Fee Reimbursement | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వనట్టేనని తేలిపోయింది. ఈ విద్యా సంవతర్సం నుంచి మాత్రమే నిధులు చెల్లిస్తామని సీఎం రేవంత్రెడ్డే స్వయంగా ప్రకటించారు. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని చ
రేవంత్, ఉత్తమ్ ఫొటోల కోసమే కార్డులుస్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ పేరుతో కాంగ్రెస్ సర్కార్ హంగామా చేస్తున్నది. ఈ స్మార్ట్ కార్డులతో లబ్ధిదారులకు కొత్తగా కలిగే ప్రయోజనం ఏంటనే చర్చ జరుగుతున్నది.
Mahesh Kumar Goud | ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని, వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమని, ముఖ్యమంత్రి నుంచి సామాన్య కార్యకర్త వరకు ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని, పార్టీ �
సరిపడా నీళ్లు ఉన్నప్పటికీ అవసరాలకు మించి ఏపీ నీటి వాటాలను డిమాండ్ చేస్తున్నదని, దురాశకొద్దీ నీటి వాటాలను ఆ రాష్ట్రం అడుగుతున్నదని తెలంగాణ సర్కార్ తెలిపింది.
ఉమ్మడి రిజర్వాయర్లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాల్లో ఏపీకి వాటానే లేదని తెలంగాణ సర్కార్ వెల్లడించింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ రమేశ్బాబు తాజాగా లేఖ రాశారు.
తెలంగాణలోని తమ అనుబంధ సైంస్థెన యుజియా ఫార్మా స్పెషాలిటీస్ లిమిటెడ్కు చెందిన ఫార్ములేషన్ తయారీ కేంద్రానికి అమెరికా ఆరోగ్య నియంత్రణ సంస్థ హెచ్చరిక లేఖ జారీ చేసిందని అరబిందో ఫార్మా శుక్రవారం ఒక ప్రకట�
భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ నిర్దేశించిన పురుగుమందుల అవశేషాల పరిమితిని మించిన పండ్లు, కూరగాయల నమూనాలు దేశంలో అత్యధికంగా తెలంగాణలో నమోదయ్యాయి. ఇక్కడ 8,198 నమూనాలలో 486 నమూనాల్లో అనుమతించదగిన స్�
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదని రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్న�
రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లకు కాంగ్రెస్ సర్కార్ మరోసారి మొండిచేయి చూపింది. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రూ.12వేల ఆర్థిక సాయంపై నిర్ణయం తీసుకుంటారని ఆశించి భంగపడినట్టు ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక�
రాష్ట్రంలో నిషేధిత ఆస్తుల జాబితాలోని (22ఏ) భూముల సమస్య పరిష్కారానికి అనుభవజ్ఞులైన రెవెన్యూ, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల సంక
మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావును లక్ష్యంగా చేసుకొని ఇటీవల చేసిన ‘క్షుద్ర పూజల’ ఆరోపణలు ముఖ్యమంత్రి స్థాయికి ఏమాత్రం తగవన్న భావన రాష్ట్ర మంత్రివర్గంలో వ్యక్తమైంది. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రే�
శ్రీశైలం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని హుజూర్నగర్ మాజీ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో �
Ration Shop | రేషన్ బియ్యం కోసం వెళ్లిన ప్రజలకు చీకటి కష్టాలు తప్పలేదు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామంలోని జీసీసీ కేంద్రంలో గురువారం రాత్రి చీకట్లోనే రే�
Suryapet | సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో బోనాల ఊరేగింపు సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. బీఆర్ఎస్ యువజన కార్యకర్త గుణగంటి చంద్రకాంత్గౌడ్పై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కత్తులత