మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది రైతుల పరిస్థితి! ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న రైతులకు, వానకాలం సీజన్కు ముందే సర్కారు పిడుగు లాంటి వార్త చెప్పింది. రైతు భరోసా సకాలంలో ఇవ్వకుండా వేధిస్
తెలంగాణకు సీమాంధ్రుల గ్రహ ణం వీడటం లేదు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పుష్కర కాలం దాటినా మళ్లీ అంధ్రా అధికారులు పెత్తనం చెలాయించేందుకు పావులు కదుపుతున్నారు.
ధాన్యం కొనుగోలులో రాష్ట్ర సర్కార్ జాప్యంపై అన్నదాత దిగాలు చెందుతున్నాడు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెలన్నర దాటుతున్నా వివిధ కారణాలతో మిల్లులకు తరలించడం ఆలస్యమవుతుండటంతో అక్కడే వేచి చూడటం అన�
‘శిలాఫలకాలు కూల్చడం కాంగ్రెస్ సంస్కృ తా? మా ఓపికకూ ఓ హద్దుంటుం ది. గులాబీ సైన్యానికి సహనం నశిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది’ అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు.
కొయ్యకాలు తగులబెడుతుండగా ఊపిరాడక ఓ రైతు మృతి చెందిన విషాదకర ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లిలో చోటుచేసుకున్నది. తాళ్లపెల్లికి చెందిన రైతు ఎలుక నారాయణ (70) వానకాలం సాగు కోసం తన ఎకరన్�
ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. గురువారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని �
డిప్లొమా, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీజీ ఈసెట్ ఫలితాలు శుక్రవారం విడుదలకానున్నాయి.
రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డు (యూనిఫైడ్ కార్డు)ను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ) రాయదుర్గంలో నిర్వహించిన భూముల వేలంలో ఎకరం రూ. 237 కోట్ల రికార్డు ధర పలికింది. ఇక్కడ ఎకరం రూ.139 కోట్లు ధర నిర్ణయించగా.. 70.5 శాతం అధికం�
TGSRTC | ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లుగా అపాయింటెడ్ డే ప్రకటించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (TJMU) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జూన్ 1వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద సామూ�
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగిపై విధులకు ఆటంకం కల్పించారని వేములవాడ బ్రాహ్మణ సంఘం నాయకులు, ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ విలేకరి
Revanth Reddy | కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ పాత రోజులు గుర్తొచ్చేలా ఆంధ్రా నేతల విగ్రహాలు పుట్టగొడుగుల్లా వెలుస్తుండటంపై తెలంగాణ సమాజం మండిపడుతున్నది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి�
Mahesh Kumar Goud టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సాగనంపడానికి భారీ కుట్ర జరిగిందా? భవిష్యత్తులో తన పీఠానికి ప్రధాన పోటీదారుడు అవుతారనే సంకేతాలు ముఖ్యనేతకు అందాయా? రాష్ట్రంలో బీ
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకాలో మరో భూ దందా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి తక్కు వ ధర కలిగిన భూమి రూ.6 కోట్లకు కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టాలని స్కెచ్ వేయగా, డెవలప్మెంట్ కమిటీ
KTR | రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా అనేక వ్యవసాయ మార్కెట్అ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మక్కజొన్న, ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతినడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్�