Karepalli | ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు కమ్ముకుంది. చలి తీవ్రత పెరగడంతో పాటు రోడ్లపై దృశ్యమానత తగ్గడంతో వాహనదారులు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డా�
Medaram | మేడారం మహాజాతర సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మక్క ఆగమనం తర్వాత కరెంటు పోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ క్రమంలోనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్పై దాడి జరిగింది.
AP Vijaya Dairy | ఏపీ విజయ డెయిరీ హైదరాబాద్లో అక్రమదందాకు తెరలేపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, తెలంగాణలో పాల కొనుగోలు లేకుండానే ఇక్కడ వ్యాపారం చేస్తున్నది. ఇప్పటికే అడ్డదారిలో ఏపీ విజయ బ్రాండ్ పేర�
Telangana | రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా.. అన్నట్టుంది రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తీరు. ప్రజాధనం దుర్వినియోగానికి అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. ఏమాత్రం జవాబుదారీతనం లేకుండా ప్రజల సొమ్మును మంచినీళ్లప్�
BRAOU | బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎమ్మెస్సీ సైకాలజీ సప్లిమెంటరీ పరీక్షలో గందరగోళం నెలకొన్నది. ప్రశ్నపత్రంపై ఎమ్మెస్సీ సైకాలజీకి బదులు ఎంఏ సైకాలజీ అని ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ఆందో�
Telangana | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎక్కడ సర్కార్ భూములున్నా ఆ పార్టీ నేతలు కబ్జా పెడుతున్నారు. చెరువులు, కుంటలు, గుట్టలు, నాలా లు.. వేటినీ వదలడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జల�
Sircilla | మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ 6వ వార్డు నాయకులు దూడం రజని-శ్రీనివాస్ దంపతులు, ఒకటో వార్డుకు చె�
Municipal Elections | రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు రెండో రోజైన గురువారం 7,403 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 7,080 మంది నామినేషన్లను దాఖలు చేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి బంగారం, వెండి డాలర్ల మాయంపై నమస్తే తెలంగాణ లో బుధవారం ‘గుట్ట ప్రచార శాఖలో డాలర్ల మాయం’ అనే శీర్షికతో ప్రచురించిన కథనం పెనుసంచలనంగా మారింది.
Kaloji Kala Kshethram | ఇటీవల హైదరాబాద్లో టీహబ్లోకి రిజిస్ట్రేషన్ కార్యాలయాలను తరలించాలని చూసిన రేవంత్ సర్కార్.. వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శల రావడంతో వెనక్కితగ్గింది.. తాజాగా వరంగల్లో కేసీఆర్ మార్క్ అద్భ�
Telangana | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమనం వైపు వెళ్తున్నట్టు ఇప్పటికే అనేక నివేదికలు వెల్లడించగా.. తాజాగా కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే 2025-26 సైతం నిర్ధారించింది. రెండేండ్లలో ధాన్యం ఉత్పత్తి భారీగా పడిపోయిం�
Revanth Reddy | జల వివాదాలపై ఢిల్లీలో శుక్రవారం కీలకమైన భేటీ జరుగనున్నది. అదే సమయంలో తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసుల పేరిట గారడీకి రేవంత్రెడ్డి సర్కార్ తెరతీసింది. ఏపీ జలదోపిడీ నుంచి తెలంగాణ సమా�
Padi Kaushik Reddy | కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం కొనసాగుతున్నది. తన స్వగ్రామం కరీంనగర్ జిల్లా వీణవంకలో గురువారం జరిగే సమ్మక్క జాతర వెళ్లేందుకు సిద్ధమైన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని పోలీసులు నిర్�
KCR | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఏర్పడిన సిట్ అధికారి జారీచేసిన నోటీసుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. సిట్ కోరినట్టుగా తాను శుక్రవారం విచారణకు హాజరుకాలేనని ఆయన స్పష్టంచేశారు.