Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి, ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈవో అలెక్స్ కిప్మాన్ల తాజా సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీసింది. హైదరాబాద్ నగరంలో ఏఐ ఆధారిత �
DSP | డీజీపీ ఆఫీసులోనే అతిపెద్ద అవినీతి తిమింగలం.. డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డి వద్ద విస్తుపోయేలా అక్రమాస్తులుతెలంగాణ పోలీసుశాఖలో అతిపెద్ద అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఓ డీఎస్పీ స్థాయి అధికారి ఏకం�
Adilabad | ‘మా పొట్టగొట్టి పరిశ్రమలు పెడ్తరా? ఇప్పటికే ఒకసారి భూములిచ్చినం.. మరోసారి భూములెట్ల ఇయ్యాలి? మేం సాగు చేసుకొని బతుకాలా వద్దా? బలవంతంగా గుంజుకుంటే ఊరుకోం’ అని ఆదిలాబాద్లోని ఇండస్ట్రియల్ కారిడార్ �
Konda Surekha | దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం జరిగిన క్యాబినెట్ భేటీకి హాజరుకాలేదు. దేవాదాయ శాఖ మంత్రిగా తనకు తెలియకుండానే యాదగిరిగుట్ట దేవాలయ ట్రస్టు బోర్డును ఏర్పాటు నిర్ణయం జరిగిందనే అసంతృప్తితో ఆ
Revanth Reddy | మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్రెడ్డి, క్యాబినెట్ మంత్రుల మధ్య వాడీవేడి చర్చలు జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. మూసీ తొలి దశ పనులను యుద్ధప్రాతిపతికన పూర్తిచేసిన తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్తా�
కాంగ్రెస్ మంత్రులు ‘బస్తీ మే సవాల్' అంటూ తొడగొట్టారు. ‘తెలంగాణభవన్కే వస్తాం.. దేఖ్ లేంగే’ అంటూ మీసాలు తిప్పారు. వాళ్ల సవాళ్లు నిజమేనేమో అనుకొని బీఆర్ఎస్ నేతలు జనం మధ్య నిలబడి ఎదురు చూశారు.
నైరుతి రుతుపవనాలు గురువారం దేశవ్యాప్తంగా మరింత విస్తరించాయని, వీటితోపాటు ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 8 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
గురుకులాల్లో రూ.2వేల కోట్ల అవినీతిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ జేఏసీ చైర్మన్ మంద శ్యామ్ డిమాండ్ చేశారు. ‘గురుకులాల్లో అవినీతిపై బహిరంగ చర్చకు మేం సిద్ధం’. మీ కోసమ�
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మరోసారి ఆషాఢం ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 15వ సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా ప్రకటించిన ఈ బ్లాక్బాస్టర్ ఆఫర్లు ఈ నెల 3 నుంచి ప్రారంభంకానున్నాయని, అన్ని రకాల స్ట�
Chicken Price | ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉన్న చికెన్ (Chicken), కోడిగుడ్లు (Eggs) ఇప్పుడు భారంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా చికెన్, కోడిగుడ్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వారం రోజుల్లోనే గుడ్లు, కోడి మాంసం ధ�
ఏటా సుమారు వంద కోట్ల రూపాయలకుపైగా లాభాలను ఆర్జిస్తున్న ఆర్టీసీ కార్గో అండ్ లాజిస్టిక్ సేవల్లో నికర లాభం పేరుతో తప్పుడు లెక్కలు చూపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు అధికారులు చెప్పే లె�
దేవాదాయ శాఖ ధార్మిక సలహాదారు గోవిందహరి ఇంట్లో శుక్రవారం నిర్వహించనున్న ఉపనయనం చర్చనీయాంశమైంది. అది వ్యక్తిగతమైన కార్యక్రమం కాగా, ఈ ఉపనయనానికి తెలంగాణలోని ప్రముఖ అలయాల నుంచి వేదపండితులు వచ్చి ఆశీర్వది�
తెలంగాణ ఆర్టీసీలో ఈ ఏడాది ఏప్రిల్లో పెద్దఎత్తున సమ్మె జరిగింది. ఆ సమ్మె పట్ల కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఓ కార్మికుడు ఆత్మార్పణం చేసుకోవడం ప్రజలను ఎంతగానో కదిలించింది. దాంతో నష్టనివ