MLC Naveen Kumar | శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలోని ఈదులకుంట చెరువు భూముల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలు సత్యదూరం అని ఎమ్మెల్సీ కూర్మయ్యగారి నవీన్ కుమార్ తెలిపారు. ఆ భూముల వ్యవహారంతో నా సంస్థలకు, నా కుటుంబానికి ఏ�
KTR | ముఖం బాగోలేక అద్దం పగులగొట్టుకున్నట్లుగా రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగ
KTR | కంటోన్మెంట్లో ఆరువేల ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తానని ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. బాంబులేటి అబద్ధాలు చెప
KTR | కేసీఆర్ పాలనలో కరెంటు కోతలు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 79 ఏళ్ల దేశ చరిత్రలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు.
KTR | ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు అని కేటీఆర్ తెలిపారు. అంబేద్కర్ మనకు ఓటు హక్కు కల్పించారని పేర్కొన్నారు. SIRపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు
KTR | ఆటో డ్రైవర్లకు ఇచ్చిన వాగ్దానాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిలదీశారు. ఢిల్లీలో కొత్త హామీలు ఇచ్చే ముందు తెలంగాణలో ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటనేది ఆలోచించాలని స�
వానకాలానికి సంబంధించి తెలంగాణ మార్ఫెడ్ సేకరించిన మకజొన్న విక్రయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వినూత్న ఈ-వేలం వి ధానం ద్వారా మునుపటికంటే రూ.20 2.56 కోట్ల అదనపు ఆదాయం లభించినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ�
మేడ్చల్ మలాజిగిరి జిల్లా కూకట్పల్లిలో ఈ నెల 25న హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగింది. కోర్టు ఉత్తర్వులను గౌరవించి చట్టపరిధిలో చర్యలు చేపడుతామన్న హామీకి విరుద్ధంగా �
రాష్ట్రంలో వరకట్న రాక్షసత్వం ఆగ డం లేదు. కట్నం కోసం పిశాచాల్లా ఆడబిడ్డలను పీక్కుతింటున్నారు. వరకట్న మరణాలపై అవగాహన కల్పించాల్సిన ప్రభు త్వం మిన్నకుండిపోవడంతో ఆడబిడ్డల ఆర్తనాదాలు నాలుగుగోడలు దాటి బయటి�
సిజేరియన్ కాన్పుల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. ఇదేమీ గర్వించదగ్గ విషయం కాదు. తీవ్ర ఆందోళనకర పరిణామం. మన దేశంలో దక్షిణాది రాష్ర్టాల్లోనే సీ-సెక్షన్లు ఎక్కువగా జరుగుతుండగా.. తెలంగాణ 62.2%తో అగ్ర�
సీబీఎస్ఈ 12వ తరగతి మారుల కేటాయింపులో చోటుచేసుకున్న తీవ్ర గందరగోళం, అవకతవకలపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ‘ఎక్స్' వేదికగా తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తు తో ఆడుకుంటు�
తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు నష్టం కలిగించే జీవో 17ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో పదివేల మంది నిరుపేదలను కాంట�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల రాజకీయ ముఖచిత్రాలు, సామాజిక నేపథ్యాలు, చారిత్రక అనుభవాలు వేర్వేరు. ఒక్కటి కానే కావు. ఈ ప్రాథమిక సత్యాన్ని కొందరు విశ్లేషకులు పదే పదే మర్చిపోవడం, లేదా మర్చిపోయినట్టు నటిం�
Caesarean Operation: సిజేరియన్ సర్జరీలు తెలంగాణలో ఎక్కువ అవుతున్నాయి. జాతీయ ఆరోగ్య శాఖ ప్రకారం ప్రతి 10 డెలివరీల్లో ఆరుగురికి సీ సెక్షన్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. జాతీయ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువగా �