Paddy Procurement | నల్లగొండకు కూతవేటు దూరంలోని పెద్దసూరారం కొనుగోలు కేంద్రం అది. ఏప్రిల్ 26న ఇక్కడి నుంచి టీఎస్05యూఎఫ్ 7789 నంబర్ లారీలో ధాన్యం లోడ్ అయ్యింది.
Bandi Sanjay | కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ కొడుకు భగీరథ్పై పోక్సో కేసు నమోదుచేసిన పోలీసులు.. అతడిపై వచ్చిన ఆరోపణల తీవ్రత మేరకు తాజాగా కొన్ని సెక్షన్లను అదనంగా చేర్చారు.
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఎర్రవెల్లిలో జరిగిన సమావేశంలో పార్టీ అధినేత
‘పరమాన్నం వండిపెట్టినా పందులు వ్యర్థాలనే వెతుక్కుంటాయి’ అనేది వాస్తవ మాట. మనసు పెట్టి చూస్తే తెలంగాణలో ఇపుడు జరిగింది కూడా ఇదే. ‘సారు’ మనకెంత మంచి చేసినా, రాష్ర్టానికెంత సంక్షేమం అందించినా తెలంగాణ చిన్�
‘చట్టం బండికి చుట్టమా.. కేంద్ర మంత్రి కొడుకు ఓ ఆడబిడ్డపై లైంగికదాడికి పాల్పడితే శిక్షించరా? అధికార అహంకార మదంతో బాధితులపైనే బండి తప్పుడు కేసులు బనాయిస్తారా’ అంటూ బీఆర్ఎస్కు చెందిన మహిళా నాయకులు మండిప�
తెలంగాణలో కూడా బాలికలకు రక్షణ లేకుండా పోతున్న ది. బాగా తెలిసినవారు, కొన్నిసార్లు కుటుంబసభ్యు లే కామాంధులుగా మారి బాలికలను లైంగిక వేధిస్తున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల సంచలనం రేపిన కేంద్రమంత్�
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిజం గా హనుమాన్ భక్తుడైతే బాధితులను బెదిరించలేదని తడిబట్టల తో గుడిలో ప్రమాణం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్�
Bandi Sai Bhageerath | కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అంబర్పేట నియోజకవర్గం చే నంబర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో (POCSO) కేసు, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంపై యాదాద్రి జిల్లా రైతన్నలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుకు నిరసనగా మల్లాపురం గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. వడ్ల బస్తాలన
Inter Admissions | ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. పాత పద్ధతిలోనే అడ్మిషన్లకు సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ ఇంటర్ బోర్డు సోమవారం షెడ్యూల్ను విడుదల చేసింది. ఈసారి ప్రవేశాల కోసం కొత్త
Gadwal Vijayalakshmi | రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చైర్పర్సన్తోపాటు ఆరుగురు సభ్యులతో కమిషన్ను ఏర్పాటు చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కా