కూరగాయల స్వయం సమృద్ధిలో దేశంలోనే మాడల్ కూరగాయల హబ్గా ఎదిగేందుకు అనువైన వాతావరణం రాష్ట్రంలో ఉన్నదని వ్యవసాయ సాంకేతిక పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ షేక్ మీరా అన్నారు. తెలంగాణ ఉద్యాన వర్సిటీ, ఉద్�
Dharani Portal | ‘గతంలో వందల కోట్లు ఖర్చుచేసి తెచ్చిన ధరణి పోర్టల్నే వినియోగిస్తున్నం.. మేం కొత్త పోర్టల్ తీసుకొనిరాలేదు..’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు.
రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ సంచాలకుడిగా బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబును నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ సంచాలకుల పదవి మూడు నెలలుగా ఖాళీగా ఉండగా, దానిని
ప్రభుత్వ ఉద్యోగలందరూ రాయితీపై ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ మేరకు మహీంద్ర ఎలక్ట్రిక్స్, ఏథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటర్స్, ఓలాతోపాటు పలు కంపెనీలు ముందుకు వచ్చా�
సింగరేణి కార్మికుల అంగవైకల్యాన్ని నిర్ధారించడంలో మెడికల్ బోర్డు అనుసరించి న తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. 121మందిని ఒకేవిధంగా సాధారణ అంగవైకల్యంగా పేరొనడాన్ని తప్పుపట్టింది.
జాతీయ స్థాయిలో పామ్బోర్డు ఏర్పాటుచేసి ఆయిల్పామ్ ఉత్పత్తులను ప్రోత్సహించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్చేశారు. పామ్ చెట్ల నుంచి బెల్లం, ఇతర ఉప ఉత్పత్తులను తయారుచేసి వాటితో పిల్లలకు ఆ�
రాష్ట్ర బడ్జెట్లో గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యా యం చేసిందని లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావాత్ రాంబల్నాయక్ మండిపడ్డారు. దీన్ని నిరసిస్తూ బుధవారం ‘చలో అసెంబ్లీ’ కార్�
ఒకవైపు రాష్ట్రంలో అ సెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, మరోవైపు సీఎం రేవంత్రెడ్డి పలు పర్యటనలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ప్ర స్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి నుంచి రాగానే గుంటూరులో జరిగే ఓ వివాహ కార్య�
సీఎం ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్ పథకం కింద ఎంపికైన 18 మంది గిరిజన పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ నిధుల చెక్కులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అందజేశారు.
‘గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం బుకాయిస్తుంటే.. సప్లయ్ లేదని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆంబో�
రాష్ట్రంలో గ్యాస్ కొరతపై ప్రజలకు ప్రభుత్వం వెంటనే స్పష్టమైన వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. గ్యాస్ కొరత అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టుబట్టారు. ఈ మేర�
రాష్ట్రంలో ఎల్పీజీ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బందులు పడ్తున్నారు. తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల ముందు ఖాళీ సిలిండర్లతో పడిగాపులు కాస్తున్నారు.
రాష్ట్రంలో ఇంధన పొదుపు చర్యలను ప్రోత్సహించేందుకు టీజీ రెడ్కో గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూట్ (జీజీజీఐ) సంస్థతో మంగళవారం అవగాహన ఒప్పంద కుదుర్చుకుంది.