ఎస్సీ గురుకుల సొసైటీ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని సైనిక్, ఒకేషనల్, సీఈవో (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్), నాన్ సీఈవోల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు శుక్రవారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష రాష్ట�
సర్కార్ బడుల్లోని గెజిటెడ్ హెడ్మాస్టర్ పోస్టు పేరును ప్రిన్సిపాల్గా మార్చాలని తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు పీ రాజభాను చంద్రప్రకాశ్, ముఖ్య �
బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీజీ ఈసెట్ పరీక్షను శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 95.94శాతం విద్యార్థులు హ
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని వామపక్ష విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నీట్ వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నట్లు స్పష
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాజ్యసభ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్రెడ్డికి లేఖ ర
తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారుల గుర్తింపునకు, విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే కేశవరావు అధ్యక్షతన ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్, �
ఇంజినీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధిస్తున్నదని, రాష్ట్రాన్ని గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మం
‘రేవంత్రెడ్డికి ఒకటి చెప్తున్న. కేంద్ర ప్రభుత్వం గతంలో గుజరాత్కు ఎన్ని నిధులు ఇచ్చిందో, అన్ని నిధులు మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా. కానీ అలా చేస్తే ప్రస్తుతం మీకు అందుతున్నది సగమై పోతుంది. మీరు ఎక్కడ�
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలను సాకుగా చూపి కేంద్రం ప్రజలపై పెట్రో బాంబు వేసింది. శుక్రవారం తెల్లవారకముందే పెట్రోల్, డీజిల్, సీఎన్జీ రేట్లు పెంచి షాక్ ఇచ్చింది. వివిధ ర�
మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు అంశం మరో మలుపు తిరిగింది. దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ కేసు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్నన వేళ బాధితురాలి
అవ్.. అన్నా.. హైదరాబాద్ బాగా డెవలప్ అయ్యింది. ఏం కావాలన్నా ఇక్కడే దొర్కుతాంది. బిహార్, లేదంటే ఇంకేదో రాష్ర్టానికో పోవాల్సిన అవసరం లేదు. వస్తారు, పని కానిచ్చేస్తారు, పోతారు. అంతే... ఇది ఓ సినిమాలో డైలాగ్. అ�
తెలంగాణను ఆర్థికంగా అగ్రపథాన నిలుపుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రగల్భాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్ర ఆదాయ మార్గాలను పెంచడంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కంప్ట్రోలర్ అండ్ ఆ�
ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో మరో సమావేశాన్ని ఏర్పాటుచేస్తామని సీఎస్ రామకృష్ణారావు ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టంచేశారు. పీఆర్సీ నివేదిక తుది దశకు చేరుకున్నదని, త్వరలోనే నివేదికను తెప్పించి మరోసారి సమావేశ�