రంగారెడ్డి జిల్లా గుబ్బడిలో తాము కొనుగోలు చేసిన 4.30 ఎకరాల భూమిని చట్టవిరుద్ధంగా నిషేధిత జాబితాలో చేర్చారంటూ పిటిషన్ దాఖలు చేసిన హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ఆయన సోదర�
నెల రోజులైనా పంట కొనకపోవడంతో కడుపు మండిన రైతులు ఆందోళనకు దిగితే వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం పోలీస్స్టేషన్కు పిలిచేంత వరకు కేసులు నమోదైన విషయం తెలియకపోవడం గమనార్హం.
రాష్ట్రవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కనపడుతున్నదని, దీంతో మంగళవారం 20 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు, భూకుంభకోణాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రతి భూకుంభకోణం, భూదందా వెనుక ప్రభుత్వ పెద్దలు, మంత్రుల హస్తాలే సాక్షాత్కరిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా
రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ప్రస్తుతం తెలంగాణలో ఆడపిల్లలను కనాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొన్నదని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే గొంగి�
దక్షిణాఫ్రికాలో తెలంగాణ బిడ్డకు అ రుదైన గౌరవం దక్కింది. ప్రముఖ బ్రాండ్ ‘హాల్స్' సంస్థ.. సామాజిక సేవలో విశేష కృషిచేస్తున్న వ్యక్తులను గుర్తిస్తూ దేశవ్యాప్తంగా కొంతమందిని ‘వింటర్ హీరోస్'గా ఎంపికచేసి�
పెండింగ్ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని చైతన్యపురిలో నిరుద్యోగులు మంగళవారం చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉద్యోగాలు ఏవంటూ సీఎం రేవంత్రెడ్డి పాలనా వైఫల్యాలను నినదిస్తూ నిరుద్య
హిట్లర్ అనే పేరే ఎనభై ఏండ్ల నుంచి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉన్నది. అలాంటివాడు మళ్లీ ఈ భూమ్మీద పుట్టొద్దని ప్రపంచ మానవాళి కోరుకుంటున్నది. చరిత్ర తెలిసిన ఎవరైనా రెండో ప్రపంచ యుద్దాన్ని ప్రస్తావిస్తూ జర్�
Secretariat | సచివాలయంలోని మీడియా సెంటర్ వద్ద ఇలా గుర్తు తెలియని వ్యక్తులు అంటించిన పోస్టర్లు కలకలం రేపాయి. ఉచిత పథకాలకు వ్యతిరేకంగా, నిరుద్యోగులు కొలువులు, నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకపోవటంపై నిరసన వ్యక్తం చేస్తూ
Pawan Kalyan | తెలంగాణ ఏర్పడి 12 ఏండ్లు గడిచినా ఏపీ నేతల విద్వేషం ఏ మాత్రం చల్లారలేదు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన సభకు అనుమతివ్వలేదని అదే రోజు ప్రెస్మీట్ పెట్టి మరి ‘తెలంగాణ మీ అయ్య జాగీరా..?’ అంటూ
Ravalkole Lands | మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రావల్కోల్ గ్రామ పరిధిలో జరిగిన 275 ఎకరాల భూ దందా మరో మలుపు తీసుకుంది. దీని వెనుక సర్కార్ పెద్దల భారీ స్కెచ్ ఉందనేందుకు మరిన్ని ఆధారాలు బయటపడుతున్నాయి.
KTR | యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్కు రెండో దశ మెట్రో రైలు ఎందుకు తీసుకురాలేకపోయారో సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు జవాబు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్
Eucalyptus Tree | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గద్దల్లా పడి దోచుకోవడానికి మరిగిన కొందరు బ్రోకర్లు దేనినీ వదిలిపెట్టడంలేదు. ఈ బ్రోకర్ల కన్ను ఇప్పుడు ‘తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేష�