కాంగ్రెస్ ప్రభుత్వంతో జనం విసిగి శాపనార్థాలు పెడుతున్న తరుణంలో వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో ఎంతటి ఘోర పరాజయం ఎదురవుతుందో అనే భయం ఆ పార్టీ నాయకులను వెంటాడుతోంది. మరోపక్క గ్రామాల్లో గుం పులు, గ్రూపుల పంచా�
Jagadish Reddy | కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై పది రోజుల తర్వాత స్పందించిన మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
TGSRTC | ఆర్టీసీని కాంగ్రెస్ ప్రభుత్వం మరింత అప్పుల ఊబిలోకి నెట్టివేస్తోందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.బాబు, ఈదురు వెంకన్న ఆరోపించారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా జారీ చేసి
Siddipet | కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కేసీఆర్ అభివృద్ధి పాలనను కోరుకుంటూ సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కుకునూరుపల్లి, గజ్వేల్, జగదేవ్పూర్ మండలాలకు చెందిన కాంగ్ర
Banda Prakash | దాదాపు 10 వేల ఎకరాల ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెట్టేందుకే హిల్ట్ పి పాలసీ తీసుకొచ్చారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ఆరోపించారు. కేవలం 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి డబ్బులు దం
Mancherial | మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో గత నెల 24వ తేదీన చిన్నారిపై హత్యాచారం చేసి బావిలో పడేసిన కేసును పోలీసులు చేధించారు. బాలికకు వరుసకు పెద్ద నాన్న అయ్యే వ్యక్తే ఈ దారుణానికి ఒడిగొట్టినట్�
ప్రమాదం అనుకోకుండా వచ్చేది... అలాంటి ప్రమాదాలను ఎదుర్కొవడానికి కావాల్సిన పరికాలు, యంత్రాలు ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉండాలి.. కాని మన తెలంగాణ ప్రభుత్వం మాత్రం అలాంటి ఆలోచనే చేయడం లేదు.. హైదరాబాద్తోపాటు ఇత
నివాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్లో సోమవారం కొత్తగా ఏర్పాటు చేసిన వైన్ షాపు ఎదుట స్థానికులు ఆందోళనకు దిగారు.
తెలంగాణలో మద్యం దుకాణాలు, బార్ల సంఖ్య రోజురోజుకూ పెరగడంపై స్వయంగా హైకోర్టు ఆందోళన వ్యక్తం చేయడమేకాదు.. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది.
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే 10 ఇండ్లు అదనంగా ఇస్తానని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సోమవారం హనుమ
తెలంగాణలో క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్ను ఇక్కడి ప్రభుత్వం ఇస్తుండటంతో దానిపై కన్నేసిన ఆంధ్రా వ్యాపారులు లారీల కొద్దీ ధాన్యాన్ని నిరుడు తెలంగాణలోకి అక్రమంగా పంపి సొమ్ము చేసుకున్నారు.
బీసీలకు రాజకీయ రాజ్యాధికారాన్ని దూరం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కుట్రలు చేస్తున్నదని శాసన మండలిలో విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఆ పార్టీ ముమ్మాటికీ బీసీల పాలిట ద్రోహి అని
గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేసినట్టు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కాంగ్రెస్ సర్కార్కు సవాల్ విసిరారు. ఖమ�
పంచాయతీ ఎన్నికల్లో గుర్తును పూర్తిగా తెలుగు అక్షర క్రమం ఆధారంగా కేటాయిస్తారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తమ పేరును ఏ విధంగా పేరొంటే.. ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే ప్రాధాన్య క్రమం ఉంటుంది.
మొదటి విడత పంచాయతీ ఎన్నికల రాజకీ యం రసవత్తరంగా సాగుతున్నది. సర్పం చ్ ఎన్నికల్లో ఓట్లు చీలకుండా 17 కులసంఘాల ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ వేలంపాట నిర్వహించగా, ఓ అభ్యర్థి రూ.28.60 లక్షలకు పాడి ద్విముఖపోరుల�