‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నేను ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచానో? ఈ ప్రభుత్వం కామెడీగా ఉన్నది. మేము కూడా కామెడీగానే ఉన్నాం’.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు. ఓ ఎమ్మెల్యే. అది కూడా సీఎం రేవంత్రెడ్డికి సన్�
ఎక్సైజ్ శాఖలో హోలోగ్రామ్ టెండర్ల వ్యాపారం విలువ ఏటా దాదాపు రూ.100 కోట్లు. ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు ఇది చిన్న వ్యవహారం. దాన్ని కూడా వదలకుండా కాంగ్రెస్ నేతలు మూటల కోసం కొట్లాడుకొని �
నేత కార్మికులకు బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన మాటలు నీటి మూటలయ్యాయి. నిరుడు సెప్టెంబర్ 9న హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఎన్ఐహె�
హైడ్రా పేరుతో బుల్డోజర్లను తమ గుడిసెల మీదికి, ఇండ్ల మీదికి తోలి కూలగొడుతున్న కాంగ్రెస్ నాయకులను, తమకు నిలువ నీడ లేకుండా చేస్తున్న ప్రభుత్వ పెద్దలను ఓటు కోసం వచ్చినప్పుడు గల్లా పట్టి నిలదీయాలని జూబ్లీహ�
OU Exams | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 18న బీసీ బంద్ నేపథ్యంలో వాయిదా పడిన అన్ని కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపార�
KCR | జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని, పార్టీ నేతలు ప్రజలవద్దకు వెళ్లి వారితో మమేకమ�
OU Arts College | ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలోని వివిధ విభాగాలలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం ఒక ప్రకటనలో తెలిపారు.
Jubleehills by Poll | జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు లక్ష్యంగా.. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం మొదలైంది.
TG Weather | తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 12గంట�
రాష్ట్రంలో అవినీతి విలయతాండం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమార్శించారు. గ్రామస్థాయి నుంచి సెక్రటేరియట్ వరకు అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth R
45-50 గజాల వరకు మాత్రమే ఇంటి స్థలం ఉన్నవారు ఇం దిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధి పొందేందుకు ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. అయితే 400 చదరపు అడుగుల వరకు ప్లాటు ఉన్నవారు జీ+1(గ్రౌండ్ ఫ్లోర్+మొదటి అంతస్తు) కలిపి