Srinivas Goud | కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగంలో అవలంభిస్తున్న విధానం వల్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
TET Exam | తెలంగాణలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల బోధనా అర్హత కోసం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికిగాను సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఈ పరీక్షలను
Civil Supplies | మిల్లర్ల నుంచి ధాన్యం బకాయిల వసూళ్లకు పౌరసరఫరాల శాఖ అనుసరిస్తున్న విధానంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సివిల్ సప్లయ్ శాఖ అసలు లక్ష్యం.. మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయడమా? లేదా కేసులు పెట్టడమా?
TTD | ఆయన వేదవిద్యలో ఘనాపాటి.. తన శాఖకు సంబంధించి దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఎన్నో సర్టిఫికెట్లు సంపాదించారు. అరుదైన వేదపండితుల్లో ఒకరిగా చిన్న వయసులోనే పేరుపొందారు. అటువంటి వేదపం
SIR Notice | ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా అధికార, రాజకీయ ప్రముఖులకు కూడా బీఎల్వోలు నోటీసులు జారీ చేస్తున్నారు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్�
Konda Surekha | రక్షాబంధన్ సందర్భంగా సీఎం రేవంత్కు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు. శుక్రవారం ఆమె జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి చేరుకొని, రేవంత్రెడ్డి కోసం ప్రత్యేకంగా త యారు చేయించిన ‘బంగారు �
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం (గతంలో సరూర్నగర్ మండలం)లోని సర్వే నంబర్ 613లో (పాత సర్వేనంబరు 119) 373.22 ఎకరాల భూమి కథ కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికీ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్నా.. ప్రైవేట్ కంపెనీ స
Konda Surekha | సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కొండా సురేఖ ఎదురుపడుతరా? రాఖీ పండుగ రోజు సీఎంకు రాఖీ కడుతరా? అనే ఉత్కంఠకు శుక్రవారం తెరపడినా.. ఆవెంటనే కొత్త చర్చ మొదలైంది.
Nizamabad | 22ఏ నిషేధిత జాబితాలో ఉమ్మడి నిజామాబాద్ సైతం చిక్కుకొని విలవిలలాడుతున్నది. బోధన్, నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో అనేక గ్రామాల్లో ఈ సమస్య వెలుగు చూస్తున్నద
రాయదుర్గంలో ఎకరా భూమి రికార్డు ధర పలికింది. తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ) నిర్వహించిన భూముల వేలంలో రూ.269కోట్లు పలికింది. 5.38 ఎకరాల పీ2 ప్లాట్ వేలంతో ప్రభుత్వానికి రూ.1,447.22
నేరాల దర్యాప్తు, పోలీసింగ్లో వృత్తి నైపుణ్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశంలో ఏడ�
ఆడబిడ్డలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అంటూ సర్కార్ గొప్పలు చెప్తున్నది. ఏడాదిపాటు ఉచితంగా ప్రయాణించారని, రాఖీ రోజు బాకీలు వసూలు చేస్తున్నది. రాఖీ పండుగకు 5 వేల స్పెషల్ బస్సులు నడుపుతున్నామని గొప్పలు చెప్పిన