El Nino Effect | రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులు కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. సాధారణ ఈనెలలో కురువా ల్సిన వర్షాలు ఆశించినస్థాయిలో లేకపోవడంతో కూరగాయల సాగుకు తీవ్ర ఇబ్బం దులు ఎదురవుతున్నాయి. దీంతో కూర
Revanth Reddy | పాలమూరుపై సీఎం రేవంత్రెడ్డిది కపట ప్రేమేనని తేలింది. ఉమ్మడి జిల్లా నీటివాటాపై కొట్లాడలేని నైజం బయటపడింది. పాలమూరుకే చెందిన సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లా ప్రయోజనాలు కాపాడుతారని భావిస్తే.. తన గ�
Secret Meeting | మంత్రులను పిలువలేదు.. అంతర్రాష్ట్ర అధికారులను భాగస్వాములను చేయలేదు.. ఎజెండా అంశాల ప్రస్తావనా లేదు. కేవలం కేంద్ర మంత్రి, కర్ణాటక, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు మాత్రమే గంట పాటు రహస్యంగా భేటీ అయ్యారు. పూర
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా సీఎం రేవంత్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు.
నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని హైదరాబా�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) స్థానంలో వీబీ-జీఆర్ఏఎంజీ పథకాన్ని ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తూ, గ్రామీణ కుటుంబాల పని హకును రక్షించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సీ
ఒకవైపు, యూరియా యాప్ వద్దు మొర్రో అని రైతులు మొత్తుకుంటున్నారు. కానీ, అదే యాప్ చాలా గొప్ప ఆవిష్కరణ అని చెప్పుపుకొంటున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ యాప్ వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు లే
రైతుభరోసా నిధులు ఈసారి రైతుల ఖాతాల్లో ఒకేసారి జమ చేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో సీఎం పర్యటన ఏర్పాట్లను గురువారం పరి
సాధారణంగా సర్కారు కార్యాలయాల్లో ఫైళ్లన్నీ కుప్పలు తెప్పలుగా కనిపిస్తుంటాయి. ఏ అధికారి చేతిలో చూసినా దస్ర్తాలే దర్శనమిస్తుంటాయి. పెద్ద సార్ల సంతకాల కోసం పత్రాలు పట్టుకొని చక్కె ర్లు కొడుతుంటారు. కలెక్ట
ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల వసూళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవో-9లోని నాలుగు కీలక మార్గదర్శకాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీచ�
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ గురువారం ఫలితాలు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 31,736 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. 27,857 మంది అభ్యర్థులు పరీక్షలు రా�
ప్రతిష్ఠాత్మక ‘లండన్ క్లైమేట్ యాక్షన్ వీక్ -2026’ సదస్సులో భారతీయ పర్యావరణ ఉద్యమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్' ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు �
‘ఆర్డీఎస్ నీటివాటా విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై స్పష్టమైన హామీ సాధించారా? ఆంధ్రావైపు ఉన్న ఆర్డీఎస్ తూములను శాశ్వతంగా మూసివేసేలా, ఆనకట్టకు మరమ్మతులు చేసేలా ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించా రా? కర
భువనగిరి ఇందిరమ్మ కాలనీలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. కనీసం నీటి సరఫరా కూడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సరఫరాకు శాశ్వత పరిష్కారం చ