కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు సబ్సిడీపై డ్రోన్లను సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా ఆర్టీసీ కార్మికులను మోసం చేయడంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆర్టీసీ విలీనంపై పోరాడాల్సిందేనని, యూనియన్లను పునరుద్ధరి�
దివ్యాంగులైన పురుషులకు మహిళలతో సమానంగా ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణలో కల్పించారంటూ ఓ తప్పుడు వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ సోమవారం పేర్కొంది.
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెరలో జరిగిన పసికందు హత్య, బీసీ కుటుంబంపై జరిగిన దాడి ఘటనపై కలెక్టర్, తహసీల్దార్ నివేదికలనే ఉటంకిస్తూ రాష్ట్ర బీసీ కమిషన్ పరోక్షంగా నిందితులకే వత్తాసు పలుకుతున్నట్టుగా తే�
Balka Suman | అక్రమ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు బెయిల్ రాకుండా కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తున్నది. ఈ క్రమంలోనే మంచిర్యాల కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పోలీసులతో జిల్లా కోర్�
Siddipet | సమస్యల పరిష్కారానికి సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లిలో అన్నదాతలు రోడ్డెక్కారు. సిద్దిపేట - ముస్తాబాద్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
Tirumalagiri | నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మున్సిపాలిటీలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. అర్దరాత్రి మున్సిపల్ సిబ్బంది సహాయంతో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించారు.
KTR | మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ సర్కార్ పేదల ఇళ్లను కూల్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల ఇళ్లను కూల్చకుండా కూడా అభివృద్ధి చేయడం సాధ్యమేనని ఆయన తెలిపారు.
Thummala Nageshwara Rao | ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకుపోయారు. తన కుటుంబసభ్యుల చికిత్స కోసం దుబాయ్ వెళ్లిన ఆయన.. విమానాల రద్దుతో అక్కడే ఇరుక్కుపోయారు.
Rahul Gandhi | వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సోమవారం తెల్లవారుజామునుంచే ప్రయా ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నార
అక్రమ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బయటకు రాకుండా కాంగ్రెస్ సర్కార్ కుట్రలు పన్నుతున్నది. ఇప్పటికే ఆయన కస్టడీ పిటిషన్ను మంచిర్యాల కోర్టు కొట్టివేసినప్పటికీ ఎలాగైనా ఆయన్ను ఇబ్బ�
Revanth Reddy | కోర్సు చదివే సమయంలోనే ఇంటర్న్షిప్.. ైస్టెపెండ్.. కోర్సు పూర్తికాగానే జాబ్ గ్యారెంటీ..! ఇలా అనేక మాటలు చెప్పి ప్రారంభించిన ఓ డిగ్రీ కోర్సు అట్టర్ఫ్లాప్ అయ్యింది. సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించి�
Moinabad | ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసే రోజులు పోయి, తాజాగా ప్రహరీలను సైతం ధ్వంసం చేసి అందులోని మనుషులను నిర్బంధించి మరీ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు.
Yadagirigutta | ఈ నెల 3న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ ఈవో భవానీశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.