Gadwal | గద్వాల జిల్లా ప్రభుత్వాస్పత్రిలో దయనీయ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో మృతదేహాన్ని ఆరుబయటే వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
Indiramma Illu | నా కోరిక తీరిస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళపై కాంగ్రెస్ నాయకుడు వేధింపులకు పాల్పడ్డాడు. అతని వేధింపులతో విసిగిపోయిన మహిళ ఇటీవల పోలీసులను ఆశ్రయించి తన గోడు వ�
ACB Raids | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ అనంత్ లక్ష్మీకుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంతో పాటు అతని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 8 ప్ర�
Age Limit | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వయోపరిమితిని మరో పదేళ్లకు పెంచింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
AST Tenders Scam | రవాణాశాఖలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వాహనాల ఫిట్నెస్ పరీక్షల కోసం ఏర్పాటు చేయనున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ (ఏటీఎస్) టెండర్ల ప్రక్రియలో స్కామ్ జరిగినట్టు సమాచారం. టెండర్ల ని�
Seethakka | కోట్ల మంది గ్రామీణ మహిళల పొదుపు సొమ్ముతో ముడిపడి ఉన్న స్త్రీ నిధి సంస్థలో ఉద్యోగుల నియామకాలు, తొలగింపులు చర్చనీయాంశమయ్యాయి. మహిళా సాధికారతకు అద్దం పట్టాల్సిన సంస్థ.. అక్రమ నియామకాలు, నిబంధనల ఉల్లంఘన
Bandi Bhageerath | పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారు? వారు కూడా మైనర్లేనా? లేక మేజర్లా? అయితే, ఎందుకు బయటికి రావడం లేదు? మీడియా ముందుకు రాకుండా వాళ్లను అడ్డుకుంటున్నదెవరు? ఇప్పుడు ఇదే తీ�
Bandi Bhageerath | బండి భగీరథ్ పోక్సో కేసులో అతని తండ్రి, కేంద్ర సహాయ మంత్రి కూడా నిందితుడని, అతనిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పోక్సో కేసు నమోదుకు ముందు, తర్వాత.. బాధితులను బె�
ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశారు. వరదలు, అగ్నిప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన, శాఖల మధ్య సమన్వయం, ముందస్తు సన్నద్ధ�
వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులకు శాపంగా మారుతున్నాయని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు పదేపదే కేంద్రమే �
దేవాదాయ శాఖ కార్యాలయంలో రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ చైర్మన్కు సీటు లేదు. కేసీఆర్ హయాంలో ఏర్పాటుచేసిన బ్రాహ్మణ పరిషత్ను బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలోనే కొనసాగిస్తుండగా, అక్కడ చైర్మన్�
Paddy Procurement | కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆగమవుతున్నారు. ధాన్యం తీసుకొచ్చి నెల రోజులైనా కాంటా పెట్టే దిక్కులేదు. కాంటా పెట్టేందుకు గన్నీ బస్తాలు లేవు. తూకం వేసినా తరలించేందుకు లారీలు లేవు. దాదాపు నెల రోజులుగ�