ఆగస్టు రెండో వారం వచ్చినా సరైన వర్షాలు కురువకపోవడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురువాలని కోరుతూ..
వాన కాలం పంటలకు నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా హాలియాలో మీడియాతో మాట్లాడుతూ.. సాగర్ ప్రాజెక్ట�
ఆదివాసీ గిరిజనుల హక్కులు, చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్ ఆరోపించారు. ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం సందర్భ�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్కు చెందిన నరేడ్ల సతీశ్ ఇటీవల షార్జాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అతడి�
KCR | తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. నల్లబెల్లిలోని పెద్ది స్వగృహానికి ఆదివారం చేరుకున్న కేసీఆర�
దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం నల్లబెల్లికి చేరుకున్నారు. గ్రామానికి చేరుకున్న అనంతరం పెద్ది సుదర్శన్రెడ్డి �
ప్రకృతి పరిరక్షకులు, విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు ఆదివాసీలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అడవులను, చెట్లను, పుట్టలను, జంతువులను ప్రేమించే, పూజించే ఆదివాసీలు... 'జల్, జంగల్, జ�
సిద్దిపేటలో నవజీవన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ (NEWS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పోచంపల్లి ఇకత్ వస్త్రాల కీర్తిని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని మిస్ ఆసియా ఇంటర్నేషనల్, తెలంగాణ ఇకత్ చేనేత అంబాసిడర్ రష్మీ ఠాకూర్ అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లిలో టూర
‘పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా కొరిగింది’ అనేది సామెత. ఇప్పుడు ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆదిత్యానాథ్ దాస్ వ్యవహారం అలాగే ఉన్నదని జలసౌధ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతున్నది. సలహాల కోసం నియమించకుం
నదీజలాల విషయంలో రాష్ట్ర హకులకు భంగం కలిగితే జల ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు హెచ్చరించారు. నదీ జలాల హకులకన్నా తమకు ఏదీ ముఖ్యం కాదని చెప్పారు. పోతిరెడ్డిపాడు, పట్టిసీమ
కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనతోనే రాష్ర్టానికి అరిష్టం దాపురించిందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తే, నేటి కాంగ్రెస్ ప్రభ�
తెలంగాణలోని గురుకుల పాఠశాలల విద్యార్థుల కోసం ఉద్దేశించిన బంకర్ బెడ్ల కొనుగోలు టెండర్లపై సుప్రీంకోర్టు నోటీసులు జారీచేయడం అవినీతి రేవంత్ ప్రభుత్వానికి న్యాయస్థానం వేసిన కొరడా దెబ్బగా బీఆర్ఎస్ ఎమ�