Farmers | కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్పై రైతన్నలు కన్నెర్రజేస్తున్నారు. కాళ్లుచేతులు విరగ్గొట్టుకోవడమే అసలైన మార్పు అని విమర్శించాడు �
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. న్యూయార్క్లో కేటీఆర్కు ‘గ్రీన్ లీడర్షిప్’ అవార్డు వరించింది. సుస్థిర పాలనలో (sustainable governance) కేటీఆర్ అంతర్జాతీయ గుర్తింప�
Farmer | రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఓ అన్నదాత నిప్పులు చెరిగారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బజారుకీడ్చి బట్టలిప్పి కొట్టాలని ఆ రైతు సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లాకు �
Group-1 | కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శాపంగా మారిందని, హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలి అని బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షులు బైరపాక ప్రశాంత్ డిమాండ్ చేశారు.
Group-1 | పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష నిర్వహణలో విఫలమైందన నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు డిమాండ్ చేశారు.
Group-1 | గ్రూప్ - 1 పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద బీఆర్ఎస్వీ నిరుద్యోగ విద్యార్థులతో క
BRSV | గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నేతలను పోలీస�
Srinivas Goud | గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అరెస్టు చేసిన బీఆర
గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కాంగ్రెస్ సర్కార్ అసమర్ధత, కాసుల కక్కుర్తి కలగలిసి అనేక అవక
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం (Rain Alert) ఉందని హైదరాబాద్ వాతవారణ కేంద్ర తెలిపింది. గురు, శుక్రవారాల్లో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షా�
బాసర సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
సరోగసీ పేరుతో డాక్టర్ నమ్రత మోసం చేసిన కేసులో పిటిషనర్ దంపతులూ బాధితులేనని హైకోర్టు అభిప్రాయపడింది. శిశువును తిరిగి వారికి అప్పగించాలని అధికారులను ఆదేశించింది.
ఎస్బీఐలో రూ.13.71 కోట్ల విలువైన నగ దు, బంగారు ఆభరణాల చోరీకి సంబంధించిన కేసుల దర్యాప్తులో పోలీసులకు సహకరించాల్సిందేనని ముత్తూట్, మణప్పురం ఫైనాన్స్ సంస్థలను హైకోర్టు ఆదేశించింది.