గ్రామ పంచాయతీల పనితీరును కేవలం పన్నుల వసూళ్లతోనే అంచనా వేయకుండా, ప్రజలకు అందిస్తున్న సేవలు, పారిశుద్ధ్యం, పారదర్శకత, డిజిటల్ పాలన, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పంచాయత
నాలుగు రోజుల్లోనే రూ. 6590.37 కోట్ల రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. నాలుగో విడతలో 4 నుంచి 5 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ. 1188 కోట్లను నేరుగా జమ చేసినట్టు వెల్ల�
తెలంగాణ అస్తిత్వస్వరాలు గాలి సోకితేనే మండే భాస్వరాలు. ఆ నిప్పు రవ్వలు ఎప్పుడూ చల్లారవు. ఏడు దశాబ్దాలుగా ఎగసిపడుతూనే ఉన్నాయి. తీవ్రవైన ధర్మాగ్రహావేశాలు ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి. ఆ చరిత్ర తెలియని మూర్ఖు�
విజన్లేని నాయకుడి చేతిలో తెలంగాణ రాష్ట్రం విలవిలలాడుతున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్
Chennur | మంచిర్యాల జిల్లాలో విద్యార్థి అదృశ్యం కలకలం రేపింది. చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి దుర్గం హర్ష కనిపించకుండాపోయాడు.
Mission Aagaman | భారత అంతరిక్ష రంగంలో హైదరాబాదీ కంపెనీ కొత్త చరిత్ర సృష్టించనున్నది. ఓ ప్రైవేట్ కంపెనీ తయారు చేసిన రాకెట్ తొలిసారిగా నింగిలోకి వెళ్లనున్నది.
RSP Wife Lakshmi Bai | మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పా ర్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై తన గొంతుక వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆయన భార్య లక్ష్మీబాయిని ప్రభుత్వం అప్రాధాన్య
'మాకు హరీశ్రావు ఫోన్ చేశారు. మేమే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పటికే మేము గన్పార్క్ నుంచి వెళ్లిపోయినం. అధికారిక కార్యక్రమంలో ఉన్నం కాబట్టే ఫోన్ ఎత్తలేదు. వారిని పోలీసులు అరెస్టు చేస్తే మాకేం సంబంధం?'
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి, ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈవో అలెక్స్ కిప్మాన్ల తాజా సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీసింది. హైదరాబాద్ నగరంలో ఏఐ ఆధారిత �
DSP | డీజీపీ ఆఫీసులోనే అతిపెద్ద అవినీతి తిమింగలం.. డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డి వద్ద విస్తుపోయేలా అక్రమాస్తులుతెలంగాణ పోలీసుశాఖలో అతిపెద్ద అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఓ డీఎస్పీ స్థాయి అధికారి ఏకం�
Adilabad | ‘మా పొట్టగొట్టి పరిశ్రమలు పెడ్తరా? ఇప్పటికే ఒకసారి భూములిచ్చినం.. మరోసారి భూములెట్ల ఇయ్యాలి? మేం సాగు చేసుకొని బతుకాలా వద్దా? బలవంతంగా గుంజుకుంటే ఊరుకోం’ అని ఆదిలాబాద్లోని ఇండస్ట్రియల్ కారిడార్ �
Konda Surekha | దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం జరిగిన క్యాబినెట్ భేటీకి హాజరుకాలేదు. దేవాదాయ శాఖ మంత్రిగా తనకు తెలియకుండానే యాదగిరిగుట్ట దేవాలయ ట్రస్టు బోర్డును ఏర్పాటు నిర్ణయం జరిగిందనే అసంతృప్తితో ఆ