Medak | పత్తి సీసీఐకే విక్రయించి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. టేక్మాల్ మండల పరిధిలోని బర్దిపూర్ శివారులో పత్తి పంటను పరిశీలించి రైతులతో ముచ్చటిం
RTC | బీసీల బంద్తో ఆర్టీసీకి సుమారు కోటి రూపాయాలకు వరకు నష్టం వాటిల్లింది. 42 శాతం రిజర్వేషన్ కోసం బీసీలు నిర్వహించిన బంద్తో బస్సులన్నీ హనుమకొండ బస్ స్టేషన్కు పరిమితయ్యాయి.
Minister Seethakka | తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ ఉద్యోగులు(కారోబార్ల) సంఘం ప్రజా భవన్లో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో శనివారం భేటీ అయ్యారు.
Constable Murder | నిజామాబాద్ సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) లో విధులు నేర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్య ఘటన పై రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు సైతం సీరియస్ గా పరిగణించారు.
వ్యవసాయ రంగం ప్రస్తుత సమయంలో అనేక ఆటుపోట్లు ఎదురుకుంటోంది.ఏది అభివృద్ధో, ఏది పతనమో అవగాహన లేమితో భూమి సాగు వనరులు నిస్పష్టంగా మారి భూమి సాగు సమస్యల వలయంగా మారుతుంది.
BC Bandh | తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్కు పిలుపు ఇవ్వడంతో పటాన్చెరులో బంద్ సంపూర్ణంగా జరుగుతుంది.
కాంగ్రెస్, బీజేపీలకు ఓసీలపై ఉన్న ప్రేమ బీసీలపై లేదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ సర్కారుది క్యాబినెట్లా లేదని.. దండుపాళ్యం ముఠాలా ఉన్నదని మాజీ మంత్రి హరీశ్రావు దెప్పిపొడిచారు. క్యాబినెట్ మీటింగ్ పేరిట కాంగ్రెస్ మంత్రులు కమీషన్లు, కాంట్రాక్టులు, కబ్జాలు, పోస్టింగుల్
రాష్ట్రవ్యాప్త బీసీ బంద్కు అంతా సిద్ధమయ్యారు. అఖిలపక్షాలు మద్దతు తెలిపాయి. కుల, ప్రజాసంఘాలు సంఘీభావంగా నిలిచాయి. బంద్ విజయవంతం కోసం ఊరూరా బీసీ ప్రతినిధులు ప్రచారం నిర్వహించారు.
రాష్ట్రంలో డెంగ్యూ పంజా విసురుతున్నది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 6,120 కేసులు నమోదయ్యాయి. ఆగస్టు నాటికి 4,086 మంది ఈ వ్యాధి బారిన పడగా.. సెప్టెంబర్లో మరో 2,034 కేసులు నమోదయ్యాయి. దీం�
బీసీ సంఘాల పిలుపు మేరకు శనివారం నిర్వహించ తలపెట్టనున్న రాష్ట్ర బంద్ ప్రశాంతంగా కొనసాగేలా సంఘాల బాధ్యులు పర్యవేక్షించాలని తెలంగాణ డీజీపీ బీ శివధర్రెడ్డి సూచించారు.
రాష్ట్రంలో కొత్తగా నియమితులైన ఎంపీడీవోలకు శిక్షణ ఇచ్చే విషయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయాలు గందరగోళానికి దారితీశాయి. ఖాళీగా ఉన్న 144 ఎంపీడీవో పోస్టులకు గ్రూప్-1 ద్వారా 144మందిని ఎంపిక చేశ�