ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీలో అక్రమాలకు, బ్లాక్ మారెటింగ్కు పూర్తిగా అడ్డుకట్ట పడిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అదివారం ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఉన
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు జమచేయాలని అధికారులు నిర్ణయించారు. సిబ్బందికి ఒకటో తేదీన వేతనాలు అందడంలేదని ఇటీవల ‘నమస్తే త�
వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసులు తెలిపిని వివరాల ప్రకారం..నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో జ�
భూదాన్పోచంపల్లి మండలంలోని జూలూరు పీఏసీఎస్లో మూడు గ్రామాలకు ధాన్యం కొన్నారు. ఇందులో పెద్దరావులపల్లి ప్రధానమైంది. సుమారు 500 మంది రైతుల నుంచి లక్షల బస్తాల వరకు ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం సేకరణలో మొదట�
Rain Alert | రాగల రెండు మూడు గంటల్లో పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
KTR | కాళేశ్వరం కేసీఆర్ ఇచ్చిన వరం అని కేటీఆర్ అన్నారు. రేవంత్ రాష్ట్రానికి పట్టిన శనేశ్వరం అని విమర్శించారు. కేసీఆర్కు వారం రోజులు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పజెప్పు.. తెలంగాణ అంతటికీ నీళ్లు పారించి చూపిస�
KTR | ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్ల సమాహారం, 21 పంప్హౌస్లు, సబ్స్ట�
KTR | నీళ్లున్నా ఇవ్వకుండా రైతులకు కాంగ్రెస్ సర్కార్ ఇబ్బంది పెడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చని తెలిపారు.
Promotions | కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఇరిగేషన్శాఖ ఇంజినీర్లు మండిపడుతున్నారు. ఇవేం ప్రమోషన్లు.. ఇదేం పద్ధతి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం పలువురు ఎస్ఈలకు సీఈలుగా, ఈఈలకు ఎస్ఈలుగా
SIR Enumeration | కరీంనగర్ జిల్లా గం గాధర మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ తప్పులతడకగా మారిం ది. ఒక గ్రామ ఓటర్లకు సంబంధించిన గణనఫారాలు మరోగ్రామంలో కనిపించడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి �
KTR | నీళ్లున్నా ఇవ్వకుండా రైతులను కాంగ్రెస్ సర్కార్ ఇబ్బంది పెడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వవచ్చని పేర్కొన్నారు
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్హౌజ్ మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు.
తెలంగాణలో సాగుతున్నది కాంగ్రెస్ సిద్ధాంతాల పాలన కాదని, ప్రధాని మోదీ ఆదేశాల మేరకు నడిచే ‘ప్రైవేట్ ఫ్రాంచైజీ పాలన‘ అని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం