ప్రభుత్వ బడులను తగ్గిస్తే తిరుగుబాటు తప్పదని ఏఐఎస్ఎఫ్ హెచ్చరించింది. 27వేల ప్రభుత్వ పాఠశాలలను 4,000లకు కుదిస్తామని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ విద్యారంగ బలోపేత విధానానికి వ్యతిరేకంగా ఉ�
ఉమ్మడి రాష్ట్రం విడిపోయి పన్నేండేండ్లు అయింది. ఆర్థికంగా తన కాళ్ల మీద తాను నిలబడలేని ఆంధ్రను తెలంగాణతో బలవంతంగా కలిపితే ఏం జరిగిందో స్పష్టంగా తెలిసి వచ్చింది. అయితే చరిత్ర పునరావృతమైంది. తెలంగాణ ప్రత్య�
అవివాహితులైన ఇద్దరు వయోజనులు పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం ఏర్పరచుకోవడాన్ని వారి చెడు ప్రవర్తనగా చూడరాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఓ యువతిని ప్రేమించి ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకున్న �
గురుకుల విద్యార్థులకు మెరుగైన సేవలను అందించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సూచించారు. భద్రత, నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడంలో ఎలాంటి రాజీ పడవద్దని కోరారు.
తెలంగాణలో సాగిన నిజాం వ్యతిరేక సాయుధ రైతాంగ పోరాటానికి ‘బండెనక బండి గట్టి’ పాట నిలువుటద్దం పడుతుంది. ఆ పాట పల్లవిలోనే నిజాం రాజు పోలీసు, మిలిటరీ దాడులను ఖండిస్తూ ‘నాజీల మించినవురో’ అనే మాట ఉంటుంది.
ఉద్యోగాల భర్తీలు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు యువతను మోసం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ చెప్పారు. యువశక్తిని వాడుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. ప్రభుత�
Karimnagar | తిమ్మాపూర్, జూన్8: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ శివారులో రాజీవ్ రహదారిపై ఆటోను కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఐదుగురు
Breakfast | రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్న బ్రేక్ఫాస్ట్ పథకానికి బాలారిష్టాలు తప్పడంలేదు. రాష్ట్రమంతటా ఒకేసారి ఈ పథకం అమలయ్యే పరిస్థితులు కనిపించడంలేదు.
Schools Reopen | రాష్ట్రంలో బడుల వేసవి సెలవులను పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. వాస్తవంగా ఈ నెల 11 వరకు వేసవి సెలవులు ప్రకటించగా, 12వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉన్నది.
AP Police | తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండల కేంద్ర సరిహద్దులో ఉన్న తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలపై ఏపీ, తెలంగాణ అధికారులు ఎన్నిసార్లు పరిశీలించినా సరిహద్దు వివాదం ఆగడం లేదు
Economic Crimes | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక నేరాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేద�
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులోని మంజీరా నదిలో ఇసుక తవ్వకాల నేపథ్యంలో సరిహద్దు వివాదం నెలకొన్నది. మహారాష్ట్ర ప్రభుత్వం తమ భూభాగంలో ఇసుక తవ్వకాల కోసం ఇటీవల అనుమతులు ఇచ్చింది. దీంతో మంజీరా నదిలో ఇరు రాష్ట�