రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో పది, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు-2026 అందించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుద�
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయని ఇంటర్బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ అభ్యర్థులకు పరీక్షలను నిర్
‘నేను కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించనున్న కొడుకు స్నాతకోత్సవానికి హాజరుకావడం ఆనందంగా ఉన్నది..’ అంటూ బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు బుధవారం ఎక్స్లో ట్వీట్ చేశారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) మరో మైలురాయిని అధిగమించింది. ఈ ప్లాంట్లోని యూనిట్-3లో ఈ నెల 10 నుంచి నిర్వహించిన కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీవోడీ) బుధవారం విజయవంతంగా ముగిసింది. 800 మెగావాట్ల స�
రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థలను (డిస్కమ్లను) త్వరలో ప్రైవేటీకరించబోతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. వీటిని ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రై
కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసుతో బండి సంజయ్ ఖేల్ ఖతం అయ్యిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఇంతకాలం దూకుడుగా వ్యవహరించిన సంజయ్ ఆత్మరక్షణలో పడ్డారని తెలుస్తున్నది. ఈ ఘటన రాష్ట్ర బీజేపీ�
పోక్సో కేసును ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. బాలికపై లైంగిక దాడి, ఇతర తీవ్రమైన నేరారోపణల నేపథ్యంలో పేట్ బషీర�
ఏదైనా క్రిమినల్ కేసులో సింగిల్ జడ్జి వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులు లేదా తుది తీర్పుతో విభేదించి నప్పుడు దానిపై ద్విసభ్య ధర్మాసనం వద్ద అప్పీల్ చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. క్రిమిన�
KTR | తెలంగాణలో ఆడబిడ్డలపై నేరాలు పెరగడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అత్యధిక కేసులు కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం.. మహిళలపై నేరాల్లో దేశంల
Kamareddy | కామారెడ్డిలో యువకుడు ఇన్స్టాగ్రామ్లో పాపులర్ కావాలని ఆత్మహత్య చేసుకుంటానని భావోద్వేగంగా ఓ వీడియో పెట్టాడు. అది చూసి కంగారుపడిన పోలీసులు పరుగులు తీయాల్సి వచ్చింది.
Sthree Nidhi Recruitment | స్త్రీనిధి’ సంస్థలో ఉద్యోగ నియామకాల కోసం ఇటీవల జారీచేసిన నోటిఫికేషన్ పెను దుమారానికి దారితీస్తున్నది. పారదర్శకత పేరుతో ఆ సంస్థ ఇస్తున్న వివరణలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు పొంతన లేకప�
సరోజినీదేవి కంటి దవాఖానలోని సీఎంఎస్లో జరిగిన అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో కాలి బూడిదైనవి కాలం చెల్లిన మందులా? లేదా కొత్తగా కొనుగోలు చేసినవా? అనే వివరాలను అధికారులు వెల్�
మెదక్లో కలెక్టర్ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా మారింది పరిస్థితి. తాము చెప్పిన పనులు చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఒత్తిడి చేసినా కలెక్టర్ ఖాతరు చేయకపోవడమే వీరి మధ్య