Sthree Nidhi Notification | రాష్ట్రంలోని పేద మహిళల ఆర్థిక సాధికారత కోసం ఏర్పడిన స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ప్రస్తుతం నిబంధనల ఉల్లంఘనకు అడ్డాగా మారినట్టు తెలుస్తున్నది. స్త్రీనిధి సంస్థలో రిటైర్మెంట్�
Bandi Sanjay | కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు విషయంలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభు త్వం దిగొచ్చింది. బండి భగీరథ్ అరాచకాలపై, పోక్సో కేసు దర్యాప్తు పర్యవేక్షణాధికారిగా కూక�
Bandi Sanjay | బాలికపై బండి భగీరథ్ లైంగిక వే ధింపుల కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆయన అనుచరుడు సంగప్ప కూడా విచారణ ఎదుర్కోక తప్పదని న్యాయ నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
Poonam Prabhakar | ‘బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలు కూడా వారి సామాజిక వర్గమేనని తెలిసింది. మరి ఆ ఇద్దరికీ కులసంఘం పెద్దలు పెండ్లి చేస్తరా? ఆ కుల పెద్దలు వివక్షాపూరితంగా ఆ ఇ ద్దరిలో ఒక వ
Teachers | ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒక గంట అదనంగా పనిచేయాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. టీచర్ కొలువు ఉద్యోగం కాదు.. బాధ్యత., బరువని ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11నుంచి 17వరకు జరుగునున్న విద్య�
బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడుపు 16వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి సైదులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
భారతీయ సంసృతిలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక స్థానం ఉన్నదని గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లా తెలిపారు. ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ చీతా వంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని గుర్త
ప్రధాని మోదీ హైదరాబాద్ సభలో చేసిన ప్రసంగం తెలంగాణ ప్రజల ఆశలను నీరుగార్చడమే కాకుండా, తీవ్ర నిరుత్సాహపర్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. ప్రధాని ఉపన్యాసంలో రాష్ట్ర సమస్యల ప్ర�
‘సత్యమేవ జయతే’ నినాదం తప్పుడు రిజిస్ట్రేషన్ల భూదందాను పట్టిచ్చింది. గిరిజన భూముల రక్షణ కోసం 1/70 చట్టం చేయడానికి ముందే ఓ భూమి తనదంటూ నకిలీ పత్రాలు సృష్టించిన ఓ వ్యక్తి అప్పటికి రిజిస్ట్రేషన్ స్టాంపు పత్ర
: రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని, బకాయి పడిన వేతనాలు వెంటనే చెల్లించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాడు చేపట్టిన మరో మానవీయ కార్యక్రమం త్వరలో ఆవిష్కృతం కానున్నది. అవయవ మార్పిడి చికిత్సలు పేదలకు మరింత అందుబాటులోకి తేవాలన్న ఆయన సంకల్పం త్వరలో ఫలితాలను ఇవ్వనున్నది. �
రాష్ట్రంలో కొత్తగా మూడో డిస్కమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదని పలువురు విద్యుత్తు రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతు డిస్కమ్ ఏర్పాటుతో ఒరిగేదేం లేదని అంటున్నారు. ఇదే విషయంపై తెలంగాణ విద్యుత్తు న
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చి తిరిగి వెళ్తున్న కారును 180 కిలోమీటర్ల వేగంతో బైక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెంద�
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు భగ్గుమంటున్నాడు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో సోమవారం 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతా వరణ కేంద్రం ఒక ప్రకటన విడ
ఇప్పటికే గాంధీ భవన్లోకి ‘నమస్తే తెలంగాణ, టీ న్యూస్' ప్రతినిధులు రాకుండా నిషేధాజ్ఞలు విధించిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాజాగా సీఎం రేవంత్రెడ్డి నిర్వహించే ప్రత్యేక మీడియా సమావేశాలకు కూడా అప్రకటిత ఆజ్ఞల