Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్రెడ్డి ఆరోపించారు.
Free Cool Drinks | జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఉచితంగా కూల్డ్రింక్స్ పంచుతున్నారని తెలియడంతో భారీగా జనం పోటెత్తారు.
Hyderabad | హైదరాబాద్ జూబ్లీహిల్స్లో భారీ లాభాలు ఆర్జించేందుకు అవకాశం ఉన్న మద్యం దుకాణాన్ని అధికార పక్ష ముఖ్యనేత సన్నిహితుడికి గుట్టుచప్పుడు కాకుండా కట్టబెట్టిన వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ భుజాలు తడుముకుంటు�
Employee JAC | ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలపై పోరాడేందుకు ఏర్పడిన తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. ఆధిపత్యపోరు పీక్కు చేరింది. ముఖ్యంగా సీఎం, స్పీకర్ భేటీ జేఏస�
Konda Surekha | మంత్రివర్గం నుంచి బర్త్ఫ్ అయిన కొండా సురేఖకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ ఫోన్ చేసి మా ట్లాడారు. అంతర్గత విభేదాలు, వ్యక్తిగత కారణాలను పక్కనపెట్టి పార్టీ కార్యక్రమా�
Congress Scam | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో స్కామ్ వెలుగు చూసిందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు సంచలన వివరాలు వెల్లడించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పవర్ పాయింట�
Real Estate | ‘భూమిని నమ్ముకున్నోళ్లు ఎప్పుడూ చెడిపోరు. ఎన్నేండ్లయినా భూమి ఉంటే భరోసా. భూమి విలువ పెరుగడమే తప్ప తగ్గడం ఉండదు’.. మూడేండ్ల కిందటి వరకు అందరి నోటా ఇదే మాట!
KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భూ బాగోతాలను అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేస్తామనే భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటకు గెంటేసిండ్రు. ప్రజల ఆస్తులను రక్షించాల్సిన ముఖ్యమంత్రి భూములను హారతి కర్పూరంలా కా�
Harish Rao | రాష్ట్రంలో 22ఏను అడ్డంపెట్టుకొని కాంగ్రెస్ నాయకులు, రేవంత్రెడ్డి సోదరులు అనేక భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
Harish Rao | కేసీఆర్ పాలన ప్రజల చుట్టూ తిరిగితే..రేవంత్రెడ్డి పాలన భూముల చుట్టూ పరిభ్రమిస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ధ్వజమెత్తారు. హైడ్రా, మూసీ, ఫ్యూచర్సిటీ ప్రాజెక్టు ఏదైన
యాదగిరిగుట్టలో ఈ నెల 8,9,10న జరిగిన ఏఐవైఎఫ్ 4వ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎ న్నుకున్నారు. శుక్రవారం హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో ఏఐవైఎఫ్ జాతీ య కార్యదర్శి వలిఉల్లాహ్ ఖాద్రీ, జాతీయ కార్�
ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా రెండో విడత కౌన్సెలింగ్ను కాళోజీ హెల్త్ వర్సిటీ ప్రారంభించింది. ఈ నెల 14 మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది.
ఉపాధ్యాయ అధ్యయన యాత్రలో భాగంగా ఫిన్లాండ్ పర్యటనకు 33 మంది టీచర్లను పాఠశాల విద్యాశాఖ ఎంపికచేసింది. మొదటి బ్యాచ్లో 40 మంది బృందం ఫిన్లాండ్లో పర్యటించగా, తాజాగా రెండో బ్యాచ్లో 33 మంది టీచర్లను ఎంపిక చేసింద
దేశంలో బీసీలకు నిజమైన స్వాతంత్య్రం రాలేదని, బీసీల ఓట్లతో గద్దెనెక్కి అధికారం చెలాయిస్తున్న ప్రభుత్వాలు బీసీలను మనుషులుగా కూడా గుర్తించకపోవడం అత్యంత బాధాకరమని శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదన�