Jubilee Hills By Election | హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hill By-Election) పోలింగ్ కొనసాగుతున్నది. మధ్యాహ్నం ఒంటి గంటల వరకు 31.94 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు నియోజకవర్గంలో స్థానికేతరులు ఉండటంపై సీఈవో సుదర్శన్ రెడ్డి ఆ�
ప్రకృతి కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్లో అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.
తెలంగాణ మట్టిలో పుట్టి, ఆ మట్టితో కలిసి, ఆ మట్టికే గీతం పాడిన గొంతుక అందెశ్రీ. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. అక్షర జ్ఞానం లేకపోయినా, అది ఆయనకు అడ్డురాలేదు. తన హృదయాన్ని పల్లె భాషలో గీతాలుగా పలకరించిన ఆ ప్రజాకవ�
అందె ఎల్లయ్య.. ఇంటికే పరిమితమైన పేరు. కానీ.. అందెశ్రీ లోకకవి అయ్యిండు. పసులగాసి ప్రకృతిని ఔపోసన పట్టిండు. బలపం పట్టి బడికిపోకపోయినా ‘జయజయహే తెలంగాణ’ అంటూ తెలంగాణ జాతి గీతమైండు. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవ
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లలో 300 ఓసీఎస్(ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు డాక్టర్లు) కింద పని చేస్తున్న కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్ల (ఎంబీబీఎస్ డాక్టర్లు)కు 7 నెలలుగా �
వైద్యారోగ్యశాఖలో అవినీతి దందా రాజ్యమేలుతున్నది. టీచింగ్ దవాఖానల్లో రోగులకు అందించే భోజనానికి సంబంధించి ఇన్చార్జి డైటీషియన్ల నుంచి అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల మూసివేతలు, సిబ్బంది తొలగింపుతోపాటు విద్యార్థుల భోజనానికి కూడా కొర్రీలు పెడుతున్నది. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు సోమ, బుధ, శనివారాల్లో గుడ్లను, మిగిలిన రోజులలో అరటిపండ్ల
రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఉత్తర తెలంగాణలో సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10.2 డిగ్రీ
ఎన్నికల సమయంలో కేసుల నమోదుకు అమలు చేయాల్సిన విధివిధానాలతో పోలీసులకు మార్గదర్శకాలు జారీ చేయాలని, ఆ మేరకు మద్రాస్ హైకోర్టుతోపాటు 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని హైకోర్టు డీజీపీని ఆదే
ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం నత్త నడకన సాగుతున్నది. ఈ నెల 30 నాటికి చేప పిల్లల పంపిణీ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ కనీసం 10 శాతం పంపిణీ కూడా పూర్తి కాలేదు.
కొనుగోలు కేంద్రాలకు రైతులు నేరుగా తీసుకొచ్చిన పత్తిని తేమ, నాణ్యత పేరుతో కొర్రీలు పెట్టి తిరస్కరిస్తున్న అధికారులు.. అదే పత్తిని రైతుల పేరుతో వ్యాపారులు తీసుకెళ్తే మాత్రం కండ్లకు అద్దుకుని కొనుగోలు చే�
మైనార్టీ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి సచివాలయానికి చేరుకున్న అజారుద్దీన్.. ప్రార్థనల మధ్య ఆయన తన చాంబర్లో బాధ