Kaleshwaram | మరమ్మతుల మాటున కాళేశ్వరంలో ఇసుక దందా మొదలైంది. ప్రాజెక్టు అడ్డాగా ఇసుకాసురులు తిష్టవేసి బరాజ్లను ఆనుకుని వేసిన ఇసుకమేటలను మింగేస్తున్నారు.
HCA Funds | భూ కబ్జాలు, పోస్టింగ్లు, సెటిల్మెంట్లు దాటి ఇప్పుడు అధికార పార్టీ నేతల కన్ను నగదు నిల్వల మీద పడింది. ఎక్కడ ఖజానాలో నగదు ఉందని తెలిస్తే, అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు.
Rahul Gandhi | ‘మీరంతా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి. మార్షల్ ఆర్ట్స్ను వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోండి’ ఇదీ కోట్లు ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చి డీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస
వికారాబాద్ జిల్లా అనంతగిరి హరిత రిసార్ట్లో డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులకు సోమవారం లోక్సభ పక్షనేత రాహుల్గాంధీ వచ్చిన సందర్భంగా పోలీసులు అడగడుగునా ఆంక్షలు విధించారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీని నిరుద్యోగులు నిలదీస్తరనే ఆయన రాక సందర్భంగా సర్కార్ నిర్బంధకాండకు దిగిందని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
తెలంగాణ పల్లెలను హరితవనాలు తీర్చిదిద్దే సంకల్పంతో నాడు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనాలు నేడు ఏడారిని తలపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించే లక్ష్యంతో తీరొ�
పంట చేలల్లో కలుపు నివారిణిగా మార్కెట్లోకి వచ్చి, కాలకూట విషంగా మారిన గడ్డి మందు నిషేధానికి పోరాటం మొదలైంది. మేలు కంటే కీడే ఎక్కువగా చేస్తుండడం, మనిషికి ప్రాణాంతకంగా మారుతుండడంతో లక్ష్మీపూర్ ఒక అడుగు ము
కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి పారుదల శాఖలను ఒకే గొడుగు కిందికి తెచ్చింది. అందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, రామగుండం, జగిత్యాల పరిధి�
గత నెలలో తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దూకుడు ప్రదర్శించింది. రాష్ట్రవ్యాప్తంగా రవాణా, జీఎస్టీ, గనులు, భూగర్భ, వాణిజ్య పన్నులు, అటవీ, పౌర సరఫరాలు, పోలీసు విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముమ్మర త
హోలీ పండుగ షాపింగ్, ఈవెంట్ బుకింగ్లు, బహుమతుల పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయెల్ చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ నర్సింగ్ ఆఫీసర్లకు రూ.40 వేల కనీస వేతనం తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఫ్లోరెన్స్ నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
టీహబ్, వీ-హబ్, టీబీఐఎస్ బిట్స్ పిలానీ (హైదరాబాద్) భాగస్వామ్యంతో గ్రామీణ స్థాయి ఆంత్రప్రెన్యూర్లను వెలుగులోకి తేవడమే లక్ష్యమని సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం టీహబ్లో క�
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 8,9 తేదీల్లో మెగా మహిళా రైతు మేళా నిర్వహించనున్నట్టు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జాన
స్పీకర్ వ్యవస్థకే వన్నె తెచ్చిన విలువల శిఖరం శ్రీపాదరావు అని కర్ణాటక స్పీకర్ యూటీ ఖాదర్ ఫరీద్ కొనియాడారు. రాజకీయాల్లో పదవి అంటే కిరీటం కాదని, బాధ్యతని చాటి చెప్పిన దార్శనికుడని శ్లాఘించారు.