తెలంగాణలోని తొమ్మిది యూనివర్సిటీల్లో ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఏ తదితర కోర్సుల్లో ప్రవేశానికి గత నెల 4,5 తేదీల్లో నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండ�
తెలంగాణ జైలు, సవరణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 7వ అఖిల భారత జైల్ డ్యూటీ మీట్-2025ను ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నగరంలోని ఆర్పీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర జైళ్లు, సవరణ శాఖ
తూరుపున వేకువ కళ్ళు
తెరుచుకుంది
కలల తలుపులకు తాళాలు వేసి
మస్తిష్కం మేల్కొంది
సౌందర్యాన్ని పూయిస్తున్న వాతావరణంలో
గాలి చిలిపి పరుగులు తీస్తుంది
ఆలోచనల లోయల్లో పచ్చని
లేత ఆకులు రెపరెపలాడాయి
సెరొటోని
Ganesh Immersion | సిడ్నీ(ఆస్ట్రేలియా)లో గణేశ్ వేడుకలు ఘనంగా జరిగాయి. మిత్రుల వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Harish Rao | కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు అన్నారు. విష జ్వరాలు, పాముకాట్లు, ఎలుక కాట్లు, కుక్కకాట్లు, ఫుడ్ పాయిజనింగ్తో విద్యార్థ
KTR | ఐదునెలలుగా జీతాలు అందక ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుడు మహేశ్ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అన
స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు రావి నారాయణ రెడ్డి (KTR) వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రాంత రాజకీయ చైతన్యానికి, ప
రైతులకు యూరియా కష్టాలు అధికమయ్యాయి. ఆగస్టు 29న పెద్దమందడి మండలం వెల్టూరులోని ఓ ప్రైవేట్ ఎరువుల దుకాణంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అనధికారికంగా 250 బస్తాల యూరియాను నిల్వ చేశారని షాపు యజమానిని అ�
తెలంగాణలో 31.78 లక్షల మంది (9.08 శాతం) గిరిజనులున్నారు. మొత్తం గిరిజనుల్లో బంజారాలు 20.44 లక్షల మంది (64.32 శాతం) ఉంటారు. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తెలంగాణలో ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు లోక్సభ స్థానాలు ఒ�
రాష్ట్రంలో వేలమంది పనిచేస్తున్న పోలీ సు శాఖకు ప్రత్యేకంగా ఓ మంత్రి లేకపోవడం తో అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వర కూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానిస్టేబుళ్ల నుంచి ఎ�
జూనియర్ మైనింగ్ ట్రైనీలుగా చేరి వివిధ కారణాలతో తొలగింపునకు గురైన 43 మంది ఉద్యోగులకు సింగరేణి తీపికబురు అందించింది. వారిని పునర్నియమించాలని నిర్ణయించింది.