‘ఆలిలేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టుగా తయారైంది సింగిల్ విండో చైర్మన్ పదవుల కోసం పైరవీల వ్యవహారం. పీఏసీఎస్ పాలకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయో.. లేక నామినేటెడ్ విధానంలో చైర్మన్లు, డైరెక్ట
Rain Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో వారంపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Inter Board | కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తూ సర్వీసు క్రమబద్ధీకరణ పొందినవారిలో 35 మంది లెక్చరర్ల సర్టిఫికెట్లు ఫేక్గా ఉన్నాయంటూ వారికి ఇంటర్మీడియట్ బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బోర్డు జారీ చేసి�
Revanth Reddy | అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది మంది రైతుల జీవితాలను ఆగంచేస్తున్నది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పచ్చని పొలాలను బలవంతంగా లాక్కొంటూ భూమినే నమ్ముకొని బతుకీడుస్తున్న గి
KCR | ఇటీవల అనారోగ్యంతో అకాలమరణం చెందిన ఉద్యమనేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓదార్చారు. అంతకుముందు పెద్ది ఇంటికి చేరుకోగానే ఒక్కసారిగా ఆయన పిల్�
ప్రభుత్వ శాఖల్లోని ‘హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్' (హెచ్వోడీ) నుంచి సచివాలయంలోకి 12.5% కోటా అమలు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ కోటా అమలయ్యే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడంలేదు. వాస్తవానికి, కోటాను పునరుద్ధర�
తెలంగాణ తొలి సీఎం, యాదగిరిగుట్ట అభివృద్ధి ప్రదాత కేసీఆర్కు ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఘన స్వాగతం లభించింది. మండలంలోని బాహుపేట స్టేజీ వద్ద ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, టెస్కాబ�
వివిధ పత్రికల్లో పనిచేసి సీనియర్ జర్నలిస్టుగా గుర్తింపు పొందిన కోడం పవన్ కుమార్ వృత్తి రీత్యా-ప్రవృత్తి రీత్యా రాసిన అనేకానేక వ్యాసాల నుంచి ఎంపిక చేసిన వాటితో ‘లోపలి చూపు’ పేరుతో పుస్తకంగా తీసుకువచ
రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతికి భూసేకరణ ప్రధాన అవరోధంగా మారింది. కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్ పనులకు భూసేకరణ కష్టాలు తప్పడంలేదు. భూ సేకరణ తీవ్ర జాప్యం కావడంతో కీలక ప్రాజెక్టులు ముందుకు సాగ�
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన హనుమకొండలోని ఎన్ఐటీలో మీడియాతో మాట్లాడారు.
ఆగస్టు రెండో వారం వచ్చినా సరైన వర్షాలు కురువకపోవడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురువాలని కోరుతూ..
వాన కాలం పంటలకు నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా హాలియాలో మీడియాతో మాట్లాడుతూ.. సాగర్ ప్రాజెక్ట�