సీఎం రేవంత్రెడ్డికి కార్పొరేషన్ పదవులు ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ నిధులు విడుదల చేయడంపై లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూ టీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు, విధులు లేకుండా కార్పొ�
గ్రేటర్ హైదరాబాద్లో అడ్వైర్టెజ్మెంట్ మాఫియా బరి తెగించింది. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ నిబంధనలను తుంగలో తొక్కి కొందరు బడాబాబులు అక్రమ ప్రకటనల దందాకు తెరలేపారు. ఎటువంటి టెండర్లు లేవు. కనీస అనుమతుల
భద్రాద్రి-కొత్తగడెం జిల్లా పినపాక మండలం కాల్వలనాగారంలోని 600 ఎకరాల వివాదాస్పద భూములు అటవీ శాఖకే చెందుతాయని సుప్రీంకో ర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు బుధవా రం తుది తీర్పు వెల్లడించింది.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ పరిధిలోని సర్వేనంబర్ 613 (119) కాసుబాగ్ కంచెలో వేల కోట్ల రూపాయల విలువైన 373 ఎకరాల భూములను రియల్ మాఫియా కబ్జా చేస్తుంటే హైడ్రా ఏం చేస్తున్నది? నిద్రపోతున్నదా? అన�
మైనారిటీ అభ్యర్థులకు యూపీఎస్సీ నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్-2027 కోసం ఉచిత శిక్షణ ఇస్తామని మైనారిటీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ ఇంటర్ బోర్డు రద్దు కానుందా? ఈ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయబోతున్నారా? అంటే అధ్యాపక సంఘాలు అవుననే అంటున్నాయి. ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ను రద్దు చేయడం. కొత్త సంస్కరణలు.. మార్గదర్శకాల వెనుక ఆ
ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు చనిపోతే తక్షణ పరిహారం అందించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం మంత్రి ఉత్తమ్ మాట్లాడారు.
వరంగల్ రైతు సంగ్రామ సభలో కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ విమర్శించారు.
Papikondalu tour | రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు అధికారులు ఒక చేదువార్త చెప్పారు. గోదావరి నదిలో అత్యంత ఆదరణ పొందిన 'పాపికొండలు విహారయాత్ర' ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జలవనరుల శాఖ ప్రకటించింది. ప్రస్త�
Rythu Sangrama Sadassu | రైతులు కాంగ్రెస్ నయవంచనకు బలికావద్దని.. గుండె ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతు సోదరులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
KTR | సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వరంగల్ వచ్చి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టుపెట్టి రుణమాఫీ చేస్తానని అన్నాడని గుర్తుచేశారు.
KTR | రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. డిక్లరేషన్ పేరిట రైతులకు చిత్తు కాగితం ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇచ్చిన రాహుల్ గాంధీ, రేవంత�
కేసీఆర్ పాలన రైతాంగానికి స్వర్ణయుగమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రైతుబిడ్డగా వ్యవసాయాన్ని పండుగ చేసే విధంగా కేసీఆర్ పాలన కొనసాగిందని అన్నారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు రాబంధు పాలన అని వి�
KTR | వరంగల్ జిల్లా కాకతీయ పౌరుషాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది త్యాగాల గడ్డ.. పోరాటాల గడ్డ అని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ కదం తొక్కిందని గుర్తుచేశారు.