Manne Krishank | తెలంగాణ రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ఆదాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ విమర్శించారు.
KTR| రాష్ట్రంలో కొనసాగుతున్నదని ప్రజా ప్రభుత్వమా? లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్త�
Electricity Purchase | పెద్దపల్లి జిల్లా రామగుండంలోని తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టు స్టేజ్-2 విద్యుత్తు థర్మల్ పవర్ కేంద్రం విద్యుదుత్పత్తి కొనుగోలుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. మొన్నటివరక�
Chicken |రాష్ట్రవ్యాప్తంగా చికెన్ సెంటర్ల బంద్ను విరమించుకుంటున్నట్టు బ్రాయిలర్ ట్రేడర్స్ అసోసియేషన్ వెల్లడించింది. గురువారం ప్రకటన విడుదల చేసింది. చికెన్ సెంటర్ల నిర్వాహకులకు గతంలో మాదిరిగానే మార�
Kerala Congress | తెలంగాణలో అధికారం కోసం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసినట్టే.. కేరళ ప్రజలను కూడా వంచించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేరళలో ‘ఐదు గ్యారెంటీల’ను ప్రకటించింది.
Ponguleti Srinivas Reddy | అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టెర్రరిస్టుల్లా ప్రవర్తించారంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అక్కసు వెళ్లగక్కారు. పేదల సంక్షేమం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం
Nadargul | నాదర్గుల్లోని రైతుల భూములపైకి రోజుకొకటి గద్దల్లా వచ్చి చేరిన కంపెనీ పేర్లు అకస్మాత్తుగా మాయమయ్యాయి. ఆ భూముల చుట్టూ రేకులతో ఏర్పాటు చేసిన ప్రహరీ మెయిన్ గేట్పై గత కొద్దిరోజులుగా కోహినూర్ కంపెన�
Medaram | తప్పటడుగులతో కండ్లుముందే ఆడుతుపాడుతూ తిరిగాడే తమ కొడుకు ఇక జీవితాంతం ఆడలేడని తెలిసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆ బాలుడి తల్లిదండ్రుల దుఃఖానికి ఎవరు కారకులు? ఆడిపాడుతూ అమ్మానాన్నతో మురిపెం పం
రంగారెడ్డి జిల్లాలో కొంతకాలంగా జరుగుతున్న సర్కార్ భూముల కబ్జాలపర్వం వెనుక ఉన్నది ప్రభుత్వ పెద్దలేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏదో ఒక రూపంలో అందుకు ఆనవాళ్లు బయటపడుతు
జిల్లాలోని మాడ్గుల మండలంలో రియల్ మాఫియా రెచ్చిపోతున్నది. అధికార పార్టీ నాయకుల అండదండలతో మండలంలోని పలు చెరువుల్లో శిఖం పట్టాలను కొనుగోలు వాటి ఉనికినే కనుమరుగు చేస్తున్నది. చెరువులకు నీరొచ్చే ప్రధాన కా
గ త సంవత్సరం కర్ణాటక శాసనసభ తొలుత ఇటువంటి బిల్లును ఆమోదించింది. దాదాపు అదే రీతిలో తెలంగాణ బిల్లు కూడా ఉంటుందని తెలుస్తున్నది. దీనిపై రాజకీయ పార్టీలు, మేధావుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ద్వే�
ప్రజలను వంచించి, అధికారాన్ని చేతబట్టి, రాష్ట్ర సంపదను లూటీ చేస్తున్న మోసగాళ్లు అజ్ఞానంతో వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందంటూ కాంగ్రెస్, బీజేపీ �
‘హేట్ స్పీచ్' నివారణ చట్టం పేరిట రాజ్యాంగాన్ని రూపుమాపే ముప్పును తెచ్చిపెడుతుంటే.. సీఎం సలహామండలిలో కొలువైన జర్నలిజం, న్యాయ శాస్త్రం, రాజకీయ శాస్త్రంలో పాండిత్యమేమోకానీ పట్టాలు పొందిన మేధావులు ఏం సూత�