భూ భారతిలో సమస్యలు నిజమేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అంగీకరించారు. ఈ సమస్యలను ఇప్పట్లో పరిష్కరించలేమని కొంత సమయం పడుతుందని తెలిపారు. ఈమేరకు బుధవారం సచివాలయంలో మీడియా సమావేశంలో ఆ
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో నవంబర్ 24న ఏడేండ్ల బాలిక బావిలో శవమై తేలిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు లోతుగా ఆరా తీయగా స్థానికులైన శనిగారపు బాపు (52), ఉపార�
రాష్ట్రంలోని అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల్లోని లిఫ్టుల్లో ప్రజలకు భద్రత కల్పించే చట్టాన్ని రూపొందించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ప�
కేరళలోని శబరిమలకు రైల్వేశాఖ అధికారులు రెండు ప్రత్యేక రైళ్లను కేటాయించారు. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లను కేటాయించిన రైల్వే శాఖ, ఉత్తర తెలంగాణపై వివక్ష చూపుతు�
గ్రామాల్లో పొద్దున ఊరు నిద్ర లేవక ముందే పంచాయతీ సిబ్బంది విధులు మొదలవుతాయి. రోడ్లు, మురుగు కాలువలు శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులు, తాగు నీటిని సరఫరా చేసే పంప్ ఆపరేటర్లు, పన్నుల వసూళ్లకు బయలుదేరే కారోబ�
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పంచాయతీ పోరు రసవత్తరంగా మారుతున్నది. తొలి విడుత ఎన్నికల్లో బరిలో నిలిచేదెవరో తేలిపోయింది. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అధికారులు తుది జాబితాను ప్రకటించారు. నామినేషన్ల స�
రాష్ట్ర ప్రగతికి పాటుపడదామని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్, ప్రధాన కా ర్యదర్శి హన్మంత్నాయక్ పిలుపు ఇచ్చారు. గ్రూప్-1 ద్వారా 18శాఖల్లో కొత్తగా నియమితులైన 560 మందిని
రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచార హోరు మొదలైంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటించారు. వారికి ఎన్నికల గుర్తులు కూడా కేటాయ
మంచిర్యాల జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యంగా బలవంతపు ఏకగ్రీవానికి ప్రయత్నించి రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు. పోలీసులు, ఎన్నికల అధికారులతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా నామినేష�
రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కార్యాలయం తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే కార్యాలయంలో గందరగోళం, పారదర్శకత లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఎన్నికల నిర్వహణలో కీలకంగ
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్లలో సర్పంచ్ అభ్యర్థులు వింత ప్రచా రం చేస్తున్నారు. సర్పంచ్గా గెలిపిస్తే గ్రామస్థులకు కోతుల బెడద లేకుండా చేస్తామని హామీ ఇవ్వడమే కాదు అప్పుడే రంగంలోకి దిగిపోయారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్లో సర్పంచ్ ఎన్నికల్లో తండ్రీకొడుకు పోటీపడుతున్నారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మానెగల్ల రామకిష్టయ్య సర్పంచ్ అభ్యర్థిగా మొదటి రోజునే నామినేషన్ ద�
యూపీఎస్సీ పరీక్షల్లో వికలాంగుల అభ్యర్థుల కోసం తీసుకొచ్చిన ‘స్ర్కైబ్' ఆప్షన్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. పరీక్షకు కనీసం ఏడు రోజుల ముందు తమ ‘స్ర్కైబ్'ను మార్చుకునే అవకాశం వికలాంగ అభ్యర
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మం డలం లింగాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ మద్దతు తో రిటైర్డ్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మారెడ్డి నారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
పంచాయతీ ఎన్నికల కోసం వేసిన నామినేషన్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గోట్లపల్లిలో బుధవారం ఉదయం వెలుగుచూసింది. గోట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్, �