ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, యుద్ధభయాలతో విదేశీ మారక నిల్వలు పడిపోతున్నాయి. దీంతో స్వయంగా ప్రధాని మోదీ పొదుపుచర్యలు పాటించాలని ప్రజలకు సూచించారు. కానీ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు పూర్త�
భూసేకరణ చట్టం కింద దేవుడి భూమిని సేకరించడమే కాకుండా ఆ భూమికి ఇచ్చిన పరిహారంలో సగం అదే భూమిని ఆక్రమించుకున్న వారికి, మిగిలిన సగం నోరు లేని దేవుడికి ఇచ్చిన భూబాగోతం హైకోర్టుకు చేరింది. ఇక ఎకరాకు రూ.30 లక్షలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం కొనసాగుతూనే ఉన్నది. తాజాగా.. చింతలమానేపల్లి మండలం బండెపల్లి ఫారెస్ట్ బీట్లోని దిందా (ఖర్జెల్లి) అటవీ ప్రాంత సమీపంలో మంగళవారం అటవీ అధికారులు, రైతులకు మధ్�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన సుమారు 14 వేల ఎకరాల్లోనే కాంగ్రెస్ సర్కార్ ఫ్యూచర్సిటీ ఏర్పాటుకు సిద్ధమైంది. అయితే, కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ భూసేక�
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రచార కార్యదర్శిగా రాచమళ్ల వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. వెంకటేశ్వర్లకు మంగళవారం మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నియామకపత్రాన్ని అందజేశారు.
Dubai | దుబాయ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు, ట్రక్కు ఢీ కొన్న ఘటనలో తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు.
Cyber Security Bureau | రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టే బాధ్యతలను నిర్వహిస్తున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCB) అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతా హ్యాకింగ్కు గురైందని తెలుస్తోంది.
Congress Cold War | నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చినట్లు కనిపిస్తున్నది. డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత జన్మదినం సందర్భంగా ఆయన అనుచరులు జిల్లా కేంద్రంలోని పలు ప్రాం
Bakka Judson | రాష్ట్రంలో 67వేల ఉద్యోగాలు భర్తీచేశామని చెబుతున్న రేవంత్ సర్కార్ పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని కాంగ్రెస్ మాజీ నాయకుడు బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. 67,760 ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన
Southwest Monsoon | ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు సోమవారం రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల జిల్లాలోకి ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Urea No Stock | రైతులను యూరియా కొరత వెంటాడుతున్న ది. ఈ వానకాలం సాగుకు కూడా యూరియా తిప్పలు తప్పేలా లేవు. యూరియాకు తోడు డీఏపీ కొరత కూడా రైతులను ఇబ్బందులు పెట్టే ప్రమాదం ఏర్పడింది.
Strike Notice | సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సంస్థలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ సమ్మె నోటీసు జారీ చేసింది.
Bandi Sanjay | రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి ఒకరు మూడు రోజులు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధువర్గం ఎవరికీ అందుబాటులో లేకుండా రహస్య ప్రాంతంలోకి వెళ్�
Sridhar Babu | సీఎం రేవంత్రెడ్డి హిట్లర్ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి రాష్ట్ర మంత్రులు అష్టకష్టాలు పడుతున్నారు.