Mynampally Hanumanth Rao | తనపక్కనే హరీశ్రావు కోవర్టులు చేరారని మైనంపల్లికి చాలా రోజులుగా అనుమానం ఉన్నది. అవకాశం వచ్చినప్పుడల్లా ఎవరా? అని ఆరా తీస్తూనే ఉన్నా, ఎవరూ అనుమానాస్పదంగా కనిపించడం లేదు. బహిరంగంగా హెచ్చరించినా
వేల మంది అమాయక పెట్టుబడిదారులను బురిడీ కొట్టించి దాదాపు రూ.792 కోట్ల మోసానికి పాల్పడిన ఫాలన్ ఇన్వాయిస్ డిసౌంటింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అమర్దీప్ కుమార్ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐదో షెడ్యూల్ ఏరియాల్లోని జడ్పీటీసీ ఎన్నికల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ల కల్పనపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖ
సర్కారు బడుల్లోని పదో తరగతి విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ‘స్పెషల్' క్లాసులకు హాజరవుతున్న వీరు స్నాక్స్కు నోచుకోలేకపోతున్నారు. పది పరీక్షల నేపథ్యంలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు సర్కార్ బడుల్�
తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో అరాచక, అప్రజాస్వామిక పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో నైతిక, రాజ్యాంగ విలువలు సంక్షోభంలో పడ్డాయన
సుదీర్ఘకాలం పాత్రికేయ రంగంలో సేవలందించి, అందరి మన్ననలు పొందిన సీనియర్ జర్నలిస్టు ఎంఏ రహీం అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. రహీం మృతిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం ప�
పదవులు, పైసలు పోతే సంపాదించుకోవచ్చు కానీ మాటజారితే వెనక్కి తీసుకోలేమని, మాట జారి ఎదుటి వారి మనసు విరిగేలా చేస్తే మళ్లీ అతికించడం కష్టమని, అందుకే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హ�
ఫ్యాన్సీ నంబర్ల వేలంలో రాష్ట్ర రవాణా శాఖపై మరోసారి కాసుల వర్షం కురిసింది. తాజాగా ఖైరాతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో కీస్టోన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు రూ.18 లక్షలు వెచ్చిం
జీహెచ్ఎంసీ పరిధిలో భూగర్భ విద్యుత్తు ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ ఫైనల్ స్టేజీలో ఉన్నదని విద్యుత్తు శాఖకు చెందిన కీలక అధికారి ఒకరు తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో తొలుత పైలెట్ ప్రాజెక్టు చేపట�
తెలంగాణ సమగ్రాభివృద్ధికే తమ ప్రభుత్వం ‘క్యూర్.. ప్యూర్.. రేర్' పాలసీ అవలంబిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. మంగళవారం అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చ ప్రారంభించిన అనంతరం.. తెల�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు సమయం కోరినట్టు మంత్రి సీతక్క తెలిపారు. మేడారం మహాజాతర ఆహ్వాన పత్రికను కేసీఆర్కు అందజేసి తానే స్వయంగా జాతరకు ఆహ్వానిస్తానని చెప్పారు. మంగళవారం ఆమె అసెంబ్లీ లాబీ
కంచె గచ్చిబౌలి(హెచ్సీయూ) భూముల అంశం ముగియగానే.. కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ) భూములపై పడిందని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఆరోపణలు చేశారు. ఉర్దూ వర్సిటీ �
ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా రంగారెడ్డి జిల్లాలోని భూములను అమ్ముతూ, జిల్లా అభివృద్ధికి నిధుల కేటాయింపులో మాత్రం అన్యాయం చేస్తున్నారని శాసనమండలిలో చీఫ్విప్ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అసంతృప్తి వ్యక�