Telangana | వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం బయటపడింది. రూ.4 లక్షలు తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిని తప్పించాడు.
Nizamabad | వినాయక్ నగర్, అక్టోబర్ 20: నిజామాబాద్లో రౌడీషీటర్ షేక్ రియాజ్ మృతి పట్ల నిజామాబాద్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాలలో జనాలు, యువత, రాజకీయ పార్టీల ఆధ్వర్యంల�
TG Weather | తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూ
Jeevan Reddy | కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మరోసారి అసహనం వ్యక్తం చేశారు. దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా.. బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు.
కరోనా లేకపోయినా కరోనా పాజిటివ్ అని రిపోర్టు ఇచ్చి, రోగి అవయవాలను అపహరించడమే కాక, ఏకంగా శవాన్నే మాయం చేసిన అహల్యానగర్ నగరానికి చెందిన ఐదుగురు ప్రముఖ వైద్యులు, ఒక గుర్తు తెలియని ఉద్యోగిపై కేసు నమోదు చేయా�
ప్రాథమిక పాఠశాల బాలికలపై వికృత చేష్టలు చేస్తూ తరచూ వారితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
డ్రంక్అండ్డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిపై కేసు కాకుండా తప్పించడానికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనయుడు రూ.4 లక్షలు తీసుకున్నట్టు ఇంటెలిజెన్స్ పోలీసుల విచారణలోనే తేలింది. మద్యం మత్తులో కార�
రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. శనివారం అర్ధరాత్రి వరకు 89,344 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడిగా బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్ ఎన్నికైనట్టు సంఘం మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం వెల్లడించారు.
రాష్ట్రంలో 5,566 కి.మీ.మేర రోడ్ల అభివృద్ధి లక్ష్యం.. రూ.10,547 కోట్ల వ్యయం.. 32 ప్యాకేజీలుగా పను లు.. తొలుత 10 ప్యాకేజీ పనులకు ఆమోదం.. ఒక్కో ప్యాకేజీకి సుమారు రూ.300 కోట్లకు పైగా మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లింపులు.. ఇదీ హ్�
జమియత్ ఉలేమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మౌలా నా హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ (78) అనారోగ్యం కారణంగా ఆదివారం కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఆరుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు.