కాంగ్రెస్ ప్రభుత్వం తమ మోసాలను కప్పి పుచ్చుకోవడం కోసమే అసెంబ్లీ సమావేశాలను వాడుకున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. శాసనమండలి సమావేశాలు జరిగిన విధానం ఏ మాత్రం బాగా �
సామాన్య కల్లుగీత వృత్తి చేసుకుంటూనే బహుజన రాజ్యాన్ని నిర్మించిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని రాష్ట్ర మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. అంబాల నారాయణగౌడ్ అ�
శ్రీ సీతారామచంద్రమూర్తి భక్తుడిగా, బలం, జ్ఞానం, వాక్చాతుర్యం, భక్తి, వినయం అన్నీకలిసి, అరుదైన వ్యక్తిత్వం కలిగిన జ్ఞానిగా, హిందూ పురాణాలు హనుమంతుడిని కీర్తిస్తాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే �
సిరిసిల్లలో సెస్ కొనసాగుతుందా లేదా? అన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. సెస్ రద్దు చేయాలని యోచిస్తే వినియోగదారులు, మేధావులు, సెస్ పా�
గ్రూప్-1 ఉద్యోగుల నియామకాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని చెప్పిన సుప్రీంకోర్టు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పి
నేతన్నలపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. మొదటినుంచీ ఆర్డర్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఒక్కో ఆర్డర్ను రద్దు చేస్తూ తెలంగాణ చేనేత సహకార సంఘం(టెస్కో) నిర్వీర్యానికి కుట్ర�
రాజ్యసభ వేదికగా తెలంగాణ చారిత్రక సత్యాలను కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి వక్రీకరించారని, ఈ మాటలతో తెలంగాణపై ఆయనకున్న వివక్ష మరోసారి బయటపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు.
విద్యుత్ ఆర్టిసన్, అన్మ్యాన్డ్, పీస్ రేటు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జా యింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆటోనగర్లోని సరూర్నగర్ సర్కిల్ �
తెలంగాణ సినీ ఎగ్జిబిటర్ల సుదీర్ఘ కాల డిమాండ్కు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. అద్దె విధానానికి స్వస్తిపలికి పర్సంటేజీ విధానంలో సినిమాల్ని ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్�
తెలంగాణకు గుండెకాయ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే రాష్ట్రంలో మూడు లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతున్నదని, ఇలాంటి ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరక�
వేసవి వచ్చిందంటే, రాష్ట్ర ప్రభుత్వం సమ్మర్ ప్లాన్ రూపొందించడంపై దృష్టి పెట్టడం సహజం. రాష్ట్ర ప్రజలు ఎండలు, అకాల వర్షాలతో సతమతమవుతుంటే, మంత్రులు మాత్రం అవేమీ పట్టనట్టుగా కేరళ ఎన్నికల ప్రచారంలో మునిగిప�
తెలంగాణలో స్థానిక సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ల విషయంలో అనుసరిస్తున్న అ�
అమెరికా కోర్టులో ఎఫ్బీఐ పెట్టిన కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్పోల్ నుంచి రెడ్కార్నర్ నోటీసు జారీకావడంపై వివరణ ఇస్తూ �
రాష్ట్రంలో వేసవి ఎండలు క్రమంగా పెరుగుతుంటే మరోవైపు తాగునీరు అందక పలు గ్రామాలు అల్లాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,760 గ్రామ పంచాయతీల్లో మంగళవారం నాటికి 176 గ్రామాలకు తాగునీరు అందడం లేదు.