Bandi Sanjay | పోక్సో కేసులో తన పేరు ఉపయోగించి.. తన పరువుకు భంగం కలిగించారంటూ తెలుగు మీడియా సంస్థలకు, డిజిటల్ మీడియాకు, యూట్యూబర్లకు, పలు పార్టీల హ్యాండిల్స్కు, పలువురు నెటిజన్లకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప
Farmers | ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. వారు పెట్టే కొర్రీలను భరించలేక.. ధర తక్కువైనా సరే బయటే అమ్ముకున్నారు వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొత్తపల్లి గ్రామ ర�
RTC Appointed Dayరెండుసార్లు సమ్మె నోటీసులు ఇచ్చినా.. మూడు రోజులు సమ్మె చేసినా.. ఆర్టీసీ కార్మికుల అపాయింటెడ్ డేకు నేటికీ మోక్షం కలుగలేదు.నాడు సమ్మె భారం నుంచి తప్పించుకొనేందుకు అతి త్వరలోనే అపాయింటెడ్ డే ప్రకటి�
Paddy Procurement | రైతుల అనుమానమే నిజమైంది.. కాంగ్రెస్ సర్కార్ అన్నంత పనిచేసింది.. కొనుగోలులో తీవ్రమైన జాప్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ కొనుగోలు ప్రక్రియనే బంద్ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
యాదగిరిగుట్ట ఆలయం లోపలికి ఫోన్ తీసుకెళ్లడం నిషిద్ధం. కానీ శనివారం సీఎం పర్యటన సందర్భంగా ఆలయం లోపల ఏకంగా వీడియో తీశారు. గర్భాలయం, స్వయం భూ లక్ష్మీనరసింహస్వామి స్పష్టంగా కనిపిస్తున్న వీడియో సీఎం రేవంత్�
KTR | మోటర్లకు మీటర్లు పెట్టకముందే.. ప్రతి ఒకరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు తీసుకురాకముందే కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు తీసివేయాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రజలకు పిలుపుని�
ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారిందని, అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాన్ని మొన�
దేశంలో ఏ రాష్ట్రం చేయని దుస్సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం ఒడిగట్టిందని.. రైతు డిస్కమ్(థర్డ్ డిస్కమ్)ఏర్పాటుచేసి అన్నదాతలను కష్టాల్లోకి నెట్టుతున్నదని.. ఇది రైతుల పాలిట మరణశాసనం .. అని పలువురు వక్తలు అభి�
టీజీ జెన్కోకు జనరేటింగ్ స్టేషన్లే కీలకం. వీటిల్లోనే ఉద్యోగులు, ఇంజినీర్లు, సిబ్బంది అవసరం ఎక్కువగా ఉంటుంది. కీలకమైన విద్యుత్తు ప్లాంట్లల్లో ఇంజినీర్ల కొరత వేధిస్తున్నది. ము ఖ్యంగా యాదాద్రి, భద్రాద్రి
అప్రెంటిస్షిప్ ఎంబీడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ (ఏఈడీపీ) కోర్సులకు డిమాండ్ కనిపించడం లేదు. డిగ్రీ కాలేజీల్లోని ఈ కోర్సుల పట్ల విద్యార్థుల ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. దోస్త్ మొదటి విడత సీట్ల కేటాయింపు
తెలంగాణ రవాణా శాఖలో హైదరాబాద్ జేటీసీ సి.రమేశ్కు ఉద్యోగోన్నతి లభించింది. ఆయనను అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా బదిలీ చేస్తూ ఆదివారం సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది.