PCB | కాలుష్య నియంత్రణ మండలిలో నిధుల గోల్మాల్ యథేచ్ఛగా జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పెద్దల జోక్యం పెరిగిపోయి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తూ తమకు అనుకూలంగా ఉన్న వ్యక్�
Medaram | ఆకుపచ్చని అడవి స్తూపమై మొలుస్తున్నది. ఎర్రని నెత్తురు చెట్టుపసరై రూపాంతరం చెందుతున్నది. మేడారం సుందరీకరణ పనుల్లో భాగంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
Srinivas Goud | రాష్ట్ర ప్రభుత్వానికి బీర్ల స్టాక్ పెంచడం మీద ఉన్న శ్రద్ధ రైతులకు అవసరమైన యూరియా స్టాక్ పెంచడంపై లేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు డిస్టిల
Vivek Venkataswamy | కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్కు మంగళవారం సిద్దిపేట, మంచిర్యాల జిల్లాల్లో నిరసన సెగ తగిలింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పట్టణంలో అభివృద్ధిపై స్థానికులు నిలదీయగా, రుణమాఫీ ఏమైంది? రైతు భరోసా �
Traffic Challan | చెప్పిన మాట గుర్తుకు లేదో.. ఇచ్చిన హామీ ఎగ్గొడదామనే ఆలోచనోగానీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వాహనదారులను, ముఖ్యంగా ఆటోడ్రైవర్లను ట్రాఫిక్ చలాన్ల విషయంలో ఏమార్చారు.
Sand Mafia | కరీంనగర్ జిల్లాలో ఇసుక దందాకు అడ్డులేకుండా పోతున్నది. అనుమతి ఒకచోట ఉంటే.. మరోచోట నుంచి అక్రమ రవాణా సాగుతున్నది. వీణవంక మండలం చల్లూరులో ఇసుక క్వారీకి అనుమతి ఉంటే.. ఇప్పలపల్లి గ్రామ శివారులో ఇసుక తోడే�
అసత్యపు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు సికింద్రాబాద్ ప్రాంత అస్తిత్వాన్ని కాలరాసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్�
KTR | పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్రెడ్డి ప్రభుత్వం తరచూ అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అందులో భాగంగానే సిట్ పేర
రుణం కోసం తాకట్టు పెట్టిన ఆస్తులను చట్టప్రకారం వేలం వేసే అవకాశం బ్యాంక్కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. రుణాన్ని తీర్చకపోవడంతో అధికారిక లిక్విడేటర్ పరిధిలోకి వెళ్లిన బీఆర్ ఎనర్జీ లిమిటెడ్ ఆస�
జపనీస్ సంస్థ ఎల్ఎస్ పార్ట్నర్స్ నగరానికి చెందిన కెరీర్ కన్సల్ట్తో జేఎన్టీయూలో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నది. ఈ ఒప్పందంతో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ రంగంలో జపాన్లో �
బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం కారణంగా శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని, తెలంగాణ, ఏపీకి ముప్పు తప్పిందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే మూడ్ర�
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలతో సంక్రాంతి వైభవం కొనసాగుతుందని పేర్కొన్నారు.