Mancherial | ‘తమకు సరిపడా తిండి పెట్టడం లేదు. పనులన్నీ మాతోనే చేయిస్తున్నరు’ అంటూ ఆదివారం ఉదయం మంచిర్యాలలోని సాయికుంట ప్రభుత్వ బీసీ సమీకృత బాలుర వసతిగృహంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
KTR | తనకు శాడిస్టిక్ ప్లెజర్ ఉన్నదని స్వయంగా సీఎం రేవంత్రెడ్డే ఒప్పుకొన్నాడని, ఆ శాడిస్టిక్ ప్లెజర్తోనే రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థ�
HCA | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే హెచ్సీఏపై ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రి కన్నుపడిందనేది బహిరంగ రహస్యం. ఎన్నో ప్రయత్నాల తర్వాత.. ఎట్టకేలకు దాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారని క్రికెట్ అభిమా
Rythu Bharosa | యాసంగి పంట వేసి నెల రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఎందుకు విడుదల చేయలేదు? రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ ప్రశ్నలకు ‘కేరళ ఎన్నికల పన్�
Rahul Gandhi | లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ సోమవారం వికారాబాద్ జిల్లాకు రానున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో జరుగుతున్న ఏపీ, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల శిక్షణ ముగిం
Congress | రాజ్యసభ ఎన్నికల్లో అంతా అనుకున్నట్టే జరుగుతున్నది. పదవుల పందేరంలో అసలు కాంగ్రెస్ నేతలు వెనుకబడిపోగా.. వలస కాంగ్రెస్ నేతల పేర్లే తెర మీదికి వచ్చాయి.
సొంతిల్లు లేని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను సర్కారు మంజూరు చేసినా.. సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు తిప్పలు పడుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొం�
Khammam | ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులపై పోలీసులు ఆదివారం లాఠీలతో విరుచుకుపడ్డారు. మహిళలు, పిల్లలు, వృద్ధులని కూడా చూడకుండా దొరికినవారిని దొరికినట్టు కొట్టారు.
: జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో గత కొన్నేండ్లుగా గడ్డిమందు తాగి పలువురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామస్తులు సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకున్నారు.
కేసీఆర్ పాలనలో కళకళలాడిన సిరిసిల్ల వస్త్రపరిశ్రమ, కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో సంక్షోభంలో కూరుకుపోయింది. బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వక.. పాత బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చూపడంతో నేతన�
Harish Rao | మంచి మార్కులు సాధిస్తే ఐప్యాడ్ గిఫ్ట్గా ఇస్తానని పదో తరగతి విద్యార్థులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ
ఒక్క రెండు సంవత్సరాల పాటు మూసీ బాధితులు తమ భూములను, అపార్ట్మెంట్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని, ఈ పోరాటంలో భారత రాష్ట్ర సమితి వారికి అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోక�
Fire Accident | రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో అగ్నిప్రమాదం సంభవించింది. శంకర్పల్లి రోడ్డులో ఉన్న రిషిత ఆటోమొబైల్స్ గోదాంలో షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ప్రమాదం కారణంగా గోదాంలో నిల్వ ఉంచిన హీరో హోండా కం�
Musi Dandi March | మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని హైదర్షాకోట్, కేకేనగర్ మూసీ బాధితులు పాదయాత్ర చేపట్టారు. మూసీ ప్రక్షాళన పేరిట ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ ఆందోళన చేప�
రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన రెండేండ్లలోనే వా హనాలపై పన్నులు మోపు తూ సామాన్యుల్లో దడ పుట్టిస్తున్నది. అధిక పన్ను వసూలుతో వాహనదారులను బెంబేలెత్తిస్తున్నది.