నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడెం సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మి, ఆమె భర్త యాదగిరియాదవ్కు రక్షణ కల్పించి, దాడులు బెదిరింపులకు దిగిన ప్రత్యర్థి అభ్యర్థిపై అనర్హత వేటు వేయాలని మాజీ ఎంపీ బుడుగుల లింగయ్య యాదవ్
‘స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు అమలవుతాయని నమ్మిన బీసీలకు నిరాశే ఎదురైంది. ఆ అన్యాయాన్ని సహించలేకే ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నారు’ అని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఓ ప్రకటనలో తెలిప�
‘తిప్పర్తి మండలం యల్లమ్మగూడెం సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి, ఆమె భర్త యాదగిరి యాదవ్కు తక్షణమే రక్షణ కల్పించాలి. దాడులతో పాటు బెదిరిస్తున్న ప్రత్యర్థి అభ్యర్థిపై అనర్హత వేటు వేయాలి. ఘటనకు కారకుల�
రెండేండ్ల పాలన పూర్తి చేసుకుంటున్న కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్రెడ్డి ప్రభుత్వం భూతద్దం పెట్టి వెతికినా నల్లగొండ జిల్లాకు చేసిన పని ఒక్కటంటే ఒక్కటి కనిపించడం లేదు. జిల్లాకు ఎస్ఎల్బీసీ సొరంగ మార�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని, కార్యకర్తలు కష్టపడి పని చేసి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగి
Kothagudem DSP | కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహమాన్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్తస్రావం జరుగుతున్న ఇద్దరు మహిళలకు మహిళలకు ధైర్యం చెప్పారు. అధికారిక పర్యటన నిమిత్తం వెళ్తున్న సమయంలో గాయపడి
Bhadadri Kothagudem | టేకులపల్లి, డిసెంబర్ 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యే తమ్ముడు రెచ్చిపోయాడు. నామినేషన్ వేయవద్దని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిపై దాడికి దిగాడు. చుక్కలబోడు నామినేషన్ �
Gellu Srinivas Yadav | ఓఆర్ఆర్ పరిధిలోని పరిశ్రమల యజమానులతోని ఒప్పందం కుదుర్చుకొని రూ. 5 లక్షల కోట్ల విలువైన భూములను SRO ధరల్లో 30%కి మల్టీపుల్ జోన్ గా మార్చే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్ర�
Harish Rao | ప్రైవేటు ఆస్పత్రులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయకుండా ఆరోగ్య భద్రత ద్వారా పోలీసులకు అందించే వైద్య చికిత్సలను నిమ్స్ ఆసుపత్రికే పరిమితం చేయడం అత్యంత దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ న
KCR | గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెందాయని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు. స్వయం పాలిత కేంద్రాలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని అన్నారు.
Harish Rao | బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ రెడ్డి ఆడిన రాక్షస రాజకీయ క్రీడలో తమ్ముడు సాయి ఈశ్వర్ బలైపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు.
KTR | బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ రెడ్డి చేసిన దారుణమైన మోసానికి శ్రీసాయి ఈశ్వర్ అనే యువకుడి నిండు ప్రాణం బలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్న�
High Court | హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. తమ ఉత్తర్వులు ఉన్న తర్వాత కూడా బతుకమ్మకుంట పరిధిలోని కట్టడాలను ఎందుకు కూల్చివేశారని ప్రశ్నించింది.
రిజర్వేషన్ల పరంగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వర్ను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ప�