Facial Recongition Attendance | విద్య, వైద్య విభాగాల్లో అన్నిస్థాయిల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పాఠశాలల నుంచి కాలేజీల వరకు, పీహెచ్సీ నుంచి ఉస్మాని
Crop Bonus | కాంగ్రెస్ సర్కార్ సన్న ధాన్యం బోనస్కు చరమగీతం పాడటానికి రంగం సిద్ధం చేస్తున్నదా? అందుకే ఒక సీజన్లో ఇస్తూ మరో సీజన్లో ఎగ్గొడుతున్నదా? బోనస్ ఇచ్చే సన్నాల రకాలను తగ్గించడం ఇందులో భాగమేనా? ఈ వానక�
Mahesh Kumar Goud | అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. షబ్బీర్ అలీ ఎపిసోడ్ మర్చిపోకముందే టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్�
Hyderabad Metro | మెట్రో ఫేజ్-2 విస్తరణ కోసం అతి తక్కువకు కేవలం 4శాతం వడ్డీకే రుణం తీసుకొస్తున్నామని, సంస్థను లాభాల బాట పట్టిస్తామంటూ ఇంతకాలం ఊదరగొట్టిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పుడు నాలుక మడతేశారు.
Hyderabad Metro | నిన్నటిదాకా ప్రభుత్వ ప్రకటనల్లో దూసుకుపోయిన హైదరాబాద్ మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు టేకోవర్కు బ్రేక్డౌన్ పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈ నెల 1వ తేదీ నుంచే ఎల్అండ్టీ నుంచ�
ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులపై నిర్లక్ష్యం వహిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. ఫలితంగా నీరందక రైతులు పంటలు సాగుచేసే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తంచేశారు. మెదక�
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ సంతలో సరుకుల్లా ప్రభుత్వ భూములను అమ్ముకొంటున్నది. నిధుల వేట పేరుతో రేవంత్ సర్కార్ భూముల పందేరానికి పాల్పడుతున్నది. సంప్రదాయ ఆదాయ వనరుల ద్వారా వచ్చే రాబడి నానాటికీ క్
అధికార కాంగ్రెస్ పార్టీ నేతల ఘర్షణలకు గాంధీభవన్ వేదికగా మారింది. ఇప్పటికే ముషీరాబాద్, మలక్పేట్, కామారెడ్డి, నాగర్కర్నూల్ నియోజకవర్గాల నేతల మధ్య జరిగిన గొడవలను మర్చిపోకముందే.. తాజాగా జహీరాబాద్ క�
మీనాక్షి రాజకీయ బలిహరణకు ప్రాయశ్చిత్తం జరుగాల్సిందేనని కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ పట్టుబడుతున్నారా? ఎక్కడైతే కోవర్టు రాజకీయాలకు బలైందో అక్కడి నుంచే ఆమెను రాజ్యసభకు పంపాల్సిందేనని అల్టిమేటం జార�
నైరుతి రుతుపవనాలు వివిధ రాష్ర్టాలతో పాటు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణశాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే ఏడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదన�
యూరియా ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్రెడ్డి వెంటనే గద్దె దిగిపోవాలని రైతులు డిమాండ్ చేశారు. యూరియ్ యాప్ విధానాన్ని నిరసిస్తూ సోమవారం రైతులు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని దొన్కల్ ఎక్స్ర�
వానకాలం సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు ఎదురొంటున్న సమస్యల పరిషారానికి ఈ నెల16 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ రై�
కృష్ణానదీ జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. అవార్డును ప్రకటించేందుకు 2027 జూలై 31 వరకు గడువును పెంచింది. కృష్ణా జలాల పంపిణీ కోసం 2004లో కేంద్రం బ్రిజేశ్కుమార్ ట్రిబ్య�
తెలంగాణలో ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఉద్యాన పంటల్లో ప్రత్యామ్నా య పంటల నిర్వహణ వ్యూహాలపై శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన బులెటిన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింద�
రాష్ట్రంలోని 23వేల ప్రభుత్వ పాఠశాలలను 4వేలకు కుదిస్తామని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటనను విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎంకు బహిరంగ లేఖ