Vijay Diwas | ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని గద్వాల బీఆర్ఎస్ నాయకులు బాస్ హనుమంతు నాయుడు అన్నారు.
తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడిన రోజు డిసెంబర్ 9 (విజయ్ దివస్) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.
కేసీఆర్ ఆమరణ దీక్షతో నాటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణను ప్రకటించిన రోజైన డిసెంబర్ 9న ‘విజయ్ దివస్'ను ఘనంగా నిర్వ హించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం తె
నాడు దేశ భవిష్యత్తు కోసం కొత్త రా జ్యాంగం ద్వారా రోడ్మ్యాప్ వేస్తే నేడు తెలంగాణ భవిష్యత్తు కోసం తాము గ్లోబల్ సమ్మిట్తో రోడ్మ్యాప్ వేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. పదేండ్లలో దేశంలోనే అత
పారిశ్రామిక దిగ్గజాలు లేక గ్లోబల్ సమ్మిట్ తొలిరోజు వెలవెలబోయింది. దీంతో పారిశ్రామికవర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో పదేండ్లపాటు జరిగిన సదస్సులను గుర్తుచేసుకుం�
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులు ప్రస్తుత సర్కారు హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
రాష్ట్ర ప్రభుత్వం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నవేళ అక్కడి ఫార్మాసిటీ రైతులు షాక్ ఇచ్చారు. అసలు ఈ భూముల్లో ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మిస్తారని నిలదీశారు. ఫార్మా సిట
సీఎం రేవంత్రెడ్డి నిర్వహిస్తున్నది గ్లోబల్ సమ్మిట్ కాదని, అది గోబెల్ సమ్మిట్ అని మాజీ మంత్రి హరీశ్రావు దెప్పిపొడిచారు. 2047 డాక్యుమెంట్ సైతం చిత్తశుద్ధి లేని శివపూజలాంటిందని ఎద్దేవా చేశారు. సోమవా�
హైదరాబాద్ కేవలం ఒక రాష్ర్టానికి రాజధాని మాత్రమే కాదని, దేశ ఆర్థికవ్యవస్థకు మూలస్తంభం అని కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'లో ఆయన మాట్లాడుతూ.. ఐటీహ�
ఐఏఎస్ అధికారుల కేటాయింపులో కేంద్రం మళ్లీ వివక్షను ప్రదర్శించింది. 2024 ఐఏఎస్ల కేటాయింపులో రాష్ట్రానికి కేవలం ఇద్దరినే కేటాయించగా, బీహార్కు మాత్రం 20 మందిని కేటాయించింది.
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగటంతో ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొత్త సంవత్సరం మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం 2026 అధికారిక సెలవుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 రోజులు సాధారణ సెలవులుగా ప్రకటించింది. సాధారణ సెలవుల్లో స్వల్ప మార్పులు చేసి
కేంద్రీయ విద్యాలయాల్లో(కేవీ) టీచర్ల కొరత వేధిస్తున్నది. దీంతో కేవీల్లో బోధన ముందుకుసాగడంలేదు. అన్ని కేవీల్లో 8,457 టీచర్పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం పార్లమెంట్లో వెల్లడించింది. మరో 1,716 మంది బోధనేతర సి
కేంద్ర ప్రభుత్వ సహకారంతో నెలకొల్పే కొత్త పాలిటెక్నిక్ కాలేజీల్లో అత్యధికం బీజేపీ పాలిత రాష్ట్రాలకే దక్కించుకున్నాయి. ఇటీవలీ జాతీయంగా 170 కాలేజీలను మంజూరుచేయగా, తెలంగాణకు ఒకే ఒక్క పాలిటెక్నిక్ కాలేజీ�