శేరిలింగంపల్లి మండలం అల్లాపూర్లోని సున్నం చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు హైకోర్టు హైడ్రాకు అనుమతిచ్చింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పనులు చేపట్టాలని షరతు విధించింది.
TTA | హైదరాబాద్: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ‘సేవాడేస్’ పేరుతో పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలు నిర్వహించనున్నది. ఈ టీటీఏ సేవాడేస్ 2025 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు తెలంగాణ జిల్లాల్లో కొనసాగనుననాయి. ఈ న�
Holidays List | వచ్చే 2026 ఏడాదికి గానూ సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 2026 మొత్తంగా 27 సాధారణ సెలవులు, 26 ఐచ్చిక సెలవులను ప్రకటించింది.
Telangana | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వేళ సీఎం రేవంత్ రెడ్డికి ఫార్మాసిటీ రైతులు ఊహించని షాకిచ్చారు. ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు చట్టవిరుద్ధమని పేర్కొంటూ ప్రెస్నోట్ రిలీజ్ చేశారు.
ఓ మహిళ మూడు చోట్ల పోటీచేస్తున్నది. ఒకే గ్రామంలో సర్పంచ్, వార్డు స్థానానికి, మరో మండలంలో వార్డు స్థానానికి నామినేషన్ వేసిన విచిత్ర ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. మహబూబాబాద్ మండల�
KTR | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని (విజయ్ దివస్) ఘనంగా నిర్వహించుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి నియో�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే రెండేండ్లు పూర్తవుతున్నదని, వచ్చే మూడేండ్లలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలన్నీ అమలు చేస్తామని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. నిజామాబాద్లో ఆదివారం పర్యటించ�
సొంత ఇలాకాలో మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి తరఫున ఆదివారం ఆమె ప్రచారం చేసి వెళ్తుండగా, మహిళలు తమకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్�
రాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజులపాటు నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతారని ప్రభుత్వం తెలి
పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఏ ఊర్లో చూసినా సర్పంచ్, వార్డు అభ్యర్థులు తమ హామీలను బాండ్ పేపర్పై రాసిస్తున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్లలో సర్పంచ్ పదవ
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భద్రాద్రి జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ ప్రచారవాహనంతోపాటు డ్రైవర్పైనా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. బీఆర్ఎస్ బలపర్
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం సందడిగా సాగుతున్నది. రెండో విడత 415 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. తొలి విడత ఎన్నికలకు మంగళవారంతో ప్రచారం ముగియనున్నది. ఆఖరి విడత ఎన్నికలకు మంగళవారమే నామినేషన్ల ఉప�