కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో బంగారు కిరీటాల తయారీకి దేవాదాయశాఖ ఈ-ప్రొక్యూర్ టెండర్లను ఆహ్వాని స్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మల్లికార్జున స్వామి దేవస్థానంలో మేడాలమ్మ, కేతమ్మ అమ్మవార్లకు బం
తెలంగాణ ప్రభుత్వం అర్చక ఉద్యోగులపై వివక్ష వీడాలని, ఒకే శాఖలో చేస్తున్న వారందరికి ఒకే వేతన విధానం అమలు చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ అర్చక ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. దేవాదాయశాఖ చట్టాన్ని సవరించాలని కో
సొంత రాష్ట్ర ప్రజలపై సవతి తల్లి ప్రేమను చూపిస్తూ.. కానోళ్లపై ఎక్కడలేని మమకారాన్ని కురిపిస్తున్నారు కాంగ్రెస్ పాలకులు. సంక్రాంతికి సొంత ప్రాంతాలకు వెళ్లే ఆంధ్రా ప్రజలకు టోల్ చార్జీలు ఎత్తివేయాలని డిమ
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.10,600 కోట్ల రుణ సమీకరణ కోసం ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపించింది. ఓపెన్ మార్కెట్ రుణాల్లో భాగంగా ప్రతి మంగళవారం నిర్వహించే వే లంలో పాల్గొని ఈ మొత్తం సేకరిస్తామని పేర్కొన్నది. 2025-26 ఆర్థి�
మాలలను నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నె శ్రీధర్రావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పబ్బతి శ్రీ�
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కొత్తగా రాజకీయ పార్టీని పెట్టి నడిపించడం అంతా సులభంకాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ కవిత రాజీనామాతోపాటు కొత్త పార్టీ ఏర్పాటు, �
‘నువ్వెంత.. నీ కెపాసిటీ ఎంత.. నన్నే ప్రశ్నిస్తావా.. ఇంతమందిలో నాకు ఎ దురుచెప్తావా? ఫాల్తుగా..’ అంటూ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సొంత పార్టీకి చెందిన ఓ దళిత నాయకుడిపై
తెలంగాణలో విత్తన ఎగుమతులకు మంచి అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ చెప్పారు. బుధవారం తన కార్యాలయంలో విత్తన ధ్రువీకరణ అధికారుల అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించారు.
వివిధ ప్రాజెక్టుల పేరిట రైతుల నుంచి వేలాది ఎకరాల్ని బలవంతంగా సేకరిస్తున్న రేవంత్ ప్రభుత్వం, మరోవైపు విద్యాసంస్థలకు కేటాయించిన భూముల్ని మాత్రం వేలం వేసి అమ్మి సొమ్ము చేసుకునేందుకు సిద్ధపడుతున్నది. రే�
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికార యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం పెద్దగా ఫలితాలు ఇవ్వడంలేదనే విమర్శలున్నాయి. అర్జీలు తీసుకోవడం తప్పా పెద్దగా పరిష్కారం చూపడం లేదనే
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఓ వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నాడు. కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో గుండెలపై ఆయన చిత్రాన్ని పచ్చబొట్టు వేయించుకుని అపూర్వ స్వాగతం పలికాడు.
Nizamabad | నిజామాబాద్ జిల్లా జైలులో గంజాయి దొరికిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. జైలర్ ఉపేందర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మరో జైలర్ సాయి సురేశ్ను ఆదిలాబాద్కు బదిలీ చేశారు.
Thummala Nageshara Rao | రాష్ట్రంలో గత వానకాలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడిన మాట వాస్తవమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో అంగీకరించారు. మంగళవారం శాసనసభలో యూరియా, ఇతర ఎరువుల కొరతపై చర్చ సంద�