న్యాయవివాదాలను సాకుగా చూపు తూ తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభు త్వం మెలిక పెట్టింది. డీపీఆర్ను పరిశీలించలేమని, ఇప్పటికే తిప్పిపంపి
తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో కీలకమైన ఎన్యుమరేషన్ ఫారాల (ఈఎఫ్ల) సమర్పణ గడువు సోమవారంతో ముగిసింది. కానీ, మరో కీలకమైన ఫారాల డిజిటలైజేషన్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. రాష్ట్రంల�
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం. హామీల అమల్లో నిర్లక్ష్యం. కమిటీలు.. చర్చల పేరిట కాలయాపన. వెరసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి రాజుకుంటున్నది. ఈ అసంతృప్తి క్రమంగా ఉద్యమ రూపం
దేశంలో పీజీ మెడికల్ సీట్లు అధికంగా ఉన్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 5,248 పీజీ సీట్లు ఉన్నాయని, వాటిలో 1,790 ప్రభుత్వ సీట్లు, 3,458 ప్రైవేట్ సీట్లు ఉన్నాయని కేం�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయకపోవడంపై తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) అసంతృప్తి వ్యక్తం చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఎస్సీ వర్గీకరణ విధానాల వల్ల మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నదని తెలంగాణమాల సంఘాల జేఏసీ చైర్మన్ మాందాల భాసర్ ధ్వజమెత్తారు.
ఎల్ నినో ప్రభావం వల్ల నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో సాగునీరు లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని, రాజకీయాలు పక్కన పెట్టి వెంటనే రైతుల కు కాళేశ్వరం నీళ్లివ్వాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజ
తెలంగాణలో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉన్నదని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనా వేసింది. ముఖ్యంగా వచ్చే 15 ఏండ్లలో విద్యుత్తు వినియోగం రెట్టింపు అవుతుందని, గరిష్ఠ డిమాండ్ ఏకంగా 47 వ�
కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర అనేక రాష్ర్టాలకు సంబంధించిన ప్రాజెక్టులపై ఎన్నో న్యాయవివాదాలు కొనసాగుతున్నాయి. అన్నింటికీ కేంద్రమే షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేస్తున్నది. కానీ, తెలంగాణ ప్ర
పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కేంద్ర ప్రభుత్వం వెనకి పంపడం దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత డాక్టర్ సీ లక్ష్మారెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ని�
తెలంగాణలో గత రెండు వారాలుగా జరుగుతు న్న పరిణామాలు ఉద్వేగభరితం గా మనముందు కదలాడుతున్నాయి. నాయకులను ఒక పార్టీ, ఆ పార్టీ నాయకత్వం యావత్తు ఎట్లా సొంతం చేసుకుంటుందో తెలిసే అసాధారణ సందర్భాలకు, సన్నివేశాలకు సా
CV Anand : మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఆయన భార్యతో పాటు అండర్గ్రౌండ్లో ఉన్న సీనియర్ నాయకత్వం హింసా మార్గాన్ని వీడి లొంగిపోవాలని డీజీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశ�
Pakala Srihari Rao | ఉద్యోగాల కోసం యువత తపన: ఇటీవల HYDRAA ప్రకటించిన కేవలం 150 కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం డిగ్రీలు, పీజీలు చేసిన వేలాది మంది యువకులు తెల్లవారకముందే లైన్లలో నిల్చున్న తీరు రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రతను స్పష్�
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులను తెల్లవారుజాము నుంచే అదుపులోకి తీసుకుంటున్నారు.
RRR | కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి మోక్షం లభించడంలేదు. అనుమతులివ్వడంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ జాప్యం.. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్క�