‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నోటి నుంచి వచ్చేది మురికిభాషే తప్ప పథకాలు, పాలసీలు రావు.. హార్వర్డ్లో 5 రోజులు కాదు.. 500 రోజులు కో ర్సులు చేసినా ఆయన నీచపు బుద్ధి మా రలేదు..’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్�
హార్వర్డ్ వెళ్లొచ్చినా సీఎం రేవంత్ అసలు బుద్ధి మారలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్పై పదేపదే అనుచిత వ్యాఖ్యలు చే యడం దుర్మార్గమని బుధవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ప్రవేశాల గడువును ఈ నెల 15 వరకు పొడగించినట్టు ఇగ్నో ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ రాజు బోళ్ల తెలిపారు. 2026 విద్యాసంవత్సరంలో జనవరి సెషన్ అడ్మిషన్ల
గ్రూప్-1పై తుది తీర్పు గురువారం రానున్నది. హైకోర్డు డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించనున్నది. వాస్తవానికి జనవరి 22నే తుది తీర్పు వెల్లడికావాల్సి ఉండగా, ఈ నెల ఐదుకు వాయిదావేసిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఉచిత ఉపకరణాల కోసం ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ మత్తినేని వీరయ్య బుధవారం ఒక ప్రకటన తెలిపారు.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడిన 16 మంది ఎక్స్టర్నల్ లెక్చరర్స్, ల్యాబ్ అసిస్టెంట్ సిబ్బందిపై ఇంటర్మీడియట్ బోర్డు క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల
రాష్ట్రంలో కొత్త విద్యుత్తు కనెక్షన్ల జారీకి ఈఆర్సీ (విద్యుత్తు నియంత్రణ మండలి) నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇది వరకు విద్యుత్తు లైన్ నుంచి వినియోగదారుడి ఇంటి వరకు లైన్ వేసేందుకయ్యే వ్యయాన్ని వ�
ప్రతినెలా ఒకటో తేదీనే ఠంచన్గా జీతాలు పడే విద్యుత్తు సంస్థల్లో ఈనెల నాలుగో తేదీ దాటినా అందలేదు. ఇప్పటికీ ఖాతాల్లో జమకాలేదు. ఇంధనశాఖ మంత్రిగా, ఆర్థికశాఖ మంత్రే కొనసాగుతున్నా వేతనాలు ఇవ్వలేని నిస్సహాయత న�
రాష్ట్రంలో హైబ్రిడ్ విత్తనాల కొరత తీవ్రంగా ఉద్యాన సాగుకు ఆటంకం మారింది. స్థానికంగా విత్తనాలు లేకపోవడాన్ని అదునుగా తీసుకొని ప్రైవేట్ విత్తన కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టించి, రైతులకు అధిక ధరలకు విక్ర
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని తెలంగాణ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టీ సాగర్ చెప్పారు. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 5 నుంచి 11 వరకు గ్రామాల్లో మోదీ, ట�
సముద్రంలో కలిసే వరద జలాలనే మళ్లించుకుంటామని నిన్నటిదాకా బుకాయించింది. మరోసారి మిగులు జలాలను మళ్లిస్తే తప్పేంటని దబాయించింది. కానీ ఇప్పుడు ఏకంగా నికర జలాలకే ఏపీ సర్కార్ సూటి పెట్టింది. అందులో భాగంగా తె�
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మొయినాబాద్ శివారులోని పొలం వద్ద మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురైంది. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది స్వప్ప (34)ను ఆమె సొంత అన్ననే హత్య చేశాడు.
Kollapur | కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించాయి. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రె, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పట్టణంలోని పల