Sircilla | సిరిసిల్ల మానేరువాగులోని చెక్ డ్యాంలు, పరిసర ప్రాంతం దావత్ లకు కేంద్రంగా మారింది. చెక్ డ్యాం ప్రాంతంలో మద్యం సేవిస్తూ.. పార్టీలు చేసుకుంటున్నారు. బహిరంగంగా మద్యం సేవించి పార్టీలు చేసుకుంటున్నా పోలీ�
Adluri Laxman | మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో.. ఆ వివాదం సద్దుమణిగినట్టేనని భావిస్తున్న నేపథ్యంలో ఇదే వివాదంతో సంబంధం ఉన్న ఉన్న మంత్రి గడ్డం వివేక్ వె�
Adluri Laxman | ‘మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నన్ను టార్గెట్ చేసిండు. కావాలనే నాపై విమర్శలు చేస్తున్నడు’ అని కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్�
సాధారణంగా విద్యాశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు, డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు పాఠశాలలను తనిఖీ చేయడం చూస్తుంటాం. కానీ, మన విద్యాశాఖ కొత్తగా టీచర్లతో స్కూళ్లను తనిఖీ చేయించనున్నది. ఇందుకోసం జిల్లాస్థ
బెస్ట్ అవలైబుల్ స్కీమ్ బకాయి నిధులను వెంటనే చెల్లించాలని పలు ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. నిధుల విడుదలపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ సోమవారం ఉదయం 11గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం
జనగామ సబ్ జైలులో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లికి చెందిన వారాల మల్లయ్య అలియాస్ మల్లేశ్ (38) నాలుగు రోజుల క్రితం గ్రామంల
Hayath Nagar | హైదరాబాద్ హయత్ నగర్లో బొడ్రాయి పునః ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ క్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రా
Harish Rao | ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది తెలంగాన వలస కార్మికులకు బీఆర్ఎస్ నేత హరీశ్రావు భరోసా కల్పించారు. వారి సమస్యలను విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళ్లామని.. వారిని తెలంగాణకు రప్�
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇటీవల ఓటరు కార్డులను పంపిణీ చేసి ప్రలో�
TG Weather | తెలంగాణలో పలు జిల్లాల్లో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల �
B.Tech Student | పాఠాలు అర్థం కావట్లేదని మనస్తాపం చెందిన ఓ బీటెక్ స్టూడెంట్ దారుణానికి ఒడిగట్టింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హనుమకొండ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
Nagarjuna Sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ఈ క్రమంలో సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. దీంతో సాగర్ 8 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు