Gadwal Accident | జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై టెన్త్ పఠాలం ఎదురుగా ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఓ కారు వేగంగా ఢీకొట్టింది.
Police Vehicle |సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇలాకాలోనే పోలీస్ వాహనాలకు డీజిల్ కరువైంది. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని అరెస్టు చేసిన ప్రభుత�
Gumpu Mestri | రాష్ట్రంలో ఉపాధ్యాయులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. తానే టీచర్ల గుంపునకు మేస్త్రీనంటూ వ్యాఖ్యానించారు.
యూరియాతోపాటు విద్యుత్తు సమస్యలపై రైతులు కన్నెర్ర చేశారు. యూరియా యాప్తో అష్టకష్టాలు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని మండిపడ్డారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే న�
నీటివాటాలు తేలాలి.. అవసరాలపై ఇండెంట్లను సమర్పించాలి.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఉత్తర్వులు జారీ చేయాలి.. ఆ తరువాతే ప్రాజెక్టుల ఔట్లెట్ల నుంచి జలాలను తరలించుకోవాలి. కానీ అవేవీ లేవు.. ఆంధ్రప్రద
మార్చి 29న అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఎథిక్స్ కమిటీని ఆరు వారాల గడువు కోరారు. ఈ మేరకు ఆయన ఎథిక్స్ కమిటీకి శనివారం లేఖ రాశారు.
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) ఆదేశాలివ్వడం తెలంగాణకు గొడ్డలిపెట్టు వంటిదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించ�
గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించడంలేదని మనస్తాపానికి గురైన ఓ మాజీ సర్పంచ్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం...
రాష్ట్రంలో కూల్చివేతలు, ఆత్మహత్యలే కాంగ్రెస్ సాధించిన ప్రగతి అని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనలో ప్రజలు దారుణంగా మోసపోయారని శనివారం ఒక ప్�
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ద్వారా విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఏకపక్షంగా ఆదేశించడం సరికాదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కురువ విజయ్ కుమార్ మండిపడ్డారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ గడువు మరో మూడు వారాలు పొడిగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణ గడువు ఈ న�
రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లు, కార్మికుల సంక్షేమం, సమస్యల పరిషారమే లక్ష్యంగా ఈ నెల 7న సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Puvvada Ajay Kumar | అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, తమకు ఓటేసిన నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఖమ్మం నగరంలో శనివా�