కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎంలా మారింది అన్నరు 2024 మార్చి 5న సంగారెడ్డి సభలో ప్రధాని నరేంద్రమోదీ. అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్పై సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్స్ట్రైక్స్ ఉంటయని హెచ్చరించ
తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. సంక్షేమ పథకాల అమలు, రోజువారీ ఖర్చుల కోసం అడ్డగోలుగా అప్పులు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.. తాజాగా మరో రూ.2,500 కోట్ల రుణం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి ఇ�
‘కేరళ ఎన్నికల పన్ను’ కోసం ముఖ్యనేత, కీలక నేతలు ఏ అవకాశాన్నీ వదలడం లేదట. అతి తక్కువ సమయంలో కోట్లు కుమ్మరించే మార్గాలను అన్వేషిస్తున్న పెద్దల కన్ను తాజాగా భూములపై పడినట్టు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి �
ఆర్టీసీలో మళ్లీ సమ్మె సైరన్ మోగబోతున్నది. ఆర్టీసీ కార్మిక సంఘాలు 13న జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు వెళ్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల చేపట్టిన ‘చలో సెక్రటేరియట్'లో ఈ అంశాన్ని వెల్లడించిన కార్మిక స
సీఎం కప్ రాష్ట్ర స్థాయి అర్చరీ పోటీల్లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన హన్సిక రావు అనే ఇంజనీరింగ్ విద్యార్థిని విజేతగా నిలిచింది. అద్భుతమైన ప్రతిభతో బంగారు పతకం సాధించింది.
Harish Rao | కోకాపేట్ నియోపోలిస్లోని విశాఖ శారద పీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు అకస్మాత్తుగా చుట్టుముట్టి ఖాళీ చేయాలంటూ భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో హరీశ్రావు హుటాహుటిన
Harish Rao | మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ వరుసగా అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.
Yadagirigutta | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారిని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రాసేనా రెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబసమేతంగా యాదగిరిగుట్టకు చేరుకున్న ఆయన.. వీవీఐపీ అతిథి గృహం నుంచి ప్రధాన
Medak | మెదక్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు మల్లికార్జున గౌడ్ను పోలీసులు అరెస్టు చేశారు. మున్సిపల్ ఎన్నికల మసయంలో కాంగ్రెస్ నాయకులతో పాటు ఎమ్మెల్యేపై దాడి చేసి, �