తెలంగాణ యువ ఇంజినీర్ల ప్రతిభను ‘క్రిమినల్ వేస్ట్' అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అవమానించడం.. ఆయన అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం అను�
రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్పై నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు శ్రీకాంత్ ముదిరాజ్ తెలిపారు.
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, మరోవైపు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. వర్షాకాల విపత్తులను సమర్థంగా ఎదురొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన�
యువ గ్రాడ్యుయేట్ల విద్యపై చేసే ఖర్చును ‘క్రిమినల్ వేస్ట్' అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చేయడం అత్యంత దిగజారిన, అసహ్యకర చర్య అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఇంజినీరింగ్ గ్రాడ్యు
ఇంజినీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్' అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని తీవ్రంగా మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. విద్యార్థులకు అప్లికేషన్లు కూడా నిం�
ఎస్సీ గురుకుల సొసైటీలో అమాత్యుడి ఆదేశాలు, నిర్ణయాలకే విలువ లేకుండా పోయింది. ఆ శాఖలో ఓ ఉన్నతాధికారి వ్యవహారంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి అనేక ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూ.802.92 కోట్లు అవసరమంటూ నిపుణుల కమిటీ నివేదిక రూపొందించింది. ఈ నివేదికను గురువారం సీఎం రేవంత్రెడ్డికి రాష్ట్రస్థాయి సమగ్ర కార్యాచరణ నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్�
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దళిత సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నదని దళిత హకుల పోరాట సమితి (డీహెచ్పీఎస్) తెలంగాణ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మారుపాక అనిల్కుమార్ తీవ్ర ఆందోళన వ్య�
తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలను సెప్టెంబర్ 27, 28 తేదీల్లో హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న సాయుధ రైతాంగ పోరాట వీరుడు ఠానూనాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయాలని త�
రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ఆగస్టు 3తో ముగియనున్నది. రాష్ట్రంలో 3,38,26,448 ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీ వందశాతం పూర్తయినప్పటికీ, డిజిటలైజేషన్ 76.72 శాతం మాత్రమే పూర్త�
KTR | తెలంగాణ యువ ఇంజినీర్ల ప్రతిభను ‘ క్రిమినల్ వేస్ట్’ అంటూ అవమానించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు మండిపడ్డారు.