14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి చావు అంచులకు వెళ్లి తెలంగాణ సాధించిన కేసీఆర్ పదేండ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని తులసివనంగా చేస్తే అందులో పెరిగిన గంజాయి మొక్క రేవంత్ రెడ్డి అని సూర్యాపే
DGP CV Anand | పదోన్నతి అనేది కేవలం హోదా పెరగడం మాత్రమే కాదని, అంతకుమించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించే అవకాశం అని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు శాఖ తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి అధ�
RTC Bus Accident | వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మంత్రాలయం నుంచి వనపర్తికి వస్తున్న బస్సు 44వ నంబర్ జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొట్టడంతో అదుపుతప్పి బోల్తా పడింది.
Promotion | ఎస్సీ గురుకుల సొసైటీ తీరు ‘ఎవరికి వారే.. యుమునా తీరే’ అన్న చందంగా మారింది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఓ ప్రిన్సిపాల్ స్వతహాగా తనకు తానుగా ప్రస్తుతం పనిచేస్తున్న చోటనే ప్రమోషన్ తీసుకొని, ఆ తర్వాత �
Revanth Reddy | తన హోదా, స్థాయిని మరచి సీఎం రేవంత్రెడ్డి ఎప్పటిలాగే మరోసారి నల్లగొండ వేదికపై నోరుపారేసుకున్నారు. రాష్ట్రంతోపాటు నల్లగొండ జిల్లాకు ఈ రెండున్నరేండ్లలో చేసిందేమీ లేకపోవడంతో ఎప్పటిలాగే ఊకదంపుడు మ�
Drug Peddler | ‘డ్రగ్స్ రహిత తెలంగాణగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతాం’ అని రోజుకో వేదికపై ప్రకటనలు గుప్పించే సీఎం రేవంత్రెడ్డి.. తన పాలనలో అదే డ్రగ్స్ కేసుల్లో నిందితులను అం దలం ఎక్కిస్తున్నారు. కొకైన్ కేసులో
Revanth Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్కు కంచుకోటగా చెప్పుకొనే నల్లగొండలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఆదివారం సీఎం టూర్ సాక్షిగా నేతల మధ్య వీధిపోరు బహిర్గతమైంది. దీంతో సభకు నామమాత్రంగానే జనాలు తరలిరాగా, ప్రాంగణం�
మనిషి మనిషిని తట్టిలేపేది పద్యం. మనిషి జీవితానికి చైతన్యవారధిలా నిలిచేది పద్యం. అలాంటి పద్యాలతో కూడిన నీతిశతకాలు, భక్తి శతకాలు మనకు తెలుగు సాహిత్యంలో చాలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడేది బీఆర్ఎస్, పార్టీ అధినేత కేసీఆర్ మాత్రమేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. రెండున్నరేండ్లలో మళ్లీ బీఆర్ఎస్ అధ
దక్షిణాఫ్రికాలో శిక్షణ విమానానికి ప్రమాదం చోటుచేసుకొన్న ఘటనలో హనుమకొండ జిల్లా హసన్పర్తివాసి మృతి చెందాడు. మండల కేంద్రానికి చెందిన ఆడెపు చంద్రమోహన్ చిన్న కుమారుడు సుమంత్ (24) సౌత్ ఆఫ్రికాలోని జోహన్న�
రాష్ట్రంలో ఆర్టీసీ బలోపేతానికి నాడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిచ్చాయి. కొవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా నాడు సీఎంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఆర్టీసీ ప్రగత
Patnam Mahender Reddy : పోలియో మహమ్మారిని తరిమికొట్టి పోలియో రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి పౌరుడు కంకణ బద్దులు కావల్సిన అవసరం ఉందని శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం చే�