KTR | తెలంగాణ రాష్ట్రంలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైసెస్ పార్క్లో హ్యూవెల్ (Huwel) సంస్థ ఏర్పాటు చేసిన నూతన కెమిస్ట్రీ ల్యాబ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు.
ఈ రోజు మంత్రి సురేఖకు జరిగింది, రేపు తమకు జరగదని గ్యారెంటీ ఏంటని, కాబట్టి అందరం సమష్టిగా ఉండి ముఖ్యమంత్రిని నిలదీద్దామని మంత్రులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ను అర�
‘దేశంలో పెట్టుబడుల గమ్యస్థానం తెలంగాణ’ అనే ప్రభ క్రమంగా మసకబారుతున్నది. ఒకప్పుడు భారత్లో పెట్టుబడి పెట్టేందుకు ఏ విదేశీ సంస్థ ముందుకొచ్చినా తొలుత తెలంగాణను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే.. ఇతర రాష్ర్టా
రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాల కోసం గురువారం ఒకరోజే 10వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 25వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
నల్లగొండ అగ్నిమాపక స్టేషన్ ఫైర్ అధికారి సత్యనారాయణరెడ్డిని గురువారం ఏబీసీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ తెలిసిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలో దీపావళి పండుగ సందర్భంగా పటాకులు దుకాణం తాత
రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లకు పోషకాహార పథకం(ఎస్ఎన్పీ) కింద సరఫరా చేసిన వస్తువుల బిల్లుల చెల్లింపు కోసం గురువారం ఆర్థికశాఖ రూ.156 కోట్లు విడుదల చేసింది.
వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.90 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. ఎయిర్పోర్ట్ అభివృద్ధికి 280.3 ఎకరాల భూసేకరణకు మొదట నిర్ణయించింది.
వివాదాస్పదంగా మారిన మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ఉదంతాన్ని సాకుగా చూపుతూ మంత్రులందరి అధికారులకు కత్తెర వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రంగం సిద్ధంచేసినట్టు తెలుస్తున్నది. మంత్రుల పేషీలపై ని
తనను టార్గెట్ చేస్తే ఎదుటి వారికే నష్టమని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి హెచ్చరించారు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అరెస్ట్ కోసం పోలీసులు ఇంటికి రావడంపై గురువారం ఆయన మాట్లాడుతూ ఆ విషయం తనకు తెలి�
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్కు తాను చెప్పాల్సింది చెప్పానని, అందరూ కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరిస్తామని చెప్పారని మంత్రి కొండా
సీఎం రేవంత్రెడ్డి తమ్ముళ్లు తెలంగాణలోని భూములను కబ్జా చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ మధ్య నెలకొన్న వివాదం.. సెట�
ప్రభుత్వమేమో కంటిన్యుయేషన్ ఆర్డర్లు ఇవ్వకుండా నెలల తరబడి మీనమేషాలు లెక్కిస్తున్నది. ఆర్డర్ లేకుంటే జీతాలు ఇచ్చేది లేదని ఆర్థికశాఖ తెగేసి చెబుతున్నది. వెరసి రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్థిక శాఖకు మధ్యన