దేశంలో రాజ్యాంగేతర విన్యాసాలు, అరాచకాలు నడుస్తున్నాయి. వీటి సంగతి అలా ఉంచితే రాజకీయ పార్టీలను, నాయకులను అర్థం చేసుకోవటం కష్టంగా ఉన్నది. ఏ పార్టీ సిద్ధాంతాలేమిటో స్పష్టంగా తెలియటంలేదు. కండువాలు మార్చటం ప
తెలంగాణ రాష్ర్టానికి కేసీఆరే శ్రీరామరక్ష అని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు అరిగోస పడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.
30 నెలలుగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను రేవంత్ సర్కార్ నిండా ముంచిందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై యువత పోరాటాలకు సిద్ధం కావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి పిలుపునిచ్చారు.
పానీపూరి తిని తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వైద్యులకు సూచించారు. గురువారం ఆయన మాజీ మంత్రి హరీశ్రావుతో కలిసి సిరి
ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోయే భూమిని తనఖా పెడితే స్టేట్ బ్యాంక్ రుణం ఇవ్వడంపై హైకోర్టు విస్తుపోయింది. సదరు భూమిపై హైకోర్టు స్టే విధించినా దానిని తాకట్టు పెట్టుకొని రుణం ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నిం
తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీజీ సాక్స్)లో అధికారుల నిర్లక్ష్యం అటు రోగుల పాలిట, ఇటు నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. రూ.10 లక్షలు ఖర్చు చేసి, ఆయా విభాగాలకు చెందిన కీలక పోస్టులకు ఆర్భాటంగా �
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలం రావల్కోల్లోని 275.12 ఎకరాల భూ దందా రెవెన్యూ అధికారుల మెడ మీద కత్తిలా తయారైందా? తమ పని కానిచ్చేందుకు సర్కార్ పెద్దలు చేసిన ఒత్తిడి అధికారులను ఊపిరి సలుపనీయడం లే�
అనుబంధ క్రికెట్ అసోసియేషన్లకు ప్రతి ఏడాదికీ రూ.3 లక్షల చొప్పున నిధులు విడుదల చేయాలంటూ అంబుడ్స్మెన్ జారీచేసిన ఆదేశాలను తప్పనిసరిగా అమలుచేయాలని తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హె�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పన్మక్త గ్రామంలో ఇటీవల జరిగిన భూవేలం ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఆ గ్రామంలోని సర్వే నం.83/1లో ఐదు ఎకరాల భూమి వేలానికి సంబంధ�
: తెలంగాణ రాష్ర్టానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీజెండాయేనని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ డిప్యూటీ ఫ్లోర్లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్�
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు మరోసారి గాంధీభవన్కు చేరాయి. పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీకి అనుకూలంగా కామారెడ్డి నేతలు గాంధీభవన్ వద్ద పెద్దఎత్తున ఫ్లెక్�
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్సైట్తోపాటు అనుబంధ ఆన్లైన్ సేవలు షెడ్యూల్ చేసిన సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26 నుంచి 28 వరకు తాతాలికంగా అందుబాటులో ఉండదని స్టాంప్స్ అండ్ �
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంచనాలకు, క్షేత్రస్థాయిలో వస్తున్న రాబడులకు అసలు పొంతన కుదరడం లేదు. ఆదాయ మార్గాలు మూసుకొనిపోతుంటే, అప్పుల వేట మాత్రం జోరుగా సాగుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కంప్�
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఏప్రిల్లోనే మొదలు కావాల్సిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నెల రోజులు ఆలస్యంగా షురూ కాగా.. అప్పటి నుంచి అన్నదాత అవస్థలు పడుతూనే ఉన్నాడు. కొనుగోలు కేంద్రా
ఈ ఏడాది వాన కాలంలో తెలంగాణతోపాటు 12 రాష్ట్రాలపై ఎల్నినో ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను ప్రకటించాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమా