తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి దిశ పూర్తిగా మారిపోయింది. ఉద్యమ ఆకాంక్షలతో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు ఒక గ్లోబల్ అవకాశాల కేంద్రంగా రూపాంతరం చెందింది.
గోడదెబ్బ.. చెంప దెబ్బ అన్నట్టుగా తయారైంది తెలంగాణ రైతు పరిస్థితి. సర్కార్ సాయం పైసా అందకపోగా సొంతంగా పెట్టుబడి సమకూర్చుకొని, ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడం రైతుకు అరిగోసగా మారింది.
ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన 12 ఏండ్ల తర్వాత కూడా పరాయి పాలకులకు ఇంకా తెలంగాణ నేలపై అక్కసుపోలేదని తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ఆక్రోశం వెళ్లగక్కారు. ఒకప్పుడు అసెంబ్లీలో తెలంగాణ పదాన
టీడీపీ మహానాడులో ఆ పార్టీ తెలంగాణ తాత్కాలిక అధ్యక్షుడు బక్కని నర్సింహులు తెలంగాణ ప్రజలను అవమానించడం దుర్మారమని, వెంటనే తెలం ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన నర్సింహులు ముక్కు నేలకు రాయాలని బీఆర్�
టీడీపీ నాయకుడు బకని నర్సింహులు నిజంగా తెలంగాణ బిడ్డ అయితే.. తెలంగాణ పదం డిక్షనరీలో లేదనడం మూర్ఖత్వమని, చంద్రబాబు మాటను నర్సింహులు పలికారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆ�
కొత్త సినిమాల విడుదల సమయంలో ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతితో టికెట్ల ధరలు పెంచడం, ఆ పెరిగిన మొత్తంలో వాటాలపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాల మధ్య చర్చలు జరుగుతున్నాయనే వార్తలు ప్రజల్లో �
రాష్ట్రంలోని కాజీపేట రైల్వే తయారీ యూనిట్లో త్వరలోనే సరికొత్త ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభం కానుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్టవ్ తెలిపారు. న్యూఢిల్లీలో గురువారం రైల్వేశాఖ సహాయ మంత్రి రవనీత్�
తెలంగాణ గడ్డపై ఆంధ్రా పార్టీ జనసేన రాజకీయం చేస్తూ ఏకంగా ఇక్కడి జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో వారిని తరిమికొట్టారు. తెలంగాణ మేధావి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ను టార్గెట్గా చేసుకొని
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది రైతుల పరిస్థితి! ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న రైతులకు, వానకాలం సీజన్కు ముందే సర్కారు పిడుగు లాంటి వార్త చెప్పింది. రైతు భరోసా సకాలంలో ఇవ్వకుండా వేధిస్
తెలంగాణకు సీమాంధ్రుల గ్రహ ణం వీడటం లేదు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పుష్కర కాలం దాటినా మళ్లీ అంధ్రా అధికారులు పెత్తనం చెలాయించేందుకు పావులు కదుపుతున్నారు.
ధాన్యం కొనుగోలులో రాష్ట్ర సర్కార్ జాప్యంపై అన్నదాత దిగాలు చెందుతున్నాడు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెలన్నర దాటుతున్నా వివిధ కారణాలతో మిల్లులకు తరలించడం ఆలస్యమవుతుండటంతో అక్కడే వేచి చూడటం అన�
‘శిలాఫలకాలు కూల్చడం కాంగ్రెస్ సంస్కృ తా? మా ఓపికకూ ఓ హద్దుంటుం ది. గులాబీ సైన్యానికి సహనం నశిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది’ అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు.
కొయ్యకాలు తగులబెడుతుండగా ఊపిరాడక ఓ రైతు మృతి చెందిన విషాదకర ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లిలో చోటుచేసుకున్నది. తాళ్లపెల్లికి చెందిన రైతు ఎలుక నారాయణ (70) వానకాలం సాగు కోసం తన ఎకరన్�