రెవెన్యూ మంత్రి పొంగులేటి వ్యవహారాలు, ఆయనకు సీఎం మద్దతు, కొండా సురేఖ ఉదంతం.. వంటి పరిణామాలతో రాష్ట్ర క్యాబినెట్ రెండుగా చీలిపోయింది. ఆయన కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్కే అన్ని కాంట్రాక్టులు అప్
ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెం శివారు పంట పొలాల్లో గురువారం అరుదైన పక్షి కనిపించింది. శరీరం, రెక్కలు బూడిద రంగు.. కండ్లు ఎరుపు రంగుతో ఉన్న ఈ పక్షి రెండు రోజులుగా కనిపిస్తుండడంతో గ్రామస్థులు తమ సెల్
మెట్రో కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ సర్కారు తీరు ‘పేరు కోసం గొప్పలు.. అప్పు దొరక్క తిప్పలు’ అన్నట్టు మారింది. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా ఆర్భాటానికి పోయి ఎల్అండ్టీ వద్ద నుంచి కొనుగోలు చేస్తామంటూ ఊద�
నవంబర్ 15 నుంచి 26దాకా జపాన్లోని టోక్యో వేదికగా జరుగబోయే సమ్మర్ డెఫ్ ఒలింపిక్స్లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు తెలంగాణ రాష్ర్టానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి భవాని కెడియా ఎంపికైంది.
భారత యువ కబడ్డీ జట్టుకు కోచ్గా తెలంగాణకు చెందిన లింగంపల్లి శ్రీనివాసరెడ్డి ఎంపికయ్యారు. ఈనెల 19 నుంచి 23 దాకా బహ్రెయిన్లో జరిగే 3వ యూత్ ఆసియా గేమ్స్లో పాల్గొనబోయే భారత జట్టుకు ఆయన కోచ్గా వ్యవహరించనున�
స్థానిక సంస్థల పదవుల్లో బీసీల రిజర్వేషన్లను 25 శాతం నుంచి 42 శాతానికి పెంచాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచు తూ ప్రభుత్వం జారీచేస
గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు వారికి ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన (డీడీయూ-జీకేవై)కి అధికారులు తూట్లు పొడుస్తున్నారు.
బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం ఇప్పుడెలా ముందుకు వెళ్లాలనే తర్జనభర్జనలో పడింది.
పాలమూరు యూనివర్సిటీ తెలంగాణ ఉన్నత విద్యారంగంలో అగ్రగామిగా నిలవాలని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీని తట్టుకొని ఎదిగేలా, దేశం గర్వించేలా జ్ఞాన ఆధారిత సమాజాన్ని నిర్మించాలని సూచ�
బీహార్లో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రజాస్వామ్యాన్ని సంరక్షించాలంటూ దేశవ్యాప్తంగా యాత్రలు చేస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు �
Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని నిర్ణయించాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.