Nadargul Lands | నాదర్గుల్ భూముల కబ్జా వివాదం లో అడుగుతున్న ప్రశ్నలు ఒకటైతే, సంబంధిత కోహినూర్ కంపెనీ చెప్తున్నదని మరొకటిగా ఉన్నది. ఎట్టకేలకు ఆ భూములు ప్రభుత్వానివేనని ఒప్పుకొన్నది.
Khanapur Municipal Chairman | నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ అహంభావానికి ఎదురుదెబ్బ తగిలింది. అధికారం తన చేతిలోనే ఉన్నదని, తాను ఏది చెబితే అది చెల్లుబాటవుతుందని భావించిన కాంగ్రెస్ ఎమ�
Rythu Bharosa | అన్నదాతలు అనుమానించినట్టుగానే రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యలో కోతకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైందని సమాచారం. రాష్ట్రంలోని సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలకు కోత పెట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చ�
దేశ ఉప ప్రధానిగా డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ నేతలు కొనియాడారు. ఆదివారం తెలంగాణభవన్లో ఘనంగా జగ్జీవన్రామ్ జయంత్యుత్సవాలు నిర్వహించారు.
పెండింగ్ బిల్లులు.. పెండింగ్ డీఏల సరసన పెండింగ్ పారితోషికం కూడా చేరింది. పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం చేసినందుకు అందించే రెమ్యునరేషన్ ఇంత వరకు అందలేదు. నిరుటి బకాయిలను సర్కార్ ఇంత వరకు విడుదల చ�
మౌలిక వసతుల కల్పన జరిగితేనే ఏ వ్యవస్థ అయినా సత్ఫలితాలు సాధిస్తుందని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. తెలంగాణ హై కోర్టు నూతన భవనాల నిర్మాణం, మౌలిక వ సతుల కల్పనకు చేపడు
‘తన వరకు వస్తేగానీ బరువు, బాధ్యత తెలియదు’ అనే నానుడి సీఎం రేవంత్రెడ్డికి ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది. వరి సాగుపై, ధాన్యం కొనుగోలుపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా మ�
గజ్వేల్లోని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆలేరు నియోజకర్గ ఇంచార్జి, ప్రభుత్వ మాజీ విప్ ,ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ�
Ameenpur Lake | ఒకప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు వివిధ రకాల పక్షులు, చేపలు, మొక్కలతో కళకళలాడేది. అరుదైన జీవవైవిధ్య సంపద కలిగిన చెరువుగా పేరుగాంచింది. శీతాకాలంలో సుమారు 100 రకాల విదేశీ పక్షులు వలస వచ్చేవి. విదేశాల ను
రాష్ట్ర విభజనకు ముందు కరువుకు మారుపేరుగా, వలస జిల్లాగా పేరుగాంచిన పాలమూరు తెలంగాణ ఏర్పాటు తర్వాత తలసరి ఆదాయ వృద్ధిలో అగ్రభాగాన నిలిచింది. స్వరాష్ట్ర ఏర్పాటు నాటికి కేవలం రూ.74,392గా ఉన్న పాలమూరు జిల్లా తలసర
MLA Sunitha Laxma Reddy | రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు.
KTR | అమెరికాలోని కొలంబియా బిజినెస్ స్కూల్లో ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని వివరి