చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ బొల్లి ఐలయ్యకు ను ఆంధ్రప్రదేశ్ లోనీ విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ నేషనల్ ఓపెన్ కరాటే టోర్నమెంట్లో ఘనంగా సన్మానించారు.
KTR | రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.రెండేళ్ల తర్వాత ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ను తిట్టినోళ్లు ఎక్కడ దాక్కున్నా వదిలి�
Harish Rao | రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ విమర్శించారు. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చారు.. కానీ రేవం�
Khammam | ఖమ్మం జిల్లాలో సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కారు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రహదారిపై రాస్తారోకోకు దిగారు. సాగు నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని.. వెంటనే సాగునీటిని అందించిన పంటలను కాపా�
Zaheerabad | మున్సిపాలిటీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ వార్డులోని ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారు.. ఎవరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని ఆరా తీస్తూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు.
Young India Schools | రాష్ట్రంలో 79 యంగ్ ఇండియా పాఠశాలల నిర్మాణానికి తెలంగాణ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూఐడీసీ) టెండర్లు ఆహ్వానించింది. ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.200 కోట్�
Revanth Reddy | జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ మరోసారి అస్పష్ట ప్రకటన చేశారు. పునర్విభజన చేయబోమని చెప్తూనే, మరోవైపు, చే యాలనుకుంటే అసెంబ్లీలో చర్చించాకే నిర్ణ యం తీసుకుంటామని పేర్కొన్నారు.
FSL Fire Accident | నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆదివారం ఉదయం ల్యాబ్ను పోలీసులు సీజ్ చేశారు. ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేయ గా, క్లూస్టీమ్ మరోసారి తనిఖీలు చేపట్టింది.
FSL Fire Accident | తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదంతో వేలాది మంది నేరస్తులకు క్లీన్చిట్ ఇచ్చినట్టేనా? నేరాలను విశ్లేషించి, వాటి ఫలితాలను భద్రపరిచే సర్వర్రూమ్ కూడా కాలిపోవడమే ఇం�
FSL Fire Accident | తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎన్నో కీలక కేసుల ఆధారాలు కాలిపోయాయని, అవి ఏయే కేసులవనేది అంచనా వేస్తున్నామని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్, డైరెక్టర్ జనరల్ శిఖాగోయ
Ramchander Naik | కాంగ్రెస్కు ఓట్లు వేయకుంటే డంపింగ్ యార్డును మళ్లీ తెస్తానని ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్ ఓటర్లను హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి ఆయన మహబూబాబాద్ జిల్లా మర�
Rythu Bharosa | రైతుభరోసాలో కోతలు పెట్టడం ఖాయమైంది. శాటిలైట్ చిత్రాల ద్వారా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేస్తే, సాగుచేసిన భూములకే రైతుభరోసా నిధులు జమ చేయడం సులభం అవుతుందన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు �