Municipal Elections | రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటూ ప్రచార సభల్లో గొప్పలు చెప్పిన రాష్ట్ర రెవెన్యూ, హౌసిజింగ్శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి ఎన్నికల ఫలితాల్లో ఎదురుదె
Komatireddy Raj Gopal Reddy | ‘తెలంగాణకు నేనే రాజు, నేనే మంత్రి! నాకు ఎవరూ పోటీకాదు..2029లో జమిలి ఎన్నికలు రాబోతున్నయి.. నేను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించను. నన్ను అన్నవాళ్లనే నేను అంటున్నా.. పదిన్నరేండ్లపాటు నేనే సీఎంగా ఉంటా�
Municipal Elections | ఓ రిటైర్డ్ టీచర్ తాన బాధను వెళ్లగక్కుతూ బ్యాలెట్ బాక్సులో ఓ చీటి వేశారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని 14వ వార్డుకు చెందిన పోలింగ్ �
Municipal Elections | పల్లెల్లో ఉనికే లేని బీజేపీ ఇప్పుడు పట్టణాల్లోనూ గల్లంతైంది. బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో కాస్త పట్టు ఉంటుందనే వాదనలను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పటాపంచలు చేశాయి. కాంగ్రెస్తో అనైతిక పొత్తు పెట్
Municipal Elections | రాష్ట్రంలో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ అధికార పార్టీ కాంగ్రెస్ అరాచకాలకు దిగింది. కొన్ని ప్రాంతాల్లో అధికార ఒత్తిడికి పోలీస్ యంత్రాంగం కూడా సహకరించింది. ఒకానొక దశలో బీఆర్ఎస్ పా
అధికార పార్టీ పనితీరుకు అద్దంపట్టే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కంగుతున్నది. రెండేళ్ల తమ పాలనకు రెఫరెండం అన్నట్టు చెప్పుకొచ్చిన ఆ పార్టీకి, అడుగడుగునా ప్రతి బంధకాలే ఏర్పడ్డాయి. ఉమ్మడి జిల్ల
జనసేన పార్టీకి తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆదరణ దక్కలేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 332 వార్డులు, డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు పోటీకి దిగితే.. కేవలం ఒకే ఒక్క వార్డులో ఆ పార్టీ గెలుపొందగలిగింది
: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాయి. ఒక్క భద్రాద్రి-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో సీపీఐ మేయర్ పీఠాన్ని దక్కించుకునే స్థాయిలో వార్డులు
విధుల్లో ఉన్న పోలీసులు, ప్రభుత్వ అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్రెడ్డి హెచ్చరించారు. అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు పోలీస్ సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు �
సీఎం రేవంత్రెడ్డి ముఖ్య సలహాదారుడు వేం నరేందర్రెడ్డి ఇలాకాలో బీఆర్ఎస్ పాగా వేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో మొత్తం 16 స్థానాలకు గాను బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 8 స్థానాలు సమానంగా వచ�
రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ల మంజూరు ప్రక్రియలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోన