Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి మరో రికార్డును తన ఖాతాలో వేసుకొన్నారు. మంగళవారం రాత్రి ఆయన ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్రెడ్డికి ఇది 75వ హస్తిన పర్యటన కావడం గమనార్హం.
Gurukul School | గురుకులాల్లో క్యాటరింగ్ టెండర్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్లు, సిబ్బంది కుమ్మక్కవడంతో నిధులు పక్కదారి పడుతున్నాయి. నిర్వహ�
Paddy Cultivation | వరి పంట సాగు చేయొద్దని ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తిని రైతులు పట్టించుకోవడంలేదు. వరి సాగు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. కరువు పరిస్థితులున్నాయని హెచ్చరిస్తున్నా, ధాన్యం కొనుగోలు చేయడం కష్టమనే
Land Auction | రాష్ట్ర ప్రభు త్వం ఆర్థిక వనరుల సమీకరణకు ప్రభుత్వ భూములను ఈ-వేలానికి పెడుతూనే, సంక్షేమ పథకాల కోసం భూమి కొరత ఉన్నదంటూ ఇతర ప్రభుత్వ శాఖల స్థలాలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయడం కొత్త చర్చకు దారిత
తెలంగాణ సిద్ధాంత కర్త, పోరాట స్ఫూర్తి ప్రధాత ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ప్రతి ఏటా ‘తెలంగాణ అస్తిత్వ దినం’గా నిర్వహించాలని తెలంగాణ అస్తిత్వ వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సంస్థ చైర్మన్ వీ ప్ర
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ రివర్స్ పంపింగ్ విధానం ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువకు నీరందిస్తూ రైతులను ఆదుకుంటున్న కాళేశ్వరం తన ప్రాముఖ్యతను మరోసారి ఘనంగా చాటుకుంట�
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ నిరంతరం పెరుగుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సౌర విద్యుత్తు కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని ఉత్తర, దక్షిణ డిస్కమ్లు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)ని ఆశ్రయ
ప్రజలకు సేవ చేస్తున్నాం.. తమ సేవను గుర్తించి తగిన స్టైపెండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్లు, పోస్టు గ్రాడ్యుయేట్స్ జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ స�
రాష్ట్ర ప్రభుత్వం, పోలీ స్ శాఖ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చే సిన యంగ్ ఇండియా పోలీస్ సూ ల్(వైఐపీఎస్) దేశానికే ఆదర్శ విద్యాసంస్థగా ఎదగాలని డీజీపీ సీవీ ఆనం ద్ ఆకాంక్షించారు. మంచిరేవులలో నిర్మాణంలో ఉన్న �
రాష్ట్రంలో విద్యుత్తు సంస్థ ల్లో సమ్మెలపై ప్రభుత్వం ఆరు నెలల నిషేధం విధించింది. జెన్కో, ఉత్తర డి స్కం, దక్షిణ డిస్కం, రైతు డిస్కంలలో సమ్మెను నిషేధిస్తూ ఇంధన శాఖ స్పెష ల్ సీఎస్ నవీన్మిట్టల్ మంగళవారం ఉత
పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘావర్గాలు ముఖ్యమంత్ర�
ఆగస్టు 15లోగా రాష్ట్రంలోని 13,046 కుంటల నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్ జిల్లా అధికారులను ఆదేశించారు.
‘మేము బతికుండగానే మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి. జీవితకాలం ఆర్టీసీకి సేవలు చేస్తే.. చివరికి రోడ్డున పడేస్తరా? ఇదెక్కడి న్యాయం? ఎందుకిలా మమ్మల్ని మానసిక క్షోభ పెడుతున్నారు?’ అంటూ ఆర్టీసీ రిటైర్డ్ �