డిప్లొమా, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీజీఈసెట్ హాల్టికెట్లను ఈ నెల 9న విడుదల చేయనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ గు�
రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ప్లస్-2 విద్యను ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ అసోసియేషన్ (టీజీహెచ్ఎంఏ) స్వాగతించింది. ఈ విధానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు సంఘం రాష్ట్ర అధ్�
పదో తరగతి పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన 612 మంది విద్యార్థులకు ఈ నెల 11న రవీంద్రభారతిలో మహత్మా జ్యోతిబాఫూలే ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్టు బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ (బీసీటీఏ) ప్రకటించింది.
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్సీల నియామక ప్రక్రియలో �
మాజీ డీజీపీ బీ శివధర్రెడ్డిని రాష్ట్ర భద్రతా సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లో మధ్యంతర స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం విధానపరంగా పాలనా సౌల�
ఎన్నారై వ్యాపారవేత్తను పెండ్లి చేసుకుంటానని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారన్న ఆరోపణలతో నమోదైన క్రిమినల్ కేసులో నటి, విశాఖపట్టణానికి చెందిన వెంకట ఆశ్వినిరెడ్డి కొయ్య అలియాస్ అషురెడ్డి,
మెదక్ జిల్లా కేంద్రం పక్కన ప్రవహిస్తున్న హరిద్రానదిలో పాత రాతియుగ పనిముట్లను కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యులు మచ్చ ప్రణయకుమార్, బుర్ర సంతోష్ గుర్తించినట్టు సంస్థ కన్వీనర్ శ్రీరామోజు హరగ�
ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్నాయని ఎప్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కే విజయ్కుమార్ తెలిపారు. 9,10,11 తేదీల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయని వెల్లడించారు.
రాష్ట్రంలో ఎస్సెస్సీ, ఇంటర్బోర్డుల విలీనంపై సర్కార్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. 2026-27 విద్యాసంవత్సరంలో రెండు బోర్డులను విలీనం చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
BRS Malaysia | బీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో జూన్ 6న కౌలాలంపూర్ లోని మాట్రేడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు హైకోర్టు మరోసారి నోటీసులు జారీచేసింది. తమ వాదనలతో నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాల�
ఎస్సీ గురుకుల సొసైటీలో అమాత్యుడి ఆదేశాలకు విలువ లేకుండాపోయింది. డిప్యూటేషన్లు రద్దుపై ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించినా సొసైటీలోని పలువురు అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవ
రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లకు ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. పంచాయతీరాజ్ శాఖ ట్రిబ్యునల్ను నూతనంగా ఏర్పాటు చేసింది. చైర్మన్, సభ్యులను సైతం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్�