కేసీఆర్ పాలనలో ఓ వెలుగు వెలిగిన సింగరేణి సంస్థ కాంగ్రెస్ పాలనలో స్కామ్లతో సర్వనాశనమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణభవన్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్�
పోక్సో కేసులో నిందితుడైన బండి సాయిభగీరథ్కు బెయిల్ ఇవ్వవద్దని, బె యిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. దర్యాప్తు కీలక దశలో ఉండగా బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను �
ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లా. పైగా అధిక వర్షపాతం నమోదవుతుంది. కానీ జిల్లాలో సాగునీరు అందక లక్షలాది ఎకరాలు బీడు భూములుగా దర్శనమిస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతవరకు వెనుకబడిన జిల్లాల జాబి�
అవినీతి, అక్రమాలపై ప్రశ్నించే వారిని కాంగ్రెస్ ప్రభుత్వం అస్సలు సహించడంలేదు. బీఆర్ఎస్ నేతలపై నిత్యం నిర్బంధం కొనసాగిస్తున్నది. పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నది. కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్ల�
సింగరేణి సంస్థకు చెందిన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయంకావడంపై సర్కార్ ఎట్టకేలకు స్పందించింది. ఈ కుంభకోణంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం
‘సిగాచి పరిశ్రమలో నిరుడు జరిగిన ఘోర దుర్ఘటనలో సజీవదహనమైన మృతదేహాల సాక్షిగా ఇచ్చిన రూ.కోటి పరిహారం హామీనైనా నిలబెట్టుకో రేవంత్రెడ్డి. లేకుంటే ఆ బాధితుల కన్నీళ్లు, ఆవేదన మీ ప్రభుత్వాన్ని తప్పకుండా వెంట�
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.. నిరుద్యోగ భృతి ఇస్తామని ఎ న్నికల ప్రచారంలో హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 16 వేల పోస్�
తెలంగాణ విప్లవకారుడు, అరుణోదయ నాగన్న కన్నుమూశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజా రాం గ్రామానికి చెందిన ఆయన అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
నూతన హైకోర్టు భవనం, ఉస్మానియా హాస్పిటల్ను డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు.
గ్రామ పంచాయతీల పనితీరును కేవలం పన్నుల వసూళ్లతోనే అంచనా వేయకుండా, ప్రజలకు అందిస్తున్న సేవలు, పారిశుద్ధ్యం, పారదర్శకత, డిజిటల్ పాలన, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పంచాయత
నాలుగు రోజుల్లోనే రూ. 6590.37 కోట్ల రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. నాలుగో విడతలో 4 నుంచి 5 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ. 1188 కోట్లను నేరుగా జమ చేసినట్టు వెల్ల�
తెలంగాణ అస్తిత్వస్వరాలు గాలి సోకితేనే మండే భాస్వరాలు. ఆ నిప్పు రవ్వలు ఎప్పుడూ చల్లారవు. ఏడు దశాబ్దాలుగా ఎగసిపడుతూనే ఉన్నాయి. తీవ్రవైన ధర్మాగ్రహావేశాలు ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి. ఆ చరిత్ర తెలియని మూర్ఖు�