ఒక పాఠశాల తలుపు మూస్తే... ఒక జైలు తలుపు తెరుస్తున్నట్టే అని ప్రపంచ విద్యావేత్తలు ఉత్తగనే అనలేదు. అది నాగరిక సమాజాల అనుభవం నుంచి పుట్టిన నికార్సయిన సత్యం. కానీ, స్వరాష్ట్ర కలలు కన్న తెలంగాణ మట్టిపై ఇప్పుడు వ
రాష్ట్రవ్యాప్తంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కార్యాలయం ప్రకటించింది. గురువారం రాత్రి వరకు 99.46 శాతం ఫారాలను ఓటర్లకు అందించినట్టు వెల్లడించింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన ‘కోర్ అర్బన్ రీజియన్' (క్యూర్ 2026) ముసాయిదా బిల్లుపై చర్చనీయాంశంగా మా రింది. ఏడు దశాబ్దాల పాత జీహెచ్ ఎంసీ చట్టం స్థానంలో ప్రతిపాదించిన ఈ బిల్లులోని �
తెలంగాణ జానపద, ఉద్యమ గీతాలు మొదలుకొని సినీ పాటల వరకు తనదైన ముద్రతో ప్రయాణాన్ని సాగిస్తున్నారు గీత రచయిత మిట్టపల్లి సురేందర్. ఆయన కలం నుంచి వెలువడిన ‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా’ (పోరు తెలంగాణ), ‘వాడు న
భర్తను భార్య రోకలి బండతో మోది హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. గురువారం కోరుట్ల సర్కిల్ కార్యాలయంలో మెట్పల్లి డీఎస్పీ రాములు వివరాలను వెల్లడించారు. కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్ట బే�
నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో సోయా రైతులు ధర్నా చేపట్టారు. ఓ ప్రైవేట్ కంపెనీ సోయారకం విత్తనాలు సాగు చేసిన రైతులు అవి మొలకెత్తకపోవడంతో ఇటీవల నిర్మల్ జిల్
‘మత్తుపదార్థాల నిర్మూలనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్' సామాజిక చైతన్య ఉద్యమంగా మారాలి.. మత్తురహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని’ రాష్ట్ర గవర్నర్ శివప్ర�
నైరుతి రుతుపవనాలు గురువారం దేశమంతటా విస్తరించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాస్తవంగా ప్రతి ఏటా జూలై 8 నాటికి దేశమంతటా రుతుపవనాలు విస్తరించాల్సి ఉండగా, ఒక రోజు ఆలస్యంగా విస్తరించాయని
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో కరెంటు హెచ్చుతగ్గులతో మోటర్లు కాలిపోయి ఓ పక్కన రైతు తల్లడిల్లుతుండగా, మరోపక్క పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయి రోజులు గడుస్తున్నా �
తెలంగాణ మరో ప్రతిష్టాత్మక క్రీడా పండగకు వేదిక కానుంది. ఈ ఏడాది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (కేఐవైజీ) ఆతిథ్య హక్కులు రాష్ర్టానికి కేటాయించినట్టు కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం ప్రకటించార�
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని 12 వివాదాస్పద గ్రామాల ప్రజలు 70 ఏండ్లుగా రెండు రాష్ర్టాల్లోనూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని మహారాష్ట్ర సరిహద్దుల్లో �
తెలంగాణలో సూపర్ ఎల్ నినో కరువును తీవ్రతరం చేసింది. అదే సమయంలో రాజకీయ వేడిని కూడా పెంచింది. ఈనెల 5న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు కాంగ్రెస్.. సర్కార్