రాష్ట్రంలోని ఆయా విశ్వవిద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సారానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఐసెట్)-2026 ఫలితాలను శుక్రవారం హైదరాబాద్లోని ఉన్న�
హైదరాబాద్లోని యూసుఫ్గూడలో సర్వే నంబర్ 45కు సంబంధించిన భూముల వివాదంపై దాఖలైన రిట్ పిటిషన్ల విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసే థర్డ్ డిస్కమ్ (రైతు డిస్కమ్) రైతుల పాలిట మరణ శాసనం లాంటిదని విద్యుత్తురంగ నిపుణుడు వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. దేశంలోని ఏ రాష్ట్రం చేయని దుస్సాహసాన్ని తెలంగాణ ప్రభుత్
గృహిణులు జాతి నిర్మాతలు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణభవన్లోజెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉ�
బెంగళూరులో ‘ది హిందూ‘ పత్రిక నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదిస్తామని ప్రకటించారు. అదే సమయంలో నీతి ఆయో�
జాతీయ స్థాయిలో పేరుకు అధికార, ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ లో విలువలు వదిలేసి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నా యి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా ఎన్నికల హామీల
భారతదేశం ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నది. అధికార పక్షం నుంచి అభివృద్ధి ప్రకటనలు, విశ్వగురు అనే నినాదాలు వినిపిస్తుంటే, సాధారణ ప్రజల జీవితాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మది�
Rajya Sabha Election Results | వివిధ రాష్ర్టాల్లోని నిర్వహించిన రాజ్యసభ ఎన్నికల్లో 24 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మొత్తం మూడు స్థానాల్లో
LLB Exams | రాష్ట్రంలోని ఎల్ఎల్బీ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇప్పుడు ఓ కొత్త చిక్కు వచ్చిపడింది. ఒకే షెడ్యూల్లో ఉస్మానియా ఎల్ఎల్బీ సెమిస్టర్ పరీక్షలు, తెలంగాణ హైకోర్టు ఉద్యోగ పరీక్షలు ఉండటంత
ప్రధాని మోదీకి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అన్నివిధాలా సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం ఏ రేవంత్రెడ్డి విజ్ఞప్తిచేశారు.
Nursing Transfers | రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో చేపట్టిన నర్సింగ్ ఆఫీసర్ల బదిలీల్లో సమతుల్యత లోపించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లోని పెద్ద దవాఖానల నుంచి నర్సింగ్ ఆఫీసర్లను భారీ సంఖ్యలో జిల్లాలకు
KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యామ్నాయ సాగు సంకల్పం ఒక్కొక్కటిగా ఫలితాలనిస్తున్నది. ఆయన ముందుచూపుతో తెచ్చిన ఎన్నో విప్లవాత్మక పథకాలు నేడు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి.
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ను ఖతం చేసి తమ పార్టీలో చేరొచ్చు అని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇవన్నీ హ�