రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లోత్రిముఖ పోటీ నెలకొన్నది. 3,836 పంచాయతీలకు 13,127 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ జరిగే 27,960 వార్డుల్లో 67,893 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఐదు పంచాయతీల్ల�
తెలంగాణ పోలీస్ నియామక మండలి (టీజీపీఆర్బీ) ఆధ్వర్యంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాతపరీక్షను ఈనెల 14న నిర్వహించనున్నట్టు బోర్డు డైరెక్టర్ వీవీ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
హిల్ట్ పాలసీపై ప్రభుత్వ పెద్దలు, అధికారుల్లో తర్జనభర్జన జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే మంత్రి వర్గంలోని కొంతమందికి ఈ పాలసీ తీసుకురావడం ఇష్టంలేకపోవడంతో దీనిపై స్పందించడానికి విముఖత చూపుతున్�
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో భూ ఆక్రమణలతో పాటు రౌడీయిజం పెరిగిందని, ఇప్పుడు ఆ పార్టీ పెద్దల పేరుతో భూ దందాలకు తెగబడుతున్నారంటూ పలువురు బాధితులు ఆరోపించారు. ఈమేరకు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం సాయ
నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయేమోనన్న ముందుచూపుతో భార్యాభర్తలు, కొడుకు సర్పంచ్ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఉపసంహరణకు అవకాశమివ్వకపోవడంతో ఆ ముగ్గురు సర్పంచ్ బరిలో నిలవాల్సిన వి�
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా సీఎం రేవంత్రెడ్డి మాత్రం విజయోత్సవ సభల పేరిట ప్రచారం చేస్తున్నారని, ఆయనకు ఎన్నికల కోడ్ వర్తించదా..? అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ప్రజా�
ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు లేకుండా మాలల గొంతు కోసింది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డేనని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్ విమర్శించారు. రిజర్వేషన్లు లేక ప్రభుత్వ, విద్యారంగంలో నోట�
హిల్ట్ పాలసీ ముసుగులో ఐదు లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తేలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన మేడ్చల్ పారిశ్రామికవాడలో మేడ్చల్-మల్కాజి�
హిల్ట్ పేరుతో రేవంత్రెడ్డి ప్రభుత్వం తెలంగాణలోని పరిశ్రమలను అమరావతికి తరలించేందుకు కుట్ర పన్నుతున్నదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎ�
కాంగ్రెస్ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ భూ కబ్జాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురిస్తున్న కథనాలు ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.