కాంగ్రెస్ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు సోమవారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని నర్రశాలపల్లి రోడ్లోని వాటర్ ట్యాంక్ ఎక్కారు.
అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటిపోయిందని.. అయినప్పటికీ ఉద్యమకారులకు పార్టీ ఇచ్చిన హామీ లు అమలు కాలేదని సొంత పార్టీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి నిలదీశారు. మండలిలో సోమవారం పద్దులపై చర్
Telangana DGP | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నాయకులు, కేడర్ ఇప్పటికైనా ఆయుధాలు వదిలి, జనజీవన స్రవంతి, కుటుంబాలతో కలసి ఉండాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు.
KTR | సీఎం రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డుపెట్టుకుని భూములు గుంజుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. భూమి బౌండరీలను మార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలో వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారన
Suspension | అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులను కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒక్క రోజు సమావేశాలకు హాజరుకాకుండా బహిష్కరిస్తున్నట్లుగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి �
Current Bill | గడువులోగా బిల్లు కట్టనివారికి విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఎస్పీడీసీఎల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కరెంట్ మీటరు రీడర్లకు లక్ష్యాలు విధించి అమలు చేసే బాధ్యతను అప్పగించారు.
Fire Accident | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని చిన్న అగ్రహారం సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెయింటింగ్ షాపులో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది
Harish Rao | ‘మంత్రి పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని సభలో రేవంత్రెడ్డి, మైనింగ్ మంత్రి చెప్పిండ్రు. మంత్రి అవినీతికి పాల్పడ్డప్పుడు సీబీసీఐడీ ఎట్లా ఎంక్వయిరీ చేస్తది? ఆయన మంత్రిగా ఉండగా విచారణ సాధ్యమ
Temperature | రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం 22 జిల్లాల్లో 40 డిగ్రీలకుపై�
SSC Exams | రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నాయా..? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెంటర్లలో భద్రంగా ఉండాల్సిన ప్రశ్నపత్రాలు బయటికి వస్తున్నాయి. తాజాగా గణితం బిట్ పేపర్(ఆబ్జెక�
Suspension | అసెంబ్లీ సమావేశాల్లో ఆదివారం అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. అవినీతిపై సమాధానం చెప్పలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసింది.
ఓ నిర్మాణ సంస్థ బిల్డర్ను నగరానికి చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యే రూ.2 కోట్లు డిమాండ్ చేసినట్టుగా ఉన్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఎమ్మెల్యేను తన నివాసంలో కలిసేందు