Bhatti Vikramarka | భట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించేందుకు ముఖ్యనేత వేసిన స్కెచ్ గురించి ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే భట్టి విక్రమార్క �
CESS | తెలంగాణలోనే ఏకైక సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) కాంగ్రెస్ సర్కార్ కుట్రలకు బలి అవుతున్నది. గత మార్చి 31న లైసెన్స్ గడువు ముగియగా.. టీజీఎన్పీడీసీఎల్ గత ఏప్రిల్ 1 నుంచి తన ఆధీనంలోకి తీస�
పీఎం కుసుమ్ కింద చేపట్టిన సోలార్ పవర్ ప్రాజెక్ట్ల కమిషనింగ్ గడువును వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) మంగళవారం ఆర్డర్ పాస్ చేసింది.
తెలంగాణ నేల నల్లరేగడి మట్టికి, నాణ్యమైన పత్తి సాగుకు దశాబ్దాల చరిత్ర ఉన్నది. ఒకప్పుడు వరంగల్ నగరం వస్త్ర పరిశ్రమకు నిలయంగా ఉండేది. 1934లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్థాపించిన ఆజంజాహి మిల్లు దాదాపు
నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కార్ మరోసారి మోసంచేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో గరిష్ఠ వయోపరిమితిని 46 ఏండ్ల నుంచి 44 ఏండ్లకు తగ్గించిం ది. ఇటీవలే జీవో-86ను జారీచేసింది. ఈ సడలింపు ఏడాది మాత్రమే వర్తిస్తుంద
వ్యవసాయ శాఖలో పైరవీలు జోరందుకున్నాయి. బదిలీల్లో నచ్చిన చోట పోస్టింగ్ ఇప్పించుకునేందుకు ఉద్యోగులు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కమిషనరేట్తోపాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాం తాల్లో ప
రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తున్నది. చాపకింద నీరులా ఈ వ్యాధి వ్యాపిస్తుండటంతో బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. రాష్ట్రంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో హనుమకొండ జిల్లా అగ్రస్థానం�
రైతులపై సీఎం రేవంత్రెడ్డిది నకిలీ ప్రేమే అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీకి 70సార్లు వెళ్లేందుకు ముఖ్యమంత్రికి సమయమున్నది కానీ, కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతు
భూమి బదలాయింపునకు సంబంధించి ఆగ్రోస్, తెలంగాణ గిడ్డంగుల సంస్థ మధ్య మంగళవారం కీలక ఒప్పందం(ఎంవోయూ) కుదరింది. ఈ ఒప్పందం మేరకు మౌలాలిలో ఆగ్రోస్కు చెందిన 23 ఎకరాల భూమిని రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు అప్పగించింద�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అత్యంత ఆప్తమిత్రుడు, కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి పెద్ద ఎత్తున అసైన్డ్ భూముల ఆక్రమణకు పాల్పడ్డాడని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ సంచనల �
రాష్ట్రాన్ని రుణాల ఊబిలో దింపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అప్పుల బాట పట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో రూ.2 వేల కోట్ల రుణాన్ని సమీకరిం�
జనగణన విషయంలో యాప్ ద్వారా ఇచ్చిన ప్రతి విషయాన్ని పరిశీలించి నమోదు చేయాలని, ఎక్కడా తప్పిదం జరగకుండా ఎన్యూమరేటర్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. కూసుమంచిలో జరుగుతున్న జన
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోకపోవడంతో లక్షన్నర మెట్రిక్ టన్నులకు పైగానే ధాన్యం కల్లాల్లో పేరుకుపోయి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు నెలల తరబడి పడిగాపులు కాసే దుస్థితి నెలకొంది. కొనుగోలు సెం టర