TIMS Sanathnagar | బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి విడతలో (2014-18) సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని, రెండో విడతలో (2018-23 మధ్య) వైద్యారోగ్య రంగానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చామని పలుమార్లు కేసీఆర్ ప్రకటించారు.
రాష్ట్రంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏప్రిల్లో రూ.4,621 కోట్ల జీఎస్టీ వసూలైనట్టు వాణిజ్య పన్నుల కమిషనర్ శుక్రవారం ప్రకటించారు.
మక్క రైతుపై కాంగ్రెస్ కత్తిగట్టింది. మొన్నటిదాకా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేసి ఇబ్బందులు పెట్టిన సర్కారు, ఇప్పుడు మూడు మండలాలకు చొప్పదండిలో ఒకే మార్కెట్ పెట్టి చుక్కలు చూపుతున్నది. ఇది చాల�
తెలంగాణకు స్టాంప్ పేపర్ల సరఫరాకు కేంద్రం నిరాకరించినట్టు తెలిసింది. పాత బాకీ చెల్లించాలని, ఆ తర్వాతే కొత్త స్టాక్ కోసం ఇండెంట్ పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న మూసీనది అభివృద్ధి ప్రాజెక్టులో.. జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్)తోపాటు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన భూములు కోల్పోయే ప్రమాదము�
రాష్ట్ర పోలీస్ శాఖలో సాంకేతికత, ఏఐని పరిధి మేరకు ఉపయోగించి విప్లవాత్మక మార్పులు తీసుకొద్దామని, ఇందుకు అంతా కృషి చేయాలని నూతన డీజీపీ సీవీ ఆనంద్ కోరారు. సాంకేతికత వినియోగంలో ఏఐ టూల్స్, డ్రోన్ల వినియోగా�
బంధువులైన రెండు కుటుంబాలు దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్లోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 16కు సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీకొట్టడంతో ఆరుగురి ప్ర�
అన్ని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. త్వరలోనే మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్నలు కొనుగోలు చేస్తామని మంత్రి స్పష్టంచేశ�
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు నిధుల్లేక చతికిలబడిన కాంగ్రెస్ సర్కార్.. సొంత రాబడుల పెంపునకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. దీనిలో భాగంగా పన్ను రాబడులతోపాటు పన్నేతర రాబడులను పెంచుకోవడంపై దృష్టి సారి
రాష్ట్రంలో నిరుడు బడ్జెట్ సమావేశాల వేదికగా తెలంగాణ టూరిజం పాలసీ 2025-30 పాలసీని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పు డా విషయాన్ని పూర్తిగా మరిచిపోయింది. ఆ పాలసీ ద్వారా మొత్తం రూ.15,000 కోట్ల ప్రైవేటు పెట్టు�
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది కేవలం ఒక రాజకీయమైన ఘట్టంగా చూడలేం. ఇది ఆర్థిక స్వరూపాన్ని విస్తారంగా పునర్నిర్మించిన కీలకమైన పరిణామంగా భావిం�
‘బుద్ధిమంతుడని సద్ది కడితే బొడ్రాయి కాడ భోంచేసిండట’. ఇది తెలంగాణలో ఒక సామెత. ఆ బుద్ధిమంతుల గురించే నాలుగు మాటలు. చట్టం, నైతికత.. ఈ రెండింటినీ అన్ని సందర్భాల్లో ముడిపెట్టి చూడలేం. కొన్ని విషయాలు ఆత్మసాక్షి�