Congress | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై అధిష్ఠానం పట్టు మరింత బిగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత అసంతృప్తి, సమన్వయ లోపాలపై వరుసగా ఫిర్యాదులు
Hydraa Ranganath | పేరు రంగనాథ్. వ్యవహారం ‘రంగ రంగా..’ అని భజన చేసినట్టే ఉంటుంది. భజన ఎవరికంటే ప్రభుత్వ పెద్దలకో లేదా ఆ పరమాత్ముడు రంగనాథుడికే తెలియాలి. చట్టమంటారు.. ఆ చట్టాన్ని చాప చుట్టినట్టు చుట్టి చంకన పెట్టేస్తా�
KTR | తమను ఆదుకున్నది మాజీ మంత్రి కేటీఆర్ సారేనని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు చెందిన గంధం గోపాల్ భార్య లావణ్యతోపాటు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
Employees Health Scheme | రాష్ట్రంలో ఇన్స్టాల్మెంట్ల రాజ్యం నడుస్తున్నదని పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించే విషయంలో వాయిదా పద్ధతుల వ్యవహారం నడుస్తున్నదని, ఎంప్లాయీస్ హెల్
Krishna Water | కండ్ల ముందే కృష్ణా నదిలో వరద నీరు వచ్చినట్టే వచ్చి దిగువకు వెళ్తుంటే కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో పంట పొలాలకు నీరు పారని దైన్యం ఉమ్మడి పాలమూరు జిల్లాను వెంటాడుతున్నది.
Peddi Sudarshan Reddy | ‘గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి(54)కి బుధవారం ఉదయం మరోమారు న్యూరో అసెస్మెంట్ నిర్వహించి మెదడు పనితీరును అంచనా వేయనున్నట్టు యశోద హాస్పిటల్
ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్కు మంగళవారం వరకు 17,387 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ -1కు 1,922, పేపర్ -2కు 12,591, రెండు పేపర్లు రాసేందుకు 2,874 చొప్పున దరఖాస్తులొచ్చాయి.
Hydraa | చట్టపరమైన ప్రక్రియను విస్మరించి ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేరొంటూ హైడ్రా ఏర్పాటుచేసిన బోర్డును 24 గంటల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. యజమానులకు నోటీసులు ఇవ్వకుండా, వారి వాదనలు వినకు
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రం నుంచి కోమటిపల్లికి వెళ్లే రోడ్డు పక్కన మంగళవారం టోర్నడో తరహా గాలులు భారీ విధ్వంసం సృష్టించా యి. భారీ వర్షంతోపాటు బలమైన ఈదురు గాలులకు భారీ వృక్షాలు కూకటి వేళ్లు సహా నేలక�
హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలన్న హైకోర్టు నిర్ణయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేసి, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల�
బిజినేపల్లి మండలంలోని విద్యుత్శాఖ క్షేత్రస్థాయిలో విద్యుత్ వినియోగదారులకు వైర్లు, స్తంభాలు, ఇతర సామగ్రి అవసరం లేకున్నా కేవలం సింగిల్ ఫేజ్ మీటర్కు వేలల్లో కట్టించి రూ.లక్షల్లో ఎస్టిమేషన్ వేసి ప్�
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జ యంతి నాటికి 100 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుచేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆసియా ఖండంలోనే మొదటి బహుజన చక్రవర్తి, గోలొండతో పాటు 33 కోట�
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్ లో బోనాల పండుగను మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు. యూకేలోని అన్నిప్రాంతాల నుంచి సుమారు 2,500 మందికిపైగా ప్రవాస తెలంగాణవాసులు హాజరయ్�
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని విద్యుత్ శాఖలో వినియోగదారులకు అవసరం లేకు న్నా కేవలం సింగిల్ ఫేజ్ మీటర్కు రూ.వే లు కట్టించి రూ.లక్షల్లో ప్రభుత్వ సొమ్మును అధికారులు, కాంట్రాక్టర్ దోచుకు