‘ఉమ్మడి రాష్ట్రంలో ‘నేను రాను బిడ్డో సరార్ దవాఖానకు’ అనే భయాందోళన ఉండేది. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రభుత్వం వైద్యారోగ్య సేవలను మెరుగుపర్చి ‘నేను వస్తానమ్మో సరార్ దవాఖానకు’ అన్న నమ్మ
బీజేపీ పరిస్థితి తెలంగాణలో యథాతథంగానే ఏమీ బాగాలేదు. కానీ మే నెల మొదటి వారంలో బెంగాల్ను గెలవడం ఉన్నట్టుండి కొత్త ఆశలు తెచ్చింది. వెంటనే ఇక్కడ ప్రతీవారం ఏదో కార్యక్రమంతో హడావుడి మొదలుపెట్టారు. వారి దురదృ
ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక దుమ్ముగూడెం ఇందిర సాగర్, రాజీవ్ సాగర్లను విలీనం చేసి సీతారామ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2016 ఫిబ్రవరి 16న నాటి ముఖ్యమంత్రి
బహుజన చక్రవర్తిగా కీర్తిగడించిన చారిత్రక యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత కథ ఆధారంగా రూపొందించిన యానిమేషన్ చిత్రం ‘సర్దార్ సర్వాయి పాపన్న’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వెంకటేష్ గౌడ్ లింగంపల్లి �
నల్గొండ జిల్లా: రైతులకు మెరుగైన విద్యుత్ అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలన�
తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడం ద్వారా రేవంత్రెడ్డి ప్రభుత్వం మరోసారి తన పాశవికత్వాన్ని నిరూపించుకుందని బీఆర్ఎస్ వర్కింగ్�
Revanth Reddy : దేశంలోని 28 రాష్ట్రాల్లో 14 మంది సీఎంలపై క్రిమినల్ కేసులున్నాయి. అత్యధిక కేసులున్నది మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపైనే. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి 29 కేసులతో రెండో స్థానంలో ఉన్న�
మహాత్మా గాంధీ బతికే ఉంటే... వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టును వ్యతిరేకించేవారని, అభివృద్ధి పేరిట జరిగే పర్యావరణ విధ్వంసకరమైన విధానాలను అడ్డుకునేవారని ప్రజా సంఘాలు స్పష్టం
తెలంగాణ బీజేపీకి అధిష్ఠానం షాక్ ఇచ్చింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తాజాగా సోమవారం ప్రకటించిన కమిటీలో తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటుదక్కలేదు. అసలే కొన్నేండ్లుగా రాష్ట్రంలో బ�
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక స మగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో కీలకమైన ఎన్యుమరేషన్ దశ పూర్తయింది. జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించిన ఎన్యుమరేషన్ ప్రక్రియలో రాష్ట్రంలోని మొత్తం 3,38,26,4 48 మంది ఓటర్లలో 2,64,87,213 మంద�
బీఆర్ఎస్ తరఫున గెలుపొంది కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, టీ ప్రకాశ్గౌడ్, ఏ గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్
నిరుపేదలకు అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవా ఫలాలను ఉచితంగా అందించాలనే మహోన్నత ఆశయంతో కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సనత్నగర్ టిమ్స్ హాస్పిటల్ ఎ�