Urea | రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి నాట్లేసి నెల 15 రోజులైనా ఇప్పటివరకు యూరియా బస్తాలు అందగా పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు.
Drugs | దేశంలోనే అతిపెద్ద భారీ డ్రగ్స్ నెట్ వర్క్ ను తెలంగాలో ముంబై పోలీసులు ఛేదించారు. మిరా-భయందర్, వసాయి-విరార్ (MBVV) పోలీసులు ఈ భారీ మాదకద్రవ్య ముఠాను అరెస్ట్ చేశారు.
ఉద్యమం నుంచి 25 ఏండ్లుగా తన ప్రస్తానం తెరిచిన పుస్తకమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. గత పదేండ్లుగా కేసీఆర్ నిర్మించిన ఒక్కో వ్యవస్థను సీఎం రేవంత్రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహ�
137 ఏండ్ల చరిత్ర కలిగిన నిజాం కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ సర్టిఫికేట్ వరించింది. కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ సర్టిఫికెట్తో పాటు దోస్త్లో 97.4 శాతం ప్రవేశాలతో రాష్ట్రంలో అత్యధిక రేటు సాధించడం, 2025 నైరఫ్ ఇండియ
కాళేశ్వరంపై కాంగ్రెస్ దర్యాప్తు ముగిసింది. ఇక ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న రేవంత్రెడ్డికి, తను నియమించిన జస్టిస్ ఘోష్ కమిష�
రాగాలు తీసిన రైతన్న నేడు గాయాలపాలాయెనే/ రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయెనే/ నాడు పచ్చాని పంటల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్న/ వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా/ దేశానికి తిండి పెట్టేటి ర�
Ganesh Laddu | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్లో శుక్రవారం వినాయక మండపాల వద్ద నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాటలో పాట పాడి ముస్లిం సోదరులు లడ్డూలను వేలం పాటలో దక్కించకున్నారు.
Nizamabad | నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా అభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రజా సంఘాలు కలిసికట్టుగా ఉద్యమించాలని నిజామాబాద్ అభివృద్ధి ఫోరం పిలుపునిచ్చింది.
KTR | రాష్ట్రంలో రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడలో ఓడిపోవడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశా�
రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నదనీ, రికార్డు స్థాయిలో రుణాలు తీసుకుంటూ ప్రజలపై అప్పు భారం మోపుతున్నదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 22నెలల్లోనే రూ. 2లక్షల 50వేల కోట్లకు పైగా �