Singireddy Niranjan Reddy : షాద్ నగర్ గడ్డ మీద పుట్టి, తెలంగాణ మట్టిలో పెరిగిన బక్కని నర్సింహులు చంద్రబాబు మెప్పుకోసం ‘డిక్షనరీ'లో తెలంగాణ అనే పదం లేదు అని వ్యాఖ్యానించడం దుర్మార్గం, దురదృష్టకమని మాజీ మంత్రి సింగిరెడ్డ�
Dasoju Shravan Kumar | టీడీపీ నేత బక్కని నర్సింహులు మరి షాద్నగర్లో పుట్టి తెలంగాణం లేదంటున్నడంటే ఆయన ఎవరి మెప్పు కోసం అడ్డదిడ్డంగా మాట్లాడిండో నాకు అర్థం కావడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్కుమార్ త�
Unseasonal Rains | ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో వారాల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఎదురుచూసిన రైతన్నలకు అకాల వర్షాలు మరింత కుదేలయ్యేలా చేశాయి. రైతులంతా దిక్కుతోచని స్థితిలో�
Congress | రెక్కలు ముక్కలు చేసుకొని, అప్పులు జేసి ఇంటిల్లిపాది ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే.. కనికరం లేని కాంగ్రెస్ పాలనలో(Congress rule) అన్నదాతలకు చివరకు కన్నీళ్లే మిగిలాయి.
రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు రాగిజావ అందించనున్నారు. సర్కార్ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు వారంలో మూడు రోజులు ఈ జావ పంపిణీ చేయనున్నారు. ఇదే అంశంపై మంగళవారం ఇంటర్ విద్యా డైరెక్టర్ అభిలాష
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సాధారణంగా తమ ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగంగా క్షమాపణలు చెప్పేందుకు ఇష్టపడరు. అలా చెప్పాల్సిన పరిస్థితి రావడాన్ని నామోషీగా భావిస్తారు.
‘పిల్లలు ఆరోగ్యంగా ఎదిగితేనే భవిష్యత్తులో తెలంగాణ బలంగా ఉంటుంది’.. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చేసే వ్యాఖ్యలు ఇవి. అందుకే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాతాశిశుమరణాలపై ప్రత్యేక
సమాజాన్ని చైతన్యవంతం చేసేవిధంగా కళాకారులు సాంస్కృతిక దృష్టి కోణాన్ని మలుచుకొని, కళారూపాలను రూపొందించాలని పలువురు వక్తలు సూచించారు. తెలంగాణ ప్రజా నాట్యమండలి 4వ రాష్ట్ర మహాసభ ప్రతినిధుల సభ మంగళవారం హైదర
పేదరికంలో ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఉన్న 60,70 గజాల స్థలంలోని చిన్నపాటి రేకుల షెడ్డు, గుడిసెలను కూల్చి ఇంటి నిర్మాణం ప్రారంభించారు. అలాంటి వారి ఇండ్లను అకస్మాత్తుగా రద్దు చేయడంతో ఆయా కుటుంబ�
ఇంటర్ పాఠ్యపుస్తకాల ధరలకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా ఫస్టియర్ పాఠ్యపుస్తకాల ధరలు భారీగా పెరిగాయి. గరిష్ఠంగా రూ.62.. కనిష్ఠంగా రూ.16 వరకు పెంచేశారు. మొత్తంగా ఈసారి ఆరు సబ్జెక్టుల పుస్తకాల ధరలు పెంచారు.