Rajanna Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చదువుకునేందుకు గుడి ఆవరణే దిక్కయ్యింది. ఇక్కడి పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుని పెచ్చులూడుతుండడంతో ఇటీవల
Kodada Bus Accident | సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున కోదాడ మండలం దొరకుంట శివారులో రోడ్డుపై ఆగివున్న కంటైనర్ లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.
Konda Surekha | మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ చిన్నారెడ్డిపై వేటు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఇటీవలి వ్యవహారాలను తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో వారిద్దరిప
Krishna Water | కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెరబడుతున్నది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కండ్లుగప్పి పెద్దఎత్తున నీటి దోపిడీకి పాల్పడున్నది. వచ్చిన వరదను వచ్చినట్టే తరలించి.. శ్రీశైలం ప్ర�
ప్రభుత్వం జీవో నంబర్ 97 పేరుతో లక్ష మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నదని, సెప్టెంబర్ 7లోగా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే లక్ష మంది విద్యార్థులతో సెక్రటేరియట్ను ముట్టడిస
తెలంగాణ ఆత్మగౌరవం పేరిట సీఎం రేవంత్రెడ్డి డ్రామాలాడుతున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్ల�
ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా గేమ్స్కు ఈ ఏడాది చివర్లో తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో వర్గ పోరు, దీర్ఘకాలంగా వివాదాల్లో చిక్కుకున్న తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ)ను గాడిలో పెట్టేందుకు తగిన చర్యలు తీసు�
రాష్ట్ర ప్రభుత్వం రూ.15వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు చేపట్టిన 48 గంటల దీక్ష మంగళవారం ముగిసింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీజేపీ �
RS Praveen Kumar | ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడితే ముఖ్యమంత్రితో ఉండే కేబినెట్ మంత్రులే మీడియా సమావేశం గురించి ఏ మాత్రం సమాచారం లేకుండా ఉంటున్నరా..? అని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్ని�
IPS Promotions | తెలంగాణలో పనిచేస్తున్న ఏడుగురు నాన్ క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా(IPS status) కల్పిస్తూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఉదయ్ ప్రకాష్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్సీ గురుకుల సొసైటీలో మళ్లీ డిప్యుటేషన్ల పర్వం కొనసాగుతున్నది. నచ్చినవారికి నచ్చినచోట పోస్టింగ్ అన్నట్టుగా పరిస్థితి మారింది. అమాత్యుడి పేరిట ఓ ఉన్నతాధికారి అక్రమ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నాడని స
‘ఏపీ ప్రయోజనాల కోసమే రేవంత్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్నది. వెలిగొండ ప్రాజెక్టు, నల్లమలసాగర్ రిజర్వాయర్ ద్వారా అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ ముమ్మరంగా పనులు చేపట్టింది. ఆ ప్రయత్నాలను రేవంత్ సర�
నిన్న, మొన్నటివరకు హైదరాబాద్ మహానగరానికే పరిమితం అనుకొన్న 22ఏ నిషేధిత జాబితా రాష్ట్రమంతా చుట్టుకొన్నదనే విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ పరిధిలోని జనగామ, హనుమకొండ జిల్లాల్లోనే వందల