రాష్ట్ర ప్రభుత్వం భూభారతి ద్వారా భూ సమస్యలను పరిష్కరించాలని సీపీఐ గ్రామశాఖ కార్యదర్శి వల్లపురెడ్డి ధర్మారెడ్డి కోరారు. శుక్రవారం మేడే సందర్భంగా మండలంలోని నారాయణగిరి గ్రామంలో జెండా ఆవిష్కరించారు.
Gandhi IVF Centre | ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా, ఆరోగ్యమే లక్ష్యంగా పాలించిన నాటి బీఆఎర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన పలు ఆరోగ్య కార్యక్రమాలు నిరుపేదలకు పునర్జీవనాన్ని ప్రసాదిస్
Fee Reimbursement | ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు చెల్లించాల్సిన ఫీజులను వారి ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేశాక వసూలు చేసుకోవాలని, అంతవరకు అడ్మిషన్ల సమయంలో ఫీజు చెల్లింపునకు ఒత్తిడి తీసుకురావద్దన్న ప్రభ�
TGSRTC | ఆర్టీసీ విలీనానికి ప్రభుత్వం ఎన్నికలను మెలిక పెట్టడంతో ఈ సమస్య ఇప్పట్లో తేలేలా లేదు. ప్రభుత్వం తెలివిగా ముడిపెట్టిన పీటముడిని సామరస్యంగా పరిష్కరించుకునే తీరిక లేక కార్మిక సంఘాల నేతలు ‘వాట్సాప్లో �
RS Praveen Kumar | ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావును ఇరికించేందుకే రేవంత్ సర్కార్ రెండో సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ�
Inter Students | పరీక్షల్లో పాసైతేనే ఎగిరి గంతేసే పరిస్థితులు పోయాయి. ఫస్ట్ క్లాస్లో పాసైతే ఘనంగా చెప్పుకునే రోజులు కూడా పోయాయి. ఇప్పుడు 90% మార్కులకు విద్యార్థులు సంతృప్తిచెందడంలేదు. చివరికి 988, 975 మార్కులొచ్చినా �
LRS Scheme | కాంగ్రెస్ ప్రభుత్వ పిలుపు కు ప్రజల నుంచి స్పందన కరువవుతున్నది. ఎన్నిసార్లు ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పెంచినా ప్రజలు ముందుకు రా వడంలేదు. ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న హామీని అమలుచేయాలనే డి మాండ్లు
Raghava Constructions | రాఘవ కన్స్ట్రక్షన్స్కు ప్రభుత్వం ఇష్టానుసారం కాంట్రాక్ట్లు కట్టబెడుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ టెండర్ జరిగినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాఘవ సంస్థకు దక్కేలా చర్యలు తీసుకొంటున
Telangana | కాంగ్రెస్ సర్కార్ చేతిలోపడి, తెలంగాణ ఆర్థికం ఆగమవుతున్నది. కేసీఆర్ పాలనలో తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్వన్గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు క్రమంగా దిగజారిపోతున్నది. కేంద్ర ప్రభుత్వ అర్థ్ధగణాంక శాఖ వి�
Fee Reimbursement | బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులు ఇక చదువు ‘కొనాల్సిందే’. ఇన్నాళ్లు ఎస్సీ, ఎస్సీ, బీసీ విద్యార్థుల కోసం ఆర్థికంగా ఎంతో మేలుచేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ క్రమంగా ఎగ్
Telangana | ఒక వ్యక్తి అవసరాన్ని ఆసరాగా చేసుకొని బినామీలతో రూ.కోట్ల విలువైన స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. అది చేసిన సబ్రిజిస్ట్రార్పై పదేండ్ల క్రితమే ఏసీబీలో కేసు నమోదైంది. రిజిస్ట్రేషన్ �
రైతులు పెద్ద దిక్కను కోల్పోతే ఆ కుటుంబం ఆగం కావద్దన్న ఉద్దేశంతో కేసీఆర్ రైతుబీమా పథకాన్ని ప్రారంభించారు. గుంట భూమి ఉన్న రైతు కూడా కాలం చేస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందేలా చర్యలు తీసుకున్నారు.
పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా పసికందుల విక్రయాల ముఠా నెట్వర్క్ నిరంతరం విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గతేడాడి చైతన్యపురి పోలీసులు అరెస్ట్చేసిన శిశు విక్రయాల ముఠా వ్యవహారం ఇప్పుడు మరోసారి
సనత్నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్)ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి హాస్పిటల్�
సమ్మక్క-సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. మే 10న హైదరాబ