ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే వారిని సైతం అనుమతిస్తామని ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య
టీజీ ఎడ్సెట్-2026 షెడ్యూల్ను కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సోమవారం విడుదల చేశారు. టీజీ ఎడ్సెట్- 2026 చైర్మన్, కేయూ వైస్ చాన్సలర్ ప్రతాప్రెడ్డి, కన్వీనర్ వెంకట్రామిరెడ్డి టీజీ ఎడ్సెట్-2026 అధికార�
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న మంచి రాధాకృష్ణమూర్తి (74), యాళ్ల శేషగిరిరావు (72) సోమవారం మృతి చెందారు. అంతకుముందు తాడి కృష్ణవే
సీనియర్ పీడియాట్రీషియన్ డాక్టర్ అర్జున్పై పోలీస్స్టేషన్ ఆవరణలో దాడి చేయడం హేయమని హెల్త్కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కార్తిక్ నాగుల మండి�
ఉషా ముళ్లపూడి కార్డియాక్ సెంటర్ మేనేజింగ్ ట్రస్టీ, ప్రముఖ గుండె వ్యాధి నిపుణుడు డాక్టర్ రత్నం వీ ముళ్లపూడి (88) సోమవారం ఉదయం 8.30 గంటలకు కన్నుమూశారు. వయస్సు సంబంధిత రుగ్మతలతో ఆయన మృతి చెందినట్టు ఉషా ముళ్ల
రాష్ట్రంలో వాయిదా పడిన క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ పురపాలికల్లో చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నిక ఎప్పుడు అన్నదానిపై స్పష్టత రావడంలేదు. ఎన్నికలు నిర్వహించిన మొత్తం 123 పట్టణ స్థానిక సం
క్యాతనపల్లి ఘటనలో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ను మంచిర్యాల జిల్లా కోర్టులో నాలుగు రోజులు విచారించేందుకు వేసిన పోలీస్ కస్టడీ పిటిషన్పై సోమవారం విచారణకు వచ్చింది. అయితే అసలు పోలీసులు పెట్టిన రాళ్ల దాడి
నిజామాబాద్లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య సోదరుడు జీ శ్రవణ్కు ఎక్సైజ్శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. ఈ మేరకు సోమవారం అధికారులు �
కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న కాంగ్రెస్ సర్కార్ ‘మన ఊరు-మన బడి’ కింద పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లపై కక్ష సాధిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (డీఎస్హెచ్ఎస్)గా మారుస్తూ రాష్ట్ర క్యాబినెట్ సోమవారం నిర్ణయం తీసుకున్నది.
కుమ్మెర జాతరలో పసిబిడ్డను పోగొట్టుకున్ను బాధిత కుటుంబానికి న్యాయం చేయకుండా, అక్కడి పోలీసులు నిందితుల పక్షాన కొమ్ముకాస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. కులం, మతం పేరుతో,
యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు కాంగ్రెస్ సర్కార్ మరోసారి మొండిచేయి చూపించింది. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రైతుభరోసాపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించినా.. ఎలాంటి చర్చ ల
తెలంగాణలో విద్యుత్ కోతలు లేవంటూ ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటే మరోవైపు సాక్షాత్తూ రాజధానిలో అప్రకటిత కరెంట్ కోతలతో జనం తల్లడిల్లుతున్నారు. ఎప్పుడు కరెంట్ వస్తుందో పోతుందో తెలియక అన్నిరంగ�
తెలంగాణ అస్తిత్వ చర్చలు ఇటీవల తిరిగి జరుగుతుండటం విశేషం. తెలంగాణ మేలును కోరుకునే ఆలోచనాపరులు, తెలంగాణ మేలు కోరుకోని వారు కూడా ఆ చర్చలను చేస్తున్నారు. తెలంగాణకు హాని కలిగే పరిస్థితులు మరొకమారు కనిపిస్తు�