అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణ పరిరక్షణ వైపు మొగ్గు చూపుతుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ డాక్టర్ వీ బాలకిష్టారెడ్డ�
తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ద్వారా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ అభ్యర్థులకు రిజర్వేషన్ వర్తిస్తుందని బోర్డు చ�
2022 జూన్ నుంచి 2025 జూలై వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, గంజాయి, డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారిలో 40 ఏండ్లలోపు వారు 14,000 మంది ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇందులో పురుషులు 13,684 మంది, మహిళలు 316 మంది ఉన్నట్టు చెప్పారు.
హైదరాబాద్, వరంగల్, విజయవాడలోని ప్రముఖ బంగారం దుకాణాలు, వాటి యజమానుల ఇండ్లలో గత రెండు రోజుల నుంచి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు నిర్వహిస్తున్న సోదాలు శుక్రవారం మూడో రోజు కూడా కొనసాగాయి.
‘ఆరోగ్యశ్రీ’ సేవలను శనివారం నుంచి కొనసాగించనున్నట్టు నెట్వర్క్ దవాఖానలు స్పష్టం చేశాయి. నెట్వర్క్ దవాఖానల అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో శుక్రవారం ఆరోగ్యశా�
State level competitions | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏ. అనూష , బి. శిరీష రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ తెలిపారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ 22 నెలల పాలనలో గ్రామీణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేయబడింది అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గ్రామ పాలన వ్యవస్థను �
TGSRTC | పండుగల నేపథ్యంలో బస్సు టికెట్ చార్జీలను పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది. టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది.
RS Praveen Kumar | రాష్ట్రంలోని నిరుద్యోగుల చేతితో కాంగ్రెస్ ప్రభుత్వానికి పరాభవం తప్పదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
KTR | కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జల్సాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప�
MLA Rajagopal Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. గత కొంతకాలంగా రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాజగోపాల్ రెడ్డి బహిరంగ
Bathukamma Song | బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు.. కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ బతుకమ్మ పాటలను ప్రత్యేకంగా పాడారు. మార్పు మార్పని వలలో... మనలని ముంచిండ్రే వలలో... అంటూ రేవంత్ సర్కార్ను చీల్చిచెండాడుతున�
Harish Rao | దసరాకు ప్రత్యేక బస్సుల పేరుతో అదనంగా 50 శాతం అధికంగా ఛార్జీలు వసూలు చేస్తామని టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించడంపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.