభ్యంతరాల పరిషారంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశిం�
ప్రభుత్వం పైకి చెప్తున్నట్టు.. 22ఏ పొరపాటున జరిగిందా? ప్రభుత్వ పెద్దలకు దీని తీవ్రత గురించి ఆలస్యంగా తెలిసిందా? సారీ చెప్తే ‘బారా ఖూన్ మాఫ్' అవుతుందా? అసలు అది పొరపాటేనా? యాదృచ్ఛికమా? పక్కా కుట్రనా?