తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో మంగళవారం మళ్లీ కర్ణాటక చెత్త దుమారం చెలరేగింది. తమ గ్రామ శివారుగుండా చెత్తవాహనాలు వెళ్లకుండా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గి గ్రామస్తులు అడ్డుకున్నారు. కొన్ని నెల�
తెలంగాణలోని యాదాద్రి, బాసర, భద్రాచలం తదితర ప్రముఖ దేవాలయాల్లో జరుగుతున్న వేదపండితుల నియామకాల్లో స్థానికులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ తెలంగాణ వేదపండితులు మాజీ మంత్రి హరీశ్రావును కలిసి వినతిప
కేంద్రంలోని బీజేపీ సర్కార్ పన్నెండేండ్ల పాలనలో గిరిజనాభివృద్ధి అధోగతి పాలైందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. మంగళవారం ఆమె జడ్పీ మాజీ చైర్పర్సన్ బిందుతో కలిసి మహబూబాబాద్లోని తన క్యాంప�
రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో-9లోని నాలుగు మార్గదర్శకాల అమలుపై గతంలో విధించిన మధ్యంతర స్టేను హైకోర్టు మంగళవారం మరోసారి పొడిగించింది. ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల వసూలు, ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధ
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మంగళవారం మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలిని ముట్టడించింది. కార్యకర్తలను పోలీసులు గేట్ ఎదుటే ఆపగా కొం
Harish Rao | తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో 2025 జూన్ 30వ తేదీ ఒక చీకటి రోజని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమలో కూలి కోసం వలస వచ్చిన 54 మంది పేద కార్మి
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గురించి ఎవరిని కదిలించినా, తెలంగాణలో ఎందుకూ కొరగాని ఆయన విషయం ఎందుకు మాట్లాడటమని ఆశ్చర్యపోతున్నారు. ఒక నటునిగా తప్ప తనకు ఇక్కడ రాజకీయంగా విలువ ఇస్తున్నవారు ఒక్కర�
ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భారీ వర్షాలు, వరదల వల్ల తెలంగాణ భూభాగంలోని భద్రాచలం పరిసరాల్లోని గోదావరి తీర ప్రాంతంలో పెను విధ్వంసం జరుగనున్నది. ఈ వాస్తవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్ర�
ఈ విద్యాసంవత్సరంలో కచ్చితంగా అడ్మిషన్లు 50 శాతం దాటాల్సిందేనని లేకుంటే పాలనాపరమైన చర్యలు తప్పవని మైనారిటీ గురుకుల స్కూళ్లు/కాలేజీల ప్రిన్సిపాళ్లకు టీజీఎంఆర్ఈఐఎస్ కార్యదర్శి హెచ్చరికలు జారీచేసినట్�
రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీ-క్యాటగిరీ సీట్లను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ మాసబ్ ట్�
తెలంగాణ ఐపీఎస్ బదిలీల్లో రాజకీయ జోక్యం పెరుగుతున్నదా? వరంగల్ కమిషనర్గా ఎవరు వచ్చినా.. ఏడాదిన్నర లోపే మరో స్థానానికి బదిలీ కావాల్సిందేనా? అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని, ఇందుకోసం వచ్చే ఐదేండ్లలో రూ.600 కోట్ల నిధులను కేటాయించినట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దు�
రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న క్రికెట్ ప్రతిభను గుర్తించి, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లుగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర�
స్వరాష్ట్రంలో తెలంగాణ బిడ్డలతో ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. లే ఆఫ్ల పేరిట కేవలం తెలంగాణవారిపై కక్షగట్టింది. రెండు వారాల్లో 200 మంది వరకు ఉద్యోగులను అకారణంగా తొలగించింది.