కొత్త మెడికల్ కాలేజీలు(అండర్ గ్రాడ్యువేట్-యూజీ), ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీల్లో యూజీ సీట్ల పెంపునకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) శుక్రవారం కోరింది.
ఈ ఏడాది ఇండెంట్లు, ఆర్డర్లు, అనుమతులు లేకపోయినా ఏపీ ప్రభుత్వం యథేచ్ఛగా కృష్ణా జలాల మళ్లింపును కొనసాగిస్తున్నది. ఎగువన శ్రీశైలం, దిగువన సాగర్ కుడికాలువ ద్వారా అందినకాడికి తరలించుకుపోతున్నది.
ఈ నెల 3 నుంచి 20 వరకు నిర్వహించిన టెట్ ప్రాథమిక ‘కీ’ని https://schooledu.telangana.gov. in. వెబ్సైట్లో విద్యాశాఖ పొందుపరిచింది. ఈ ‘కీ’పై ఫిబ్రవరి 1న సాయంత్రం 5 వరకు అభ్యంతరాలు తెలుపవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు.
బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్ టెస్ట్ల తేదీలు ఖరారయ్యాయి. మే 31 నుంచి జూన్ 3 వరకు ఫిజికల్ ఎఫిషియెన్సీ అండ్ స్కిల్ టెస్ట్లు నిర్వహిస్తామని ఉ�
అహింసా సిద్ధాంతంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన మహాత్మాగాంధీ శాంతిమార్గమే దేశానికి శ్రీరామరక్ష అని మాజీ ఎం పీ, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి రావుల చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో విద్వేష ర�
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్కు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. 23 సభ్యుల పదవుల కోసం 203 మంది న్యాయవాదులు పోటీ పడ్డారు. అందులో ఐదు పదవుల కోసం 55 మంది మహిళా న్యాయవాదులు బరిలోకి దిగ�
Delhi | ఢిల్లీలో కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గోదావరి జలాలకు సంబంధించి నెలకొన్న వివాదం పరిష్కారం కోసం ఈ స
Medaram | మేడారం మహా జాతరలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భక్తులపై ఏఆర్ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు లాఠీలతో విరుచుకుపడ్డారు. సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద నుంచిగా సీఐ సహా పోలీసులు బలగాలు భక్తులను ఈడ్చుకెళ్�
Kalvakuntla Sanjay | సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మొక్కులు చెల్లించేందుకు వెళ్లిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడాన్ని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తీవ్రంగా ఖండిం�
Padi Kaushik Reddy | హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే సమయంలో అడ్డుకుని అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా పార్టీ తీవ్రంగా ఖండించింది.
Heart Attack | సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. జహీరాబాద్ సబ్ డివిజన్ ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సీహెచ్ నారాయణ గుండెపోటుతో మరణించారు.
Jogulamba Gadwal | జోగులాంబ గద్వాల జిల్లాలో అనుమానాస్పదంగా మృతదేహం లభ్యమైంది. అనంతపురం గ్రామం నుంచి పూడూర్ వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెంది కనిపించాడు.