కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు, రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి(88) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస వి�
22ఏ రద్దు చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 22ఏ నిషేధిత జాబితా ముసుగులో ప్రజల ఆస్తులను దోపిడీ చేస్తు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజులు విస్తృతంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్�
బీసీ నేతలను ముఖ్యమంత్రి రేవంత్ టార్గెట్ చేశారా? తిరుగుబాటు చేస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలను ఏమీచేయలేక, తన కుర్చీని కాపాడుకొనేందుకు బీసీలను బలిపీఠం ఎక్కిస్తున్నారా? పరకాల వివాదం ఆ ప్లాన్లో భాగమేనా
తెలంగాణలో కొత్తగా 121 లిక్కర్ బ్రాండ్లు రానున్నాయి. ఇందుకుగాను దాదాపు 18 కంపెనీలకు చెందిన లిక్కర్ సప్లయర్స్ దరఖాస్తులు చేసుకున్నట్టు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రభుత్వం చేపట్టిన ప్రాధాన్యతా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్రెడ్డి లండన్లోని నివసిస్తున్న తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు.
పాలిటెక్నిక్ విద్యను శక్తిశాఖలో విలీనం చేయొద్దని తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ డిమాండ్ చేసింది. జీవో-97లోని పాయింట్ 4ను తొలగించాలని కోరింది. ఆదివారం జేఏసీ సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించారు.
Harish Rao | 22A జాబితాను వెంటనే రద్దు చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తాం.. సచివాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు హెచ్చరించారు. ప్రజల ఆస్తులను లాక్కుంటే కాంగ్రెస్ పార్టీ మాడి మస
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించా�
Ponnam Prabhakar | ఆటో కార్మికులు సమ్మెను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె ద్వారా సమస్యలు పరిష్కారం కావని తెలిపారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం �
Revanth Reddy | అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాజకీయ కారణాలతోనే తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిందని తెలిపారు.
Harish Rao | ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు నాసిరకం యూనిఫారాలు అందించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ధ్వజమెత్తారు. ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు అని రేవంత్ రె