తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంచనాలకు, క్షేత్రస్థాయిలో వస్తున్న రాబడులకు అసలు పొంతన కుదరడం లేదు. ఆదాయ మార్గాలు మూసుకొనిపోతుంటే, అప్పుల వేట మాత్రం జోరుగా సాగుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కంప్�
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఏప్రిల్లోనే మొదలు కావాల్సిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నెల రోజులు ఆలస్యంగా షురూ కాగా.. అప్పటి నుంచి అన్నదాత అవస్థలు పడుతూనే ఉన్నాడు. కొనుగోలు కేంద్రా
ఈ ఏడాది వాన కాలంలో తెలంగాణతోపాటు 12 రాష్ట్రాలపై ఎల్నినో ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను ప్రకటించాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమా
అసమర్థుల పాలనలో తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడుతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ప్రమాదాన్ని ముందుగా పసిగడితేనే మనుగడ ఉంటుందని అన్నారు.
జిల్లాలో ప్రజా అవసరాలు, ఫ్యూచర్సిటీ, గ్రీన్ఫీల్డ్ రోడ్డుల నిర్మాణానికి ఇప్పటివరకు అసైన్డ్, ప్రభుత్వ భూములను సేకరించిన ప్రభుత్వం ఇప్పుడు పట్టా భూములపై గురిపెట్టింది. అయితే పరిహారం విషయం తేల్చకుండా�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని కొత్తగూడెం క్లబ�
మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్కు సంబంధించిన టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదంటూ చెప్పుకుంటున్న హైడ్రా ఆ టెండర్లలో కొన్ని సడలింపులు ఇచ్చామంటూ ప్రకటించడంతోనే అందులో తప్పు జరిగినట్లుగా తేటతెల్లమవుతోంది
రాష్ట్రంలో 2026-27 విద్యాసంవత్సరానికి ఇంజినీరిం గ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లకు తొలి వి డత కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈనెల 28 వరకు ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్ చేసుకో
సర్కార్ బడులను బాగు చేయవయ్యా బాబూ అంటే తాళం పెట్టడమే తగిన పరిష్కారం అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. రాష్ట్రంలోని సుమారు 27 వేల బడుల్లో 23 వేల వరకు మూసివేయాలనే ఆలోచనను ఆయన ఇటీవల వెల్లడించడం తెలిసింద
జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలంలోని నెల్లుట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.
Home Guards Transfer | రొటేషన్ పద్ధతిలో బలవంతంగా చేస్తున్న బదిలీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని హోంగార్డులు వాపోతున్నారు. ఏటా కమిషనరేట్లు, ఉమ్మడి జిల్లాలవారీగా జరుగుతున్న ఈ బదిలీలతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందు లు పడు
Farmers | రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు పైసలియ్వకుండా కాంగ్రెస్ సర్కార్ వారిని గోస పుచ్చుకొంటున్నది. పంటలుకొని నెలలు గడుస్తున్నా.. రైతులకు నయాపైసా ఇవ్వడంలేదు. ఇప్పటికే కొనుగోలు ప్రక్రియ పూర్తయినప్పటిక
EHS Trust | రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్యభద్రత పథకంపై కీలక ముందడుగు పడింది. ఎట్టకేలకు ఎంప్లాయీస్ హెల్త్కేర్ ట్రస్టును సర్కార్ ఏర్పాటు చేసింది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీలను నియమిస్తూ బుధవ�