గడిచిన రెండేండ్లలో 588 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారని, తెలంగాణ క్యాడర్కు చెందిన 15 మంది సహా మిగిలిన మావోయిస్టు నాయకులు, క్యాడర్ వెంటనే లొంగిపోవాలని డీజీపీ శివధర్రెడ్డి పిలుపునిచ�
RS Praveen Kumar | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యాలకు పాల్పడిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ పక్షాన నిలబడిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బ�
Kagajnagar Municipality | కాగజ్నగర్ మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు తెరలేపింది. కాగజ్నగర్ మున్సిపాలిటీలో తనకు ఓటు లేకున్నా ఎక్స్అఫిషీయో కోసం కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్ అక్రమంగా తప్పుడ�
Viral Video | మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక ఓ కాంగ్రెస్ అభ్యర్థి ఓటర్ల ఇంటికి వెళ్లి హల్చల్ చేశారు. ఎన్నికల ముందు పంచిన డబ్బులు, చీరలు, హాట్బాక్స్లు తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు.
KTR | హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవాలాల్ చిత్రపటానికి నివ
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు వింత పోకడలకు వెళ్తున్నారు. ఎన్నికల ముందు పంచిన చీరలు, డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓటర్లతో గొడవలకు దిగుతున్నారు.
Maha Shivratri | రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస, జాగరణలతో ఆ పరమశివున్ని ఎంతో నిష్టతో భక్తులు పూజించే
BRS | వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కేంద్రం లోపలికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెళ్లడాన్ని ప్రశ్నిస్త
ఒక రొట్టెను మూడు ముక్కలు చేశారనుకుందాం.. ఆ మూడు ముక్కలను కలిపితే అసలు రొట్టె అంత ఉండాలి కదా! కానీ తేడా వచ్చిందంటే? మూడు ముక్కల్ని కలిపినా.. అసలు రొట్టె అంత రాలేదంటే ఎక్కడో తేడా ఉన్నట్లే! ఈ మూడు కాకుండా నాలుగో
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రేవంత్రెడ్డి సరార్ వేసుకున్న అంచనాలు క్షేత్రస్థాయిలో తలకిందులవుతున్నాయి. ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలకు, వాస్తవ ఆదాయానికి పొంతన లేకుండాపోయింది. ఆర్థిక సంవత్స�
కాలం మారుతున్న కొద్దీ నాయకత్వ నిర్వచనాలు కూడా మారుతున్నాయి. అధికారాన్ని నిర్వహించడమే నాయకత్వం కాదు. ప్రజల అస్తిత్వాన్ని గుర్తించి, వారి స్వరానికి అర్థం ఇచ్చే సామర్థ్యమే నిజమైన నాయకత్వమని చరిత్ర పదే పద�
రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల కోసం కేటాయించిన భూముల ధరలకు త్వరలో రెక్కలు రాబోతున్నాయి. పెట్టుబడులను ఆకట్టుకోవడానికి, రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు