Kurnool Bus Accident | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ( vKaveri ) ట్రావెల్స్ బస్సుకు సీటింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేయి�
Kurnool Bus Accident | కర్నూలు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి హైమ పలు వివరాలు వెల్లడించారు. తాను చూసినప్పుడు ఉన్న పరిస్థితులను ఒక వీడియో రూపంలో వివరించారు. తాను పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప�
Kurnool Bus Fire | పుట్టిన రోజు నాడు ప్రాణాలతో బయటపడ్డానని.. ఆ దేవుడు నాకు పునర్జన్మ ప్రసాదించాడని కర్నూలు బస్సు అగ్ని ప్రమాదంలో నుంచి బయటపడ్డ రాంరెడ్డి అనే ప్రయాణికుడు ఎమోషన్ అయ్యాడు.
Kurnool Bus Fire | కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బైక్ను ఢీకొని మంటలు అంటుకోవడంతో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది సజీవ దహనమయ్యారు.
Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయల్దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగడంతో 19 మంది సజీవ దహనమయ్
Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సజీవదహనమయ్యారు. ఏపీలోని బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం పూసపాడుకు చెందని గన్నమనేని ధాత్రి (27), తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మం�
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలిచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని ఆచార్య జయశంకర్ తెలంగాణ పెన్షనర్ల హక్కుల పరిరక్షణ కమిటీ పేర్కొన
‘విప్లవాలు అనేక రకాలు. ఒక విప్లవం తరువాత మరో విప్లవం వస్తుంది. వాటి ఫలితాలు కొత్త పుంతలు తొకుతాయి. కానీ, అక్రమ నిర్మాణాలకు వసూళ్ల విప్లవం ఒకటి వచ్చింది.
భూసేకరణ జరిపి ఎనిమిది నెలలవుతున్నా ఇప్పటివరకు పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యకంచేశారు. పలుమార్లు వికారాబాద్, తాండూర్ పట్టణాలను వెళ్లి కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వ�
వచ్చే ఐదేండ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలోకి కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి... తద్వారా 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్
42శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకు ఈ నెల 27 నుంచి నవంబర్ 5 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బీసీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర
సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్ఏఎం రిజ్వీ వీఆర్ఎస్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ పేర్కొన్నారు.
‘మంత్రిగా నా శాఖలో నాకే ఒక్క పని కూడా కా వడం లేదు. అసలు మంత్రిగా ఇచ్చే ఆదేశాలను ముఖ్యకార్యదర్శిగా ఉన్న రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ పట్టించుకోవడం లేదు, అలాంటప్పుడు మంత్రి పదవిలో ఉం డి ఎందుకు’ అని రాష్ట్ర ఎక�
తెలంగాణవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు 95,285 వేల దరఖాస్తులు అం దాయి. వాటి ద్వారా రూ.2,858 కోట్ల ఆదా యం సమకూరింది. ఈ మేరకు గురువారం తో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది.