దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాత పెన్షన్ పునరుద్ధరించాలని, ఎన్పీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన తెలిపారు.
Srinivas Goud | ప్రభుత్వం ఇచ్చినచీర కట్టుకొని ఓట్లు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మరి రెండు సంవత్సరాల నుంచి ఎందుకు చీరలు ఇవ్వలేదని నిలదీశారు.
Telangana Cabinet | జీహెచ్ఎంసీని విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ చుట్టుపక్కల ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది.
KTR | రేవంత్ రెడ్డి అవినీతి కోసమే హిల్ట్ పాలసీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 9,292 ఎకరాలు ధారాదత్తం చేసేందుకు హిల్ట్ పాలసీ అని అన్నారు. విద్యార్థులు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తున
Panchayat Elections | తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి (గురువారం) సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమి
Harish Rao | కేసీఆర్ ప్రతి బతుకమ్మకు 18 ఏండ్లు నిండిన కోటి 30 వేల మంది మహిళలకు చీరెలు అందించారని హరీశ్రావు గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్ హెచ్ జీ గ్రూప్ లో ఉన్న సుమారు 40 లక్షల మందికి మాత్రమే చీరెలు ఇస్తు�
రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రా..? రియల్ ఎస్టేట్ బ్రోకరా..? అని కోరుట్ల ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెండేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇక్కడి సహజవనరుల�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేసిన పథకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు విధిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్వా�
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో విజిలెన్స్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. వైద్య విద్య పీజీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని ఐదుగురు విద్యార్థులకు అక్రమంగా మార్కులు కలిపి ఉత్తీర్ణులను చేసినట్టు వచ్
తెలంగాణ తొలి ముఖ్యమంతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరాహార దీక్షతోనే తెలంగాణ కల సాకారమైందని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ సలీం తెలిపారు. ఈనెల 29న దీక్షా దివస్ను పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం�
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు గుర్తు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరు�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) దరఖాస్తుల గడువు ఈ నెల 29తో ముగియనున్నది. ఇప్పటి వరకు 1,26,085 దరఖాస్తులు వచ్చినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నవీన్ నికోలస్ తెలిపారు.
చీరల పంపిణీకి వచ్చిన డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ జాటోత్ రామచంద్రునాయక్పై పలువురు మహిళలు ప్రశ్నల వర్షం కురిపించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇంది�