Laxma Reddy | రెండున్నరేళ్లయినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తానని అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కదిలిందని
ACB Raids | నల్లగొండ: నల్లగొండలోని వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. మిర్యాలగూడలోని ఆర్టీసీ బస్టాండ్లో ఓ వ్యక్తిని నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూదద్ను ఏసీబీ అ
Koheda Congress Leader | ప్రజా ప్రభుత్వంలో రైతుల పక్షాన నిలిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు సైతం అరెస్టులు తప్పడంలేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కోహెడ పండ్ల మార్కెట్ ఏర్పాటుతో భూములు కోల్�
Farmers | కుభీర్, జూన్ 06: నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో జొన్నల కొనుగోళ్లకు టోకెన్ల జారీ ప్రక్రియ రసాభాసాగా మారింది. మూడు కౌంటర్లు ఏర్పాటు చేసిన టోకెన్లు ఇస్తుండగా రైతుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో మహ
NTR Statue | నల్గొండ పట్టణంలో అపశృతి నెలకొంది. ఎన్టీఆర్ చౌరస్తాలోని విగ్రహానికి మంటలు అంటుకోవడంతో కాలిపోయింది. ఈ విషయాన్ని శనివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
Microsoft Data Center | బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ఐటీ పాలసీతో హైదరాబాద్ గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజ సంస్థలకు అడ్డాగా మారింది. ఐటీరంగం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రదర్శించిన దార్శనికత, నాడు ఐటీ, పరిశ
Salary | రాష్ట్రంలో పంచాయతీ సర్పంచుల గౌరవ వేతనాలు ఐదు నెలలుగా అందడం లేదు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రెండు నెలలైనా వారి ఖాతాల్లో జీతాలు జమకాలేదు. ఉపాధి సిబ్బందికీ ఏప్రిల్, మే నెలల జీతాలు ఇవ్వనేలేదు. వీరంతా సుమ
Revanth Reddyగోదావరి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతామని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. పొరుగు రాష్ర్టాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులకు పరిశీలించడం వెనుక మర్మం ఏమిటో అంతుచిక్కడం లేదు.
Revanth Reddy | కృష్ణా నదిలో మన వాటాను వినియోగించుకోకుండా నీటిని ఏపీకి ధారాదత్తం చేయడం, తెలంగాణ నీటి హక్కులను ఏపీకి తాకట్టు పెట్టడం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేయకుండా సొంత జిల్లా పాలమూరును పడావు పెట�
మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) విభజన నిర్ణయం సామాన్య ప్రజల పాలిట శాపంగా మారింది. జీహెచ్ ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత ఏదో ఒక రూపంలో పౌరులకు సరికొత్త పరిపాలనా సమస్యలు వెంటాడుతూనే ఉన్నారు
తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే అమ్మకాలు లేక మందగమనంలో ఉంటే.. ప్రభుత్వం అనాలోచితంగా మార్కెట్ విలువలను పెంచి ఈ రంగంపై గొడ్డలి వేటు వేసిందని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు న�
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లక్ష్మాపూర్లో శుక్రవారం చోటుచేసుకున్నది. లక్ష్మాపూర్కు చెందిన రైతు రాపాణి ఆంజనేయులు (45) తన పొలంలో పత్తి విత్తనాలు వేస్తుండ