KTR | ఎవరి అభివృద్ధి కోసం పార్టీ మారావని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమా? లేదా నీ సొంత అభివృద్ధి కోసమా అని ప్రశ్నించా
Vemula Prashanth Reddy | రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఉందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.
Nagam Janardhan Reddy | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గండి కొట్టి నల్లగొండ జిల్లాకు నీటిని తరలించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు.
Konda Surekha|వరంగల్ జిల్లా కాంగ్రెస్లో కొండా సురేఖ, నాయిని రాజేందర్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు మరింత ముదురుతున్నాయి. మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలను భర్తీ చేసే స్వేచ్ఛ లేదా అని కొండా సురేఖ ప్రశ్నించారు.
Urea | యూరియా బస్తాలు దొరక్క, పంట నష్టపోతున్నామనే మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించారు. తన పొలంలోనే పురుగుల మందు తాగాడు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
KTR Gadwal Tour |బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రం గులాబీమయమైంది. కేటీఆర్ తమ జిల్లాకు వస్తుండటంతో దారిపొడవునా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఎర్ర
KTR | పోలీసులు అక్రమ కేసు బనాయించి వేధింపులకు గురిచేస్తున్న టీన్యూస్ ఖమ్మం జిల్లా రిపోర్టర్ సాంబశివరావు కుటుంబసభ్యులను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పరామర్శించారు. ఈ సందర్భగా బీఆర్ఎస్ వర్కింగ్�
Harish Rao | సిద్దిపేటకు తెచ్చిన బీడీఎస్ కాలేజీని రేవంత్ రెడ్డి కొడంగల్కు తరలించాడని బీఆర్ఎస్ నేత హరీశ్రావు మండిపడ్డారు. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది దానిని మేము మళ్ళీ తెచ్చుకుంటామని స్పష్టం చేశారు.
Urea Shortage | కాంగ్రెస్ చేతగాని పాలనలో రైతులను ఖైదీలుగా మార్చేశారు. వారికి సరిపడా యూరియా సరఫరా చేయలేక కామారెడ్డి జిల్లా బీబీపేటలోని పోలీస్ స్టేషన్కు తరలించి టోకెన్లు పంపిణీ చేశారు.
Sakala Janula Samme | స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిన సకల జనుల సమ్మె జరిగి 14 ఏండ్లు కావస్తున్న సమయంలో ఆ ఘట్టాన్ని బీఆర్ఎస్ నేత హరీశ్రావు గుర్తుచేసుకున్నారు.
ఇప్పటికే పలు గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్పాయిజన్, పాము కాటులకు గురవుతుండగా.. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొల్లబుద్ధారం గ్రామంలోని ఎస్సీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు కరెంట్ షాక్కు గ�
BNS| యూరియా కొరతపై రిపోర్టింగ్ చేస్తున్న టీన్యూస్ రిపోర్టర్ సాంబశివరావు మీద అక్రమ కేసులు పెట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. దీనిపై తెలంగాణ డీజీపీ జితేందర్కు ట్విట్టర్ (ఎక్స్) వేదిక�