మైనార్టీ ఫైనాన్స్ కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యువతకు పంపిణీ చేసే యూనిట్లకు సంబంధించిన దరఖాస్తుల్లో 25 జిల్లాల వారికే అవకాశం దక్కింది. టీజీవోబీఎంఎంఎస్ (ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్
రాష్ట్రంలో ఎండలు క్రమంగా ముదురుతున్నాయి. దీంతో అనుకున్నట్టుగానే సోలార్ ప్లాంట్లల్లో అధికంగా విద్యు త్తు ఉత్పత్తి అవుతున్నప్పటికీ అదంతా వృ థాగా పోతున్నది. ఫలితంగా లక్షలు వె చ్చించి ఆ ప్లాంట్లను నెలకొల
కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్టు (ఎన్ఆర్ఈజీఎస్) నిధుల విషయంలో రాజకీయాలు చేస్తూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ద్రోహం చేస్తోంది. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ
ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో జరుగుతున్న యుద్ధ వాతావరణం పై అక్కడ ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వెళ్లిన వారి క్షేమ సమాచారాలపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలకు లోనవుతున్నారు.
KCR | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో హోలీ కొత్త ఆశలు, విశ్వాసాలు నింపాలని ఆకాంక్షించారు.
Jadcherla | మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీనిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్�
Illegal Sand Mining | నారాయణపేట జిల్లా కృష్ణా మండల పరిధిలోని కృష్ణా నదిలో రాత్రి వేళలో అక్రమంగా ఇసుక రవాణా జోరందుకుంది. కృష్ణా మండల పరిధిలోని ముడుమాల్, వాసునగర్, ఓంకార మఠం, గురుజాల్, సమీప దూరంలోని ఉన్న కృష్ణానదిలో దర్జ
Bhadrachalam LIC | భద్రాచలం ఎల్ఐసీ బ్రాంచ్ కార్యాలయంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలతో నిరుపేదలపై ఇన్సూరెన్స్ తీసుకుని.. ఆపై వారు చనిపోయినట్లుగా చిత్రీకరించి కోట్లు కాజేసినట్లు తెలిసింది. ఈ ఘరానా మో�
Nagarkurnool | స్కానింగ్ సెంటర్లోని టాయిలెట్లోనే 16 ఏళ్ల బాలిక ప్రసవించింది. నాగర్కర్నూల్లో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.
Choutuppal | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగివున్న కంటైనర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం ధ్వంసమవ్వగా.. 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
Tragedy | కుటుంబ కలహాలు మరో ఇంటిని చిదిమేశాయి. ఇద్దరు పిల్లల్ని చంపి, ఓ తల్లి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలంలోని గొల్లగూడెం గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
Lunar Eclipse | వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, మార్చి3: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలను మూసివేశారు. వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, కీసర సహా అన్ని ప్రధాన ఆలయ�
Yadagirigutta | సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధానాలయంతో పాటు ఉపాలయాలు, అనుబంధ ఆలయాలను ప్రధానార్చకులు, ఆలయ అధికారులు మూసివేశారు.
Harish Rao | హైదరాబాద్ ఓఆర్ఆర్కు ఆనుకుని ఉన్న రాజేంద్రనగర్ మండలంలోని మానసహిల్స్ ప్రాంతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా అక్రమ క్వ