జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి, భూపాలపల్లి పోలీస్స్టేషన్లలో 2023లో నమోదైన రెండు క్రిమినల్ కేసుల విచారణకు హాజరు నుంచి సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.
రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ డీఎన్రావు, ఏపీలోని పశు వైద్య వర్సిటీలు, పరిశోధనా కేంద్రాల గ్రంథాలయాలకు ‘రైతన్నకు వెన్నుదన్ను-కలంగళం దృశ్యం’ పుస్తకాలను అందజేశారు.
పాఠశాల విద్యాశాఖకు గుండెకాయ లాంటి డైరెక్టరేట్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. ఇద్దరు ఉద్యోగులను రెడ్హ్యాండెడ్గా పట్టుకోవడం సంచలనం రేపింది.
హైదరాబాద్ రెండు అత్యంత కీలకమైన వ్యవసాయ సదస్సులకు వేదికగా మారింది. ఈనెల 20 నుంచి 22 వరకు రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల ప్రాంగణంలో కూరగాయల సాగుపై అఖిల భారత సమన్వయ సదస్సు, ఎన్టీఆర్ స్టేడియంలో అత్యంత పెద్ద అగ్�
గురుకులాల్లో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు డిమాండ్ చేశారు. ఎస్సీ గురుకుల సొసైటీలోని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సొసైటీ సెక్రటరీ కృష్ణఆదిత్య గురువారం ప్ర�
టీజీఎస్పీడీసీఎల్లో అవినీతి ఇంజినీర్లపై వేటుపడింది. గురువారం ఒకేసారి 8 మంది ఇంజినీరింగ్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్కు గురైన వారిలో ఏడీఈలు, ఏఈలు, సబ్ఇంజినీర్లు ఉన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గూండారాజ్యం నడుపుతున్నదని బీఆర్ఎస్ శాసనమండలి పక్షం ధ్వజమెత్తింది. మున్సిపల్ ఎన్నికల వేళ యథేచ్ఛగా హక్కులను కాలరాసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడింది.
సాధ్యమైనంత త్వరితంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)కు సంబంధించిన సన్నాహక పనులను పూర్తి చేయాలని 22 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఆదేశించింది.
నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలను తరలించేందుకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి డిండి రిజర్వాయర్ వరకు మొత్తంగా 43.50 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వాల్సి ఉన్నది. ఏకకాలంలో రెండు వైపుల నుంచి ఇన్లెట్ అంటే అచ్చంపేట మం�
రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్)ను సమర్థంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి ఆదేశించారు.
పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా అన్యాయం జరిగితే తాము మళ్లీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానందగౌడ్ స్పష్టంచేశారు. న్యాయస�
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయ కాంప్లెక్స్(ఐడీవోసీ)ల్లో రూ. 5.80 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.