ఈ ఏడాది డిసెంబర్లో తెలంగాణ ఆతిథ్యమివ్వనున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్'కు కేంద్ర ప్రభుత్వం రూ. 22 కోట్లు విడుదల చేసింది. 8వ ఎడిషన్గా జరుగబోయే ఈ క్రీడలను రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర�
Revnth reddy | రాష్ట్రంలో మరో భారీ కుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి తెర తీశారు. కొద్ది రోజులుగా పాలిటెక్నిక్ కాలేజీల విలీనం వద్దని ఉద్యార్థులు రోడ్లపై కొచ్చి ఉద్యమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేక అను�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక పెద్ద కబ్జాదారు అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడికి అడ్డికి పావుశేరు లెక్కన భూములు కట్టాబెట్టారని విమర్శించారు
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచి బాధితులకు న్యాయం చేసే బాధ్యత తమపై ఉందని తెలిపారు.
మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకు సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన గౌరవం దక్కే సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
Nagarkurnool | నాగర్కర్నూల్: సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఓ యువకుడిపై ఎస్సై పోలీస్ స్టేషన్లోనే దారుణంగా దాడి చేయడం కలకలం రేపుతోంది. విచారణ పేరుతో స్టేషన్కు పిలిపించి ఎస్సై, ఓ కానిస్టేబుల్ కలిసి విచక్ష�
KCR | ఇస్లాం మత ప్రవక్త హజ్రత్ మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకునే మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుభాకాం�
Veligonda | ఇప్పటికే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను దోచుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వెలిగొండ ద్వారా మరో 43 టీఎంసీలు కొల్లగొట్టేందుకు సిద్ధమైంది. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి సన
Accreditation Cards | రాష్ట్రంలో కొత్త అక్రెడిటేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన వరింగ్ జర్నలిస్టులకు హైకోర్టు ఊరట కల్పించింది. వారి వద్ద ఉన్న పాత కార్డుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించాలని రాష్ట్ర ప�
Land Records | భూమి హక్కులు, సరిహద్దులు, సర్వే నంబర్లు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు అత్యంత కీలకమైన విలేజ్ మ్యాప్లు, టిప్పన్లు, సేత్వార్ తదితర రికార్డులు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సర్వే కార్యాలయంలో ప్రస్తుతం �
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర సంస్థలు హైకోర్టుకు నివేదించాయి. ప్రాజెక్టు నిర్వహణ అంటే మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటు మరమ్మతులు, ప్రాజెక్టును �
Konda Surekha | మంత్రి కొండా సురేఖ తన ప్రసంగంలో నాలుగైదుసార్లు ‘ముఖ్యమంత్రి’ అని పేర్కొన్నారే కానీ రేవంత్రెడ్డి పేరెత్తలేదు. సీఎం పేరెత్తకపోవటం హాట్టాపిక్గా మారింది.