Forensic Lab Fire Accdient | హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో జరిగిన అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార
KTR | దేశంలో వలస కార్మికులకు ఉపాధి కల్పించే ప్రధాన వ్యవసాయ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం మారడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఒకప్పుడు కరువుతో,ఉపాధి లేక తెలంగాణ నుంచి ప్రజల
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘టీజీ ఐసెట్'- 2026 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈ పర్యాయం సెట్ నిర్వహణ నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ)కు అప్పగించడంతో శుక్రవారం వర్సిట�
కేవలం మూడు రోజుల్లోనే రాష్ట్ర పురపాలక పరిపాలనా శాఖకు రూ.20 కోట్ల ఆస్తి పన్ను వచ్చి చేరింది. గత నెలంతా కలిపి రూ.60 కోట్ల వరకు పన్నుల రూపంలో ఆదాయం సమకూరింది. మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని రాష్ట్ర ఖజానాకు ఇలా ప�
సీఎం రేవంత్రెడ్డి వెలమ జాతిపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పద్మనాయక వెలమ సంఘం నాయకులు శుక్రవారం కరీంనగర్లోని పద్మనాయక ఫంక్షన్ హాల్ నుంచి తెలంగాణ చౌక్ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ తీశా�
ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన అధికారంలోకి వచ్చి న తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు, పెట్టి న పరీక్షలు, భర్తీ చేసి�
కవి దాశరథి కృష్ణమాచార్యులు నిజామాబాద్ గడ్డపై పుట్టారట. ఈ మాట అన్నది ఎవరో కాదు.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే. మహబూబూబాద్ జిల్లాలో పుట్టి, నిజాం పాలనను వ్యతిరేకిస్తూ నిజామాబాద్లో దాశరథి జైలు జీవి
సూర్యాపేట జిల్లాలో దకన్ సిమెంట్స్ లిమిటెడ్ సంస్థ రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఆక్రమించిందన్న ఆరోపణలపై కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) తన విచారణను ముమ్మరం చేసింది. ఈ ఆక్రమణల ఫిర్యాదుపై తక్షణమే స్పందించాల�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులను తెలంగాణకు పంపి ఇక్కడ మనవారి పొట్ట కొట్టేందుకు సిద్ధమైంది. తద్వారా ఏపీలో పనిచేస్తున్న 1,943 మంది ఉద్యోగులను త్వరలో తెలంగాణకు కేటాయించనున్నారు. వీరిలో పోలీస్ విభ�
సంతానోత్పత్తిపై కొవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావం చూపుతుందన్న ప్రచారానికి తాజా అధ్యయనం చెక్ పెట్టింది. సంతానోత్పత్తిపై కొవిడ్ వ్యాక్సిన్ ఎలాంటి ప్రభావం చూపదని ఈ అధ్యయనం తేల్చింది. దాదాపు 60 వేల మంది మ�
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల కోసం ‘తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్ - 2025’ను అధికారికంగా విడుదల చేసింది. సమాచార పౌర సంబంధాల శాఖ జీవో 252 జారీచేస్తూ, కొత్త నిబంధనల ప్రకారం అక్రెడ�
సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల సరిహద్దుల్లో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. రాత్రిపూట ఒంటరిగా తిరుగొద్దని, బృందాలుగా వెళ్లాలని సూచ