Buffer Zone | రాజకీయ పార్టీలు, పాలకులు మారినా ప్రభుత్వ విధానాలు, నిబంధనలు ఒకేలా ఉండాలి. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో నిబంధనను తెరపైకి తెస్తున్నది.
Parishad Elections |అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఆర్థికంగా వెనుకడుగు వేయకుండా కష్టపడినా పురపాలక ఎన్నికల్లో 40 శాతం ఓట్లు కూడా పడకపోవడం తో కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
నగరంలో బస్సెక్కాలంటే వయోవృద్ధులు జంకుతున్నారు. కిటకిటలాడుతూ వస్తున్న బస్సుల్లో ప్రయాణం చేయాలంటే నరకం చూస్తున్నారు. అందులోనూ నిల్చొని ప్రయాణం చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో వ్యవసాయం ఒక పోరాటంగా మారిపోయింది. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ఎదురుచూడటం రైతుకు అలవాటే. కానీ, ఇప్పుడు ఒక బస్తా యూరియా కోసం చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ వైపు దీనంగా చూడాల్సి రావడం రాష్ట్ర సాగు చరిత్
ప్రతీ గురువా రం సికింద్రాబాద్లోని రీజినల్ పాస్పోర్ట్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ 26న నిర్వహించడం లేదని అధికారులు శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్సెట్ -2026 ఆన్లైన్ దరఖాస్తులను పూరించడంలో విద్యార్థులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఒక ఆప్షన్కు బదులు మరో ఆప్షన్ ఎంపిక చేసుకుంటున�
డిజిటల్ గవర్నెన్స్లో రాష్ర్టాన్ని దేశంలోని ఇతర రాష్ర్టాలకు రోల్ మోడల్గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం న్య
భారతదేశం అంతటా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే, తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం యాదగిరి�
తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు సమాచారం. రెండు వేల మందితో కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున మోహరించి అధికారులు కూంబింగ్ చేపటారు.