మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని రొట్టెపల్లి గ్రామ పంచాయతీ శివారు గుట్టలను అక్రమార్కులు మాయం చేస్తున్నారు. కాసుల కక్కుర్తి కోసం ప్రకృతి అందాలతో ఉన్న సంపదను కొల్లగొడుతున్నారు.
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మూడో రౌండ్లో బీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచింది. బీఆర్ఎస్కు 12,503 ఓట్లు రాగా కాంగ్రెస్కు 12,292 ఓట్లు వచ్చాయి. అంటే మూడో రౌండ్లో బీఆర్ఎస్ 211 ఓట్ల మెజారిటీ సాధించింది.
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ కేవలం 62 ఓట్ల ఆధిక్యంలోనే ఉంది
KTR | సాగునీటిరంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్ రావు జయంతి సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ నీటి హక్కుల కోసం 'నీళ్ల సారు' ఆర్ విద్యాసాగర్ రావు చేసిన కృషి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ నేతల్లో ఆందోళన పెరుగుతున్నది. సైలెంట్ ఓటింగ్ అధికార పార్టీ నేతలకు గుబులు పుట్టిస్తున్నది. ఓటుకు రూ.5 వేల చొప్పున లెక్కగట్టి
ప్రతిపాదిత హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) రోడ్ల ప్రాజక్టులో రోజుకో మార్పు చోటుచేసుకుంటున్నది. ఈ ఏడాది జూలైలో ఆమోదించిన ప్రతిపాదనలకు సవరణలు చేసి, వాటికి మంత్రివర్గం అక్టోబర్లో ఆమోదం తెలిపింది. తాజా�
విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు శాంతి కరువైంది. శేష జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన వయసులో ఆందోళన బాట పట్టారు. తమకు రావాల్సిన భత్యాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలంటూ ఈ నెల 17న హైదరాబాద్ ఇందిరా పార్క్�
ఎలాగైనా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆశతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టిన అంశాల్లో కామారెడ్డి డిక్లరేషన్ కూడా ఒకటి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీలకు స్థానిక సంస్థ�
తెలంగాణలో వరంగల్ కేంద్రంగా ‘జనధర్మ’ పత్రికను స్థాపించి ప్రజలను చైతన్యపరిచిన మహోన్నత పత్రికా సంపాదకులు ఎం.ఎస్.ఆచార్య. ‘ధర్మో రక్షతి రక్షితః’ ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందనే వేద వాక
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి వైద్యులపై నోరు పారేసుకున్నారు. బుధవారం ఏపీలోని అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో ఇండ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో మాట్లాడు�
కేసు విచారణను కోర్టు వాయిదా వేయడం తప్ప ప్రభుత్వం మాత్రం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. పదేపదే వాయిదాలు కోరడంపై అసహనం వ్యక్తంచేసింది. ఊహించిన దానికంటే ఎకువ గడువు త�
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదా? తనకు ఎలాగైనా సోనియాను కలిసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను అ�
తెలంగాణలో పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని భావిస్తున్నారు. అతి త్వరలోనే వారిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తున్నది. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్ర శాసనసభ స్
‘లెజిస్లేటివ్ ట్రిబ్యునల్లో స్పీకర్ సమక్షంలో ఫిరాయింపులపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సందర్శకులకు, మీడియాకు అసెంబ్లీ ప్రవేశాన్ని ఎందుకు నిషేధించిండ్రు? ఇది నిజాం రాజ్యమా? నియంత రాజ్యమా?’ అని ఎమ్మె�