Harish Rao: రైతులకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు బస్తాల యూరియా కూడా ఇవ్వలేకపోతుందా అని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. యూరియా కోసం ఒక రైతు కాళ్లు పట్టుకోవడంపై హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశ�
ఊట్కూర్, ఆగస్టు 12: యువత, విద్యార్థుల్లో దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు జాతీయ జెండాపై గౌరవాన్ని మరింత బలపరిచే లక్ష్యంతో మై భారత్ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని బుధవారం ఊట్కూరు మండల కేంద్�
కోల్ సిటీ, ఆగస్టు 12 : కేసీఆర్ సారే మళ్లీ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి.. అందరి బతుకులు మారాలి అంటూ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం నుంచి జాడి తిరుపతి, దుర్గం శంకర్ అనే అభిమానులు ఎర్రవెల్లి వర�
సారంగాపూర్, ఆగస్టు 12: సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో నిర్మాణంలో ఉన్న కిచెన్ షెడ్ పనులను, ప్రాథమిక ఆరోగ�
Harish Rao | గోదావరి బోర్డు రూపొందించిన ఎజెండాను సవరించాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పందించారు. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా అని ప్రశ్నించారు.
KTR | సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో స్టార్టప్లను ప్రోత్సహించేందుకు గతంలో టీ-హబ్ ఏర్పాటు చేశామని, అయితే ప్రస్తుతం ‘అనుముల హబ్స్’ పేర�
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ (ముల్కల్ల)లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గ్రామంలో సేకరించిన చెత్తను నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వివిధ ప్రాంతాల్లో డంపింగ�
ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఇంటి కొనుగోలు కోసం చేసిన అప్పులు తీర్చలేక మానసిక ఒత్తిడికి గురైన దంపతులు బలవన్మరణానికి పాల�
మహానగరం నిషేధిత జాబితాలో చేరింది. 22-ఏ అనే పదం వింటేనే నగర ప్రజలు వణికిపోతున్నారు. జీవితకాలం కష్టార్జితంతో సంపాదించుకున్న ఇల్లు, స్థలం, ఆస్తిపై హక్కులు కోల్పోయి తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు.
Endowments | దేవాదాయశాఖలో ఉద్యోగాల నియామక ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల నిర్వహించిన నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని ‘నమస్�
Cheyutha Pensions | కొత్త చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్న కాంగ్రెస్ సర్కార్.. పింఛన్ల మంజూరు విషయంలో అనేక కొర్రీలు తెరపైకి తీసుకొస్తున్నది. ముఖ్యం గా వృద్ధాప్య పింఛన్ల ప్రస్తావన లేకుండానే కొత్త పి�
Pension | బతికున్న వ్యక్తిని ప్రభుత్వ రికార్డుల్లో మరణించినట్టు నమోదు కావడంతో ఓ దివ్యాంగుడి ఆసరా పింఛన్ మూడు నెలలుగా నిలిచిపోయింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లిలో వెలుగుచూసింది.
Rain Alert | వాయవ్య బంగాళాఖాతం ఎగువన తుఫాను వలయం ఏర్పడిందని, దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ర్టాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం తెలిపింది.
MBA | మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులపై విద్యారులకు ఆసక్తి తగ్గుతున్నది. ఒకప్పుడు తీవ్ర డిమాండ్ ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రభ ఈ సారి అమాంతం పడిపోయింది. ఈ ఏడాది ఎంబీఏలో 57% సీట్లు మాత్రమే నిం�
Sridhar Babu |‘నా శాఖలో జరిగే ప్రతి నిర్ణయం నాకు తెలుసు. ఎవరో చెప్తే నేను పనిచేసే రకం కాదు’ అని పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు.