అమరుల త్యాగాలు, దశాబ్దాల పోరాటాల ఫలితమే తెలంగాణ ఆవిర్భావమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం లోక్భవన్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించా�
రాష్ట్ర విభజన జరిగిన తీరు, పార్లమెంట్ ప్రజాస్వామ్య ప్రక్రియను వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్
ఎల్నినో హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలవారీగా కార్యాచరణ సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి కే సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు.
‘తెలంగాణ కోసం ఒక్కడిగా బయలుదేరారు. పిడికిలి బిగించి కోట్లాది మందిని ఏకంచేశారు. రాజకీయ పదవులను గడ్డిపూసతో సమానంగా భావించారు. చివరికి ప్రాణత్యాగానికి సైతం వెనుకాడలేదు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ పోరాట ఫలిత�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవడం ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యత అని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. రాష్�
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి నమూనాను చూపిందని, అందుకు మనమంతా గర్వపడాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
ఎవరైనా తాము పుట్టిన తేదీనే బర్త్డే జరుపుకొంటారు. ఆ తర్వాత చేసుకోరు.. ఒకవేళ చేసుకుంటే అందరూ నవ్విపోతారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ తీరు కూడా అచ్చం అలాగే ఉన్నది. తెలంగాణ పుట్టిన రోజు.. అదే ఆవిర్భవించింది జూన�
హైదరాబాద్ పేట్ల బురుజులోని సిటీ ఆర్మ్ రిజర్వ్ (సీఏఆర్) హెడ్క్వార్టర్స్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ హాజరై జాతీయజెండాను �
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. శుక్రవారం ప్రారంభమై ఈనెల 12వ తేదీతో ముగుస్తాయి. ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు.
ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను అధికారులు విధిగా అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ భవనానికి ‘రాజిరెడ్డి భవన్'గా నామకరణం చేస్తూ 2020 �
రాష్ట్రంలో న్యాయవాదులు తమ వృత్తిపరమైన విధులను నిర్భయంగా, స్వతంత్రంగా నిర్వహించేందుకు ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టం-2026ను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ మంగళవారం తెలంగాణ అవతరణ దినోత్సవం
తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్య
తెలంగాణ రాష్ట్ర 13వ అవతరణ ది నోత్సవ వేడుకలు మంగళవారం అట్టహాసంగా జరిగాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యా ప్తంగా ఉత్సవాలు అంబరాన్నంటాయి. ప్రభు త్వ, ప్రైవేట్ కార్యాలయాల వద్ద జాతీయ జెం డాను ఎగురవేశారు. విద్యుద్ద�
కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ 14 ఏండ్లు పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచానికి రోల్మోడల్గా తీర్చిదిద్దిన ఘనత తె