FSL Job Recruitment | తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ (ఎఫ్ఎస్ఎల్)లో ఇటీవల సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ వంటి 60 ఖాళీలకు చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగినట్టు పలువురు అభ్యర్థుల�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారని మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటివరకు 16,978 ఉద్యో�
Mulugu పురిటి నొప్పులతో ప్రసవం కోసం ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లిన ఓ నిండు గర్భిణికి డాక్టర్లు వైద్యం చేయడానికి నిరాకరించారు. అంబులెన్స్ సిబ్బందే అన్నీ తామై ఆ గర్భిణికి డెలివరీ చేసిన ఘటన ములుగు జిల్లా గోవిం�
High Court | బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, ఎం సంజయ్కుమార్తోపాటు అసెంబ్లీ స్పీకర్ కమ్ ట్రిబ్యునల్కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ వాదనలతో కౌంటర్లు
Talasani Srinivas Yadav | ‘అధికారంలోకి వస్తే బీసీ ల సంక్షేమానికి ఏటా రూ.20 వేల కోట్లు బడ్జెట్లో పెడుతామన్న కాంగ్రెస్ దగా చేసింది. ఈ ఏడాది కేవలం రూ.9వేల కోట్లు మాత్రమే కేటాయించింది. గత బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో కేవలం
KTR | రాష్ట్రంలో అనేక ప్రజాసమస్యలను పక్కనబెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం విడ్డూరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
TDR | కాంగ్రెస్ ప్రభుత్వం టీడీఆర్ నిబంధనల్లో తీసుకొచ్చిన సవరణలతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. అభివృద్ధి పేరుతో హైదరాబాద్ మహానగర భౌగోళిక స్వరూపాన్ని దెబ్బతీస్తున్నారని పర్యావరణవేత్తలు మండిపడుత�
Age Limit | సర్కారీ కొలువు కోసం ఇన్నాళ్లూ పుస్తకాలతో కుస్తీ పట్టిన యువత ఆశలు ఇక గల్లంతు కాబోతున్నాయా?.. అశోక్నగర్, దిల్సుఖ్నగర్, చిక్కడపల్లిలో తీసుకున్న పోటీ పరీక్షల శిక్షణ అంతా వృథాయేనా? 12 ఏండ్లుగా అహోరాత్
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్కు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎస్ సురేందర్రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన 1,396 ఓట్లు సాధించి, తన సమీప అభ్యర్థి చికుడు ప్రభాకర్పై 275 ఓట్ల ఆధిక్యతతో గ
చిన్నారిపై లైంగిక దాడిని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై వనపర్తి టౌన్ పోలీసులు అక్రమ కేసులు నమోదుచేసి అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చిన్నారిపై జరి�
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సవరించిన వేతన సేళ్లు-2020 ప్రకారం.. పెండింగ్లో ఉన్న పే ఫిక్సేషన్లను పూర్తి చేయడానికి ప్రభుత్వం గడు వు పొడిగించింది. వివిధ కారణాలతో పీఆర్సీ-2020 పే ఫిక్సేషన్ చేసుకోని ఉద్యోగ, ఉపాధ్య�
గడువులోగా పనులు పూర్తికాకుంటే సంబంధిత పథకాల నుంచి ప్రాజెక్టులను తొలగిస్తామని అన్ని రాష్ర్టాలకు కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు హెచ్చరించారు.
రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. సీఎంతో ఆర్థికవేత్త కార్తిక్మురళీధరన్ గురువారం అసెంబ్లీలో భేటీ అయ్�