భోజనం వికటించి 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. బీర్కూర్లోని మహాత్మా జ్యోతిబాఫూలే పాఠశాలలో 498 మంది విద్యార్థులు ఉన్నారు.
అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తుల సమయంలో తొలి స్పందనదారులు(ఫస్ట్ రెస్పాండర్స్)గా పనిచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ వలంటీర్లను రాష్ట్ర అగ్నిమాపకశాఖ ఎంపిక చేసింది.
రాష్ట్రంలో ఓటర్ల సవరణ/నమోదుకు సంబంధించిన ‘సర్' ప్రక్రియ కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 3,38,26,448 మంది ఓటర్లలో అత్యధిక శాతం మందికి ఎలక్టోరల్ ఫారాల (ఎన్యూమరేషన్ ఫారాలు) పంపిణీ పూర్తయినట్టు ర�
గతంలో జరిగిందేమిటి, జరగనిది ఏమిటి, రాగల రోజుల్లో ఏమి జరగవచ్చు, ఏమి జరగకపోవచ్చుననే మాటలు కూడా కొంత సేపు సాగాయి. అవన్నీ ఇక్కడ పేర్కొనటంలేదు. ఆయన చెప్పిన వాటి సారాంశం మాత్రం, ఒకప్పటి జనసంఘ్ కాలంలో గాని, తర్వా
ఇంతకాలం తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోని ఓటర్లు రెండేసి ఓట్లు వేస్తూ.. రెండు రాష్ర్టాల సంక్షేమ పథకాలు పొందుతూ రాగా, ఇక ఆ విధానానికి స్వస్తి పలికే రోజు దగ్గరలోనే ఉన్నది. సర్(ప్రత్యేక సమగ్ర సవరణ) వ�
కాళేశ్వరం ప్రాజెక్టు మీద, తెలంగాణ అప్పుల మీద కాంగ్రెస్ చేసిన, చేస్తున్న దుష్ప్రచారం అంతాఇంత కాదు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు గుప్పించి గోబెల్స్ను మించి అబద్ధాలను వల్లెవేశారు. అదే నిజమని కొందరు ప్రజలు ఆశప�
Job Notification | రాష్ట్రంలోని హోమ్శాఖలో సుమారు 7,437 ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించినట్టు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
Seethakka | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంప్హౌస్ పరిశీలనకు వెళ్తున్న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్లో మంత్రి సీతక్క ఇరుక్కున్నారు. ఆదివారం క
Fee Reimbursement | కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో ప్రైవేట్ విద్యాసంస్థల్లోనే కాకుండా ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదివిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ
Hyderabad Metro | హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా మారాల్సిన మెట్రో రైల్ ప్రాజెక్ట్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ దోబూచులాడుతున్నది. ఇటీవల ఢిల్లీ వేదికగా ఉన్నత స్థాయి సమీక్ష హడావుడిగా ముగిసి 12 రోజులు గడిచిన�