మాకియవెల్లి తన ‘ది ప్రిన్స్' గ్రంథంలో చెప్పిన అత్యంత దుర్మార్గపు నియమం ఏంటంటే, ఒక సామ్రాజ్యాన్ని శాశ్వతంగా లొంగదీసుకోవాలంటే అక్కడి ప్రజల ఉమ్మడి చైతన్యాన్ని, సంస్కృతిని ముందుగా విచ్ఛిన్నం చేయాలి. చంద్�
భూతాపం కారణంగా రుతుపవనాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఎప్పుడు వస్తాయో, ఎలా మారుతాయో చెప్పలేని అస్థిరతలను కలిగి ఉంటున్నాయి. పదేండ్లపాటు సాగిన ఇండో-జర్మన్ నిపుణుల అధ్యయనం ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. �
రాష్ట్రంలోని భూముల ధరలను ప్రభుత్వం ఒక్కసారిగా భారీగా పెంచడంతో అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. గణనీయంగా పెరిగిన మార్కెట్ విలువను చూసి భయపడి క్రయవిక్రయాలకు పెద్దగా ఎవరూ ఆసక్తిచూపకపోవడంతో రి�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షలు చేపడుతున్నట్టు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్(టీజేఎంయూ) వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే హనుమంతు ముదిరాజ్ ప్రకటించా�
రాష్ట్రంలో ఉద్యాన ఆధారిత అంకుర పరిశ్రమలకు మంచి భవిష్యత్తు ఉందని తెలంగాణ ఉన్న త విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, ఉ ద్యాన వర్సిటీ వీసీ డీ రాజిరెడ్డి తెలిపారు. ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యాన పం�
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కమ్కు లైసెన్సు దక్కడం మరింత ఆలస్యం కానున్నది. ఈ లైసెన్సు జారీకి ఓ సాంకేతిక అంశం అడ్డంకిగా మారింది. రైతు డిస్కమ్పై రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఇట�
‘ఈ సంవత్సరం సర్కార్ బడుల్లో ఎన్రోల్మెంట్ భారీగా పెరిగింది. అదనంగా లక్ష మంది విద్యార్థులను సర్కార్ బడుల్లో చేర్పిం చాం- ఇదీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల జరిగిన ది హిందూ హడిల్ కాన్క్లేవ్లో చె�
ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఐటీని విరివిగా వాడుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ‘సర్' నేపథ్యంలో బుధవారం జిల్లా, మండ
డిండి లిఫ్ట్ స్కీమ్ పనులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తున్నదని, ఇది తగదని సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ అవ్వారు వేణుకుమార్ పేర్కొన్నారు. డెడ్లైన్ దాటినా ప్రాజెక్�
కొలనుపాక సోమేశ్వరాలయంలో అద్భుతమైన వర్ణచిత్రాలు గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం వెల్లడించింది. గతంలో పిల్లలమర్రి, కోటగుళ్లలో ఇలాంటివి చూశామని తెలిపింది. వీటిని కాపాడుకోవాలని సూచించింది.
తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ నిర్మాణం అసాధ్యమని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ తేల్చిచెప్పారు. తమ్మిడిహట్టిని మొదట వ్యతిరేకించింది ఆనాడు కేంద్రంలో, మహారాష్ట్రలో అధిక
రాష్ట్ర ఖజానాలో డబ్బుల్లేవని సాకు చెప్తూ ఆరు గ్యారెంటీలను రెండున్నరేండ్లుగా రేవంత్ సర్కార్ ఎగబెడుతూ వస్తున్నది. ఇప్పటికే రూ.4 లక్షల కోట్లకు పైగా ప్రభుత్వం అప్పులు చేసింది. ఇది సరిపోదన్నట్టు మరో భారం న
ఫ్యూచర్ సిటీని అమెరికా, సింగపూర్తో పోటీ పడేలా చేస్తానని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. రాబోయే ఎనిమిదేండ్లలో ఫ్యూచర్ సిటీని సంపూర్ణంగా నిర్మిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీని కాపాడుకొనే బాధ్యత అక్కడి
మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులకు మరో ఏడాది గడువు పెట్టారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి. వచ్చే ఏడాది వర్షాకాలం ప్రారంభంలో ఉపయోగంలోకి తీసుకొస్తామని స్పష్టంచేశారు. బుధవారం జయశంకర్ భ�