Gold Rates | బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పసిడి పరుగులకు గోల్డ్ లవర్స్ బెంబేలెత్తిపోతున్నారు. ఆల్ టైం హైలెవల్కు బంగారం ధరలు చేరాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి.
Harish Rao | నెలల తరబడి రేషన్ కమీషన్ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ప్రతిసారి వర్షాకాలం వచ్చిందంటే ఆ రోడ్డు మార్గం గుండా రాకపోకలు సాగించే రెండు రాష్ట్రాలకు చెందిన వాహన చోదకులు, ప్రయాణికులతో పాటు జహీరాబాద్ (Zaheerabad) మండలంలోని అల్గోల్, ఎల్గోయి, పొట్పల్లి ప్రజలు తీవ్ర ఇబ్బందుల�
ఉపాధ్యాయులను ఆందోళన కలిగిస్తున్న టెట్ అర్హత నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) డిమాండ్ చేసింది. తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు,
కేంద్ర రక్షణశాఖ ప్రైవేట్ రంగంలో సైనిక్ స్కూల్ను మంజూరు చేసింది. విజయవాడ సమీపంలో ఈ స్కూల్ ఏర్పాటుకు అనుమతినిచ్చినట్టు పాఠశాల ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగం సుధాకర్రెడ్డి సోమవారం తెలిపారు.
లా కోర్సుల్లో మరో 3,644 సీట్లు భర్తీ అయినట్టు ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి సోమవారం వెల్లడించారు. మూడేండ్ల కోర్సులో 2,593, ఐదేండ్ల కోర్సులో 1,051 సీట్ల చొప్పున భర్తీ అయినట్టు తెలిపారు.
బీటెక్ మేనేజ్మెంట్ కోటా(బీ- క్యాటగిరీ) సీట్ల భర్తీలో పలు కాలేజీలు నిబంధనలకు నీళ్లు వదిలినట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి గుర్తించింది. తమకు ఇష్టం వచ్చినట్టు సీట్లను భర్తీచేసిన 18 ప్రైవేట్ ఇంజినీరింగ్
గత ప్రభుత్వ హయాంలో వివిధ కోర్టుల్లో నియమితులైన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను (ఏపీపీ) కాంగ్రెస్ సరారు ఎందుకు తొలగించిందో కారణాలు చెప్పాలని, ఇందుకు సంబంధించిన వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించిం�
శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లిలోని భాగ్యగనర్ టీఎన్జీవో సొసైటీ భూమి వివాదం కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో త్వరలో కౌంటర్ పిటిషన్ వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్ట
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మాణాలు చేపట్టరాదన్న ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలాంటి నిర్మాణాలు చేప