Paddy Cultivation | ‘ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడేలా లేవు.. వరి సాగు చేయొద్దు.. దండం పెడుతున్నా.. అర్థం చేసుకొని మా ఆవేదన వినండి’ అని నల్లగొండ జిల్లా ఉదయ సముద్రం చెరువు కింద నాట్లు వేస్తున్న రైతులకు మోకాళ్లపై కూర్చొన�
Pocharam Srinivas Reddy |‘అన్నం పెట్టినోళ్లను మరుస్తామా? అలా చేస్తే పుట్టగతులుండవు’ అని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మం డలం జాకోర, శంకోరలో గుర�
Vikarabad | బాధితుల పక్షాన నిలువాల్సిన రక్షక భటులు ఇక్కడ నిందితుల పక్షాన చేరారు. చట్టాన్ని రక్షించాల్సిన ఆ పోలీసులే అవినీతి రొంపిలో దూరారు. కాసులకు కక్కుర్తిపడి న్యాయం కండ్లకే గంతలు కట్టారు. ఇలాంటి అవినీతి పోల�
School Education | ‘నేను సార్ పక్కనే ఉంటా.. ఆయనకు ఎంత చెబితే అంత.. నాలుగున్నర లక్షలిస్తే బదిలీ చేయిస్తా. డిప్యుటేషన్ కావాలంటే రెండు లక్షలు. ఔట్సోర్సింగ్ ఉద్యోగం కావాలన్నా పెట్టిస్తా. అయితే కాస్త ఖర్చవుతుంది,.. ఇది �
Vote for Note | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన వాదనలను మళ్లీ మొదటి నుంచి వినాలని సుప్రీంకోర్టు భావించింది. ఈ కేసులో గతంలో కొంతమేర జరిగిన �
Land Scam | వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేట్పరం అవుతుంటే కాపాడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Telangana CMO | రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దుస్థితికి సీఎంవో, సీపీఆర్వో కార్యాలయాలు అద్దం పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు సీఎంవో, సీపీఆర్వో కార్యాలయాలకు వచ్చే వారికి ఓ కప్పు చాయ్ ఇచ్చేందుక�
Percentage Minister | ‘30 శాతం కమీషన్ మంత్రి’గా పేరొందిన తెలంగాణ అమాత్యుడు ఏకంగా అమెరికాలో అధికారులకు చిక్కారు. నిబంధనలకు మించి సొమ్ము తీసుకెళ్తుండటంతో ఆయనను అమెరికాలోని ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్�
Kotamireddy Raj Gopal Reddy | ‘ఆంధ్రా నేతల మోచేతి నీళ్లు తాగిన వారు, కాంగ్రెస్ పార్టీతో సంబంధమే లేని వారు నేడు తెలంగాణను ఏలుతున్నరు. వారే ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనోళ్లు కూడా పె�
Krishna Water Dispute | కృష్ణా జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృష్ణా జలాల్లో 70 శాతం తమకే కేటాయించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును (కే�
Revanth Reddy | పట్టాదారు, అన్నీ సవ్యంగా ఉన్న భూములనూ 22ఏ నిషేధిత జాబితాలో పెట్టడంపై సీఎం రేవంత్రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. తప్పు జరిగినట్టు పరోక్షంగా అంగీకరించారు.
బీఆర్ఎస్ గుర్తుపై ఎమ్మెల్యేలుగా ఎన్నికై కాంగ్రెస్లోకి ఫిరాయించిన వారికి సంబంధించి అసెంబ్లీ స్పీకర్ జారీచేసిన ఉత్తర్వులు చట్టం ముందు నిలబడవని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం వాయవ్య దిశగా కదిలి గురువారం వాయుగుండంగా పశ్చిమబెంగాల్ తీరప్రాంతం వద్ద కేంద్రీకృతమై ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఏర్పాటవుతున్న పారిశ్రామిక పార్కు కోసం సేకరించిన భూముల్లో ‘బిగ్ షాడో’గా వ్యవహరిస్తున్న ఓ కాంగ్రెస్ చోటా నేత ఏకంగా కుటుంబ సభ్యుల పేర్ల మీద రూ.మూడు కోట్ల 20 లక్షల పరిహారం పొందడం
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో అవినీతి పెచ్చుమీరింది. వరుస ఆరోపణలు వెల్లువెత్తుతున్నా అధికారుల తీరు మారడం లేదు. వైద్యశాఖ పరిధిలోని ఆయా విభాగాల్లో కీలకాధికారులు, కిందిస్థాయి అధికారులు కుమ్మక్కై నీకింత, నాకి�