KTR | తిమ్మాపూర్, సెప్టెంబర్ 5 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనం చుట్టూ మహిళలు రాఖీలతో సందడి చేశారు. కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి వెళ్తున్న కేటీఆర్క
KTR | కేఆర్ఎంబీ ఆదేశాలు తెలంగాణకు గొడ్డలిపెట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని కేఆర్ఎంబీ ఆదేశాలు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనాన�
Revanth Reddy | ఒకే పార్టీ.. రెండు పొరుగు రాష్ర్టాలు.. కానీ నాయకత్వ శైలిలో నకకూ.. నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. కర్ణాటకలో అసమ్మతి గళం విప్పిన ఎమ్మెల్యేలకు అధిష్ఠానం అండతోనే గట్టిగా బుద్ధి చెప్తూ.. ‘వెళ్లేవాళ్లు వెళ
KCR | ఈ నెల 7నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్ణయించారు.
Excise Posts | తెలంగాణ ఆబ్కారీ శాఖలో బదిలీలు పాలనాప్రక్రియగా కాదు.. బహిరంగ వేలంపాటగా సాగుతున్నది. ఈసారి ఏకంగా 562 పోస్టులను బహిరంగ మార్కెట్లో పెట్టి విక్రయించారు. పోస్టుకో ధర ఫిక్స్ చేశారు.
Gurukul Schools | కేంద్రీకృత విధానం వల్ల అత్యంత తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు అందుబాటులోకి వస్తాయని, జవాబుదారీతనం ఉంటుందని కాంగ్రెస్ సర్కార్ ఊదరగొడుతున్నది. కానీ ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొన్నది.
Congress 1000 Days కాంగ్రెస్ సర్కార్పై నారీమణి గర్జించింది. వృద్ధులు, దివ్యాంగులు సైతం భగ్గుమన్నారు. ఆరు గ్యారెంటీలకు మంగళంపాడి, హామీలు ఎగవేయడంపై పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలు వెయ్యి రోజులైనా అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని పాత బస్స్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి చిత్రపటం ప�
తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దుతామని, ఒలింపిక్స్లో పతకాలు సాధించేలా రూపుదిద్దుతామని ప్రభుత్వం మైకుల ముందు ఊదరగొడుతోంది. కానీ ఆచరణలో మాత్రం పేద, మధ్యతరగతి వర్గాల చిన్నారుల �
KCR | సెప్టెంబర్ 07 వ తేదీ నుంచి రాష్ట్ర శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్ననేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శాసన సభా పక్ష సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.
Peddi Sudarshan Reddy | నర్సంపేటలో దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధం చేసిన గద్దెను మరోసారి కూల్చివేశారు.