తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కు ఆర్మూర్ పట్టణానికి చెందిన పోలా సుధాకర్ను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శిగా నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయ
DISCOM Opposes | తెలంగాణ రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ విధానాన్ని బలహీన పరిచే , రద్దు చేసే ఏ ప్రయత్నాన్నైనా బీఆర్ఎస్ నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తుందని బృందం సభ్యులు స్పష్టం చేశారు.
Bandi Bhageerath | పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ పోలీసుల కస్టడీ ముగిసింది. మూడు రోజుల విచారణ ముగియడంతో కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. నేతాజీ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
Rythu Discom | కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేయనున్న రైతు డిస్కమ్ ఏర్పాటుపై బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున గళమెత్తనున్నది. కొత్త డిస్కమ్ వెనుక దాగి ఉన్న కుట్రలను బట్టబయలు చేసేందుకు సిద్ధమైంది.
Rythu Discom | రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన రైతు డిస్కమ్ పై విద్యత్తురంగ నిపుణలు, రైతు సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్న క్రమంలో దానికి విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతిస్తుందా? కొత్త డిస్�
Telangana | ప్రస్తుతం తెలంగాణ సమాజంలో జరుగుతున్న కొన్ని సామాజిక, రాజకీయ పరిణామాలు పైపైన చూస్తే అత్యంత సాధారణంగా, విడివిడిగా, యాదృచ్ఛికంగా కనిపిస్తున్నప్పటికీ... వాటిని లోతుగా విశ్లేషిస్తే ఒక ప్రమాదకరమైన ఉమ్మడ�
Parishad Elections | ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మరో ఆరు నెలలు ఆలస్యం కానున్నాయా? రైతుభరోసా వేసి జూన్లో ఎన్నికలకు వెళ్లాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఐఆర్ బ్రేకులు వేసిందా? అదే జరిగేతే ఈ వానకాలానికి కూడా రై�
Rice Millers | ఆ రైతు పేరు కుమ్మరి తిరుపతయ్య. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామం.. ఈనెల 8వ తేదీన పంట కోయగా 480 బస్తాలు దిగుబడి వచ్చింది. ఇక ఆ రైతులో మరిపెం కనపడింది. కానీ సర్కారు నిర్లక్ష్యం.. పంట కొనుగ
Bandi Bhageerath | పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ విచారణ పోలీసు కస్టడీలో రెండో రోజు ప్రత్యేక దర్యాప్తు అధికారి, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో జరిగింది. కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న పేట్�
Indiramma Illu | ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను రూ.22,500 కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్నాం. ఇప్పటికే లక్షకుపైగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయి గృహప్రవేశాలు జరుగ�
Dharmapuri | ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఒకసారి సమై క్య రాష్ట్రంలో కూడా విస్తరించారు. నాటి పాలకులకు పక్కా ప్రణాళిక లేకపోవడంతో కూల్చివేసిన ఓ ఆలయం స్థానంలో ప్రస్తుతం చెప్పుల స్టాండ్ కొనసాగుతున్�