Peddi Sudarshan Reddy | తెలంగాణ ఉద్యమ సహచరుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం త�
తెలంగాణలోని ఖనిజ సంపద అక్రమంగా ఆంధ్రాకు తరలిపోతున్నది. ఇక్కడి విలువైన ఖనిజ సంపదపై కన్నేసిన అక్రమారులు గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే అటవీ భూముల నుంచి తరలించి తెలంగాణ ఖనిజాన్ని లూటీ చేస్తున్నార�
Trainee IPS | లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఇంతకుముందే ఇద్దరు యువతులకు ప్రపోజ్ చేశాడని, ఆ తర్వాత బాధితురాలితో సాన్నిహిత్యం ఏర్పరచుకున్నాడని పోలీసులు రిమాండ్ రిపోర�
Adilabad Industrial Park | అభివృద్ధి పేరుతో తమ భూములను లాక్కొని తమ బతుకులను ఆగం చేయొద్దని ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ భూనిర్వాసితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Vivek Venkataswamy | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని నేషనల్ హైవే దగ్గర వరద ప్రవాహాన్ని గమనించిన మంత్రి సమస్యను వదిలేసి ఫొటోల కోసం తాపత్ర య పడ్డారు. ఫొటోగ్రాఫర్కు ఏ యాం గిల్లో ఫొటో తీయాలో తానే స్వ యం�
Revanth Reddy | ‘ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక నిర్ణ యం, కొత్త పథకం, ప్రధాన కార్యక్రమం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న నియామకాలు, వివాదాస్పద అంశాలు, ప్రజల్లో చర్చకు దారితీసే చర్యలు.. ఇలాంటివన్�
Hydraa | హైడ్రా వ్యవహారంలో ఇటీవల జస్టిస్ అనిల్కుమార్ వెలువరించిన అభిప్రాయాలు, ఇచ్చిన ఉత్తర్వులు పూర్తిగా సమర్థనీయమేనని జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు కోర్టులను తప్పు�
Revanth Reddy | మన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మళ్లీ తన నోటికి పనిచెప్పారు. ‘పనిచేయరు కానీ జీతాలు మాత్రం తీసుకుంటారని మొన్న బీఎల్వోలపై నోరుపారేసుకున్న ఆయన.. ఇప్పుడు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ను ‘క్రిమినల్ వేస్ట�
Peddi Sudarshan Reddy | తెలంగాణ ఉద్యమ కారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతితో వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన సంతాపా
Peddi Sudarshan Reddyనర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దీ సుదర్శన్ రెడ్డి ఇక లేరు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు పెద్దీ సుదర్శన్ రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున 12.51 గంటలకు హైదరాబాద్లో కన్నుమూశారు.
ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపా టు, రాష్ట్రంలోనూ మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో గురువారం గోదావరి, కృష్ణమ్మలకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టుల కు వరద వచ్చి చేరుతున్నది. కడెం ప్రాజెక్టుకు 1.31 లక్షల క్య�
ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణ అంశంపై కదలిక వచ్చింది. బరాజ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రీ ఫిజిబులిటీ నివేదిక సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. వార్ధా-వైన్గంగ సంగమ స్థానంలో బరాజ్ నిర్మించాలని ప్రభు త్వం స�
సూపర్ ఎల్ నినో ప్రభావంపై రైతు లు, ప్రజలను అప్రమత్తం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సూపర్ ఎల్నినోపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో అధికారుల�
కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద రాష్ర్టాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రావాల్సిన నిధుల్లో తెలంగాణ రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది. 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులు, విడుదల ప్రక్రియలో తెలం�
గోదావరిలో తెలంగాణ వాడుకొంటున్నంత మేర నీటివాటా లేనేలేదని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, చౌటుపల్లి హనుమంత్రెడ్డి తదితర ప్రాజెక్టులకు మంజూరుచేసిన అనుమతులన్నింటినీ పునఃసమీక్షించ�