Journalists | జర్నలిస్టులను అరెస్టు చేసిన తీరు సరికాదని.. అరస్టైన జర్నలిస్టుల కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయని వెంటనే వారిని విడుదల చేయాలని మీడియా సంఘాలు, రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
Magha Masam | సాధారణంగా కార్తీకం, మార్గశిరంలో సగం వరకు, ఆ తర్వాత తిరిగి పుష్య, మాఘమాసాల్లో అనగా.. డిసెంబర్ 15 వరకు, తిరిగి జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి, మార్చి రెండో వారం వరకు కూడా పెండ్లి సందడి కొనసాగుతూ ఉంటుంది. �
సంక్రాంతి పండుగ వేళ రోడ్లపై తిరుగాలంటే వాహనదారులు, పాదాచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 2-3 రోజుల పాటు ఈ చైనా మాంజాల భయం ఉండటంతో నగరవాసులు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు.
ఇంటర్ పరీక్షలపై మున్సిపల్ ఎన్నికల ప్రభావం పడనున్నది. ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్ పరీక్షలపై పడే అవకాశం కనిపిస్తున్నది. సంక్రాంతి పండుగ తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్�
YS Jaganmohan reddy | పండుగ రోజు తలుపులు పగులగొట్టి బలవంతంగా జర్నలిస్టుల ఇండ్లల్లోకి చొరబడి అరెస్ట్ చేయడం దారుణమని ఏపీ మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్లను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఎన్టీవీపై దాడులు, జర్నలిస్టుల అరెస్టు వివాదం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల అరెస్ట్ రాష్ట్రంలో సంచలనంగా మారడంతో నేరుగా కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి ది
తెలంగాణలో ‘ప్రజాపాలన’ సాగిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రశ్నించే గొంతులను నొకేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో రెండేండ్ల రేవంత్రెడ్డి పాలనలో మీడియా స్వేచ్ఛ ప�
Methuku Anand | జర్నలిస్టుల అరెస్టుపై వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు మెతుకు ఆనంద్ మండిపడ్డారు. జర్నలిస్టులను అరెస్టు చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు.
Madhusudhana Chary | పరిపాలకుడు విజ్ఞుడై ఉండాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. విజ్ఞుడై ఉంటే సృజనాత్మకత సాధ్యమైతని తెలిపారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో కక్ష సాధింపులు, ప్రతీకార చర్యలు నిత్యకృత్యమయ్యాయని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.
Harish Rao | ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టును మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు అని విమర్శించారు.