Registration Charges | రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి భూముల రిజిస్ట్రేషన్ల ధరలు పెరుగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచే పెంచిన భూముల ధరలు అమల్లోకి వచ్చాయి.
KTR | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు, సింగరేణిలో జరుగుతున్న భారీ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్పై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టారని బీఆర్ఎస్ వ
Hema | నటుడు ప్రకాష్ రాజ్ చేసిన తాజా సోషల్ మీడియా వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తెలంగాణలో కూడా జనసేన పార్టీని విస్తరించి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆంధ్రప్రదేశ్
Komatireddy Venkat Reddy | ఇకపై ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వబోమంటూ, అందుకోసం ఎలాంటి చట్టమైనా తేవడానికి వెనుకాడబోమని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్�
KCR | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ప్రబల ఆర్థికశక్తిగా ఎదిగింది. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన విప్లవాత్మక కార్యక్రమాలు, పథకాలు ఆర్థ
యాసంగి రైతుభరోసాకు రేవంత్ సర్కార్ ఎగనామం పెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు విడతలుగా రెండు ఎకరాలకు మాత్రమే రైతుభరోసా నిధులు పంపిణీ చేసిన సర్కార్.. నెల దాటినా మూడో విడత పంపిణీ ఊసెత్తడం ల�
Farmers | ‘బోనస్ ఎగవేతకు కాంగ్రెస్ సర్కార్ మరో కుట్ర చేస్తున్నదా? అందులో భాగంగానే కొర్రీలు పెడుతున్నదా?’ అంటే అవుననే అంటున్నారు రైతులు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. రైతుభరోసా సక్రమంగా వేయకుండా.. పండించిన ధా
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన సమీక్�
అమరావతి బ్రహ్మాండం.. ప్రపంచంలోనే అంత మంచి రాజధాని లే దని చెప్తున్న ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్తోపాటు కూ టమి నేతలంతా తమ కుటుంబ సభ్యులతో హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నారని తెలంగాణ శాసనమండ
14 ఏండ్ల అలుపెరుగని పోరాటంతో కేసీఆర్ 2014లో సాధించిన తెలంగాణ సరికొత్త రాష్ట్రం తొమ్మిదిన్నరేండ్ల అస్తిత్వ పాలనలో స్థిరత్వాన్ని సాధించింది. బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే ముందున్న తెలం�
‘తెలంగాణ అంటే మనకు అస్తిత్వం.. ఆంధ్రావాళ్లకు మాత్రం ఆస్తి’ అని తెలంగాణ వికాస సమితి గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్సీ, కవి దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ
తెలంగాణకు వ్యతిరేకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఎప్పుడూ మాట్లాడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమర్థించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గు రువారం మీట్ ది ప్రెస్లో ఆయన �