Bonalu | మెదక్ మండల పరిధిలోని ఖాజీపల్లి గ్రామంలో శ్రీకాల భైరవ స్వామి 15వ ఆలయ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు, అభిషేకా�
KTR | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలా కాకుండా కేవలం రియల్ ఎస్టేట్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని మ
KTR | సర్పంచ్ ఎన్నికలు అయిన వెంటనే పార్టీని బలోపేతం చేసుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. న్నికలు అయిన వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమ నేత కేసీఆర్ తీసుకున్న గొప్ప నిర్ణయం దీక్షా దివాస్ అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో గురువారం ఏర్పాటు
KTR | రాజకీయాల్లో గెలుపోటములు సహజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బానిసత్వం లేని ఒకే ఒక్క పార్టీ గులాబీ పార్టీ అని తెలిపారు. అసలు యుద్ధం 2028లో ఉంటుందని పేర్కొన్నారు
Harish Rao | కాళోజీ యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న అవినీతి బాగోతంపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు కోరారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఎన్ఎంసీ చైర్మన్ అభిజాత్ సేఠ్�
బీఆర్ఎస్ విద్యార్థి (BRSV) పాటను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పాటను హైదరాబాద్లోని నందినగర్�
Errolla Srinivas | రాష్ట్ర ప్రభుత్వం ఇల్లీగల్గా కేబినెట్ నడుపుతోందని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశామని తెలిపారు. ఇష్టమొచ్చినట్లుగా 16 మందిని ప�
Jagadish Reddy | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చిత్ర, విచిత్రాలు చూడాల్సిన పరిస్థితి వస్తుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. పాలసీల పేరు మీద స్కాములు చేస్తున్నారని మండిపడ్డార�
Group-2 | 2015 గ్రూప్-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం ఊరటనిచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, 2015-16లో నిర్వహించిన గ్�
Panchayat Elections |తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
నవంబర్ 29వ తేదీ అంటే ‘దీక్షా దివస్' గుర్తుకువస్తుంది. ‘దీక్షా దివస్' అంటే ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదమే గుర్తుకువస్తుంది. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష గుర్తు�
తెలంగాణ ఉద్యమ అమరవీరుడు పోలీస్ కిష్టయ్య 16వ వర్ధంతి సభను డిసెంబర్ 1న గన్పార్క్ వద్ద నిర్వహిస్తామని శాసనమండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బండా ప్రకాశ్ ముదిరాజ్ తెలిపారు.