YTPS Privatization | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి కొట్లాడిన విద్యుత్తు ఉద్యోగులు మరో పోరాటానికి రెడీ అవుతున్నారు. విద్యు త్తు రంగంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. డిమాండ్ల పరిష్కారానికి ఉద్యమబాట పట్టనున�
Shabbir Ali | కాంగ్రెస్ పార్టీలో షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసుల అంశం హాట్ టాపిక్గా మారింది. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్కు విధేయుడిగా కొనసాగుతున్న మైనారిటీ నేత, ప్రభుత్వ సలహాదారుడు తాజాగా ఓ ఆడియోలో మాట్లాడిన
KTR | రాష్ట్రంలో రెండున్నరేండ్లుగా ప్రభుత్వం నడువడం లేదని, కేవలం మాఫియా మాత్రమే రాజ్యమేలుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర నలుమూలలా ఎవరిని కదిలించినా కాంగ్రెస్ అర�
Pawan Kalyan | ‘దశాబ్దాల ప్రజా పోరాటాల ఫలితంగా, వేలాది మంది అమరుల త్యాగాల పునాదులపై మా తెలంగాణ రాష్ర్టాన్ని మేం సాధించుకున్నాం. రాష్ట్రం అవతరించి పుష్కర కాలం దాటినా తెలంగాణపై కుట్రలు, కుతంత్రాలు మాత్రం ఆగడం లేదు.
Farmers | ‘కేంద్రం ఇచ్చిన కోటా మేరకే పంటలు సేకరిస్తాం. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంటలు కొనబోము’ అని రాష్ట్ర మంత్రివర్గ భేటీలో నిర్ణయించడంతో రాష్ట్రంలో పంటల సాగు అయోమయంలో పడింది.
పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ల్లో పనిచేస్తున్న వొకేషనల్ ట్రైనర్లను పునర్నియమింయచాలని ట్రైనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ రైతుల అభిప్రాయాలను పక్కనపెట్టి ప్రభుత్వం కేవలం ఏడు సన్నరకాల వరి విత్తనాలకే ప్రాధాన్యత ఇవ్వడం రైతాంగంలో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నది. ఏ ప్రాంతంలో ఏ రకం విత్తనం మెరుగైన దిగుబడులు ఇస్తుందో, మార�
దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి, ప్రజల గొంతుకను వినిపించడానికి శాంతి కమిటీల పాత్ర ఎంతో కీలకమని వక్తలు పేర్కొన్నారు. హైదరాబాద్లోని జస్టిస్ చంద్రకుమార్ కార్యాలయంలో శుక్రవారం శాంతిచర్చ�
బిహార్, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తరహాలో తెలంగాణలో లక్షల ఓట్లు తొలిగించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ
వినూత్న ఆలోచనలతో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెట్టుబడిదారులకు సూచించారు.