Power Holiday | రాష్ట్రంలో ఈసారి వేసవి మొదలు కాకముందే పరిశ్రమలకు కరెంటు కష్టాలు మొదలయ్యాయి. నిత్యం అప్రకటిత కరెంటు కోతలతో హైదరాబాద్ శివార్లలోని పారిశ్రామికవాడల్లో ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతున్నది.
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు పదో తరగతి వార్షిక పరీక్షలు అడ్డంకిగా మారనున్నాయా..? ఈ పరీక్షల షెడ్యూల్తో ఎన్నికలకు ఇబ్బందులు తప్పవా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. అటు పరీక్షలుండటం.. వీలైనంత త్వరగ�
Polytechnic Courses | పాలిటెక్నిక్ కోర్సులకు సాంకేతిక విద్యాశాఖ కొత్త రంగులద్దుతున్నది. వచ్చే విద్యాసంవత్సరం కోసం పాలిటెక్నిక్ కోర్సుల్లోని నాలుగు కోర్సుల పేర్లను మార్చనున్నది. 2,880 సీట్లను పెంచనున్నది. కంప్యూటర్�
Yadagirigutta Brahmotsavam | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి 28 వరకు వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో భవానీశంకర్ తెలిపారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో మీడియాకు వివరాలు
Bhongir | యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఒకటో వార్డు అర్బన్కాలనీలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏలే భువనేశ్వరి గెలుపొందింది.
Jagtial | జగిత్యాల మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నికపై పీఠముడి చిక్కు వీడలేదు. పదవిపై మాజీ మంత్రి జీవన్రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ పట్టు వీడలేదు. దీంతో పంచాయితీ హైదరాబాద్ పార్టీ అధిష్ఠానం వద్దకు చేరింది.
BRS | అడ్డదారులు తొక్కి అయినా సరే.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల ను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ సర్కా ర్ ఎత్తులు వేస్తున్నది. బీఆర్ఎస్ భౌతిక, నైతిక విజయాన్నీ ‘చే’జిక్కించుకోవాలని కుట్రలు పన్నుతున్
Revanth Reddy | ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులెత్తేశారు. పథకాలపై ఆశ పెట్టుకోవద్దని, సంక్షేమ శకం ముగిసిందని చెప్పారు. ప్రభుత్వం సాయం చేస్తుందని దళిత, గిరిజనులు ఎదురుచూడొద్దని కరాకండిగ�
Kadiyam Kavya | మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ తొండి రాజకీయం చేస్తున్నదని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిన మున్సిపాలిటీలను కూడా దక్క�
Municipalities | రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సోమవారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఇందుకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది.
Congress | మరికొన్ని గంటల్లో మున్సిపల్, కార్పొరేషన్ చైర్మన్, మేయర్ ఎన్నికల ప్రక్రియ మొదలుకానున్న తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీ బరితెగింపునకు దిగింది. పోలింగ్లో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణ�
గడిచిన రెండేండ్లలో 588 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారని, తెలంగాణ క్యాడర్కు చెందిన 15 మంది సహా మిగిలిన మావోయిస్టు నాయకులు, క్యాడర్ వెంటనే లొంగిపోవాలని డీజీపీ శివధర్రెడ్డి పిలుపునిచ�