పార్టీ ఏదైనా సరే ఆయనది ప్రశ్నించే గొంతు.. ప్రజలపక్షాన నిలిచే నైజం.. అధికారంలో ఉన్నా లేకపోయినా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఆయన శైలి.. ప్రజలతో మమేకం కావడం ఆయన నిత్య కార్యక్రమం.. రాజకీయ రంగంలో ఎన్నో పదవులు వరించిన�
కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలనలో అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతున్నాయి. నిన్న పరిగి రైతుల పరామర్శకు వెళ్లి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను అక్రమ అరెస్టు చేసిన సర్కార్.. ఇవాళ వనపర్తిలో హరీశ్రావు బహిరంగ �
SSC Results | పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మే మొదటి వారంలో విడుదలకానున్నాయి. మే 4 లేదా 5న ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ఈ నెల 1న ప్రారంభమైంది.
Pinarayi Vijayan | రాజకీయ కారణాలతో మర్యాద హద్దులు దాటి భాషను ప్రయోగించడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ఏమాత్రం సమ్మతం కాదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం ర�
DOST Notification | రాష్ట్రంలో డిగ్రీ సీట్లకు మళ్లీ కోత పడబోతున్నది. ఒక్క ఫస్టియర్లోనే దాదాపు 2 లక్షల సీట్లు తగ్గనున్నాయి. అంటే సగం సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో 965 డిగ్రీ కాలేజీలు, 4,40,107 సీట్లు ఉన్నాయి. ఈ విద�
Koheda Fruit Market | కేరళ ఎన్నికలకు మూటల కోసం కోహెడ మార్కెట్ను బలిపెట్టారా? ఎన్నికలకు నిధులు సమకూర్చినందుకు బదులుగా కోహెడ మార్కెట్ స్థలాన్ని ఓ ప్రైవేట్ కంపెనీకి ధారాదత్తం చేసే కుట్ర జరుగుతున్నదా.
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సర్కార్పై సమరశంఖం పూరించారు. జూన్ 2వ తేదీలోపు తెలంగాణ రెండో పీఆర్సీని ప్రకటించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. న్యాయమైన డి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను, అది ఇచ్చిన నివేదికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్ట�
విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో భాగంగా ఉన్నత విద్యామండలి కీలక అడుగేసింది. ఇంటర్న్షిప్లకు శ్రీకారం చుట్టింది. తొలి విడతలో 15 మంది అమ్మాయిలను ఇంటర్న్లుగా ఎంపికచేసింది.
ఉన్నత విద్యామండలి గుర్తింపు, ఉస్మానియా విశ్వవిద్యాలయ అఫిలియేషన్ లేకుండా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మలాజిగిరి జిల్లాల్లో ఆదిత్య డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసి, అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్�
విద్య, వైద్యం, సంక్షేమంతోపాటు అన్ని రంగాలలో కేరళ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ను విమర్శించే నైతిక అర్హత తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి లేదని సీపీఎం సీనియర్
రాష్ట్రంలో ఆటో ఎల్పీజీ కొరత లేకుండా చర్యలు చేపడుతునట్టు సివిల్ సైప్లె కమిషనర్ ఎం స్టీఫెన్ రవీం ద్ర తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో ఆటో ఎల్పీజీ సరఫరా చేసే ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలతో ఏర్పా టు చే�
విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్కు నిర్మాణరంగం అత్యంత కీలక పాత్రను పోషించింది. పదేండ్ల పాటు శరవేగంగా పెరిగిన ధరలు, అమ్మకాలు, కొనుగోళ్లతో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించిన నగర మార్కెట్పై పడుతున్న ప్రతి�
తెలంగాణలో కాంగ్రెస్ గడీలు, బేడీల పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతి�