కాంగ్రెస్ సరారు ప్రతిష్ఠాత్మకంగా మీర్ఖాన్పేటలో చేపట్టిన గ్లోబల్ స మ్మిట్ అతి పెద్ద ఫెయిల్యూర్ను మూటగట్టుకున్నదా? ఫ్యూచర్ సిటీ వేదికగా రేవంత్రెడ్డి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్�
Komatireddy Venkat Reddy | గ్లోబల్ సమ్మిట్ వేదికగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి మాట తడబడి అభాసుపాలయ్యారు. సమ్మిట్లో భాగంగా తెలంగాణ సినిమా రైజింగ్ ఈవెంట్ నిర్వహించారు.
రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో భారీగా పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో తమ సంస్థలను నెలకొల్పేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చినట్టు తెలిపింది. ఈ మేరకు రెండు రోజు�
గ్లోబల్ సమ్మిట్లో భాగంగా మంగళవారం జరిగిన చర్చాగోష్ఠిలో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పాల్గొని ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. రెండేండ్లలో ఒక లైఫ్ సైన్సెస్ రంగంలో 63వేల కోట్ల పెట�
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ఆ ఇద్దరు తప్ప మిగతా అతిథులంతా జై తెలంగాణ అంటూ నినదించారు. మంగళవారం జరిగిన సమ్మిట్ ముగింపు సమావేశంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, స�
మెరుగైన రోడ్ల ద్వారానే రాష్ట్ర ప్రగతి సాధ్యమని పదేపదే చెప్పుకుంటున్న రాష్ట్ర సర్కారు.. ఆచరణలో పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నది. అధికారంలోకొచ్చిన రెండేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా వేసిన కొత్తరోడ్లు కేవలం
అట్టడుగు వర్గాలు, పేదల అభివృద్ధి కోసమే తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్ను నాలుగు గోడల మధ్య కూర్చొని రూపొందించలేదని, తెలంగాణల�
రాష్ట్రంలో పర్యాటక రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పటికే టూరిజం పాలసీ పేరుతో రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి చేసుకున్న ఎంవోయూల్లో ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేద�
‘సార్ క్షమించండి. భోజనం లేదు అయిపోయింది. ఓ గంటపాటు వెయిట్ చేస్తే మళ్లీ భోజనం ఏర్పా టు చేస్తాం.. ప్లీజ్ కైండ్ బీ సీటెడ్' అంటూ గ్లోబల్ సమ్మిట్లో చెప్పిన సిబ్బంది మాటలు విని విస్తుపోవడం ప్రతినిధులు, ఇత�
విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసిన ట్యూషన్ ఫీజులు, స్కాలర్షిప్పులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘గుడ్ షెపర్డ్'పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝళిపించింది.
‘స్త్రీల మనోభావాలకు అందమైన భాషలు ఎన్నెన్నో’ అని అడ్వర్టయిజింగ్ మేధావి అలెక్ పదమ్సీ రాసినట్టు, ఆధిపత్యానికి కూడా అహంకారాన్ని, చాతుర్యాన్ని కలబోసిన అందమైన భాషలు ఎన్నెన్నో ఉంటాయి. అవి, ‘తెలంగాణ వారికి �
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా పత్రికలకు ఇచ్చిన మొదటి పేజీ ప్రకటనలో ‘తెలంగాణ మీన్స్ బిజినెస్' అనే కొత్త మాటను ప్రభుత్వం ప్రచారానికి తెచ్చింది. ఇదేదో మార్వాడీ స్లోగన్లా ఉన్నది.
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వికేంద్రీకరణలో సర్కారు అడుగులు అనేక ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గందరగోళం నడుమ విలీన ప్రక్రియను పూర్తి చేసి జోన్లకు కేటాయించడంపై శివారు మున
పదేండ్లలో దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తెలంగాణ తొలి సీఎం కేసీఆరేనని, కేసీఆర్ అంటేనే అభివృద్ధి అని, రేవంత్ అంటే దందాలు, కమీషన్లు అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడ�
పంచాయతీ ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొన్ని గంటల్లో పోలింగ్ షురూ కానున్నది. ఇప్పటికే అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించగా.. 48 గంటల ముందే మైకులు మూగబోయాయి. ఫలితాలు వెలువడే వరకు మద్యం దుకాణాల�