డిజిటల్ క్రాప్ సర్వే ఎన్యుమరేటర్లను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తున్నది. రాష్ట్రంలో ఒక్కో ఫామ్ చొప్పున ఫీల్డ్ సర్వే చేసినందుకు రూ.7 మాత్రమే చెల్లించాలని నిర్ణయించింది. ఈ సర్వేకు రూ.10 ఇ�
శాస్త్ర సాంకేతిక రంగాలల్లో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతూ, అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తున్నది. మరోవైపు సమాజంలో ఇంకా ‘కులం’ అనే మహమ్మారి వేళ్లూనుకొని ఉండటం అత్యంత దురదృష్టకరం.
భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులను కల్పించింది. కానీ ఆధునిక కాలంలోనూ కులాలు, మతాలు అని కొట్టుకు చావడానికి కొందరు నాయకులు కారణం అవుతుండటం మన దురదృష్టం. కులాల పేరుతో ఒకరినొకరు కించపరచుకోవడం మంచిది క
నాయకుడంటే పదవిని అడ్డుపెట్టుకుని పది రాళ్లు వెనుకేసుకునేవాడు కాదు... తనను నమ్మిన ప్రజల కోసం ఎంతకైనా వెనుకాడకుండా, వెన్ను చూపకుండా.. ‘మీకు నేనున్నాను, మేమందరం ఉన్నాము... మీ కష్టాలు మావి..’ అంటూ... బాధితుల్లో భర�
Suryapet | సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టిస్తున్నారు. 9వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన కేసీఆర్, జగదీశ్ రెడ్డి ఫ్లెక్సీలను చింపి కాలువలో పారేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్�
Bhudan Lands | ఖమ్మం నగరంలోని భూదాన్ భూముల్లోని పేదల ఇండ్ల కూల్చివేతల తర్వాత అక్కడి డ్రోన్ విజువల్స్ ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం నాడు భారీ పోలీసు బందోబస్తు నడుమ బుల్డోజర్లతో నేలమట్టం చేసిన అనంతరం ఇండ్ల
KTR | ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూముల్లో ఇండ్లపైకి బుల్డోజర్లు పంపించి కూల్చివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెయ్యి కోట్ల రూపాయలను గాంధీ కుటుంబానికి పంపుతానని సీ�
CMO | గుర్రపు పందేల బెట్టింగులకు అలవాటుపడిన ఓ వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడ్డాడు. సీఎంవో అధికారినంటూ ప్రభుత్వ అధికారులను బెదిరించి పోలీసులకు దొరికిపోయాడు. వేములవాడ పోలీస్స్టేషన్లో గురువారం �
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం రహత్ పథకంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని, ఆ పథకంలో చేరడానికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Inter Exams | ఇంటర్ ఫస్టియర్లో పరీక్షలు పెట్టకుండా సెకండియర్కు ప్రమోట్ చేయాలని, సెకండియర్లోనే బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలని, పాస్ మార్కులను 35 నుంచి 45 శాతానికి పెంచాలని తెలంగాణ విద్యాకమిషన్ ప్రభుత్వాన
Kerala Elections | కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణలో రూ.1,000 కోట్ల సమీకరణకు వేట మొదలైందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. నగదు పైసలు వచ్చే ఫైళ్లు ఏమున్నా సరే, క్లియర్ చేయాలని స్వయంగా ముఖ్యనేత ఆదేశాలిచ్చిన�