ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా (పీఆర్సీసీఐటీ) సీనియర్ ఐఆర్ఎస్ అధికారి సురేశ్ బత్తి నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ చీఫ్ కమిషనర్గా సేవలందిస్త�
తెలంగాణ ఉద్యమం పట్ల ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ తాజాగా పార్లమెంటు సాక్షిగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, ఆనాటి ఉద్యమ నాయకత్వాన్ని ఉద్దేశించి మ�
బ్యాంకు అధికారులు తమ ఖాతాలను ఫ్రీజ్ చేయడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. తమకు ఖాతాల్లో జమ అవుతున్న రైతు భరోసా, ఉపాధి హామీ డబ్బులను డ్రా చేసేందుకు బ్యాంక్కు వెళ్తే వ్యవసాయ రుణాలు చెల్లిస్తేనే నగ
రైతుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై దాస్యం వినయ్ భాస్కర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు అని నమ్మించి.. ఇప్పటివరకు ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలే�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు బయల్దేరారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవనున్నారు.
Palnadu Simhadri Express | పల్నాడు-సింహాద్రి ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మ గూడెం వద్ద ఓ గేదెను ఢీకొట్టింది.
Ghosh Commission | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్పై తీర్పును హైకోర్టు 22కు వాయిదా వేసింది.
DGP Shivadhar Reddy | ‘యూనిఫామ్, అవినీతి రెండూ కలిసి ఉండలేవు.. శాంతి భద్రతలు కాపాడవలసిన వారు అక్రమ సంపాదనకు అలవాటు పడితే కఠిన చర్యలు తప్పవు’ అంటూ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజుల్లోనే బీ శివధర్రెడ్డి పోలీసు సిబ
Anganwadi | రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలపై ప్రీ ప్రైమరీ స్కూళ్ల కత్తి వేలాడుతున్నది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి వెయ్యి పూర్వ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటుచేయాలనే ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారనున్నది.
RTC Strike | మ్యానిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలుచేయలేక ప్రభుత్వ పెద్దలు సమ్మె నిర్వీర్యానికి కుట్ర చేస్తున్నారా?.. ఈసారి కూడా కార్మిక సంఘాలను విభజించు-పాలిం చు విధానంతో విడగొట్టేందుకు చర్చల
Revanth Reddy | కేరళ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం, తరచూ ప్రచారానికి వెళ్లడం, ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్పై విమర్శలు చేయడంపై రాజకీయవర్గాల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి.
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సూటిగా సమాధానం చెప్పలేక, ఆధారాలు బయటపెట్టిన బీఆర్ఎస్, ‘నమస్తే తెలంగాణ’పైనే నిందలు మోపడం చర్చనీయాంశమైంది. ఓ వైపు మేఘా కంపెనీతో అంటకాగుత