TG Weather | తెలంగాణలో రాగల నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుఫానుగా (Cyclone Montha) బలపడినట్లు వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నది.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుల్లో కోతలు విధించడం తగదని, అదే జరిగితే విద్యార్థిలోకం నుంచి ప్రతిఘటన తప్పదని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వ�
‘నవంబర్ ఒకటో తేదీలోగా రూ.900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. మిగతా రూ.9,000 కోట్లను ఎప్పుడిస్తారో గడువు ప్రకటించాలి. లేదంటే అదే నెల 3 నుంచి 10వ తేదీ వరకు విద్యార్థులు, అధ్యాపకులతో భారీ ఉద్యమ
దేశంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరన్న సమస్యను తరచూ వింటుంటాం. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న 8,000 పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. ఇందుకోసం కార్యకర్తలు ఐకమత్యంగా ఉండాలని, మరింత చ�
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంలో భాగంగా రొయ్యపిల్లల సరఫరా టెండర్లలో మత్స్యశాఖ అధికారులు అక్రమాలకు తెరలేపారు. మార్గదర్శకాలను తుంగలో తొక్కి అనర్హులకు టెండర్లు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులు... ప్రభుత్వం నుంచి పరిహారం అందక కుమిలిపోతున్నారు. వేధింపులు, దాడులకు గురైన పేద ప్రజలు, ఆర్థికంగా నష్టపోయిన అభాగ్యులు రేవంత్రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరోసారి �
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను దెబ్బతీసేలా ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్ను ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలున్న
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలు కొర్రీలు పెడుతూ లబ్ధిదారులను గోస పుచ్చుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు స్లాబ్ పడ్డాక ఇచ్చే రూ.2 లక్షల్లో రూ.60వేలు కోత పెట్టింది. కోసిన ఆ �
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుపానుగా కాకినాడ తీరం వైపు దూసుకొస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు �