రాష్ట్రంలో కొత్తగా 9 ఎంఆర్ఐ యంత్రాలు, 8 సీటీ స్కాన్ యంత్రాలను ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటు చేయనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. శాసనమండలిలో గురువారం మంత్రి మాట్లాడుతూ.. అదనంగా 48
జంతువులన్నింటిలో మానవ జాతికి విశిష్టమైన మస్తిష్కం ఉన్నది. ఆలోచనలు, పనితీరు, ఇతరులతో వ్యవహరించేతీరును మెదడు నియంత్రిస్తుంది. అయితే ఈ విషయాల్లో అందరి ఆలోచనా తీరు, ప్రవర్తనాతీరు ఒకేలా ఉండవు. వాటిని రకరకాల �
హైడ్రా, మూసీ ప్రక్షాళన, గాంధీ ప్రాజెక్ట్ వంటి ప్రభుత్వ తుగ్లక్ చర్యలతో ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతుంటే, ఇప్పుడు 22-ఏ రూపంలో మరో పిడుగుపడింది. భూములను కాపాడాల్సిన చట్టం.. భూయజమానులనే భయపెడుతున్నది. చట్టబ�
కోదాడ పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను గురువారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బా�
RS Praveen Kumar గతంలో మంత్రిగా పనిచేసి స్పీకర్ పదవిలోకి వస్తే నన్ను దళితుడు దళితుడు అని కుల్లబొడుస్తూ మానసికంగా హింసిస్తున్నారని గడ్డం ప్రసాద్ కుమార్ ఏడ్చారన్నారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్
Komatireddy Rajagopal Reddy | రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ కార్మికుల సమస్య ఏర్పడ్డది. మేస్త్రీలు, లేబర్ చార్జీలకే రూ.3-4 లక్షలు తీసుకుంటున్నారు.. అంతకంటే తక్కువ ఎవరూ అడుగుతలేరు.. కనస్ట్రక్చర్ మెటీరియల్ ధర కూడా పెరిగిపోయిందన�
NRI BRS Australia | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల విఫల పాలనను నిరసిస్తూ , ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై జరుగుతున్న చర్యలను ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ నల్ల దుస్తులు ధర�
KTR | అమెరికా పర్యటనలో సొంత సోదరులతోనే ఒప్పందాలు చేసుకొని రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులు తెస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
Harish Rao | కాంగ్రెస్ పార్టీ ఫేక్ అకౌంట్లతో(Fake account) ప్రతిపక్షాలపై దుర్మార్గమైన దాడికి పాల్పడుతున్నది.కాంగ్రెస్(Congress party,) నడిపే ఫేక్ అకౌంట్ను పట్టుకొని ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడే దౌర్భాగ్య పరిస్�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రజా సమస్యలు, శాసనసభలో చోటుచేసుకున్న పరిణామాలు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల చర్యలు, కేసీఆర్ నివాసంపై దాడి వంటి అంశాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా దృష్ట
రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నప్పటికీ ఇటీవల ప్రకటించిన నోటిఫికేషన్లకు అభ్యర్థుల నుంచి సరైన స్పందన కనిపించడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రస్థాయి పోలీస్
శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులపై వేటు వేయడం అంటే ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేయడం కాదని, తెలంగాణ ప్రజలగొంతు నొకడమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ టీ హరీశ్రావు పేర్కొన్నారు. అసెంబ్ల�
కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ఫొటోలు ఏఐ రూపొందించిన చిత్రాలని, ఇలాంటి వాటిని వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్�
అసమర్థత కారణంగా ఇప్పటికే అన్నదాతలు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోగా, త్వరలో నిండా మునిగిపోనున్నారు. 22ఏ జాబితా వివాదం ముగిసిపోయిందని ప్రభుత్వం చెప్తున్నది. కానీ ఇది మరింత తీవ్రరూపం దాల్చి రైతులను నిండా ము