Gadwal | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు.. కారెక్కారు.
‘నమ్మి చెడినవారు లేరురా.. నమ్మక చెడేరురా’ అనేది తత్వం. కానీ, నమ్మడమే పెద్ద సమస్యగా తయారైంది. అదేదో సినిమాలో విలన్ పాత్రధారి ‘నమ్మితే ద్రోహం చేస్తావా?’ అని ఓ అమాయక బకరా అడిగితే, ‘నమ్మకపోతే ఎలా ద్రోహం చేస్తా
ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులను కీలక పదవుల్లో కొనసాగించవద్దని... ఫీజు రీయింబర్స్మెంట్, అద్దెల చెల్లింపులకు నిధులు లేవని.. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని చెప్పుకొస్తున్నది.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. కానీ, రేవంత్రెడ్డి సర్కార్ కొలువుదీరి రెండేండ్లు కావస్తున్నా.. ఒక్క నోటిఫికేషన్ విడుదల చ�
అవినితీ చేయలేదని సర్కారు పెద్దలకు చిత్తశుద్ధి ఉంటే ధాన్యం టెండర్ల స్కాంపై న్యాయ విచారణ జరిపించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశారు. టెండర్లలో నాలుగు కంపెనీలు పాల్గొంటే,
విద్యుత్తు షాక్తో ఓ రైతు మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా లో చోటుచేసుకున్నది. షాబాద్ మండలంలోని ఉబ్బగుంట గ్రామానికి రైతు చంద్రయ్య(62) గురువారం పొలానికి వెళ్లాడు.
రాష్ట్ర ప్రభుత్వం అనుమతు లు ఇస్తే.. తెలంగాణలో ప్రవేశించేందుకు కొత్తగా 603 మద్యం బ్రాండ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 1956 మద్యం బ్రాండ్లు చలామణిలో ఉండగా.. ప్రభుత్వ అనుమతి కోసం 603 జాతీయ, అంతర్జాతీయ బ�
హనుమకొండ బస్టాండ్ జంక్షన్కు ఇరువైపులా బస్సులు పార్కింగ్ చేయడం వలన ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుందని, హయగ్రీవాచారి గ్రౌండ్, కరెంట్ ఆఫీస్ పక్కన కుడా స్థలంలో కేటాయించాలని అద్దెబస్సుల యజమానుల సంక్షేమ సం�