‘యువత కేవలం ఓటర్లుగానే కాదు, దేశ భవిష్యత్తును నిర్దేశించే నాయకులుగా ఎదగాలి. రాజకీయాలపై ఉన్న అపోహలను వీడి, వ్యవస్థలో భాగస్వాములు కావాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశా
సజ్జాపూర్ చామదుంప భౌగోళిక గుర్తింపు దరఖాస్తును చెన్నై జీఐ రిజిస్ట్రీ మంగళవారం ఆమోదించింది. తెలంగాణ జీఐ మ్యాన్గా పేరుగాంచిన సుభాజిత్ సాహా, హెడ్ లీగల్, రిజల్యూట్ 4ఐపీ ఈ దరఖాస్తు దాఖలు చేశారు.
ఓ వైపు ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలల జోరు నడుస్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ మాత్రం పోస్టులను భర్తీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, �
జనగామ జిల్లా జఫర్గఢ్ ఖిల్లా దిగువన పాటిగడ్డపై ప్రాచీన జైన బసది అవశేషాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, వేల్పుగొండ వాసి సముద్రాల రాజు గుర్తించారు. రాష్ట్రకూటుల కాలానికి చెందిన ఈ ప్రాంత చరిత్రకు స
తెలంగాణ చారిత్రక ప్రస్థానంలో నీరు ప్రకృతి వనరు మాత్రమే కాదు; అది ఈ గడ్డ ఆత్మాభిమానం, అస్తిత్వం, కోట్లాదిమంది రైతుల జీవన్మరణ సమస్య. వలస పాలకుల స్వార్థపూరిత పాలనలో దశాబ్దాల పాటు సాగిన జలదోపిడీ, ప్రాజెక్టుల
రాష్ట్రంలోని వేలాదిమంది జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదురొంటున్న సమస్యలను వెంటనే పరిషరించాలని తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవార
ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.. తెలంగాణలో తన వ్యాపార విస్తరణలో భాగంగా మరో శాఖను ప్రారంభించింది. దీంతో తెలంగాణలో తన శాఖల సంఖ్యను 9కి పెంచుకున్నట్టు అయింది.
తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని లండన్ ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం, యూకే బీఆర్ఎస్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి పేర్కొన్నారు. యూకే లోని లండన్ లో బీఆర�
Y Satish Reddy | సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో పాజిటివ్ దిశగా దూసుకెళ్తూ నంబర్వన్గా ఉన్న తెలంగాణను.. ఇప్పుడు విధ్వ�
పెట్రోల్ పోయించుకునేందుకు బంక్కు వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదరైంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో బంక్ లోపలికి వెళ్లి పరిస్థితిని చూసొచ్చేసరికి బయట పార్క్ చేసిన బైక్ మాయమైంది. మహబూబాబాద్ జిల్లా కురవి మ�