దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తనపై అప్పట్లో కేసులు పెట్టాలని చూశారని, ఆయన రెచ్చగొట్టడం వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ సన్ని�
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పదవి రావటంతో తనని తాను గొప్ప నాయకుడిగా ఊహించుకొని, తెలంగాణ రాజకీయాల్లో తన సభతో ఏదో అద్భుతం చేస్తానని, తాను ఏది మాట్లాడితే అది చెల్లుతుందని పవన్ కల్యాణ్ అనుకున్నారేమో. తెలంగాణవాదుల
ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యంపై రైతులు కన్నెర్ర చేశారు. నెల రోజులైనా కాంటా పెడ్తలేరని, తూకం వేసినా మిల్లులకు పంపుతలేరని రైతులు మండిపడ్డారు. తాము చస్తే కానీ.. ధాన్యం కొనరా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తు�
‘కాయకష్టం చేసి ఆర్జించిన కూలి డబ్బుల్లో పైసాపైసా కూడబెట్టి కొన్న జాగలో చిన్న ఇల్లు కట్టుకుంటే హైడ్రా రాత్రికిరాత్రి వచ్చి నిర్దాక్ష్యిణంగా నేలమట్టం చేసింది. ఇండ్ల స్థలాలు కొన్నట్టు రిజిస్ట్రేషన్ పత�
మేడ్చల్- మలాజిగిరి జిల్లా కూకట్పల్లిలోని సర్వే నంబర్ 1003 నుంచి 1006 వరకు ఉన్న 13.17 ఎకరాల స్థలం వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని హైడ్రా హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ స్థలం విషయంలో ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్
కృష్ణా నదితోపాటు తుంగభద్ర, భీమా నదులపై కూడా ఎడాపెడా ప్రాజెక్టులు చేపట్టేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. బరాజ్లను ప్రతిపాదిస్తున్నది. ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులను విస్తరించేంద�
ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించేందుకు అధికారులు సైతం జంకుతున్నారు. పూర్తిగా విముఖత చూపుతున్నారు. తాజాగా అదనపు బాధ్యతలు సైతం స్వీకరించేందుకు ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటర
తెలంగాణలో న్యాయవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్-2026లో పురుష అభ్యర్థులు సత్తాచాటారు. 74.42% మంది అర్హత సాధించారు. మహిళలు 70.08% మంది క్వాలిఫై అయ్యారు.
సీఎం పర్యటన నేపథ్యంలో తెలంగాణవాదులు, బీఆర్ఎస్ నేత లను అరెస్టు చేయడం పై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. విపత్తుల సమయంలో పర్యటించని సీఎం, ఇప్పుడెందుకు వస్తున్నారని ప్రశ్నించారు.
పోలీస్ సిబ్బందికి ఇచ్చే శిక్షణ సమర్థంగా ఉండాలని పోలీస్ అకాడమీ డైరెక్టర్, డీజీ అభిలాష్ బిష్త్కు డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన అనుమతులు, ఇతర సంస్థాగత అవసరాల విషయ�