కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన లేబర్ కోడ్లపై బీఆర్ఎస్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్పంచ్ అభ్యర్థులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి ముద్రకోల రాజు గ్ర
‘రెండేండ్లకాలంలో రాష్ట్ర అసెంబ్లీ హౌస్ కమిటీలను ఏర్పాటు చేయనేలేదు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం (రూల్ 196, 198) కమిటీలను కచ్చితంగా నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం చొరవ చూపడం లేదు. అసెంబ్లీ సమావేశాలు ముగిసినా, కమి�
తెలంగాణ హోంగార్డులు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డ్స్ రైజింగ్ డే ఘనంగా జరగడంతో తమలో నూతన ఉత్సాహం వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం �
కాంగ్రెస్ పాలనలో నాణ్యమైన ఆహారం అందక గురుకుల విద్యార్థులు దవాఖానాల పాలవుతున్నారు. ఆహార కలుషితంతో అనారోగ్యాల పాలవుతున్నారు. రెండేండ్లలో దాదాపు 150గురుకులాల్లో ఫుడ్పాయిజన్ కేసులు నమోదు కాగా, 2వేల మందిక
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న అభ్యర్థులు మొదటి నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థులు వలస ఓటర్లపై ఫోకస్ పె
వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు, పోలీసులు అత్యుత్సాహం చూపించారు. బీఆర్ఎస్ ప్రచార రథాన్ని అడ్డుకుని డ్రైవర్ను వేధింపులకు గురిచేశారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డివి అన్ని అబద్ధాలు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు అన్నారు. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మానుకోవాలని హితవుపలికారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మొక్
Harish Rao | ఎంబీబీఎస్ సీటు సాధించిన ఓ పేదింటి ఆడబిడ్డకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అండగా నిలిచారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గురుకుల పాఠశాలలో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించిన పెర్క శ్రీజకు మొదటి సంవత్
Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు నాడు చేసిన సాయంతో ఓ యువతి నేడు డాక్టర్ అయ్యింది. ఈ విషయాన్ని హరీశ్రావుకు చెప్పడానికి దాదాపు 20 కి.మీ. ఆయన కారును చేజ్ చేసి వెళ్లి మరీ తన ఆనందాన్ని పంచుకుంది
KTR | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని ‘విజయ్ దివస్’గా ఘనంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పార్టీ శ్రేణులకు పిల�
తెలంగాణ శాసనసభ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. ఈ రెండేళ్ల కాలంలో అసెంబ్లీ �
రాష్ట్రంలో అభివృద్ధి పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేండ్లుగా కాంట్రాక్టర్లకు అరకొరగా బిల్లులు చెల్లిస్తుండడంతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల్లో రోడ్ల పనులు నిలిచిపోయా�
అన్నదాత ఆత్మహత్య అని పేపర్లో చదివితే అయ్యో అనుకుంటాం. పేజీ తిప్పగానే ఆ వార్తను విస్మరిస్తాం. ఆయన అలా సానుభూతి వచనాలు పలికి ఊరుకోడు. బలవన్మరణం పొందిన రైతుకు వచ్చిన కష్టమేంటని ఆరా తీస్తాడు. స్వయంగా వెళ్లి