పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాలేజీ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్, నార్
Heat Wave | రాష్ట్రంలో భానుడు ప్రచండ భానుడిగా మారాడు. రోహిణి కార్తె రాకముందే నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో ఉదయం 9గంటలు దాటిన తర్వాత బయటకు రావాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్�
Rythu Sabha | రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్�
Unemployment | కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు కేరాఫ్గా నిలిచిన తెలంగాణ.. రేవంత్రెడ్డి పాలనలో నిరుద్యోగానికి అడ్డాగా మారింది. నిరుద్యోగితలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలువడం రేవంత్ పాలనలో రాష�
ఈయన పేరు చెవుల భాస్కర్. హుజూరాబాద్ మండలం రంగాపూర్ స్వగ్రామం. వరికోతల సీజన్లో హార్వెస్టర్ నడుపుతుంటాడు. రోజుకు 80 లీటర్ల చొప్పున డీజిల్ ఉంటేనే పొద్దంతా హార్వెస్టర్ నడుస్తుంది. రెండు రోజుల నుంచి పెట�
ఇంధనం కొరత వల్ల రాష్ట్రంలో వాహనదారులు ఇబ్బందులు పడు తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యు ద్ధం కొనసాగుతుండ టం, చమురు నౌకలు తగినన్ని చేరుకోకపోవడం, దానికితోడు ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసిన వెంటనే చమురు ధరలను కే�
గన్నీ సంచులు లేవు.. లారీలు లేవు.. కొనుగోలు కేంద్రాలు లేవు.. ఉన్నచోట ప్రయోజనంలేదు.. కొనుగోలు చేసిన మక్కలు పెట్టేందుకు గోదాముల్లేవు.. గన్నీ సంచుల కోసం రాత్రీపగలు తేడా లేకుండా పడిగాపులు.. పీఏసీఎస్ కేంద్రాల వద్�
తెలంగాణలోని మాజీ సైనికులకు అత్యధిక ఎంప్లాయిమెంట్ కల్పన కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సైనిక సంక్షేమ శాఖ నూతన డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు కోరారు.
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) హైదరాబాద్ జోనల్ హెడ్గా నియమితులైన ఎంవీఎస్ సుధాకర్ మంగళవారం ఉద్యోగ పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ జోన్ పరిధిలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ ఉ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.4వేల పింఛ న్ హామీ సంగతేమో కానీ, పెండింగ్లో ఉన్న రూ.2వేల పింఛన్లు మంజూరు చేయాలనివి తంతువులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా 1991వ బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణలో అనురాగ్శర్మ, మహేందర్రెడ్డి తర్వాత పూర్తికాలపు డీ�
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను లండన్లో ఘనంగా నిర్వహించారు. ‘జై తెలంగాణ, జై కేసీఆర్' నినాదాల మధ్య కేట్ కట్ చేసి వేడుకలను జరుపుకొన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.