పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న హైదరాబాద్లో ‘మహాధర్నా’ నిర్వహించనున్నట్టు తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వెల్లడించింది. పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ ధర్నాను విజ
రాష్ట్రంలోని డ్యామ్ల సమగ్ర భద్రత మూల్యాంకనం(సీడీఎస్ఈ) కోసం ప్రత్యేకంగా కోర్ టెక్నికల్ బృందాన్ని ఇరిగేషన్శాఖ ఏర్పాటుచేసింది. ఈ మేరకు ఈఎన్సీ అడ్మిషన్ రమేశ్బాబు తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.
వైద్య విద్య సంచాలకుల(డీఎంఈ) పరిధిలోని బయోకెమిస్ట్ పదోన్నతుల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 26 బయోకెమిస్ట్ పోస్టులు ఉండగా ఇటీవల మల్టీజోన్-1లో 9 మందికి, మల్టీ�
జనగామ జిల్లాలోని కాందిశీకుల భూములకు సంబంధించిన సేల్ సర్టిఫికెట్ కోసం ఎవాక్యు ఇంటరెస్ట్ (విభజన) చట్టం-1951 కింద వారసులు పెట్టుకున్న దరఖాస్తును 25 ఏండ్లయినా పరిషరించకపోవడంతో అధీకృత అధికారి మోహన్రావుకు ర
ఐదు దశాబ్దాల కిందట అనంతుల మదన్మోహన్ ఆధ్వర్యంలో జరిగిన తొలి దశ ఉద్యమం గురించి నేటి తరానికి తెలియకపోవచ్చు. తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడిగా 1968-69లో ఆయన తొలి తెలంగాణ ఉద్యమాన్ని పరుగుల�
తెలంగాణ రాష్ర్టాన్ని 2030 నాటికి దేశ ‘ఏరో ఇంజిన్ రాజధాని’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థినులకు సురక్షితమైన వాతావరణం అందించే దిశగా సఖీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ యత్నిస్తోంది. ఈ క్రమంలోనే గురుకులాల్లో రుతుస్రావ వ్యర్థ నిర్వహణ
MLA Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భారతీయ జనతా పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ మరో 50 ఏళ్ల దాకా అధికారంలోకి రాదు అని ఆయన పేర్కొన్నారు.