KCR | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఏర్పడిన సిట్ అధికారి జారీచేసిన నోటీసుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. సిట్ కోరినట్టుగా తాను శుక్రవారం విచారణకు హాజరుకాలేనని ఆయన స్పష్టంచేశారు.
KCR |తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ఫోన్ట్యాపింగ్పై ఏర్పాటైన ప్రత్యేక సిట్ నోటీసులు జారీచేసింది. శుక్రవారం మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని కోరింది.
రాష్ట్ర బార్కౌన్సిల్ సభ్యుల పదవులకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పర్యవేక్షణలో జరిగే ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి, హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ యతి�
బీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము లేకనే రేవంత్ సర్కార్ అక్రమ కేసుల పేరుతో వేధిస్తున్నదని, ఇలాంటి కేసులపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తేల్చిచెప్పారు. కేసీఆర్ను తట్టుక�
కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకాక ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి సిట్ పేరుతో కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి అ
కేసీఆర్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులపై గురు
మార్సిస్టు రచయిత ఆచార్య చందు సుబ్బారావు (80) గురువారం విశాఖపట్నంలో కన్నుమూశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భూభౌతిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్గా ఆయన పనిచేశారు.
Sarathi Portal | కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క క్లిక్ చేస్తే చాలు వాహన సేవలు అన్నీ మొబైల్ డిస్ప్లేపై దర్శనమిచ్చేవి. సుమారు 57 వాహన సేవలు ఆన్లైన్ చేసి సులభతరం చేశారు. ప్రభుత్వమే ప్రత్యేక సాఫ్ట్వేర్తో పర్యవేక్షి�
Mallanna Sagar | ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిర్వహణ లేక మల్లన్న సాగర్ కాలువకు గండిపడింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రధాన కాలువతోపాటు ఉప్పర్పల్లి, చిన్నశంకరంపేట, రామాయంపేట కాలువల నిర్వహణను కాంగ్రెస్ ప్
Vikarabad | ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడిని పెండ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులు ససేమిరా అనడంతో వారికి కన్న కూతురే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చింది. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లా బంట్వార�