జూన్ 15 నాటికి గురుకులాల విద్యార్థులకు అవసరమైన సామగ్రి ని అందించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. జవాబుదారీతనాన్ని పెంచేందుకే సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపార
గాంధీభవన్ వద్ద గురువారం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకున్నది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని గాంధీభవన్ ఎదుట తెలంగాణ ఉద్యమకారులు మెరుపు ధర్నా నిర్వ హించారు.
దేశంలో వైద్యాన్ని అత్యంత ఖరీదుగా మార్చిన రాష్ర్టాల్లో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్లో ఉన్నది. ఈ మేరకు 80వ నేషనల్ ‘శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) ఆన్ హౌస్హోల్డ్ సోషల్ కన్జమ్షన్ ఆఫ్ హెల్త్' తాజా సర్వేల
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కార్మిక, కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార
కొత్త ఫోన్లు చేతికొచ్చినా అంగన్వాడీ టీచర్ల కష్టాలు తీరడం లేదు. యాప్లలో లబ్ధిదారులు, పోషకాహారం పంపిణీ వివరాల నమోదులో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. తరచూ చార్జింగ్ పెట్టాల్సి వస్తుందని అసహనంతో రగిలిపో
బీఆర్ఎస్ వైస్ చైర్మన్ భూష పర్వతాలును పోలీసులు, అధికారపార్టీ సభ్యులు కలిసి బలవంతంగా లేపి సీటు తొలగించి అవమానించిన ఘటన జనగామలో చోటుచేసున్నది. వివరాల్లోకి వెళితే.. జనగామ మున్సిపల్ సాధారణ సమావేశం గురు�
లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా చిక్కిన ఘటన గురువారం చోటు చేసుకున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం నడిమిగూడెం బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్న బానోత్ నరే�
ప్రధాని మోదీ ఈనెల 10న రాష్ర్టానికి విచ్చేయనున్న సందర్భంగా పెండింగ్లోని రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్ట్కూ అక్రెడిటేషన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సమాచారశాఖ ఆధ్వర�
జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల గడువును జూన్ 16వ తేదీ వరకు హైకోర్టు పొడిగించింది. జీవో-252, దాని సవరణ జీవో-103ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను వసూళ్లు రూ. 252 కోట్లకు చేరుకున్నాయి. 5% రిబేటుతో బకాయిలు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాదిలో రూ. 1,667కోట్లు అంచనా వేసుకోగా 132 పట్టణ స్థానిక సంస్థలనుంచి ఇప్పటివరకు రూ. 252కోట్ల�
తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్ రూరల్, పంజాగుట్ట, బేగంపేట డివిజన్లలోని కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
రాష్ట్ర సమగ్ర సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉండే డాటా సెంటర్కు తరచూ సమస్యలు చుట్ట్టుకుంటున్నాయి. తక్కువ సామర్థ్యంతో ఉన్న సర్వర్లు, సాంకేతిక పరికరాలతో స్టేట్ డాటా సెంటర్లో తరచుగా సర్వర్ మొరాయిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం 2004-05లో కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీ) ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. పేద, అనాథ బాలికలకు విద్య దూరం కాకూడదనేది ఈ విద్యాలయాల ముఖ్య లక్ష్యం. అందులో భాగంగా తెలంగాణలో 2005 నుంచి