కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. బహుశా, దేశంలో ఈ ప్రాజెక్ట్ మీద జరుగుతున్నంత రాజకీయ ప్రేరేపిత చర్చ ఏ ప్రాజెక్టుపైనా జరుగలేదేమో! ఇలాంటి చర్చకు దగ్గరలో ఉన్నది సర్దార్ సరోవర్ ప్ర�
తెలంగాణలో పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగాలకు ఈ నెల 19 నుంచి దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్�
టేక్మాల్: మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యారంగంలో రాణించినప్పుడే సమాజ వికాసంతో పాటు దేశ ప్రగతి సాధ్యమవుతుందని అల్లాదుర్గం సీఐ రేణుక అన్నారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమ�
Srinivas Goud | 100 శాతం కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి నువ్వు కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్కు కృష్ణా రివర్కు 80-90 శాతం నీళ్లు తీసుకుపోతున్నరు. పోతిరెడ్డి పాడు ద్వారా 10 వేల క్యూసెక్కులు అని చెనప�
KTR | డబుల్ ఇంజిన్ అని కేంద్ర పాలకులు డబ్బా కొడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలోని సింగిల్ ఇంజిన్ మోత మోగించలేదా అని ప్రశ్నించారు.
KTR | జై తెలంగాణ అని అనని వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అలాంటోడికి తెలంగాణ మీద ప్రేమ ఉంటుందా అని ప్రశ్నించారు.
KTR | కేంద్ర పాలకులకు దేశం గురించి పట్టింపు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పాకిస్థాన్ కంటే గొప్పగా ఉన్నామని మనల్ని మత్తులో పెడుతున్నారని చెప్పారు.
GRMB Meeting | గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) ఈ నెల 18వ తేదీన నిర్వహించ తలపెట్టిన 18వ బోర్డు సమావేశం వాయిదాపడింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు బోర్డు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.
Age Limit | వివిధ పోలీస్ విభాగాల్లో ఉ ద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సమా చారం అందించింది. పోలీస్, ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్, రవా ణా, అటవీ శాఖల్ల�
Arvind Kumar | విలేకరుల సమావేశంలో తనను ప్రశ్న అడిగిన జర్నలిస్టుపై నిజామాబాద్ బీజేపీ అర్వింద్ నోరు పారేసుకున్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తనను ప్రశ్న అడిగిన జర్�
KCR | పరాయి వలస పాలన కోరల నుంచి విముక్తి పొంది, స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ 1947 ఆగస్టు 15న భారతదేశం స్వయంపాలనను సాధించుకున్నదని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు పేరొన్నారు.
Raj Gopal Reddy | సీమాంధ్ర పాలకుల, సీమాంధ్ర మీడియా చెప్పుచేతల్లో తె లంగాణలోని కాంగ్రెస్ పార్టీ గానీ, ప్రభుత్వం గానీ నడువొద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కోరారు.