తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను గురువారం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,98,459 మంది పరీక్షలు రాయగా 2,48,681 మంది విద్యార్థులు పాసయ్యారు.
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టీజీ ఐసెట్-2026’ ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్టు టీజీ ఐసెట్ కన్వీనర్, ఎంజీయూ సీనియ
ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో కొ త్తగా తొమ్మిది సీవోఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)లను ఏర్పాటుచేయాలని నిర్ణయించా రు. అంతేకాకుండా సొసైటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లోని అధ్యాపక సిబ్బందికి యూజీసీ పేస్కేల్ను అ
ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడు విడతల్లో నిధులు చెల్లించలేని ప్రభుత్వం, ఇప్పుడు ఏకమొత్తంగా చెల్లిస్తామని చెప్పడంపై సర�
సర్పంచ్లకు 5 నెలలుగా నిలిచిపోయిన వేతనాల బడ్జెట్ను ప్రభుత్వం విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో సర్పంచ్లు ఎదురొంటున్న ఇబ్బందులపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించి ఈ నిధులను �
ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం రాజేంద్రనగర్లో వర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భం
ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఏకకాలం లో �
ఉమ్మడి పాలకులు కృష్ణానదిలో నీటి వాటా తెలంగాణకు దక్కకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, కడుతామని చెప్పి ముందుకు పోయినట్లు మభ్యపెట్టారు. దక్షిణ తెలంగాణ ప్రజలను దక్షిణం వైపు పడుకోబెట్టారు. పాలమూరు గడ్డకు కన్న�
రాష్ట్రంలో స్కూళ్ల రీ ఓపెనింగ్ తేదీని ఈ నెల 12నుంచి 15వ తేదీకి మార్చడం వెనుక రూ.2వేల కోట్ల స్కామ్ ఉన్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. గురుకుల పాఠశాల�
తెలంగాణలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యానికి క్షేత్రస్థాయిలో ఉన్న డాటా శాపంగా మారింది. క్షేత్రస్థాయిలో నమ్మకమైన, సకాలంలో లభించే కచ్చితమైన సమాచారం(డాటా) లేకపోవడం వల్ల �
ముగ్గురు పిల్లలు సహా తల్లి అదృశ్యమైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. కామారెడ్డి టౌన్ సీఐ నరహరి కథనం ప్రకారం.. రాజంపేట మండలం కొండాపూర్కు చెందిన యాడారం భానుప్రకాశ్, శ్యామల దంపతులకు ముగ్గురు పి
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దయతోనే బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి చెందినట్లు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.