బాపూ.. రేపు తెలంగాణ సాధన కోసం మీరు ప్రాణాలను పణంగా పెట్టి నిరాహార దీక్ష ప్రారంభించిన దీక్షా దివస్. ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో’ అంటూ కఠోరమైన నిర్ణయాన్ని తీసుకొని నాడు మీరు చేపట్టిన దీక్ష తెలంగాణ బ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి బడుగు బలహీనవర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు.. మహిళలకు కూడా ధోకా ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో చట్టబద్ధంగా వారికి 50 శాతం �
నామినేషన్ల ప్రక్రియ మొదలుకాగానే పలుచోట్ల సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ఒక్క జోగుళాంబ గద్వాల జిల్లాలోనే వేలం ద్వారా మూడు జీపీలకు సర్పంచ్లను ఎన్నుకున్నారు. గద్వాల మండలం కొండపల్లిలో వేలం వే�
రాష్ట్రం లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జోరందుకున్నది. తొలి విడత ఎన్నికల నిర్వహణకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మందా మకరందు నోటిఫికేషన్ జారీచేశారు. తొలి విడతలో 4,236 సర్పంచ్, 37,440 వార్డు సభ్యులను ఎ
కేవలం ఆరుగురు ఎస్టీలున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్పట్నం గ్రామంలో సర్పంచ్ పదవితో పాటు మూడు వార్డులను ఎస్టీలకు కేటాయించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల కేటాయింపు తీ�
బీసీలకు రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ రిపోర్టును అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ వికారాబ�
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మూగజీవాలకు రక్షణ కల్పించాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. దీనికి విధివిధానాలను రూపొందించడానికి త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
పంచాయతీ ఎన్నికల్లో ప్రజాదరణ ఉన్న బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని పార్టీ రాష్ట్ర నాయకుడు, నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా ఎంపీలు కలిసి పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. గురువారం ప్రజాభవన్లో డిప్యూ టీ సీఎం నేతృత్వంలో ఎంపీలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించార�
సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ సీంకు సంబంధించిన సొమ్మును ఉద్యోగుల సీపీఎస్ ఖాతాలో పది నెలలుగా జమ చేయడంలేదు. దీంతో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది, ఉద�
ధాన్యం, పత్తి, ఇతర పంటల కొనుగోళ్లు జరుగుతున్న కీలక సమయంలో రైతులకు అండగా ఉండాల్సిన ఏఈవోలకు ప్రభుత్వం ఎన్నికల డ్యూటీలు వేయడం సమస్యాత్మకంగా మారింది. ఏఈవోలంతా రైతు వేదికలను వదిలేసి.. ఎన్నికల డ్యూటీలో తిరుగు�
Bonalu | మెదక్ మండల పరిధిలోని ఖాజీపల్లి గ్రామంలో శ్రీకాల భైరవ స్వామి 15వ ఆలయ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు, అభిషేకా�