వయసు పైబడి కడుపున పుట్టిన పిల్లలు పట్టించుకోక ఆపన్న హస్తం కోసం ఎదురుచూసే పండుటాకులకు రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ పథకంలో అవకాశం ఇవ్వలేదు. అధికారంలోకి రాగానే దివ్యాంగులకు ఆరు వేలు...మిగిలిన వారికి నాలుగువే�
రాష్ట్రంలో విద్యుత్తు ఉద్యోగులు సమరశంఖం పూరించారు. ఉద్యోగులు, ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణను ఔట్సో�
డీజీపీ సీవీ ఆనంద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆ శాఖలోనే తీవ్ర చర్చకు తెరలేపాయి. ఇటీవల వరంగల్ పర్యటన లో ఆయన చేసిన వ్యాఖ్యలు పలువురు అ వినీతి అధికారుల్లో గుబులు రేపింది.
ఉబర్ దేశవ్యాప్తంగా మరో 100 నగరాలకు తన సేవలను విస్తరించింది. దీంట్లోభాగంగా తెలంగాణలోని 12 నగరాల్లో బైకు బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా తన సేవలను 225 నగరాలకు వ
కాంగ్రెస్ పాలన పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కేసీఆరే తిరిగి అధికారంలోకి రావాలని ప్రజ లు కోరుకొంటున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర చెప్�
ఆయుష్ పీజీ, హౌస్ సర్జన్ల స్టైపెండ్ను పెంచాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం ఇందిరాపార్క్ వద్ద ఆయుష్ పీజీ, హౌస్ సర్జన్లు చేసిన ధర్నాకు ఆయన సంఘీ�
నర్సింగ్ సిబ్బంది వృత్తిపరమైన ప్రయోజనాలు, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న తెలంగాణ నర్సెస్ అసోసియేషన్(టీఎన్ఏ)కు ఆల్ ఇండియా గవర్నమెంట్ నర్సెస్ ఫెడరేషన్(ఏఐజీఎన్ఎఫ్) ఈ ఏడాదికి అధికారి
‘శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమకు అక్రమంగా నీటిని తరలించుకుపోతోంది. ఆంధ్ర జలదోపిడీని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫల
‘మీ అందరికీ ఇచ్చే మాట ఒకటే. నేను ఏదో దూరంగా ఉన్నానని అనుకోకండి. మీరందరూ నా గుండెకు దగ్గరగా ఉన్నరు. ఏ చిన్న కష్టం ఉన్నా.. ఏ అవసరం ఉన్నా.. అధికారం ఉన్నా, లేకున్నా తప్పకుండా మీకు తోడుంటా. అండగా నిలబడతా’ అని సిరిసి
తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సహకార పరపతి సొసైటీ తమ సభ్యుల కుటుంబాలకు ఆర్థిక భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు సొసైటీ అధ్యక్షుడు రేండ్ల రాజేశ్ తెలిపారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లోకి తరలించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఆదేశించారు.
కాంగ్రెస్ హత్యా రాజకీయాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజకీయంగా తమను ఎదురోవాలంటే ఎన్నికల్లో తలపడాలని సూచించారు. ఇంకా కోపం ఉంటే కేసులు ప�
రాష్ట్రంలో ఆగస్టులో కూడా లోటు వర్షపాతం కొనసాగుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. 12జిల్లాల్లో -21 నుంచి -45 వరకు లోటు వర్షపాతం నమోదవుతున్నది. ఆగస్టులో సాధారణ సగటు వర్షపాతం 215.8 మి.మీగా ఉంది. బుధవారం నాటికి 87.6 మ�