Southwest Monsoon | నైరుతి రుతుపవనాల పురోగతి మందగించడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం వర్షపాతంలో ఏకంగా 40 శాతం లోటు నమోదైంది.
అధికారిక వ్యవహారాల్లో ఎవరు ఏ పని చేయాలనే దానిపై చట్టాలున్నాయి. అమలుకు నిబంధనలూ ఉన్నాయి. బ్యూరోక్రాట్లు ఏం చేయాలి? జ్యుడీషియరీ ఏం చేయాలి? అనే దానిపైనా రాజ్యాంగంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ, సర�
Revanth Reddy | ముఖ్యమంత్రి కర్ర పెత్తనంపై మంత్రులు మండిపడుతున్నారా? కీలక ప్రాజెక్టులు, పాలసీ నిర్ణయాలు, సాధారణ పాలనాపరమైన వ్యవహారాలలో మంత్రులను కాదని సీఎం ఒంటెత్తు పోకడతో పోతున్నారా? తన దగ్గర పెట్టుకున్న 11 కీలక �
సజావుగా సాగుతున్న రవాణా శాఖ సీఎఫ్ఎస్టీ పోర్టల్ సేవలను రద్దు చేసి.. ప్రభుత్వం వాహన్ సారథి పోర్టల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం వాహనదారుల పాలిట శాపంగా మారింది. ఆ పోర్టల్లో సేవలు పొందాలంటే అటు వాహ
ఏ ప్రభుత్వ పరిపాలన సామర్థ్యమైనా ఆ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాతిపదిక మీద చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ ప్రశంసించదగ్గ విధంగా లేదనేది �
వానకాలం ప్రారంభమై రెండు వారాలు దాటినా.. రాష్ట్రంలో వడగాల్పులు తగ్గడం లేదు. గురువారం దాదాపు 25 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లా మోతేలో 43.6 డిగ్రీలు, ఖమ్మం
హైదరాబాద్ రాయదుర్గంలోని తమ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా, చట్టవిరుద్ధంగా వేలం వేసిందంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్టును ఆశ్రయించింది. ఇటీవల రాయదుర్గంలో జరిగిన వేలంలో ఎకరం రూ.170 కోట్లు పలి�
ప్రాణాలు పోయినా తమ భూములు ఇచ్చేది లేదని కందుకూరు మండలం ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని ఊట్లపల్లి గ్రామ రైతులు తేల్చిచెప్పారు. గ్రామంలో బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్ప
రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన రాజ్యమేలుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ముఠాకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకుడిగా ఉన్నారని, ఖమ్మం జిల్లాలో మంత్రు
రాష్ట్రంలోని ప్రతి గ్రామం, వార్డు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గుడిసెలను యుద్ధ ప్రాతిపదికన గుర్తించేందుకు సమగ్ర సర్వే చేపట్టాలని అధికారులను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్�
తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి విద్య, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పాడి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
మూసీ రివర్ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ప్రశ్నలు సందిస్తే.. నేరుగా సమాధానం చెప్పకుండా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటడ్ (ఎంఆర్డీసీఎల్)తో వివరణ ఇప్పించడమేంటని మూసీ జన ఆందోళన్ సమావేశంలో