మక్కల కొనుగోలులో ఆలస్యం చేస్తున్న ప్రభుత్వం.. కొనుగోలు తర్వాత పైసలు ఇవ్వడంలోనూ అంతకు మించి నిర్లక్ష్యం చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మక్క రైతులకు రూ.1,173 కోట్లు విడుదల చేస్తున్నట్టు వ్�
రాష్ట్రంలో ఎక్కడ చూసినా నాడు కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధే కనిపిస్తున్నది. ఆ తర్వాత అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఎక్కడ అభివృద్ధి పనులు చేపట్టకపోగా, ఆనాడు మంజూరైన పనులను తన ఖాతా�
రాష్ట్రంలో కొద్దిరోజుల నుంచి భానుడి ప్రతాపంతో అల్లాడుతున్న ప్రజలకు సాయంత్రం కురుస్తున్న వర్షాలు కాస్త ఉపసమనాన్ని కలిగిస్తున్నాయి. వేసవికాలంలో భూభాగం బాగా వేడెక్కినప్పుడు తేమ గాలుల వల్ల సాయంత్రం క్యు
బక్రీద్ త్యాగానికి, దానగుణానికి ప్రతీక అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. విశ్వవ్యాప్తంగా ఇస్లాం ఆరాధకులు బక్రీద్ను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారని తెలిపారు. బక్రీద్�
దక్షిణ డిస్కమ్ స్టోర్లలో సామగ్రి కొరత ఉన్నమాట నిజమేనని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ స్పష్టం చేశారు. సరైన ప్రణాళికతో త్వరలోనే ఈ సమస్యను అధిగమిస్తామని తెలిపారు. టీఎస్ఐపాస్కు సంబంధించి�
తెలంగాణ వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు రై
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయానికి కాంగ్రెస్ నాయకుడు, జిల్లెల్ల మాజీ ఉప సర్పంచ్ తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్ తాళం వేశారు. సెంటర్లో వడ్లు పోసి �
ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న ఎంజీఎం దవాఖానపై పాలకుల పట్టింపు లేకుండా పోయింది. ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. నిత్యం వేలాది మందికి ఔట్ పేషెంట్�
Singireddy Niranjan Reddy : షాద్ నగర్ గడ్డ మీద పుట్టి, తెలంగాణ మట్టిలో పెరిగిన బక్కని నర్సింహులు చంద్రబాబు మెప్పుకోసం ‘డిక్షనరీ'లో తెలంగాణ అనే పదం లేదు అని వ్యాఖ్యానించడం దుర్మార్గం, దురదృష్టకమని మాజీ మంత్రి సింగిరెడ్డ�
Dasoju Shravan Kumar | టీడీపీ నేత బక్కని నర్సింహులు మరి షాద్నగర్లో పుట్టి తెలంగాణం లేదంటున్నడంటే ఆయన ఎవరి మెప్పు కోసం అడ్డదిడ్డంగా మాట్లాడిండో నాకు అర్థం కావడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్కుమార్ త�
Unseasonal Rains | ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో వారాల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఎదురుచూసిన రైతన్నలకు అకాల వర్షాలు మరింత కుదేలయ్యేలా చేశాయి. రైతులంతా దిక్కుతోచని స్థితిలో�
Congress | రెక్కలు ముక్కలు చేసుకొని, అప్పులు జేసి ఇంటిల్లిపాది ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే.. కనికరం లేని కాంగ్రెస్ పాలనలో(Congress rule) అన్నదాతలకు చివరకు కన్నీళ్లే మిగిలాయి.
రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు రాగిజావ అందించనున్నారు. సర్కార్ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు వారంలో మూడు రోజులు ఈ జావ పంపిణీ చేయనున్నారు. ఇదే అంశంపై మంగళవారం ఇంటర్ విద్యా డైరెక్టర్ అభిలాష