మంచిర్యాల జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగాయి. సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షకు జనరల్ విద్యార్థులు 5776, వొకేషనల్ విద్యార్థులు
ప్రేమికులు వేర్వేరు చోట్ల ఆత్మహత్య చేసుకున్నారు. తండావాసుల కథనం మేరకు.. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం అన్నారం తండాకు చెందిన లోక్యానాయక్, చిట్టెమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
నేడు కనుమరుగవుతున్న మావోయిస్టు ఉద్యమానికి, తెలంగాణ నేలకు బొడ్డుపేగు బంధమున్నది. ఈ నేలపై ఎగిసిన ఉద్యమాల్లో సాయుధ తిరుగుబాట్ల కాలమే ఎక్కువ. 200 ఏండ్లకు పైగా నిజాం పాలనలో ‘బాంచెన్ దొరా!’ అంటూ భూస్వాముల దౌర్�
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ బుధవారం ఉదయం 7:49 గంటల ప్రాం తంలో 15,276 మెగావాట్లు. అదే రాత్రి 7 గంటలకు వచ్చేసరికి డిమాండ్ 8,994 మెగావా ట్లు మాత్రమే. అంటే ఒకే రోజులో 12 గంటల వ్యవధిలోనే డిమాండ్ 6 వేల మెగావాట్లు పడిపోయ
మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుభరోసా ఇస్తామని మిర్యాలగూడ సభలో ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. కోడ్ ముగిసి పది రోజులైనా ఎందుకు జమచేయడం లేదంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూట
హైదరాబాద్..విశ్వనగరం. ఇది అక్షరాలా నిజం. భోగభాగ్యాలు కలిగించే భాగ్యనగరం. ఈ మాటకు తిరుగులేదు. మరి పరిపాలనా పరంగా? ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్నదా? ప్రజాస్వామ్యం వర్థ్ధిల్లుతున్నదా? ఇందుకు జవాబు చెప్పడం �
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. తొమ్మిది గంటలకు ఎగ్జామ్ కాగా, అరగంట ముందే నుంచే కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమ�
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డెక్కన్ సిమెంట్స్ అక్రమ వ్యవహారాలపై బుధవారం ఢిల్లీలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ) విచారణ చేపట్టింది. పసుపులేటి సురేశ్బాబు అనే ఇంజినీర్ సుప్రీంకోర్టులో పిటిషన్
KTR | కాంగ్రెస్ కబంద హస్తాల్లో చిక్కుకుని రెండేళ్లుగా విలవిలలాడుతున్న తెలంగాణలో మనషులనే కాదు.. చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పోలీస్ కానిస్టేబుల్పై వరంగల్కు చెందిన భక్తుడు చేయి చేసుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి జాతర గ్రౌండ్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానం వచ్చి ఓ
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం ఉదయం శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవపై యాదగిరి శ్రీ
Inter Exams | ఎగ్జామ్ సెంటర్కు ఆలస్యంగా రావడంతో ఇంటర్ విద్యార్థినిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. తన తండ్రి డ్రాప్ చేస్తాడేమోనని ఎదురుచూసి చూసి, చివరకు ఆర్టీసీ బస్సులో రావడంతో ఎగ్జామినేషన్ సెంటర్కు 17 నిమిష
Inter Exams | తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9 గంటలకు ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రేపట్నుంచి సెండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Telangana | రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో అవినీతి రాజ్యమేలుతున్నది. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి వసూళ్ల దందాను నడిపించడం తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. డిప్యుటేషన్లు, ఉద్యోగ నియామకాలు, ఉద్యోగోన్నతుల విషయంలో ఇప్పట�