రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 3,39,24,664 ఓటర్లలో 2,18,39,741 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని(64.38%) రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి చెప్ప
బూత్ స్థాయి నుంచి బీఆర్ఎస్ పటిష్టతకు పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుడుతోంది. పార్టీని గ్రౌండ్ లెవల్ నుంచి పటిష్టం చేసి భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా బూత్ లెవల్ కార్య�
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సూర్యతండా పరిధిలోని మర్రి తండాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రమావత్ గ్యాస్య, రమావత్ రేఖ్య మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న భూవివాదం నేపథ్యంలో శుక్రవా�
Inter Exams | ఇంటర్ విద్యలో సర్కార్ కీలక సంస్కరణలు చేసింది. 80 : 20 విధానానికి శ్రీకారం చుట్టింది. ఫస్టియర్లోనూ ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రశ్నపత్రం ఎ
Justice Madhavi Devi | బండి సాయిభగీరథ్పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు న్యా యమూర్తి జస్టిస్ టీ మాధవీదేవి సోషల్ మీడియాలో తన మీద జరుగుతున్న దు ష్పచారంపై తీవ్ర ఆవేదన వ్యక�
Justice Madhavi Devi | హైకోర్టు చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో న్యాయమూర్తి జస్టిస్ టీ మాధవీదేవి 12 గంటలపాటు కేసుల విచారణ జరిపి రికార్డులకెకారు. శుక్రవారం ఉద యం 10.30 గంటల నుంచి రాత్రి వరకు ఆమె కేసులను విచారించారు.
Bandi Bhageerath | తన కొడుకు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలి వయస్సుపై నెలకొన్న సందేహాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెరదించారు. బాధిత బాలిక మైనరేనని ఆయనే స్వయంగా వెల్లడించారు.
Bandi Sai Bhageerath | పోక్సో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బండి సాయి భగీరథ్ నేటికీ పరారీలోనే ఉన్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. ఆయన వ్యాఖ్యలతో భగీరథ్ పరారీ అంశం తేటతెల్లమైంది. శుక్రవారం న�
ఎస్సీ గురుకుల సొసైటీ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని సైనిక్, ఒకేషనల్, సీఈవో (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్), నాన్ సీఈవోల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు శుక్రవారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష రాష్ట�
సర్కార్ బడుల్లోని గెజిటెడ్ హెడ్మాస్టర్ పోస్టు పేరును ప్రిన్సిపాల్గా మార్చాలని తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు పీ రాజభాను చంద్రప్రకాశ్, ముఖ్య �
బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీజీ ఈసెట్ పరీక్షను శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 95.94శాతం విద్యార్థులు హ
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని వామపక్ష విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నీట్ వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నట్లు స్పష