Bandi Sanjay | రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు అనేది నానుడి. తాజాగా ఇది కేంద్ర మంత్రి బండి సంజయ్ విషయంలో నిరూపితమైంది. కొడుకు ‘కళలు’.. బండి రాజకీయ భవిష్యత్తుకు బీటలు వేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా�
రాష్ట్రంలో అక్రమంగా మత్తు పదార్థాలు తయారు చేస్తూ, సరఫరా చేస్తున్న ఓ డ్రగ్స్ ముఠా గుట్టును నారోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు రట్టు చేశారు. ఈ దాడిలో భారీగా అల్ప్ర
పాలిటెక్నిక్ ఫస్టియర్లో చేరే విద్యార్థులు సరోజినీ దామోదర్ ఫౌండేషన్ అందజేస్తున్న విద్యాదాన్ స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసుకోవాలని మైనారీటీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్పాషా ఆదివారం ఒ
ఐఐటీల్లో సీట్ల భర్తీకి ఆదివారం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షను సజావుగా నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. అయితే, పరీక్షల్లో ఇచ్చిన ఫిజిక్స్ ప్రశ్నలు కఠినంగా ఉండటంతో విద్యార్థులు ఇ
రాష్ట్రంలోని సాంకేతిక విద్యాశాఖలో ఉద్యోగుల బదిలీలపై పీటముడి నెలకొని ఉన్నది. అధికారుల తీరువల్ల బదిలీలు ఉంటాయో.. లేవోననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. . రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీ�
నచ్చివాళ్లకు ఒకరకంగా, నచ్చనివాళ్లకు మరోరకంగా పోస్టింగ్లు ఇవ్వడం ఎస్సీ గురుకుల సొసైటీలో పరిపాటిగా మారింది. ఇదేమని నిలదీసిన ఓ మహిళా ఉద్యోగిని ‘ఎవరికి చెప్పుకొంటావో చెప్పుకో’ అంటూ ఓ ఉన్నతాధికారి దబాయిం�
రాష్ట్రంలో టమాటా ధర భారీగా పెరిగింది. వారం రోజుల క్రితం కేజీ రూ.20 ఉన్న టమాటా కేజీ .40 నుంచి రూ.60 మధ్య విక్రయిస్తున్నారు. రాబోయే వారంరోజుల్లో ఇంకా పెరుగవచ్చని మార్కెటింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎండల తీవ్ర�
తెలంగాణ ఉద్యమకారులను నాలుగు క్యాటగిరీలుగా గుర్తించాలని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్ణయించింది. పౌరసమాజంలో ఉండి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారి నుంచి ముందుగా ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయించిం�
దేశంలో పెట్రోల్ ధర తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పెట్రోల్పై వ్యాట్ 35.26 రూపాయలు ఉన్నదని, ఈ ధరను ఎందుకు తగ్గించడం లేదని సీఎం రేవంత
మైనారిటీ గురుకుల డిగ్రీ కాలేజీల ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది అందుబాటులోకి తీసుకువస్తామని కొంతకాలంగా చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్ర
తెలుగు సరే వారి మాతృభాషే కనక, చెప్పుకునే పనే లేదు! ఆ కాలపు చదువుకున్న తెలుగు వారికి ముఖ్యంగా జాతీయభావాలు కలిగిన కుటుంబ నేపథ్యం వున్నవారికి కొద్దోగొప్పో సంస్కృత భాషాసాహిత్యాలతో పరిచయం ఉండేది. ఆ మేరకు మాడ�
ధాన్యం కొనుగోళ్ల తీరుపై రైతులు మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెలా, నెలన్నర దాటినా కొనే దిక్కులేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిత్యం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ ప్రాణాలు పోతు
Monsoon | ఈసారి తెలంగాణ (Telangana) లోకి నైరుతి రుతుపవనాలు (South West Monsoon) ఆలస్యంగా ప్రవేశిస్తాయని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింద�