Hyderabad | తెలంగాణలో విద్యుత్శాఖకు సంబంధించిన కీలక విభాగానికి అధికారి ఆయన. ఆ పోస్టు కోసం చాలా మంది పోటీపడినా చివరకు అనేక పైరవీల మధ్య ఆ పోస్టును గత సంవత్సరం ఆ అధికారి దక్కించుకున్నారు.
Panchayati raj | ప్రభుత్వ నిర్ణయంపై మండిపాటుదేవాదాయ శాఖలోకి ఇతర శాఖల ఉద్యోగులను డిప్యుటేషన్పై తీసుకోవడాన్ని ఆ శాఖ ఉద్యోగులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు ప్రమోషన్లు ఇచ్చి ఖాళీలను భర్తీ చేయకుండా వేరే శా�
Musi | మూసీ పేరిట కాంగ్రెస్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నది. తాజాగా మూసీ బాధితులు ఒకే వేదికపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న దౌర్జన్యాలను ఎండగడుతూ ఇటీవల చర్చా వేదిక నిర్
Padi Kaushik Reddy | ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్పై స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కచ్చితంగా అనర్హత వేటు వేస్తారనే నమ్మ కం, విశ్వాసం ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తెలిపారు. దానం నాగేందర్ ప�
Medak | మెదక్ పట్టణంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల ఆగడాలు మితిమీరాయి. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అండతో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు.
SSC Exams | మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఒక్కో పరీక్షకు మూడు నుంచి ఐదు రోజుల వ్యవధి ఉండడంతో ఈ గ్యాప్ వ�
Telangana Congress | కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు మళ్లీ అవమానమే ఎదురవుతున్నది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టినట్టే రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఇక్కడి రేవంత్ క్యాబి�
Telangana | రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో, మంత్రుల మధ్య పంచాయితీ ఢిల్లీకి చేరింది. వివాదాలు, విభేదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలు సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ కీలక నేతలతో ఢిల్లీలో గురువ
KTR | క్యాతనపల్లిలో ప్రజలు బీఆర్ఎస్ను గెలిపిస్తూ స్పష్టమైన తీర్పు ఇచ్చినా అధికార పార్టీ అడ్డదారిలో గెలిచేందుకు యత్నిస్తున్నది. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రిటర్నింగ్ అధికారులు, పోలీసులు కాంగ్రె�
Balka Suman | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో అధికార కాంగ్రెస్ పార్టీ బరితెగించింది. క్యాతనపల్లి మున్సిపాలిటీని ఎలాగైనా దక్కించుకోవాలనే దుర్బుద్ధితో బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బా
RTC Bus Accident | గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో గురువారం తెల్లవారుజామున అదుపుతప్పిన బస్సు గుంతలో పడింది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం
రాజేంద్రనగర్ మండలంలోని లక్ష్మిగూడలో హౌసింగ్ బోర్డుకు చెందిన 14 ప్లాట్లకు బుధవారం వేలంపాట నిర్వహించగా, గరిష్ఠంగా గజం ధర రూ.51వేలు పలికినట్టు బోర్డు ఎండీ గౌతమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ ఉద్యానవర్సిటీ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్లో కూరగాయల సాగుపై అఖిలభారత సమన్వయ పరిశోధన పథకం సమావేశాలు నిర్వహించనున్నట్టు వర్సిటీ వైస్చాన్సలర్ డాక్టర్ దండ రాజిరెడ్డి తెలిపారు.