Prohibited Properties | రాష్ట్రంలో 22-ఏ నిషేధిత జాబితా అధికారులకు, పాలకపక్ష నేతలకు కాసులు కురిపిస్తున్నది. తన రెక్కల కష్టంతో కట్టుకొన్న ఇంటిని నిషేధ జాబితాలో చేర్చి, హక్కులు కాలరాసి.. ఇప్పుడు సర్కార్ బందిఖాన నుంచి విడిప
Mahesh Kumar Goud | ఎన్నికల సమయంలో ప్రజలకు తామిచ్చిన తులం బంగారం హామీ ని అమలు చేయలేమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పరోక్షంగా చేతులెత్తేశారు.
Data Centres | మనం దప్పికైతే నీళ్లెట్ల గడగడ తాగుతామో అట్లనే కరెంట్ను తాగేసే కంపెనీలొస్తున్నయ్! అవే విద్యుత్తును అమాంతం మింగేసే డాటా సెంటర్లు! ఈ కంపెనీల రాకతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ అమాంతం పెరుగబోతున్�
Congress 1000 Days | విద్య, వైద్యం.. ప్రతి ఒక్కరికీ అందాల్సిన అత్యవసర సేవలివి. అందుకే ఏ ప్రభుత్వమైనా ఈ రెండు రంగాలను ప్రాధాన్యతగా ఎంచుకొని, ప్రత్యేక దృష్టిసారిస్తుంటాయి.
KCR | గ్రామాలు, పట్టణాల్లోని పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. పిల్లల పెండ్లిళ్లు, దవాఖాన ఖర్చులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో భూమి అమ్ముకొనే అవక�
Assembly Session | వర్షాకాల సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి హోరాహోరీ రాజకీయ సమరానికి వేదిక కానున్నాయి. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతుండగా.. ప్�
కాంగ్రెస్ పార్టీలో మరో నలుగురు నేతలకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కంది శ్రీనివాస్రెడ్డికు క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కొంతకాలంగా కాంగ్
రాష్ట్రంలో కొత్తగా 369 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ప్రైవేట్రంగం వీటిని ఏర్పాటు చేయనున్నది. ఈ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ, అప్గ్రేడేషన్, వాణిజ్య నిర్వహణ కోసం ప్రైవేట్ చార్జిం�
అప్పులబాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలంలో ఆదివారం జరిగింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన సామకూరి వెంకన్న (51) వ్యవసాయం చేస్�
పిడుగుపాటుకు రైతు మృతిచెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకురు శివారులోని పంటచేనులో చోటుచేసుకున్నది. కుటుంబ స భ్యుల కథనం ప్రకారం.. చింతూరుకు చెందిన ములకల ఆనందరావు (50) చెరుకూరుకు చెందిన ఓ రైతు చేనులో
హైకోర్టుతోపాటు జిల్లా కోర్టుల్లో జడ్జీల కొరత తీవ్రంగా వేధిస్తుండటంతో రాష్ట్రంలో పెండింగ్ కేసుల సంఖ్య కొండలా పేరుకుపోతున్నది. తాజాగా సుప్రీంకోర్టు విడుదల చేసిన ఇండియన్ జ్యుడీషియరీ వార్షిక నివేదిక 202
ఆర్ఎంపీ, పీఎంపీలకు కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణ, సర్టిపికెట్లు ఇవ్వాలని తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు చొప్పరి శంకర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం బాగ్లింగం�
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ ఆదివారం సచివాలయంలో సమావేశమయ్యారు. సిలికాన్ ఫొటోనిక్స్ రంగంలో తెలంగాణకు ప్రత్యేక రోడ్ మ్యాప్ ఏర్పాటు చే�
Balka Suman | కాంగ్రెస్ 1000 రోజుల పాలన మొత్తం దగా, వైఫల్యాలు, అన్ని వర్గాల విధ్వంసమే అని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.