Road Safety Cess | రేవంత్రెడ్డి సర్కార్ వాహనదారులకు భారీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇకపై కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారు వేలల్లో అదనంగా డబ్బులు చెల్లించుకోవాల్సి ఉంటుంది.
Ponguleti Srinivas Reddy | కండ్ల ముందు తమ ఇండ్లు కూలగొడుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పుట్టెడు దు:ఖంతో కుమిలిపోతున్న బాధితులపై రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి, ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రేలాప�
రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వివిధ శాఖలు, జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న 45 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
IAS Salary | తెలంగాణలో భారీగా పెరిగిన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల భారం రాష్ట్ర ఖజానాను వణికిస్తున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆందోళన వ్యక్తంచేశారు. సీనియర్ క్లాస్-4 ఉద్యోగులు (ఉదాహరణకు స్వ�
అప్పుడూ, ఇప్పుడు తెలంగాణ నీటి ప్రాజెక్టులపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులతో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు ‘అబ్బే.. అలాంటి పనులు మేం ఏం చేయడం లేద’ంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుకాయిస్�
Outsourcing Employees | ఏటా 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అంటూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన కాంగ్రెస్, తీరా గద్దెనెకిన తర్వాత కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలు సైతం ఊడగొడుతున్నది. కాంట్రాక్ట్, ఔట
Chandrababu | అప్పుడూ, ఇప్పుడు తెలంగాణ నీటి ప్రాజెక్టులపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులతో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు ‘అబ్బే.. అలాంటి పనులు మేం ఏం చేయడం లేద’ంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుక�
మీ పిల్లలను క్రీడా పాఠశాలల్లో చేర్పించాలనుకుంటున్నారా..? విద్యతోపాటు ఆటల్లో మెరికల్లా మార్చి బంగారు భవితకు బాటలు వేయాలని ప్లాన్ చేస్తున్నారా..? మరెందుకు ఆలస్యం ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది?, కరీం
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక ఫలితాలు ప్రకటించలేదని దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో తనను ప్రతివాదిగా చేర్చి వాదనలు వినాలని వార్డు క�
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భూమి కంపించింది. బుధవారం అర్ధరాత్రి బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామంలో 3 సెకన్లపాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇండ్లలోని వస్తువులు ఒక్కసారిగా కిందపడ�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజుల నుంచి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది.
ఆర్టీసీ కార్మికుల కోసం కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ.. సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం పోరాటానికి దిగింది. ఈ క్రమంలో మార్చి 24న ‘చలో ఇంది�
తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోని అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్లలో ఒకటిగా తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించ