Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరి�
IPS Mahesh Bhagwat | గణేశ్ ఉత్సవాలపై సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారి, లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్ను నిబంధనలకు వ
Congress 1000 Days | వ్యవసాయం చేసుకోవాల్సిన మేము కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తదని కలలో కూడా అనుకోలే. ప్రభుత్వం ఇప్పటికైనా మా సమస్యను అర్థం చేసుకొని 22ఏలో ఉన్న మా భూములను పరిశీలించి, వాటిని ఆ జాబితా నుంచి తొలగిం�
Congress 1000 Days | రేవంత్రెడ్డి పాలనపై తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ‘నమస్తే తెలంగాణ’ ఒక ప్రయత్నం చేసింది. ‘మూడ్ ఆఫ్ తెలంగాణ’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది.
BRS Mock Assmebly | హైదరాబాద్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్ వేదికగా శనివారం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ సాక్షిగా అధికార, విపక్ష సభ్యులుగా విడిపోయిన బీఆర్ఎస్ నేతలు నిండు అసెం�
రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన ‘కోర్ గవర్నెన్స్ మున్సిపల్ బిల్లు’ తెచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, స్థానిక సంస్థల గొంతును నులిమే నిరంకుశ, ‘బ
రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రుల అనుచరుల పేర్లతో పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు పెరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. శనివారం శాసన మండలిలో ‘టీజీఐఐసీ ద్వారా పరిశ్రమ�
కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఆమెకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపు అందింది. మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వా�
ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కోర్ అర్బన్ రీజియన్(సమగ్ర పాలన) బిల్లు 2026కు సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ఇది కేవలం పాత మున్సిపల్ చట్టాన్ని భర్తీ చేయడా�
వాయువ్య-పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన
అన్నిరంగాల్లో అణచివేతకు గురవుతున్న మాదిగలకు తమగళాన్ని వినిపించేందుకు సొంత మీడియా అవసరమని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. గుర్రం జాషువా, బీఆర్ అంబేదర్, బాబు జగ్జీవన్రామ్, సదాలక్ష్మ
శాసనసభలో సమస్యలపై చర్చ జరిగి పరిష్కారాలు కొంతవరకైనా లభిస్తాయేమోనని తెలంగాణ ప్రజలు ఆశగా ఎదురుచూశారు. తీరా అసెంబ్లీ సమావేశాలు వచ్చేసరికి పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. మొదటి రోజు ప్రధాన ప్రతిపక్షం �
Harish Rao | మాటల్లో కోతలు.. ఉద్యోగుల వేతనాల్లో కోతలు.. ఇదేనా రేవంత్ రెడ్డి చెప్పే ప్రజా పాలన అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు.