పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తెలంగాణ స్పీకర్ చట్టబద్ధమైన నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నానని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టీ జీవన్రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. జగిత్యాలలో �
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుండగా, రాత్రి సమయాల్లో చలి గాలులు వీస్తున్నాయి. దీంతో 11 జిల్లాల్లో ఇప్పటికే సింగిల్ డిజిట్ కనిష్ఠ ఉష్�
Peddapalli | పెద్దపల్లి రూరల్, నవంబర్ 16 : పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి గుంతలను తప్పించబోయి ఓ బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతిచెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Srinivas Goud | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ.. అక్కడ అభివృద్ధి లేదని ఆరోపించారు.
Harish Rao | పార్టీలు, రాజకీయాలు శాశ్వతం కాదని.. వ్యక్తులు చేసిన సేవలే శాశ్వతం అని చాటి చెప్పడమే మన సిద్దిపేట విజన్ అని హరీశ్రావు అన్నారు. సిద్దిపేటకు సేవ చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు
Sampath Kumar | కాంగ్రెస్ పార్టీపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయ పరిచే వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ కొన్ని కలుపు మొక్కలు, గ
KTR | ఫలితాలు ఎల్లప్పుడూ మనం చేసే పనిని ప్రతిబింబించకపోవచ్చు.. లేదా మన అంచనాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | రాష్ట్రంలో పత్తి కొనుగోలు సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి రైతులు సంక్షోభంలో ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత�
KTR | పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు పూర్వవైభవం తీసుకొచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బన్సీలాల్పేట మెట్ల బావి అందమైన సాంస్కృతిక కేంద్రంగా మారడం ఆనందంగా ఉంది అని కేటీఆర
Nirmal | నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రహదారులు రక్తమోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ రోడ్డు ప్రమాదాలు శనివారం రాత్రి చోటు చేసుకున్నాయి.
Karimnagar | కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఘోరం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలపై హత్యాయత్నం చేశాడు. కూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, కుమారుడు కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట�
ప్రకృతి పరిరక్షణకు అందరు పాటుపడాలి అని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపు ఇచ్చారు. సచివాలయంలో శనివారం అడవుల విశిష్టతను తెలిపే ‘అరణ్యకము’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్