నిర్మల్ జిల్లా వైద్యాధికారులు పల్స్ పోలియో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 28(నేటి) నుంచి మూడు రోజులపాటు 0 నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులందరికి చుక్కల మందు వేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొంద�
ములుగు జిల్లా తాడ్వాయి మండలం అంకంపల్లిలో శనివారం పిడిగు పడి 22 ఆవులు మృతి చెందాయి. అంకంపల్లికి చెందిన రైతు మంకిడి సమ్మయ్య గ్రామ సమీపంలోని తన పొలంలో దొడ్డిని ఏర్పాటు చేసుకొని పశువులను అక్కడే కట్టేసేవాడు.
ఉద్యమకాలం నాటి ఐక్యత లోపించడం వల్లనే నేడు రాష్ట్ర ప్రయోజనాలకు గండి పడే పరిస్థితు లు వచ్చాయని సామాజిక, రాజకీయ విశ్లేషకురాలు ప్రొఫెసర్ దంటు కనకదుర్గ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప�
అంధత్వ నివారణే లక్ష్యంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. వీర్నపల్లి మండల
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ మొదలు 5 సంవత్సరాల్లోపు చిన్నారులకు చుక్కల మందు వేస్త�
Warangal : భూ వివాదంలో బాధితుడిని ఇబ్బంది పెట్టారనే ఆరోపణలతో ధర్మసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. శ్రీధర్ రావుపై వేటు పడింది. ఇన్స్పెక్టర్ శ్రీధర్ రావును ఏఆర్కు అటాచ్ చేస్తూ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ �
పాపం ఎక్సైజ్ కానిస్టేబుళ్లు.. ఏ అధికారం లేని వేతన జీవులు. పైఅధికారి ఆదేశిస్తే పరుగెత్తడమే వారి పని. కానీ, నోరుతెరిచి ఎందుకు, ఎక్కడికి సార్? అని అడిగే అధికారం లేనేలేదు. పంచనామా చేసే పవర్ కూడా వారికి లేదు. అ
ఎన్నికల సమయంలో ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంలో ఆరితేరిన కాంగ్రెస్ సర్కార్, మరో వంచనకు సిద్ధమైంది. టీచర్ల సర్దుబాటు పేరిట స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం చేసింది. విద్యారంగ ప్రక్షాళన మాట పక్
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.18,900 కోట్లు రుణ సమీకరణ చేయగా, రెండో త్రైమాసికంలో అంతకుమించి అప్పు తీసుకోబోతున్నది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు రూ.21,0
‘తెలంగాణలో స్థానికత (లోకల్, నాన్నోకల్) అంశంపై మళ్లీ అలజడులు చెలరేగేలా ఉన్నాయి.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే మరో ములీ ఉద్యమం తప్పదు’ అని కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత జీ
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధానకార్యదర్శి(సీఎస్)గా సంజయ్ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం సీఎస్గా కొనసాగుతున్న రామకృష్ణారావు ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయన
నాడు కేసీఆర్ హయాంలో రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు తీసుకొస్తే.. నేడు రేవంత్ సర్కార్ సింగరేణి ఓపెన్కాస్ట్ మైనింగ్ పేరుతో రామప్ప గుడిని, చెరువునూ నామరూపాల్లేకుండా చేసే కుట్ర సాగ�
డాక్టర్ బీఆర్ అంబేదర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యుడు, రచయిత కోడూరి విజయేంద్రప్రసాద్పై చేసిన ఫిర్యాదును పోలీసులు మూసేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీ రాంప్రసా�
రాష్ట్రంలో ఖనిజాలు, ఇతర వస్తువులను రవాణా చేసే వాహనాల్లో పరిమితికి మించి లోడ్ (ఓవర్ లోడింగ్) తీసుకెళ్లొద్దని రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే క్వారీ యజమానులు, మైనింగ్ కంపెనీలు, అధి�
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 2023 బ్యాచ్ లెక్చరర్లకు వెంటనే ఇంక్రిమెంట్లు మంజూరు చేసి, ప్రొహిబిషన్ ప్రక్రియను పూర్తిచేసి రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోస