కాల గతిలో వెయ్యి రోజులు అంటే సమస్త జీవజాతులకు వెయ్యి ప్రభాత సంధ్యలు. తెలంగాణ జనజాతులకు మాత్రం వెయ్యి నిద్రలేని నిషీధుల ప్రతీక్షలు. వెయ్యి రోజుల నిరీక్షణలో ‘ఎక్స్పెక్టేషన్-రియాలిటీ’ అంతరం అనంతమైన అగా�
chinna reddy | చాలా రోజులుగా మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి వర్గం నుండి ఆమెను తక్షణమే తొలగిస్తున్నట్టు సీఎంవో లేఖ విడుదల చేసిందని తెలిసిందే.
Yogita Rana | తెలంగాణలో కోర్టు ఆదేశాలను లెక్క చేయని ఐఏఎస్ అధికారులు సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నది. కోర్టులు ఎన్నిసార్లు మందలించినా వారి తీరు మారడం లేదు.
Software employee | పొరపాటు జరిగి ఉంటే సారీ.. గుడ్బై అని భార్యకు మెసేజ్ చేసి తన భార్య పుట్టిన రోజునే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
‘మీ అందరి ఆశీస్సులు ఉంటే నేను సీఎం అవుతా.. అప్పుడు నన్ను బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు’ అని కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశా రు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ర�
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఐదు కరువు భత్యం (డీఏ) వాయిదాలను బకాయిలతో వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆదిలాబాద్కు చెందిన ప్రభుత్వోద్యోగి మహ్మద్ నిజాముద్దీన్ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. పి
రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న వారిలో సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన వారి పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (స
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం దర్గాఖలీసాఖాన్ గ్రామ పరిధిలో చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో పిటిషనర్లను ఖాళీ చేయించరాదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ భూసేకరణకు సంబంధ
దేశవ్యాప్తంగా చేపట్టే ప్రతి జలసంరక్షణ పనినీ ఒకే జలభద్రతా ప్రణాళిక పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధిశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రతి జలసంరక్�
హైదరాబాద్ పబ్లిక్ సూల్ సొసైటీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలన్న ఉత్తర్వుల అమల్లో జాప్యం జరుగడంతో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఏరోస్పేస్ రంగంలోకి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అడుగుపెట్టారు. హైదరాబాద్లో ‘రాఘవ ఏరోస్పేస్ డిఫెన్స్ కంపెనీ’ని ప్రారంభించారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ‘రాఘ�
రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు కోసం చేపడుతున్న భూసేకరణకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఆ భూసేకరణ కోసం జారీచేసిన డిక్లరేషన్ నోటీసు అమలును నిలిపివేసింది. ఈ మేరకు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జ�
తెలంగాణ కాంగ్రెస్లో రాజుకున్న అంతర్గత పోరు ఢిల్లీ నడిబొడ్డున పరాకాష్టకు చేరింది. ఒకవైపు మంత్రి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తప్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వేగంగా పావులు కదపగా, మరోవైపు, సు