రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.2కోట్ల జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం ఈ నెల 25న ప్రారంభించనున్నది. గురువారం రవీంద్రభారతిలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నది.
రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను వెంటనే పరిష్కరించాలని, గత నాలుగేండ్లుగా 14 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.8 వేల కోట్ల ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లి�
SIR Schedule | కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ ) పరిధిలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)-2026 ప్రక్రియకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ
Mucherla Pharma City | నష్టపరిహారం చెల్లించకుండా మా భూములపై మీ పెత్తనం ఏంటి?.. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని రైతులు మండిపడ్డారు.
Truck Sheet | రైతుల ధాన్యాన్ని నకిలీ ట్రక్షీట్లతో విక్రయించి రూ. 91 లక్షలు కాజేసిన ఘటన సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అదే జిల్లాలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు వెళ్లిన మూడు లారీల ట్రక్షీ�
KTR | కేసీఆర్ పాలనలో తెలంగాణ సంక్షేమానికి, సకల రంగాల అభివృద్ధికి చిరునామాగా నిలిస్తే.. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పాలన సంక్షోభాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్�
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వద్ద ఎన్ని ఖాతాలున్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీ స్తున్నట్టు తెలిసింది.
Hyderabad Metro | మెట్రోరైల్ స్వాధీనం కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అమలు చేస్తున్న నిబంధనలకు విరుద్ధంగా సీఎం రేవంత్రెడ్డి రుణం కోసం ప్రయత్నించారా? ఈ నిబంధనే రుణం సంకటంలో పడేలా చేసిందని కేంద్రం తేల్చి చెప్పింద�
Ravalkole Land Scam | నాటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రస్తుత మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రావల్కోల్ గ్రామ పరిధిలోని సర్వేనెంబరు 4-18, 20, 22, 25ల్లో 275.12 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు నంబర్-2 మంత్రి, మరో మం
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వయసు 55 సంవత్సరాలు. ఆయన రాజకీయాల్లో ప్రవేశించి 18 సంవత్సరాలు. అన్నేళ్లు వచ్చిన వ్యక్తికి తగినంత రాజకీయ అనుభవం కూడా తోడైంది గనుక, అందుకు తగిన ఆలోచనలు, పరిపక్వత వస్తాయని
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన మైనంపల్లి హన్మంతరావుకు, ప్రజా నాయకుడు, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్ను విమర్శించే అర్హత లేదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్
తెలంగాణ కోసం అహరహం శ్రమించి, ఉద్యమ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేసిన తెలంగాణ సిద్ధ్దాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సార్ చిరస్మరణీయుడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. సోమవారం అమెరికాల�
సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుట్రతో బాలిక భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, ఇద్దరు అగ్రనేతల నాటకంతో బాధిత కుటుంబం విలవిలలాడుతున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార�