RS Praveen Kumar | ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి చూపించిన ‘సంధ్యారావు’ అనే ఎక్స్ అకౌంట్ను ఎవరు నిర్వహిస్తున్నారో పోలీసులే తేల్చాలన�
Pothireddypadu | పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులో గేట్ల ఎత్తు పెంచుతుండగా ఒక గేటు కొట్టుకుపోయింది. ఇప్పటికే కృష్ణా నది జలాలను ఏపీ అడ్డగోలుగా తరలిస్తుండగా తాజాగా గేటు కొట్టుకపోవడంతో నిరంతరాయంగా కృష్ణా జలాలు తరలిపోతు�
Inter Caste Marriage | బీసీ సామాజిక వర్గానికి చెందిన యువతిని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ప్రేమించి పెండ్లి చేసుకోవడంతో అమ్మాయి బంధువులు యువకుడి ఇంటిని కూల్చివేసిన ఘటన సీఎం సొంత జిల్లా జోగుళాంబ గద్వాలలో చ�
Revanth Reddy | ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదట.. పైగా ఈ మూడు రోజుల ఘటనలతో ప్రభుత్వా నికే మంచి పేరొచ్చిందట. ఇదీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉవాచ. ప్రస్తుత పరిణామాలపై తాను చేయించిన ఫ్లాష్ సర్వేలో ప్రజలు ప్రభుత్�
Congress 1000 Days | భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నది ఎంత నిజమో.. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన ఆద్యంతం భూ దందాల చుట్టూనే తిరుగుతుందనేది కూడా అంతే నిజం.
Harish Rao | రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చింది కాదని, రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఫల్యం వల్ల వచ్చిన కరువని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తీవ్రం
కరెంట్ కోసం రైతులు అరిగోస పడుతున్నారు. విద్యుత్తు కోతలతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అప్రకటిత కరెంట్ కోతలు, లోవోల్టేజీ సమస్యలు, యూరియా దక్కకపోవడం వంటి సమస్యలప�
తెలంగాణ శాసనమండలి సమావేశాలు సాగుతున్న తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా ఉన్నాయని ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. కౌన్సిల్ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడు�
కరెంట్ సరఫరా తీరుపై ఓ రైతు మధనపడుతున్నాడు. పంట చేతికొచ్చే సమయంలో కరెంట్ లేకపోతే పంట మొత్తం పోతదని, పెట్టుబడి కూడా రాదని ఆందోళన చెందుతున్నాడు. బీఆర్ఎస్ హయాంలో గుండె మీద చేయి వేసుకుని పడుకుంటే.. కాంగ్రె
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని బీఆర్ఎస్ నాయకులు, ఆయా గ్రామస్తులు పేర్కొన్నారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై డప్పు చప్పుళ్లతో గురువారం నిరసన తెలిపారు. స్పీకర్ను శాసనసభలో పదేపదే దళితుడని పేర్
రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా జారీ అవుతున్న నోటీసులపై విచారణ(హియరింగ్)కు తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్�
రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కోసం తెలంగాణ సాధన తరహాలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. గురువారం బషీర్బాగ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఎన్నికల హామీల అమలులో వైఫల్యాన్ని, ప్రజాప్రతినిధులపై వేధింపులను నిరసిస్తూ ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం వినూత్న న�
‘పొలాలకు 24 గంటల కరెంటివ్వడం చేతగాకుంటే పదవి నుంచి దిగిపో రేవంత్రెడ్డీ..’ అంటూ సీఎం రేవంత్రెడ్డికి తన సొంత ఇలాకాలో రైతులు అల్టిమేటం జారీచేశారు. 24 గంటల కరెంటు కొనసాగిస్తాం రైతులకు అది చేస్తాం, ఇది చేస్తామ