దేశ భవిష్యత్తు వ్యాపార, వాణిజ్య అవకాశాల్లో, ఆర్థిక క్రమశిక్షణలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర అత్యంత కీలకమని, ఆర్థిక ప్రగతికి వారు ది క్సూచి అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు.
Errolla Srinivas | అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని అమెరికాలో హరీశ్రావు ప్రకటిస్తే తెలంగాణలో కాంగ్రెస్ నేతల కూసాలు కదులుతున్నాయని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఫ్యూచర్ స�
హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్లో అడ్వకేట్ మొహినుద్దీన్ హత్యను బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తీవ్రంగా ఖండించారు. మొహినుద్దీన్ పోరాడుతున్నది వక్ఫ్ భూముల కోసమని ఆయన తెలిపారు.
Jagadish Reddy | పోలీసులు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని తిరుగుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అడ్డాగా మారాయని విమర్శించారు.
T News | టీ న్యూస్ యూట్యూబ్ చానల్పై సైబర్ దాడి జరిగింది. ఈ విషయాన్ని టీ న్యూస్ యాజమాన్యం వెల్లడించింది. ప్రజలకు టీ న్యూస్ ప్రసారాలు చేరకుండా దుండగులు కుట్ర పన్నినట్లుగా ఆరోపించింది.
Gosula Srinivas Yadav | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది అంతా అవినీతి సామ్రాజ్యం అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఫ్యూచర్ సిటీ వల్ల తెలంగాణకు వచ్చే లాభం ఏమీ లేదని తెలిపారు.
Dasoju Sravan | గురుకులాల కిరాణ కొనుగోళ్లలో అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ల వ్యవస్థను పక్కనబెట్టడం తీవ్ర అవమానకరమని ఆయన వ్యాఖ్యానించారు.
Dasoju Sravan | బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన అహంకారపూరిత, అవహేళన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన తెలంగాణ బిడ్డల ఓట్లు పోకుండా కాపాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. ఇందుకు పార్టీ బీఎల్ఏల (బూత్ లెవల్ ఏజెంట్ల) సహకారం తీసుకుంటామని స్పష్టంచే
రేవంత్రెడ్డి ముఖం చూసి రాష్ట్ర ఓటర్లు ఎవరూ ఓట్లు వేయలేదని, రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఎవరూ కోరుకోలేదని కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణభవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేమెంట్, మేనేజ�
పోక్సో కేసు నిందితుడిని తొమ్మిది రోజులపాటు పోలీసులకు దొరుకకుండా దాచి ఉంచి న ఘోరమైన నేరం ముమ్మాటికీ హోంమంత్రి బాధ్యతల్లో ఉన్న సీఎం రేవంత్దేనని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయి లో �
నెల రోజుల కింద వడ్లు తెచ్చిన ఓ రైతు విసిగిపోయాడు. తన సీరియల్ నంబర్ ఎప్పుడు వస్తుందని, ఎప్పుడు తూకం వేస్తారంటూ ఆగ్రహించి కొనుగోలు కేంద్రంలోనే ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న రెవెన్యూ, పోలీస్ అధికార�
ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ సర్కార్ మరో మోసానికి ఒడిగట్టింది. గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు లక్ష్యంలో కోతపెట్టింది. తొలుత 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రకటించిన సర్కార్.. ఇప్పుడు 75 లక్ష
పోలీస్ వ్యవస్థ చట్టానికి, ప్రజల నమ్మకానికి వారధి అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. శుక్రవారం రాజా బహదూర్ వెంకటరామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ(ఆర్బీవీఆర్ఆర్ టీజీపీఏ) 40వ ఆవిర్భావ వేడుకలకు గ