రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఎలా పెరిగాయి? మరికొన్నింటిలో ఎలా తగ్గాయని పలు కాలేజీల యాజమాన్యాలు ప్రశ్నించాయి. కొన్ని కాలేజీలను లక్ష్యంగా చేసుకుని ఫీజులు తగ్గించడం భావ్యమ�
సివిల్ సర్వీసెస్-2026 ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 13,343 మంది అభ్యర్థులు మెయిన్స్కు అర్హత సాధించినట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సోమవారం ప్రకటించింది.
తెలంగాణ మూలాలు ఉన్నవాళ్లనే హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. అసోసియేషన్ సోమవారం అత్యవసరంగా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది. హై కోర్టు న్యాయమూర్తు�
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మూడో విడత వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చేసినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ నెల 21 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ
RS Praveen Kumar | ‘సర్' ముసుగులో ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతున్నదని, రాజ్యాంగానికి బీజేపీ నిర్వాకంతో పెనుప్రమాదం సంభవించనున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
Sangareddy సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం రాయిపల్లి తాండ గ్రామ పంచాయతీ పరిధి పర్వతాపూర్ శివారులో అరుదైన ఖనిజనిక్షేపాలు ఉన్నట్టు కేంద్ర జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది.
Gurukul Tenders | ‘కేంద్రీకృత విధానం వల్ల అత్యంత తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు అందుబాటులోకి వస్తాయి. జవాబుదారీతనం ఉంటుంది. అందుకే కేంద్రీకృత విధానాన్ని అమలు చేస్తున్నాం’ అని కాంగ్రెస్ సర్కార్ ఊదరగొడుతున్నది.
School Uniform | స్కూళ్లు తెరుచుకున్నా సిద్ధం కాని యూనిఫాంలు.. 2.36 లక్షల మంది విద్యార్థులకు పాత యూనిఫాంలే దిక్కు!.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ సర్కారు, క్షేత్రస్థాయిలో తుస్సుమ�
YTPS | లోటు విద్యుత్తు నుంచి మిగు లు విద్యుత్తులోకి తెలంగాణను తేవాలన్న సంకల్పంతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన హయాంలో శ్రీకారం చుట్టి 80 శాతం వరకు నిర్మాణం పూర్తిచేసిన వైటీపీఎస్ (యాదాద్రి థర్మల్ వపర్ స్టే�
KTR | రాష్ట్ర మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కనీసం లక్షాధికారులనైనా చేయాలని, ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కో ఆడబిడ్డకు బాకీ పడ్డ రూ.లక్షన్నర ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని బీఆర్�
Liquor Companies | తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుం డా.. ఏండ్ల తరబడి భారీగా బకాయిలు పెడు తూ.. ఇచ్చే డబ్బుల్లో కూడా ఉల్టా తమనే డిస్కౌంట్ అడుగుతున్న ప్రభుత్వంపై, ఎక్సైజ్ శాఖపై మద్యం కంపెనీల యజమానులు మం డిపడుతున్నారు.
రాష్ట్రంలో నేటి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైతున్నప్పటికీ పలు విద్యా సంస్థల యాజమాన్యాలు తమ బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి.
రాష్ట్రంలో 23వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ, విద్యాహక్కు చట్టానికి విరుద్ధమని, పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్రం అగ్నిగు
Tahsildar Sign Forgery | జగిత్యాల జిల్లాలో ఏకంగా మెట్పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలను సృష్టించి, భూమిని వేరే వారికి రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు గ