Kodangal Big Brother | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ‘ముఖ్యనేత’ పీఠంపై కూర్చున్నారు. ఆయనకు ఐదుగురు సోదరులు. వాళ్లెవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. చట్ట సభల్లో సభ్యులు కూడా కాదు. పోనీ ఐఏఎస్లో, ఐపీఎస్లో కాదు.
Bandi Bhageerath | పొక్సో కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో ఉన్న బండి సాయిభగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు కోర్టు అనుమతితో బుధవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ముందుగా నిందితుడిని జైలు నుంచి మేడ్చల్లోని ప్రభుత�
Dharmapuri | ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం అభివృద్ధి పేరిట దౌర్జన్యకాండ నడుస్తున్నదా? ఇండ్లు, స్థలాల సేకరణ ప్రక్రియ బలవంతంగా సాగుతున్నదా? బహిరంగ మార్కెట్ విలువను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుం
140 ఏండ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, ఇప్పడు తెలంగాణల అరువు తెచ్చుకున్న రేవంత్రెడ్డి చేతిలో బందీ అయిపోయినట్టు కనిపిస్తున్నది. దేశం కోసం త్యాగాలు చేశామని చెప్పుకొనే నెహ్రూ, గాంధీ కుటుంబం ఇవాళ రాబంధు ఇచ్చ
Indiramma Illu | కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు నిరూపించినా తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సవాల్ చేసిన నేపథ�
Farmers | ‘ధాన్యం కొనే దిక్కు లేదు.. నెల రోజులుగా కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నాం.. ఓ వైపేమో మొగులు కమ్ముకొస్తున్నది.. మీకు దండంపెడుతాం సారూ.. మా వడ్లు కొనేలా చూడండి’ అంటూ రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
Farmers | ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం అన్నదాతలను నిండా ముంచింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్ష
చరిత్రను నిర్మించడం అందరికీ సాధ్యం కాదు. అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిచూపిన కేసీఆర్ది ఓ చరిత్ర. సాధించిన తెలంగాణను సమున్నతంగా నిలబెట్టడం మరోచరిత్ర. రాజకీయ తెలంగాణ, భౌగోళిక తెలంగాణ మాత్రమే సర�
మక్కల కొనుగోలులో ఆలస్యం చేస్తున్న ప్రభుత్వం.. కొనుగోలు తర్వాత పైసలు ఇవ్వడంలోనూ అంతకు మించి నిర్లక్ష్యం చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మక్క రైతులకు రూ.1,173 కోట్లు విడుదల చేస్తున్నట్టు వ్�
రాష్ట్రంలో ఎక్కడ చూసినా నాడు కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధే కనిపిస్తున్నది. ఆ తర్వాత అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఎక్కడ అభివృద్ధి పనులు చేపట్టకపోగా, ఆనాడు మంజూరైన పనులను తన ఖాతా�
రాష్ట్రంలో కొద్దిరోజుల నుంచి భానుడి ప్రతాపంతో అల్లాడుతున్న ప్రజలకు సాయంత్రం కురుస్తున్న వర్షాలు కాస్త ఉపసమనాన్ని కలిగిస్తున్నాయి. వేసవికాలంలో భూభాగం బాగా వేడెక్కినప్పుడు తేమ గాలుల వల్ల సాయంత్రం క్యు
బక్రీద్ త్యాగానికి, దానగుణానికి ప్రతీక అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. విశ్వవ్యాప్తంగా ఇస్లాం ఆరాధకులు బక్రీద్ను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారని తెలిపారు. బక్రీద్�
దక్షిణ డిస్కమ్ స్టోర్లలో సామగ్రి కొరత ఉన్నమాట నిజమేనని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ స్పష్టం చేశారు. సరైన ప్రణాళికతో త్వరలోనే ఈ సమస్యను అధిగమిస్తామని తెలిపారు. టీఎస్ఐపాస్కు సంబంధించి�
తెలంగాణ వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు రై