తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడిగా బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్ ఎన్నికైనట్టు సంఘం మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం వెల్లడించారు.
రాష్ట్రంలో 5,566 కి.మీ.మేర రోడ్ల అభివృద్ధి లక్ష్యం.. రూ.10,547 కోట్ల వ్యయం.. 32 ప్యాకేజీలుగా పను లు.. తొలుత 10 ప్యాకేజీ పనులకు ఆమోదం.. ఒక్కో ప్యాకేజీకి సుమారు రూ.300 కోట్లకు పైగా మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లింపులు.. ఇదీ హ్�
జమియత్ ఉలేమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మౌలా నా హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ (78) అనారోగ్యం కారణంగా ఆదివారం కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఆరుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు.
కాంగ్రెస్ అరాచక పాలన నుంచి తెలంగాణ రాష్ర్టాన్ని, రైతులను, కాళేశ్వరం ప్రాజెక్టును, హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ ఎన్నారై సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం పిలుపునిచ్చారు. బీ�
మెగా డీఎస్సీ నిర్వహిస్తామని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఆర్భాటంగా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చింది. టీచర్ ఎలిజ
Siddipet | ఆస్తి కోసం సొంత అక్క కాపురంలో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించింది ఓ చెల్లెలు.. అంతటితో ఆగకుండా అక్కను, అడ్డొచ్చిన తల్లిని చంపేస్తానని బెదిరింపులకు దిగింది
TG Weather | తెలంగాణలో రాగల మూడు నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్ట
KTR | జమియత్ ఉలేమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మౌలానా హాఫిజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ సాహెబ్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మౌలానా హాఫిజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ స
Harish Rao | సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్లో రైతులతో మాజీ మంత్రి హరీశ్రావు ముచ్చటించారు. బావి వద్ద మధ్యాహ్నం భోజనం చేస్తున్న మొక్కజొన్న రైతులను హరీశ్రావు ఆత్మీయంగా పలకరించారు. వారి సమస్యలను అ