అతనికి ఏజెన్సీ లేదు.. కాంట్రాక్టర్ కా దు.. ప్రభుత్వ అధికారి అంతకన్నా కాదు.. కానీ వైద్యారోగ్య శాఖలో అతడు చెప్పిందే వేదం. ఏ పని కావాలన్నా ఆయనకు కమిషన్ ముట్టజెప్తే అయిపోతుందట! ఓ మంత్రికి షాడోగా వైద్యారోగ్య శ�
‘సమ్మక్క సాగర్ బరాజ్' ప్రాజెక్టు పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఛత్తీస్గఢ్లో కొంతమేర ముంపునకు గురవుతుండగా, ఇప్పటికే బ్యాక్వాటర్ స్టడీ పూర్తయ్యింది. బర
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదల ఇండ్ల నిర్మాణం కోసం కేంద్రంపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. మూడు లక్షల ఇండ్లు కేటాయించాలని కోరినప్పటికీ, కేంద్ర బడ్జెట్లో పీఎంఏవైకి కేటాయింపులు చూస్తుంటే.. అది ఆచరణ సా�
Rayapol | రాయపోల్, ఫిబ్రవరి 02: సిద్దిపేట జిల్లా రాయపోల్లోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ)లో స్పెషల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న సుగంధలతకు తెలంగాణ ప్రభుత్వం మెరిట్ సర్టిఫికెట్ ప్రదానం చేసిం
Harish Rao | సిట్ చీఫ్ సజ్జనార్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్రావు సీరియస్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారణలోనే ఉన్నప్పుడే ఇల్లీగల్ అని ఎలా తేల్చేశారని ప్రశ్నించారు.
Supreme Court | కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగలింది. సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) పోస్టులపై రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెట్టడం ఏ మాత్రం చెల్లదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన
Wine Shop | నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఖుషీ వైన్స్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. షట్టర్ను గునపంతో పగులగొట్టిన దుండగులు కౌంటర్లో ఉన్న రూ.20 వేల నగదు, ఒక సెల్ఫోన్, రెండు బ�
Zaheerabad | జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రావడం లేదు. తమ అనుచరులకే ఎలాగైనా బీఫామ్లు దక్కించుకోవాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తుండటంతో అభ్యర్థుల ఎంపిక జాప్యమవుతోం
Mission Kakatiya | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసిన మిషన్ కాకతీయ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తాజా బడ్జెట్లో అంశాన్ని ప్రస్తావించింద
Anti Rabies | యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసిన కొద్దిసేపటికే ఓ చిన్నారి మృతి చెందిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకున్నది. చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం కొటాల్పల్లికి చెందిన అర్చ�
Telangana | రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా రాష్ర్టానికి కేంద్ర బడ్జెట్లో ఒక్క రూపాయి ప్రయోజనం కూడా దక్కలేదు.
Union Budget | తెలంగాణ పట్ల కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ చూపుతున్న వివక్ష మరోసారి బట్టబయలైంది. కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి మొండిచేయి చూపింది. రాష్ట్ర విభజన హామీలను పూర్తిగా విస్మరించింది. తెలంగాణలో 12 శా�
Intermediate | ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రతిరోజూ స్పెషల్క్లాసులు నిర్వహించబోతున్నారు. సాయంత్రం గంటపాటు ఈ క్లాసులుంటాయి. అవి పూర్తిగా ఆన్లైన్ క్లాసులు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్పెషల్ క్లాసులు ప్రవ