వరుసగా మరో ఏడాది మామిడి రైతులకు నిరాశే మిగిలేలా కనిపిస్తున్నది. అకాల వర్షాలు, తీవ్రమైన మంచు, చీడపీడలతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే చెట్ల నిండా పూతతో కనిపించాల్సిన మామిడి తోటలు .. బోసిప
రైతు సమస్యలపై బీఆర్ఎస్ ఆందోళనబాట పట్టింది. రైతుల పంట దిగుబడులు కొనకపోవడంపై శుక్రవారం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా నిరసనలకు శ్రీకారం చుట్టింది. వానకాలంలో రైతులు పండించిన పంటలను ప్రభుత్వం మద్దతు ధ
పాలమూరుకు ప్రాజెక్టుపై నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతగల మంత్రిగా ఉండి, తప్పుడు వివరాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం దారుణమని బీఆర్�
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమ నం దిశగా సాగుతున్నదని, క్యాలెండర్లు మారుతున్నా ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి సానుకూల మార్పు రావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించ�
మామూలు తాగుడు కాదు. కేవలం ఒకేఒక్క రాత్రి ఖర్చు లెక్కలు తీస్తే మత్తు దిగిపోయేంతటి తాగుడు. ఇప్పటికే మద్యంపై ఖర్చు చేయటంలో దక్షిణాది రాష్ర్టాల్లో తెలంగాణే టాప్ అని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫై�
కలలు, కోరికలు మనుషులందరికీ ఉంటాయి. ఆధునిక ప్రజాస్వామ్యంలో కూడా రెండు రకాల మనుషులను గుర్తించాలి. సామాన్య ప్రజలు, వాళ్లను పరిపాలించే రాజకీయ నాయకులు. ప్రజలకు వారి బతుకు, ఉద్యోగాలు, కుటుంబాలు, పిల్లల బాధ్యతలు
దక్షిణ డిస్కంలో మహిళా ఉద్యోగినుల పట్ల వివక్ష కొనసాగుతున్నదంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మింట్కాంపౌండ్లోని ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో కీచక ఉద్యోగి వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథ
తెలంగాణ.. ఆకాశమంత ఆత్మగౌరవాన్ని కలిగిన నేల. ఉద్యమకాలం నుంచీ.. నిర్బంధాలను దాటుకుంటూనే అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చిన నేల. ఆ సాంస్కృతిక వైభవాన్ని, తెలంగాణ చేతనను పత్రిక ఆవిర్భావం నుంచీ కనిపెట్టుకుంటూ వ�
రాష్ట్రంలో టీచర్ ఎడ్యుకేషన్ కోర్సులైన బీఎడ్, డీఎడ్ కోర్సుల సిలబస్ మార్చాలని సర్కారు నిర్ణయించింది. ఈ రెండు కోర్సులకు కొత్త సిలబస్ రూపొందించాలని నిర్ణయించింది. బుధవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థ�
యూరియా దొరకక అన్నదాతలు విలవిలలాడుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద తెల్లవారుజాము నుంచే చలిలో సైతం క్యూలో పడిగాపుల
ఆన్లైన్ కేంద్రంగా చైనా మాంజా విక్రయిస్తున్న అమెజాన్, మీషో, పతంగ్ డోరీ వంటి ఈ-కామర్స్ ప్లాట్ఫాం సంస్థలపై కఠినచర్యలు తీసుకోవాలని న్యాయవాది రామారావు ఇమ్మానేని ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం రూ.500 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించాలని బోధన, బోధనేతర ఉద్యోగ సంఘాల నేతలు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు.
ప్రజాపాలన ముసుగులో సీఎం రేవంత్రెడ్డి రాచరిక పాలన నడుపుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, విప్ కేపీ వివేకానంద్గౌడ్ ధ్వజమెత్తారు. మూసీ ప్రాజెక్టు పేరిట వేలాది పేద, మధ్య తరగతి కుటుంబాల ఇండ్లను నేలమ