మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు పాలనలో ఫెయిల్ అయిందని, ఈ రెండేండ్లలో చేసింది శూన్యమని వేములవాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు విమర్శించారు. బీఆర్ఎస్ప�
Chandrababu | ‘గతేడాది కృష్ణా, గోదావరి నదుల నుంచి సుమారు 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయి. గోదావరి నీళ్లు పుషలంగా ఉన్నాయి. గోదావరి నీళ్లను తెలంగాణ వాడుకున్నా ఏనాడు అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రా�
MANU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను చేజిక్కించుకునేందుకు నిరుడు రేవంత్ సర్కార్ చేసిన విఫలయత్నాలు మరువకముందే.. మరో కేంద్ర విశ్వ విద్యాలయంపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్నుపడింది.M
Sankranti Holidays | ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా, సంక్రాంతి సెలవులను మరికొన్ని రోజులు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ధూపదీప నైవేద్య అర్చకులకు ఉద్యోగభద్రత కల్పించి, రూ.35 వేలు వేతనం అందించాలని ధూపదీప నైవేద్యఅర్చక సంఘం డిమాండ్ చేసింది. సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న అర్చక చైతన్య యాత్రలో భాగంగా సోమవారం హ
ఉద్యోగ విరమణ చేసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి అందని బెనిఫిట్స్... అనారోగ్యంతో మెరుగైన చికిత్స తీసుకోలేని అవస్థ.. తల్లిదండ్రులకు మంచి వైద్యం అందించలేని దుస్థితి.. పిల్లల పెండ్లిండ్లకు చేతికి అందని �
ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డిని కలిసేందుకు బయల్దేరిన రిటైర్డ్ ఉద్యోగుల అరెస్ట్ అమానుషమని ఉద్యోగ సంఘాల మాజీ నేత దేవీప్రసాద్ ఖండించారు. ముఖ్యమంత్రికి కష్టాలు చెప్పుకొనేందుకు
చైనా మాంజాను అమ్మడానికి, కొనడానికి వీల్లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీఎఫ్, అటవీ దళాల ప్రధాన అధికారిణి డాక్టర్ సీ సువర్ణ అధికారులను ఆదేశించారు. సోమవారం అరణ్యభవన్లో వివిధ శాఖల అధికారులతో సమీక్�
నిరుడు డిసెంబర్లో ప్రారంభించిన ‘మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ’కి రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ యూనివర్సిటీల చట్టసవరణ బిల్లు-2026కు శాసనసభ ఆమోదం తెలి�
‘తెలంగాణ వస్తు, సేవల పన్ను(సవరణ) బిల్లు-2026’కు శాసనసభ ఆమోదం తెలిపింది. సోమవారం సభలో సీఎం రేవంత్రెడ్డి తరఫున పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ బిల్లును సభ ముందు ఉంచారు.
‘జయ జయహే తెలంగాణ’ గీతంతో రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖపాత్ర పోషించిన అందెశ్రీ సేవలను ప్రభుత్వం గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్ర�