Urea | రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం వద్ద అర్థరాత్రి నుండే యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా యూరియా కోసం గత 30 రోజులుగా అన్నదాతలు అరిగోసపడుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఎరువుల కేంద్రాల వద్ద క్యూలో పడిగాపులు పడుతున్నారు. గురువారం భారీ వర్షాన్ని కూడా లెక్క చేయక�
మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి) విద్యార్థులు నాలుగేండ్ల ట్యూషన్ ఫీజు చెల్లించాలని పట్టుబట్టకుండా వారి సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నేతలను పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)కు సంబంధించి బీఆర్ఎ
రాష్ట్రంలో తీవ్రరూపం దాల్చిన యూరియా కొరతపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వరం మార్చారు. యూరియా కోసం రైతులు లైన్లో నిల్చోవాల్సి రావడం బాధాకరమంటూ వాస్తవాలను ఒప్పుకొన్నారు.
గతంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు తీర్పు మేరకు రద్దు చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద గురువారం బీఆర్
‘హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడిస్తరు..? వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదు.’ అని హైదరాబాద్కు చెందిన ఓ దరఖాస్తుదారుడు గృహ నిర్మాణశాఖ మంత్రిని ప్రశ్నించారు.
రాష్ట్ర సచివాలయంలో గురువారం ఇంటర్నెట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో వివిధ శాఖల కార్యాలయాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవలు స్తంభించాయి. కొన్ని శాఖల్లో సేవలు పూర్తిగా నిలిచిపోగా, మరికొన్ని శాఖల్లో �
ఇటీవల ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఒక రైస్ మిల్లుపై దాడి చేయగా, నకిలీ మద్యం పరిశ్రమ బయటపడింది. ప్యాక్ చేసి సరఫరాకు సిద్ధంగా ఉంచిన కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకు�
ఏదైనా కంపెనీకి నిధులను చెల్లించాలంటే చట్టబద్ధంగా కార్మిక శాఖ హెడ్ అకౌంట్ ద్వారా ఈ లావాదేవీలను పూర్తి చేయాలి. అయితే, ఈ కుంభకోణంలో హెడ్ అకౌంట్ నుంచి కాకుండా వేరొక ఖాతాల నుంచి చట్టవిరుద్ధంగా నిధులు మళ్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం �