అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చలో అసెంబ్లీ, రైతు దీక్షలు, నిరసన కార్యక్రమాలకు వెళ్లకుండా తెలంగాణవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. కంటోన్మెంట్, గజ్వేల్�
KCR | అసెంబ్లీ పరిణామాలపై కేసులతో పాటు రైతు దీక్షకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టుతో గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం వద్ద �
KTR | ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిల అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజుల్లో ఏమీ సా�
Thatha Madhu | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు అరెస్టు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
BRS MLAs | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే, ఇదే పీఎస్లో బీఆర్ఎస్
తెలంగాణ శాసనసభ ప్రాంగణంలోనే ప్రజాప్రతినిధుల హక్కులు ఖాకీ బూట్ల కింద నలిగిపోయిన దారుణ దృశ్యాలు యావత్ రాష్ర్టాన్ని నిర్ఘాంతపరిచాయి. తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో, చట్టసభల మ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అవుతోందని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఛైర్మన్లు, నియోజకవర్గ ఇన్చార్జిలు తీవ్రస్థాయిలో
ప్రజాస్వామ్యానికి దేవాలయాలుగా, కోట్లాది మంది ప్రజల ఆశాజ్యోతులుగా వెలుగొందే చట్టసభల ప్రాంగణం నేడు అధికారమదంతో కూడిన పోలీసు దౌర్జన్యాలకు వేదికగా మారడం సమకాలీన రాజకీయ చరిత్రలో అత్యంత అసహ్యకరమైన, లజ్జాక�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మూడేండ్లు అవుతున్నా ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదని నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. సోమవారం నిర్వహించ�
నదీజలాల వివాదాలు, సమస్యలకు సంబంధించిన అంశాలపై వారంలోగా ఎజెండాను పంపాలని కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణకు సూచించింది. ఆ అంశాలపై చర్చించేందుకు ఎజెండాను ఖరారు చేసి, 2 వారాల్లో మరోసారి సమావేశం నిర్వహిస్తామని
ఆల్ ఇండియా ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థి పి. రాజ్కుమార్ విజేతగా నిలిచాడు. నాగ్పూర్లో జరిగిన టోర్నీలో మొత్తం తొమ్మిది రౌండ్లలో అత్యధికంగా 8.
SIR : తెలంగాణలో మరోసారి సర్(SIR) గడువును ఎన్నికల సంఘం పొడిగించింది. ఆఖరు తేదీ సమీపిస్తున్న వేళ ఓటరు జాబితాలో సవరణలు చేసుకునేందుకు అక్టోబర్ 7వ తేదీ వరకూ అవకాశమిచ్చింది.