తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ అనేది నిరంతం జరుగాల్సిన ప్రక్రియ అని సీనియర్ ఎడిటర్ టంకశాల అశోక్ పేర్కొన్నారు. తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం(టాస్క్) ఆవిర్భావ సమావేశం ఆదివారం హైదరాబాద్ బాగ్లింగంపల్లి�
రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీల్లో బోధన సిబ్బంది (అసిస్టెంట్ ప్రొఫెసర్) ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ పబ్లిక్ అండ్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ�
దేశవ్యాప్తంగా మా వోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేతలైన ఆ పార్టీ జనరల్ సెక్రటరీ దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, కేంద్ర కమిటీ సభ్యుడు సీనియర్ మావోయిస్టు మల్లా రాజిరెడ్డ�
చేనేత కార్మికుల రుణమాఫీ కష్టాలు తీరడంలేదు. ఎన్నికల కోసం కేవలం ము న్సిపాలిటీల్లోని నేత కార్మికులకు నిధులు విడుదల చేసినా మాఫీ మాత్రం కావడంలేదు. కొందరికి మాత్రమే రుణమాఫీ అయ్యిందని, మరికొందరికి పెండింగ్ల�
‘తెలంగాణలో వేద నాదం ఎక్కడుంది? మీ ప్రాంతంలో తర్కమీమాంస శాస్ర్తాలకు చోటేది?’ఈ ప్రశ్నలకు సమాధానంగా శతాబ్దం కిందట ఓ వైతాళికుడు ప్రభవించారు. ఆయనే శాస్ర్తుల విశ్వనాథ శాస్త్రి. వేదవేదాంగాలలో అనితరమైన ప్రతిభ �
Boggula Srinivas | "పవన్ కల్యాణ్ హఠావో" బుక్ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణంపై మిస్టరీ వీడింది. ఆర్థిక లావాదేవీలలో విభేదాల కారణంగానే హత్య జరిగిందని, సుపారీ గ్యాంగ్ ఈ హత్య చేసిందని ఖమ్మం పోలీసులు నిర్ధారించారు.
Dasoju Sravan | రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఆదాయ లక్ష్యాలను నిర్ణయించి, అధిక అప్పులతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా నెడుతోందని బీఆర్ఎస్ శ్రీమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
Harish Rao | కేసీఆర్ మంచి నీళ్లు ఇచ్చి బతుకులను నిలబెడితే.. సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లు పెట్టి వారి జీవితాలను కూలగొడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. డీపీఆ�
Harish Rao | మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీకి పాల్పడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ముఖ్యమంత్రి వేసే ప్రతి అడుగు వెనుక భూ కబ్జాల�
Sabitha Indra Reddy | గాంధీ సరోవర్ పేరిట మధు పార్క్ అపార్ట్మెంట్ను ఖాళీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్పై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను మాజీ మంత్రులు హర
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కీలక నేతలు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి లొంగిపోయారు. వీరితో సహా 16 మంది మావోయిస్టులు తెలంగాణ ఎస్ఐబీ ఎదుట సరెండర్ అయినట్లు సమాచారం. దీన
రాష్ట్రంలో చలి తీవ్రత ఇంకా తగ్గలేదు. ఎండలు ముదరలేదు. కానీ, విద్యుత్తు డి మాండ్ మాత్రం పెరుగుతున్నది. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఉండే డిమాండ్ ఇ ప్పుడే నమోదవుతున్నది.
మల్లన్నస్వామి దర్శనానికి వచ్చిన ఓ కుటుంబంపై కాంగ్రెస్ నాయకులు, ఆలయ నిర్వాహకులు మూకుమ్మడిగా దాడి చేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైన రెండు నెలల చిన్నారి మృతి చెందింది.