Karimnagar Robbery | కరీంనగర్ నగరం నడిబొడ్డున, అత్యంత రద్దీగా ఉండే జ్యోతినగర్ ప్రాంతంలో, కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయానికి కూతవేటు దూరంలో, పట్టపగలు సాయుధ దుండగులు నగల దుకాణాన్ని దోచుకున్నారు.
Fee Reimbursement | ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన నూతన మార్పులు తెలంగాణ యువత కలలను కల్లలు చేయనున్నాయి. నూతన సాంకేతిక విద్యావకాశాలకు బడుగు విద్యార్థులను దూరం చేయనున్నాయి. సంప్రదాయ కోర్
Sannalu List | కాంగ్రెస్ సర్కార్ రైతుల నెత్తిన మరో పిడుగు వేయనున్నదా? అందుకే నోటిఫై సన్నరకాల ధాన్యం జాబితాను కుదిస్తున్నదా? ధాన్యానికి ఇచ్చే బోనస్ను కూడా ఎగవేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నదా? లేదా ఈ వానకాలం ను
Attendance | ఉద్యోగుల హాజరు విషయంలో సీరియస్గా ఉంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. లేట్గా వస్తే క్యాజువల్ లీవ్స్, ఆర్జిత సెలవులకు కోత పెడుతామని స్పష్టంచేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్లోని ఉద్యోగ�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సర్కార్ కొనుగోలు చేయకపోవడం రైతుల ప్రాణాల మీదికి తెచ్చింది. నాలుగు రోజులుగా మండుటెండలో నిరీక్షించి ఓ రైతు వడదెబ్బతో వడ్లకుప్పపైనే నేలకొరగగా, నెలరోజులకు ప్రారంభమైన సెంటర�
విద్యార్థులపై ఫీజుల భారంమోపే జీవో 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే త్వరలో సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని తెలంగాణ విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ నేతృత్వంలో విద్యార్థ�
గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 42డిగ్రీలకు చేరుకోవడంతో నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. దీంతో మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు.
KTR | 14లక్షల మంది విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ను రద్దు చేసేందుకే చీకటి జీవో 7ను తీసుకొచ్చారని మండిపడ
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు కానీ ఒక్క గింజ కూ
ముఖ్యమంత్రికి రియల్ ఎస్టేట్ మీద ఉన్న ధ్యాస రైతులపై లేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విమర్శించారు. ఎందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నారో వాళ్లకే తెలియదని అన్నారు. కొడంగల్లో ఎంతమందికి రుణమా�
KTR | ఆరేళ్ల క్రితం ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచాడు. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న చిన్నారికి ఆపరేషన్ చేయించాడు. తాజాగా ఆ బాలిక పదో తరగతి ఉత్త
ప్రభుత్వం 20వేల పోలీస్ ఉద్యోగాలకు మెగా నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.