రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ఆగస్టు 3తో ముగియనున్నది. రాష్ట్రంలో 3,38,26,448 ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీ వందశాతం పూర్తయినప్పటికీ, డిజిటలైజేషన్ 76.72 శాతం మాత్రమే పూర్త�
KTR | తెలంగాణ యువ ఇంజినీర్ల ప్రతిభను ‘ క్రిమినల్ వేస్ట్’ అంటూ అవమానించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు మండిపడ్డారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల మంజూరుకు లైన్క్లియర్ అయింది. అనుమతులకు సంబంధించి కేంద్ర పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ జారీచేసిన ఆఫీస్ మెమోరాండమ్ను సుప్ర
హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై హైకోర్టు జస్టిస్ అనిల్కుమార్ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం చేసిన దరిమిలా.. సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హైడ్రా రంగనాథ్ను తొలగించాలంటూ గత మూడురోజులుగా నగర ప్రజలు అభిప్రాయా
శర్వానంద్ తాజా చిత్రం ‘భోగి’ నిర్మాణ దశ నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు సంపత్నంది దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థ
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్లో అరుదైన పుట్టగొడుగును గుర్తించినట్టు గార్డెన్ సమన్వయకర్త డాక్టర్ సదాశివయ్�
న్యూయార్ తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో అమెరికాలోని ఐసెన్ హోవర్ పార్లో బుధవారం ఆషాఢమాస బోనాల మహోత్సవం వైభవంగా జరిగింది. లాంగ్ ఐలాండ్ డిప్యూటీ డైరెక్టర్ మెంగ్ లీ, లెజిస్లేచర్ రోజ్ మేరీ వాకర్ �
నిజాం కాలేజీ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫీజుల పేరుతో సర్టిఫికెట్ల బ్లాక్ మెయిలింగ్ దందా కొనసాగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తార�
వేములవాడ రూరల్, జూలై 29: వేములవాడ ఆర్టీసీ డిపోలో ఓ ఉద్యోగికి ఉన్నతాధికారులు వత్తాసు పలుకుతున్న తీరు ప్రస్తుతం విమర్శలకు దారితీస్తుంది. కరీంనగర్ రీజినల్ పరిధిలో చేయాల్సిన ఉత్తర్వులను హైదరాబాద్ స్థాయి కార
Retired Employees | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రిటైర్డ్ ఉద్యోగులు చేసిన త్యాగాలను ఈ రాష్ట్రం ఎన్నటికీ మర్చిపోదు. తెలంగాణ ఉద్యమంలో రిటైర్డ్ ఉద్యోగులు నాడు ఉద్యోగులుగా ఉంటూ కీలక భూమిక పోషించారు.
Ballot Box | జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినదిగా అనుమానిస్తున్న ఎన్నికల బ్యాలెట్బాక్స్ నల్లగొండ జిల్లాలోని పాత ఇనుపసామగ్రి దుకాణంలో ప్రత్యక్షమవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలంరేపింది.
KTR | రాజకీయాల కంటే తెలంగాణ ప్రయోజనాలు, ప్రగతే తమకు ముఖ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజల పక్షాన కేంద్ర రైల్వే, సమాచార సాంకేతికశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలి