‘అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి, మాకు అవకాశం ఇవ్వాలని అడిగితే భయమెందుకు? అసెంబ్లీలో మీరు పీపీటీ పెట్టండి.. మాకు అవకాశం ఇవ్వాలి. అప్పుడు అసలు దొంగలెవరో బయటపడతారు’ అని మాజీ మంత్రి, సూర్
కాంగ్రెస్ సర్కార్ రైతుభరోసాను ఓట్ల భరోసాగా మార్చేసిందా.? రైతుల అవసరాల కోసం కాకుండా తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నదా? ఎన్నికలు ఉంటేనే రైతుభరోసాకు మోక్షం లభిస్తుందా? అంటే ప్రభుత్వ చర్యలు అవుననే చ
‘సిరిసిల్ల నేతన్నల కోసం ప్రవేశపెట్టిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని సంక్రాంతి పండుగలోగా అమలు చేయాలి. లేదంటే 10 వేల మంది కార్మికులతో సర్కార్ను కదిలించేలా మహాధర్నా చేపడుతాం’ అని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్�
Urea | యూరియా కోసం రైతులు నరకయాతన పడుతున్నారు. ఎముకలు కొరికే చలిలోనే అరిగోస పడుతూ రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో రైతు వేదిక వద్ద రాత్రి నుంచే �
New Year Celebrations | నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న సోమశిల కొత్త సంవత్సరం వేడుకలకు సిద్ధమైంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు భారీగా యువత తరలివచ్చే అవకాశం ఉంది.
Congress | ఎవుసం బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టొద్దని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారుతో కొట్లాడారు. ‘స్మార్ట్మీటర్' ఓ విఫల ప్రాజెక్టు అని.. రైతును, సామాన్యుడిని నష్టపరిచేందుక�
Telangana | ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. అయినా, మద్యం తాగుడులో మన రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్! పాలు తాగడం ఆరోగ్యానికి హితం. ముఖ్యంగా పిల్లలకు చక్కని పోషక పానీయం. కానీ, పాలు, పాల ఉత్పత్తుల వినియోగంలో రాష్ట్రం బ�
Telangana | రాష్ట్రంలో మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా దొరుకుతుండడం, వీటికి మత్తుకు యువత బానిసలవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే డ్రగ్స్, గంజాయి పట్టుబ
Inter Exams | ఇంటర్ గణితం-1బీ. ఈ సబ్జెక్టును తలచుకుంటేనే విద్యార్థులు భయపడిపోతారు. అంత కఠినంగా ఉంటుంది. విద్యార్థులను ఇంతకాలం భయపెట్టిన ఈ సబ్జెక్టు కాస్త సులభంకానున్నది. అత్యంత కఠినమైన పాఠ్యాంశాలను పుస్తకాల ను�
Urea | రాష్ట్రంలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
తెలంగాణలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల భద్రతను గాలికి వదిలేయడంతో రోజుకు సగటున 10 రేప్లు, 4 కిడ్నాప్లు, 3 హత్యలు జరుగుతున్నాయి. హతుల్లో ఓ మహిళ ఉంటున్నట్టు డీజీపీ శివధర్