Banda Prakash | దాదాపు 10 వేల ఎకరాల ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెట్టేందుకే హిల్ట్ పి పాలసీ తీసుకొచ్చారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ఆరోపించారు. కేవలం 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి డబ్బులు దం
Mancherial | మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో గత నెల 24వ తేదీన చిన్నారిపై హత్యాచారం చేసి బావిలో పడేసిన కేసును పోలీసులు చేధించారు. బాలికకు వరుసకు పెద్ద నాన్న అయ్యే వ్యక్తే ఈ దారుణానికి ఒడిగొట్టినట్�
ప్రమాదం అనుకోకుండా వచ్చేది... అలాంటి ప్రమాదాలను ఎదుర్కొవడానికి కావాల్సిన పరికాలు, యంత్రాలు ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉండాలి.. కాని మన తెలంగాణ ప్రభుత్వం మాత్రం అలాంటి ఆలోచనే చేయడం లేదు.. హైదరాబాద్తోపాటు ఇత
నివాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్లో సోమవారం కొత్తగా ఏర్పాటు చేసిన వైన్ షాపు ఎదుట స్థానికులు ఆందోళనకు దిగారు.
తెలంగాణలో మద్యం దుకాణాలు, బార్ల సంఖ్య రోజురోజుకూ పెరగడంపై స్వయంగా హైకోర్టు ఆందోళన వ్యక్తం చేయడమేకాదు.. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది.
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే 10 ఇండ్లు అదనంగా ఇస్తానని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సోమవారం హనుమ
తెలంగాణలో క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్ను ఇక్కడి ప్రభుత్వం ఇస్తుండటంతో దానిపై కన్నేసిన ఆంధ్రా వ్యాపారులు లారీల కొద్దీ ధాన్యాన్ని నిరుడు తెలంగాణలోకి అక్రమంగా పంపి సొమ్ము చేసుకున్నారు.
బీసీలకు రాజకీయ రాజ్యాధికారాన్ని దూరం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కుట్రలు చేస్తున్నదని శాసన మండలిలో విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఆ పార్టీ ముమ్మాటికీ బీసీల పాలిట ద్రోహి అని
గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేసినట్టు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కాంగ్రెస్ సర్కార్కు సవాల్ విసిరారు. ఖమ�
పంచాయతీ ఎన్నికల్లో గుర్తును పూర్తిగా తెలుగు అక్షర క్రమం ఆధారంగా కేటాయిస్తారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తమ పేరును ఏ విధంగా పేరొంటే.. ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే ప్రాధాన్య క్రమం ఉంటుంది.
మొదటి విడత పంచాయతీ ఎన్నికల రాజకీ యం రసవత్తరంగా సాగుతున్నది. సర్పం చ్ ఎన్నికల్లో ఓట్లు చీలకుండా 17 కులసంఘాల ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ వేలంపాట నిర్వహించగా, ఓ అభ్యర్థి రూ.28.60 లక్షలకు పాడి ద్విముఖపోరుల�
హైదరాబాద్ మహా నగర పరిధిలోని 22 పారిశ్రామికవాడల్లో ఉన్న వేలాది పరిశ్రమలు ఒక్క రాత్రిలో ఏర్పాటు కాలేదు. ఏ ఒక్క ప్రభుత్వమో ఈ స్థాయి పారిశ్రామికాభివృద్ధిని సాధించలేదు. దాదాపు ఆరేడు దశాబ్దాలుగా అనేక ప్రభుత్
నల్లగొండ జిల్లాలో అభ్యర్థి భర్త కిడ్నాప్ ఘటనపై బీసీ వర్గాలు భగ్గమంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నా యి. ప్రజాపాలనలో ఇలాంటి దాడులేమిటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఈ ఘటనకు బాధ్యు�
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ గల్ఫ్ ఏజెంట్ చేసిన మోసానికి దాదాపు 90మంది నిరుద్యోగ యువకులు ఏడాది కాలంగా విలవిల్లాడుతున్నారు. ఉన్నతస్థాయి ఉద్యోగాల పేరిట దుబాయ్ ఫైనాన్స్ సంస్థల్లో దొంగ సంతకాలు, వేలిము�
బీసీ ప్రజలు తమ రిజర్వేషన్ పరిధిలోనే ఉండి ఎదగాలని, స్వతంత్రతలో గానీ, ఓపెన్ కేటగిరిలో గానీ బీసీలు పోటీ చేయరాదని బీసీల మనసుల్లో మన దేశంలోని రాజకీయ పార్టీలు ఒక పరిధిని విధించాయి. ఈ మానసికత ప్రకారం బీసీ ప్రజ