జగిత్యాల జిల్లా రాయికల్ గ్రామంలో రాజమల్లు, లింగ మ్మ దంపతులకు క్రీ.శ.1876 ప్రాంతంలో భూమ గౌడ్ జన్మించారు. రాయికల్లో తన కులవృత్తి అయిన గీత కార్మికుడిగా పనిచేస్తూ, మండువాలోనే కాకుండా బోర్నపల్లి గంగకు వెళ్లే
పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేట�
రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఏ నిషేధిత భూముల జాబితా వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు, రైతులు తీవ్ర ఆర్థిక, మానసిక ఆందోళనకు గురవుతున్నారని తెలంగాణ రైతు రక్షణ సమితి ఆందోళన వ�
ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)కు చెందిన పది ఫ్రాంచైజీలతో గోవాలో జరిగిన గార్డియన్స్ ట్రోఫీలో హైదరాబాద్ బ్లాక్హాక్స్ (హెచ్బీహెచ్) అండర్-21 జట్టు టైటిల్ గెలుచుకుంది.
తెలంగాణలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఏఐఎస్ఎఫ్ ఆరోపించింది. కుట్రలో భాగంగానే ది యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ప్రభుత్వ సాంకేతిక విద్�
చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న యానిమేషన్ మూవీ ‘సర్దార్ సర్వాయి పాపన్న’. వెంకటేష్ గౌడ్ లింగంపల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రానికి జీవీ మూవీ మేకర్స్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏఐ యుగంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి ‘క్షుద్ర పూజలు’ వంటి మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్రావు విమర్శించారు.
సంగారెడ్డి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, కరవు, సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడకుండా ప్రతిపక్ష నేతలపై వ్య
Chintha Prabhakar | రేవంత్రెడ్డి రాష్ట్రానికి చీడపీడలా మారారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. సంగారెడ్డిలో జరిగిన సభ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా సాగిందని, స్థానిక ఎమ్మెల్యేగా తనకు కనీస సమాచారం కూడా ఇవ
బీసీ కులగణన విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట మార్చి బీసీలను మోసం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. బీసీ కులాల లెక్కలను శాస్త్రీయంగా చేపట్టాలని డిమాండ్
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పంద్రాగస్టు రోజున సంగారెడ్డి జిల్లా వేదికగా పచ్చి అబద్ధాలు వల్లెవేశారు. సంగారెడ్డిలోని స్టేడియం గ్రౌండ్లో శనివారం ఏర్పాటుచేసిన బహిరంగసభలో స్మార్ట్ రేషన్కార్డుల
తెలంగాణలో 73 లక్షల ఓట్ల రద్దుకు పాలకపార్టీలు కుట్రలు చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. శనివారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్లోని పార్టీ కార్యాలయంలో పతాకావిష్కరణ చేశార�