గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు, పరీక్ష కేంద్రాల కేటాయింపు, హాల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం బురద రాజకీయం చేసింది. అసెంబ్లీలో చర్చ, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వంటి పరిస్థితుల నేపథ్యంలో నిజాలను ప్రజల ముందు పెట్టాలన్న ఉద్దేశంతో నేను, నా బృంద సభ్యులు రాము, �
గురుకులాల పరిస్థితి కేసీఆర్ హయంలోనే బాగాలేదని, రేవంత్రెడ్డి పాలనలో అద్భుతంగా ఉన్నదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ చెప్పడం హాస్యాస్పదమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఎక్కడ అద్భుతంగా �
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని నియమించినట్టు ఆ పార్టీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. నంబాల కేశవరావు ఎన్కౌం�
Ganja | అక్రమంగా తరలిస్తున్న 63 కిలోల ఎండు గంజాయిని పట్టుకొని ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు జూలురుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మీ పేర్కొన్నారు.
KTR | గ్రూప్-1 మెయిన్స్ రీవాల్యుయేషన్ చేసినా నిరుద్యోగ అభ్యర్థులకు నమ్మకం కలగదు.. వారికి భరోసా కలగాలంటే మరోసారి పరీక్షలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని వర్కింగ్ ప్రె�
Nara Lokesh | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఇటీవల భేటీ కావడంపై కూడా ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. కేటీఆర్ను కలుస్తానని.. ఆయన్ను ఎందుకు కలవకూడదని ఆయన ప్రశ్నించారు.
TG Weather | తెలంగాణలో పలుచోట్ల ఇటీవల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో జనజీవనం స్తంభిస్తున్నది. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ సర్కార్ తీవ్రమైన వేధింపులకు గురి చేస్తుందని మండిపడ్డారు
KTR | బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏ లింగమో.. వారికి వారే తెలుసుకోలేని పరి�
Malla Reddy | గతంలో ఏపీలో అమ్ముకుని హైదరాబాద్కు వచ్చేవారని.. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అవుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగోలేదని