కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల భారం తెలంగాణ ప్రజలు మోస్తుండగా, ప్రతిఫలాలు మాత్రం బీజేపీ పాలిత రాష్ర్టాలు అందుకుంటున్నాయి. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్�
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పోషణ మరచి, వారి ఆస్తిని ఇవ్వాలంటూ వేధింపులకు గురిచేసిన కొడుకుకు నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ జగిత్యాల ఫస్ట్ అడిషనల్ జేఎఫ్సీఎం మెజిస్ట్రేట్ శ్రీనిజ కోహికార్ గురువా�
బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే హిల్ట్ పాలసీని రద్దు చేస్తామని, అవసరమైతే దీనికోసం ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డ
ఐదుగురు సర్పంచ్ అభ్యర్థులు, ఇద్దరు కుల పెద్దలు, మరో 56 మందిపైనా పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం తాళ్లపల్లిలో గ్రామంలో గురువారం రాత్రి చో�
ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురసరించుకుని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్రభుత్వ అధికారుల పనితీరుపై సర్వే చేయనున్నట్టు సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిప
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎట్టకేలకు నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. ఇప్పటికే సుమారు రూ.30 కోట్ల వరకు విడుదల కాగా, 2-3 రోజుల్లో మరో రూ.75 కోట్ల వరకు మంజూరు కానున్నాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. పలు గ్రామ పంచాయతీల్లో ఆయా సామాజిక వర్గాలు లేకపోయినా లేక వారి జనాభా అతి తక్కువగా ఉన్నప్పటికీ వారికి రిజర్వేషన్లు కేటాయించ�
హైదరాబాద్ను క్వాంటం సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. క్వాంటం టెక్నాలజీలో తెలంగాణను గ్లోబల్ లీడ�
సింగరేణితో కలిసి ‘రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ కంపెనీ’ నెలకొల్పనున్న 2300 మెగావాట్ల సోలార్, థర్మల్ పవర్ ప్రాజెక్టులకు రాజస్థాన్ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆ రాష్ట్ర విద్యుత్తు మంత్రి హీరా�
రాష్ట్ర బీజేపీలో ఆ పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతో ష్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీఎల్ సంతోష్.. పాత, కొత్త నేతలను ఉద్దేశించి చేసిన వ్యా ఖ్యలు కలకలం సృష్ట�
భూ భారతిలో సమస్యలు నిజమేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అంగీకరించారు. ఈ సమస్యలను ఇప్పట్లో పరిష్కరించలేమని కొంత సమయం పడుతుందని తెలిపారు. ఈమేరకు బుధవారం సచివాలయంలో మీడియా సమావేశంలో ఆ
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో నవంబర్ 24న ఏడేండ్ల బాలిక బావిలో శవమై తేలిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు లోతుగా ఆరా తీయగా స్థానికులైన శనిగారపు బాపు (52), ఉపార�
రాష్ట్రంలోని అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల్లోని లిఫ్టుల్లో ప్రజలకు భద్రత కల్పించే చట్టాన్ని రూపొందించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ప�