Peddapalli | పెద్దపల్లి జిల్లా హన్మంతునిపేట శివారులో దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్న వన దేవతలైన సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని జాతర కమిటీ చైర్మన్ పోల్సాని సుధాకర్ రావు ఆహ్వానించారు.
Mother Dairy |మదర్ డెయిరీలో నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బీర్ల ఐలయ్యకు చెక్ పెట్టేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేశారు.
Harish Rao | ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో పేపర్ లీక్ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు మండిపడ్డారు. ఈ ఘటన పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చేతగానితనాన్ని, అసమర్థతను, అవినీతిని బట్టబయలు చే
Accident | నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోరు రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మర�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి దాతృత్వం చాటుకున్నారు. ప్రమాదవశాత్తు తండ్రులను కోల్పోయిన ఇద్దరు బడుగుల బిడ్డల చదువులకు భరోసానిచ్చారు. వారు బీటెక్ KCR | పూర్తిచేసేందుకు అవసరమైన ఫీజులు చెల్లించేందు�
Hyderabad | ‘అధికారంలోకి వస్తే వందరోజుల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’ ‘యూపీఎస్సీ తరహాలో రెగ్యులర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం’ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నమ్మబలికిన మాటలివి. నిరుద్యోగులు, యువత ఆ ఉ�
Rajanna Sircilla | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చెక్డ్యామ్లకు రక్షణ లేకుండాపోయింది. ఇటీవల పెద్దపల్లి జిల్లాలో వరుస ఘటనలు కలకలం రేపగా, తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారంలో మూలవాగుపై ఉన్న చ�
Bhu Bharati | భూ భారతిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చలాన్ల చెల్లింపులో భారీ కుంభకోణం జరిగినట్టు తెలుస్తున్నది. భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మీసేవ లేదా నెట్ బ్యాంకిం�
Chandrababu | రాష్ట్ర విభజన నాటి నుంచీ జల వివాదాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ అనేక డిమాండ్లను ముందు పెడుతున్నది. అపెక్స్ కౌన్సిల్, రివర్ బోర్డు మీటింగుల్లో పదే పదే చర్చకు పెడుతున్నది. కేంద్ర అధికారులు చర్చోపచర�
Meenakshi Natarajan | రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ ఈ నెలాఖరులో తెలంగాణను విడిచి వెళ్లిపోతున్నారా? గురువారం గాంధీభవన్లో జరిగిన పీసీసీ, పీఏసీ విస్తృత స్థాయి సమావేశమే ఆమె ఆఖరి మీటింగా? అని
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ. కోటి 31లక్షల చెక్కును డీజీపీ శివధర్రెడ్డి అందజేశారు. అంబర్పేట సీపీఎల్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహించిన బోయ పాండు, ఆయన భార్య గతేడ�
టెట్ నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం తపస్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ను తపస్ ప్రతినిధులు కల�