నిజామాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో వరి కోతలు చురుగ్గా సాగుతున్నాయి.
Census 2027 | దేశంలో జనగణనకు రంగం సిద్ధమైంది. తొలి విడత ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నది. మొదటి దశలో భాగంగా గృహ గణన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా 33 ప్రశ్నలను అడుగుతారని కేంద్రం తెలిపింది. రెండో దశలో జనాభా
Jeevan Reddy | ‘రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ అంతర్భాగం కాదా..? ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాణహిత నీటిని ఒడిసిపట్టడంపై ప్రభుత్వానికి నిర్లక్ష్యం ఎందుకు? రాహుల్ గాంధీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన తుమ్మిడిహెట్�
వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన, ఉచిత విద్యుత్తు సరఫరా కాంగ్రెస్ పాలనలో ఉత్తదే అయ్యింది. సాగుకు పవర్ కట్స్ మొదలయ్యాయి. 14 గంటలకు మించి కరెంట్ అందడం లేదని అధికార వర్గాలే చెప్తున్నాయి.
‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేము అందించిన మొదటి ప్రయోజనం ‘స్వేచ్ఛ’. గత ప్రభుత్వ హయాంలో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఉద్యోగులకు ఇప్పుడు స్వేచ్ఛగా పనిచేసుకొనే వాతావరణం కల్పించాం.
Inter Colleges | వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ కాలేజీలను 224 పనిదినాలపాటు నడపాలని ఇంటర్బోర్డు ఆదేశించింది. 2026-27 వార్షిక విద్యా క్యాలెండర్ (అకాడమిక్ క్యాలెండర్)ను సోమవారం విడుదల చేసింది.
Nadargul | ప్రభుత్వ భూమి 373.22 ఎకరాలను కబ్జా చేసేందుకు గుట్టుగా రెండేండ్లుగా సాగిస్తున్న కబ్జా పర్వం ప్రహరీ నిర్మాణం చేపట్టడంతో రట్టయింది. కథ అడ్డం తిరిగింది.
Vemulawada Rajanna Temple | వేములవాడ రాజన్న గోశాలలో నాలుగు కోడెలు మృతి చెందాయి. ఎండలతో అనారోగ్యం బారినపడి చనిపోతున్నాయని వైద్యులు చెబుతుండగా.. భక్తులు మాత్రం మెరుగైన సౌకర్యాలు లేకపోవడం వల్లేనని ఆరోపిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలు ఎక్కువ రోజులు జరిగాయి. 34 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు పరీక్షల మూల్యాంకనం మూడు విడతలుగా రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి.
దేవాలయాల్లో వేద పండితుల నియామకాలకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి రాత పరీక్ష నిర్వహించాలన్న రాష్ట్ర దేవాదాయ శాఖ నిర్ణయం వివాదాస్పదమైంది. నిజానికి, ‘వేదం’ అనేది మౌఖికంగా మాత్రమే నేర్చుకొనేది. వేద విద్యల�
రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలకు మందులు సరఫరా చేసిన ఏజెన్సీలకు బకాయిలు చెల్లించడంలో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నది. ఇప్పటివరకు రూ.300 కోట్ల బకాయిలను పెండింగ్లో పెట్టింది. ఇందులో �
సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. గ్రామపంచాయతీల పెండింగ్ బి ల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాం డ్చేస్తూ అసెంబ్లీకి బయల్దే�
కాంగ్రెస్ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు సోమవారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని నర్రశాలపల్లి రోడ్లోని వాటర్ ట్యాంక్ ఎక్కారు.