తెలంగాణ వ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్) కొనసాగుతున్నది. సర్ డిజిటలైజేషన్లో యాదాద్రి భువనగిరి జిల్లా టాప్లో ఉండగా, జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాలు నత్తనడకను తలపిస్తున్నాయి. రాష్ట్రం�
హైదరాబాద్లోని జలవనరుల రక్షణ, అక్రమార్కుల కబ్జాలోని ప్రభుత్వ స్థలాల సంరక్షణ పేరుతో ప్రభుత్వం నిరుడు జూలైలో జీవో 99 ద్వారా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఫోర్స్-హైడ్రాను ఏ�
రాష్ర్టానికి చెందిన ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కంపెనీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.25.57 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమో
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. హస్తం సర్కారు పాలనలో నిబంధనలు, నియమాలు ఏమీ పాటించడం లేదు. కాంగ్రెస్ భువనగిరి మండల అధ్యక్షుడిగా కొనసాగుతూనే.. మరోవైపు గోపాలమిత్రగ
KTR | పద్మశాలి సంఘం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. సంఘం అభివృద్ధికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తానని పద్మశాలి సంఘ ప్రతినిధు
Telangana Endrin Party | కాక్రోచ్ జనతాపార్టీ స్ఫూర్తితో రాష్ట్రంలో తెలంగాణ ఎండ్రిన్ పార్టీ పురుడుపోసుకోనున్నది. “మీరు ఒర్లినా, పొర్లుదండాలు పెట్టినా.. ఎండ్రిన్ తాగి బావిలో దూకినా పోలీస్ ఉద్యోగాలు పెంచడం సాధ్యం కా
Annaram Lands | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారంలో 261 సర్వే నంబర్ చుట్టూ భూవివాదం రోజురోజుకూ మరింత సంక్లిష్టంగా మారుతున్నది.
Water Dispute | కర్ణాటక వైపు నిండు గా నీళ్లు.. తెలంగాణ వైపు కన్నీళ్లు పుట్టించే పరిస్థితులు.. కర్ణాటకలోని కృష్ణ, భీమా నదీ పరీవాహక ప్రాంతాల వైపు పచ్చగా పంటపొలాలు దర్శనమిస్తుంటే.. తెలంగాణ వైపు బీడువారిన పొలాలే అడుగడు�
TGPSC OMR Sheets | టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించే పోటీపరీక్షల ఓఎంఆర్ షీట్లు కుప్పలు కుప్పలుగా రోడ్డుపక్కన పడి ఉండటం కలకలం రేపింది. హైదరాబాద్లోని పీవీఆర్ ఎక్స్ప్రెస్వే సమీపంలో పిల్లర్ నంబర్ 230 నుంచి 240 వరకు శన
KTR | రాష్ట్రంలో ‘ట్రిపుల్ ఆర్' ఉద్యమం రాబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఆయన ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులతో పాటు ప
కృష్ణ, భీమా నదులపై కర్ణాటక అ డ్డగోలుగా నిర్మిస్తున్న బ్రిడ్జి కం బ్యారేజీలపై బీఆర్ఎస్ సమరభేరి మోగించింది. ఆదివారం ‘చలో కర్ణాటక’ పేరుపై నిర్వహించిన అక్రమ బ్యారేజీల పరిశీలన యా త్ర అధికార పార్టీలో గుబుల�
తుంగభద్ర జలాలపై సోమవారం జరిగే భేటీపై తెలంగాణ సాగునీటిరంగ నిపుణులు అనేక అభ్యంతరాలు, అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టిన రేవంత్ సర్కార్ తీరుపై వారు మండిపడుతున్నారు. ట్రిబ్�
ఎగువన వర్షాలు కురుస్తుండటంతో జూరాల వైపు కృష్ణమ్మ అడుగులు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి విడుదల చేయడంతో ఆదివారం ఉదయం ఆ జలాలు జూరాల ప్రాజెక్టుకు చేరుకున్నాయి.