Caesarean Operation: సిజేరియన్ సర్జరీలు తెలంగాణలో ఎక్కువ అవుతున్నాయి. జాతీయ ఆరోగ్య శాఖ ప్రకారం ప్రతి 10 డెలివరీల్లో ఆరుగురికి సీ సెక్షన్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. జాతీయ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువగా �
Farmers Protest | ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నమిలే గ్రామ రైతులు శనివారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు.
Bus Fire Accident | నల్గొండ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు దగ్ధమైంది. చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామ శివారులో హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారిపై ఓ ప్రైవేటు టావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
Telangana Congress | అభయ హస్తం, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని పక్కనబెట్టింది. భయపెట్టడం, బెదిరించడం, వేధించడం, రౌడీయిజం, దుష్ప్రచారం వంటి విధానాలను ముఖ్యనేత వర్గం అమలు చేస్తున్నదని రాజకీ�
Rythu Discom | రాష్ట్రంలో రైతుల పేరుతో విద్యుత్తు వృథా అవుతున్నదని తెలంగాణ రైతు డిస్కమ్ సీఎండీ ముషారఫ్ ఫారూకీ అభిప్రాయపడ్డారు. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్తు చౌర్యానికి గురవుతున్నదని ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశ
Indiramma Illu | కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లలో కోత విధించింది. మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం.. 3.24 లక్షల ఇండ్లు మాత్రమే మంజూరు చేయగా, 2.74 లక్షల ఇండ్లకే పనులు ప్రారంభమయ్యాయి.
Uttam Kumar Reddy | ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్పై విఫల ముద్ర పడింది. కొనుగోళ్ల కోసం ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైన సర్కార్... ఇప్పుడు ఆ డ్యామేజీని కంట్రోల్ చేసుకొనేందుకు నానా తంటాలు పడుతున్
Ponnam Prabhakar | వానకాలం రాకముందే యూరియా సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. యూరియా నిల్వలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలే తప్ప తామేమీ చేయలేమని స్పష్టంచేసింది. యూరియా సరఫరా ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ ఆధీనం
Farmers | వ్యవసాయానికి ఇక నుంచి విద్యుత్తు ఎంత మొత్తంలో సరఫరా అవుతుందో నిర్ధారించనున్నారు. స్మార్ట్మీటర్ల ద్వారా లెక్కలు తేల్చనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని సాగు రంగానికి వినియోగించే విద్యుత్తు డిస్ట్రిబ�
Farmers | రైతులకు 24 గంటల విద్యుత్తు అక్కర్లేదని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగానికి 3 గంటలపాటు విద్యుత్తు సరిపోతుందని ఈఆర్సీ బహిరంగ విచారణలో ఆయన పేర్కొన్నారు.
‘రైతుల పేరిట ఉచిత విద్యుత్తును ఇతరులు వాడుకుంటున్నారని సర్కార్ చెప్పడం దుర్మార్గం. అంటే అన్నదాతలను సర్కార్ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నదా? దుర్వినియోగాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమ�