Telangana | తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సిద్ధించి పుషరకాలం దాటుతున్నా, ఇకడి ఉన్నతాధికారుల్లో కొందరికి ఇంకా ‘ఆంధ్రప్రదేశ్' వ్యామోహం వీడనేలేదు. సచివాలయంలో కూర్చొని తెలంగాణ ప్రజల కోసం జారీచేసే అధికారిక ఉత్తర్�
Himanshu | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మనువడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు సోమవారం సాయంత్రం ఆటలాడుతుండగా గాయపడ్డాడు.
MG University | మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. బాలికల హాస్టల్లో గత కొంతకాలంగా తాగునీరు, వినియోగ నీటి సమస్యలు తీవ్రంగా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు
Government Hospitals | రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్యవిధాన పరిషత్ పరిధిలోని దవాఖానల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్టు) పో స్టుల భర్తీలో సర్కార్ తీవ్ర జా ప్యం చేస్తున్నది. మొత్తం 1,623 పోస్టులకుగాను మెడికల్
El Nino | రాష్ట్రంలో ఎల్నినో ఛాయలు ప్రారంభమైనట్టు కనిపిస్తున్నది. ఈ ఏడాది వానకాలం ప్రారంభమై నెల రోజులు దాటినా ఒక్క భారీ వర్షం పడకపోవడమే ఇందుకు నిదర్శనం.
DSP Bheem Reddy | ఏసీబీ దాడుల్లో బయటపడిన సుమా రు రూ.300 కోట్ల అక్రమాస్తులు డీఎస్పీ భీంరెడ్డివేనా? ఆయన ఎవరికైనా బినామీగా ఉన్నాడా? తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్టాపిక్గా మారింది.
Konda Surekha | తన శాఖలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పెత్తనమేందంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. తనకు తెలియకుండా తనశాఖ అధికారులతో సమీక్ష చేయడం తనను నిర్లక్ష్యానికి గురిచేసి అవమానించటమేనంటూ తీవ్ర అసంత
Congress | అధికారపార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి మద్యం మత్తులో మదమెక్కి వృద్ధురాలిపై లైంగికదాడికి యత్నించిన ఘటన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని 9వ వార్డు (చాగల్లు)లో సోమవారం అర్ధరాత్రి జరిగింది.
Kannepalli Pump House | ‘ఎల్ నినో ప్రభావం వల్ల వానలు లేవు. గోదావరిలో వరద లేదు. మరి నీళ్లను ఎట్లా ఎత్తిపోస్తరు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు�
‘కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నరు. కానీ ఎల్ నినో ప్రభావం వల్ల వానలు కురువడం లేదు. గోదావరిలో వరదలు లేవు. అలాంటప్పుడు ఎలా ఎత్తిపోస్తరు?’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్
పోలీసుశాఖలో ఉద్యోగాలకు సిద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులు రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ అందిస్తున్నదని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్పాషా తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడ�
హరిత ధరిత్రి కోసం పాటుపడుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం పరిఢవిల్లాలని శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతీ మహాస్వామి ఆకాంక్షించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా అడవ�
జీపీలను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నేటి నుంచి 10వతేదీ వరకు సర్పంచులు, ఉపసర్పంచులు, అధికారులకు నిర్వహించనున్న 3 రోజుల సమగ్ర శిక్షణలో భాగంగా మంత్