ప్రభుత్వం నిర్వహిస్తున్న వన మహోత్సవం-2026కు అటవీశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పారులో అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి సీఎం రేవంత్రెడ్డి గురువారం మొక్కనాటి కార�
విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా డీఏ ను పెంచాలనే ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విద్యుత్ సౌధలోని జెన్కో ప్రధాన కార్యాలయం లో ఇం�
కొత్తగా నాలుగేండ్ల బీఈడీ కోర్సులు రెండు ప్రవేశపెట్టినట్టు గీతం డీమ్డ్ టూ బీ యూనివర్సిటీ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు వెల్లడించారు. పటాన్చెరు-రుద్రారంలోని తమ వర్సిటీలో బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈ�
రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల ప్రభుత్వ పాఠశాలను ‘మన ఊరు-మన బడి’ కింద అభివృద్ధి చేసింది కేసీఆర్ సర్కారేనని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ స్పష్టంచేశారు. ఆరుట్ల స్కూల్లో బుధవ�
ఇరిగేషన్శాఖలో ఇటీవల ఇష్టారీతిన బదిలీలు నిర్వహించారు. తాజాగా వాటిని దిద్దుకొనేందుకు ఓడీ (ఆఫీసర్ ఆన్ డ్యూటీ)లను మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే 40 మందికిపైగా ఇంజినీర్లకు ఓడీల ను జారీ చేయగా, మరి కొందరికి ఇచ
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎగవేతలు, కోతలు సర్వసాధారణమమైపోయాయి. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలు అటకెక్కాయి. పెట్టుబడి సాయం దాగుడుమూతలు ఓ పక్కన, విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేకపోవడం మరోపక్కన.. రైతును ముప్పుత
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులోని కేసీఆర్ నగర్లో పానీపూరీ తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్య�
Private Schools Closed | రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లు అర్ధాంతంగా మూతబడుతున్నాయి. తగిన నోటీసు ఇవ్వకుండా ఉన్న పళంగా తాళాలేసేస్తున్నాయి. ఈ స్కూళ్లలోని విద్యార్థుల వెతలు అన్నీ ఇన్నీ కావు. నాలుగైదేండ్ల క్రితం మూ
Rice cultivation | వాతావరణ కేంద్రాల నివేదికల ప్రకారం ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తకువగా ఉండే అవకాశం ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Hydraa | అన్ని న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు వచ్చి ఓ ఆస్తి ప్రైవేట్దేనని తేల్చినప్పటికీ హైడ్రా అక్కడ జోక్యం చేసుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకోబ�
Crop Bonus | అనుకున్నదే జరిగింది. సన్నధాన్యం బోనస్కు ఎగనామం పెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. సన్నధాన్యం క్వింటాల్కు రూ.500 బోనస్ చొప్పున అందించే జాబితా నుంచి 30 రకాల సన్నాలను తొలగించింది.
ACB Raid | రాష్ట్రంలో ఒకరిని మించి ఒకరు అవినీతి అనకొండలు బయటికి వస్తున్నారు. వీరి అక్రమాస్తుల చిట్టాలు చూసి ఏసీబీ అధికారులే విస్తుపోతున్నారు. వందల కోట్ల రూపాయలను కూడబెట్టిన ఇటువంటి తిమింగళాలను ఏసీబీ చరిత్రల�
Hyderabad Metro | మెట్రో టేకోవర్కు సంబంధించి రాష్ట్రప్రభుత్వం- ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) మధ్య కుదిరిన రుణ ఒప్పందంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.84కోట్లు ప్రాసెసింగ్ ఫీజు చెల్ల�
పచ్చి అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్, ముప్పైనెలల పాలనలో అన్ని వర్గాలను నిలువునా ముంచిందని, మోసమే ఆ పార్టీ నైజమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పాలనలో స్