రాష్ట్రంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగిసినా ఇంకా అదే హోదాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) చైర్మన్గా శివసేనా�
సబ్బండ వర్ణాల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపించి సాధించిన ఉద్యమనేత కేసీఆర్.. పరిపాలనలో ఇదే విధానాన్ని అమలుచేశారు. 13 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎదురైన అనేక అనుభవాలు, ప్రజల కష�
అసెంబ్లీలో గొంతు నొకినా.. ప్రజాక్షేత్రంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయడమే ప్రధా�
రాష్ట్రంలో ప్రైవేట్ దవాఖానల దోపిడీని నియంత్రించాలని ఎమ్మెల్సీ విజయశాంతి డిమాండ్ చేశారు. బుధవారం శాసనమండలిలో ఆమె మా ట్లాడుతూ.. ప్రిస్క్రిప్షన్ నుంచి ఆపరేషన్ వరకు రోగులను పీల్చి పిప్పిచేస్తున్నారన�
శాసనసభ వేదికగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఉగ్రవాదులు, ఉన్మాదులుగా పోల్చుతూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత దిగ్భ్రాంతికరమైనవని రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా ఆక్షేపిస్తు
దళితుల అభ్యున్నతికి దళితబంధు అమలు చేసిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కొనియాడారు. ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజుతో కలిసి బుధవారం ఖమ్మంలో
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని, మూడేండ్లు కావస్తున్నా ఒక హామీని నెరవేర్చలేదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఆగ్రహం వ్యక్తం�
అసెంబ్లీలో వరుస పరిణామాలపై సమగ్ర దర్యాప్తునకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఎంతటివారినైనా ప్రభు త్వం విచారణ చేపట్టి శిక
తెలంగాణలో వర్షాకాలం ఇప్పటివరకు సాధారణ వర్షపాతంతో పోలిస్తే 22.5%లోటు నమోదైంది. ముఖ్యంగా 20 జిల్లాల్లోని 376 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు రైతులపై ప్రభావం చూపుతున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రవ�