Municipal Elections | జనగామ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తన సతీమణి 16వ వార్డు బీజేపీ అభ్యర్థి మాచర్ల స్వరూప గెలుపుకోసం జనగామ ప్రభుత్వ ప్రధాన దవాఖాన వైద్యుడు మాచర్ల భిక్షపతి పాల్గొనడం వివాదాస్పదమైంది.
Congress | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ ఆడుతున్న నాటకానికి పరాకాష్ట. చట్టాలను తుంగలో తొక్కి, ధర్మాన్ని పక్కనబెట్టి, దేశ అత్యున్నత న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ�
Rythu Bharosa | మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుభరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీపై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి మాటలు నమ్మశక్యమేనా? అనే చర�
Municipal Elections | పంచాయతీ ఎన్నికల్లో పరువు పోగొట్టుకొన్న అధికార కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాబట్టడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నది. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు బీఆర్
Harish Rao | నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నిజం చేసిన కేసీఆర్ను తెలంగాణ సమాజం జాతిపితగా పిలుచుకుంటది. కేసీఆర్ను జాతిపిత అన్నందుకు రేవంత్కు ఎందుకంత కడుపునొప్పి. విషమంతా కక్కిండు. ఎందుకు నోరు పారేసుకుంటున్నడ
విద్యాశాఖ అంటే సర్కార్ బడులను బలోపేతం చే యాలి. విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలి. కానీ, ఈ బాధ్యతల నుంచి ఆ శాఖ తప్పుకొన్నదన్న విమర్శలున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రే విద్యాశాఖ బాధ్యతలు కూడా పర్యవేక్షిస్తుం�
జాతిపిత అనే పదం ఎప్పుడూ అందరి అంగీకారంతో ఏర్పడిన పదం కాదు. రాజకీయ తత్వశాస్త్రంలో ఇది ప్రభుత్వమిచ్చే బిరుదు కాదు, చట్టపరమైన పదవీ కాదు. ఒక రాజకీయ వ్యవస్థ పుట్టుకలో ఎవరి పాత్ర లేకుండా ఆ వ్యవస్థను ఊహించలేమో, �
కేసీఆర్ భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణపై విద్వేషపు తూటాలను పేలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాదేమోనని అంతా విభ్రమలో ఉన్నప్పుడు.. అందరినీ తట్టిలేపి.. అందరి గొంతును తనగొంతుగా చేసుకొని.. అందరి చే
మిర్యాలగూడ పట్టణంలో బుధవారం నిర్వహించిన సభలో సీఎం రేవంత్రెడ్డి తన హోదాను విస్మరించి బజారు రౌడీలా మాట్లాడారని, ఆయన మాటలను ప్రజలు చీదరించుకుంటున్నారని రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నార�
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళనే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్-సర్) ప్రక్రియ ఇప్పుడు తెలంగాణకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 53 శాతం ఓటర�
పోలీసింగ్ అనేది ఒకప్పుడు కేవలం భౌతిక ప్రపంచానికే పరిమితమై ఉండేదని, ఇప్పుడు వర్చువల్(డిజిటల్) ప్రపంచంలోకి మారిపోయిందని.. ఆన్లైన్ క్రైమ్, మోసాలు పెరిగిపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రభుత్వ ప్రధాన క�
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ల నియామకం కోసం ప్రతిపాదనలు పంపడంలో అనేక రాష్ట్రాలు చేస్తున్న తీవ్ర జాప్యం పట్ల సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. తాతాలిక డీజీపీలను ఇంకా ఎంతకాలం నియమిస్తారని ఆ�
తెలంగాణ వేదికగా 74వ బీఎన్ మల్లిక్ స్మారక ఆలిండియా పోలీస్ ఫుట్బాల్ చాంపియన్షిప్ మార్చి 25 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరుగనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి గురువారం పేర్కొన్నారు.
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లో కొందరు పోలీసు సిబ్బందికి ఎలాంటి బాధ్యతలు లేకపోవడంతో ఖాళీగా ఉంటున్నారు. సీపీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరిని బదిలీ చేసినప్పటికీ ఇటీవల కమిషనరేట్ల పునర్విభజ