తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. జైలు పరిపాలన చరిత్ర, శిక్ష పద్ధతులలో వచ్చిన మార్పులను భావితరాలకు వివరించేలా చంచల్గూడలోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి కారును అతి వేగంగా దూసుకొచ్చిన బైక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్ర
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో కాలం గడుపుతూ ప్రజలను మోసగిస్తున్నట్టు మరోసారి రుజువైంది. ‘ఇదీ మీ ప్రజాప్రభుత్వం. మీ కష్టసుఖాల్లో తోడుగా ఉంటం. సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగిన బస్సు ప్రమాదంలో �
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లోడింగ్, అన్లోడింగ్లో తీవ్ర జాప్యం.. అధికారులు వెంటవెంటనే లోడింగ్కు ఒత్తిడి తెస్తుండటంతో మనస్తాపం చెందిన ఓ లారీ యజమాని ఆత్మహత్యకు యత్నించిన ఘటన సోమవారం జనగామ వ్యవసాయ మ�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను మరమ్మతు చేస్తున్నామంటూ రేవంత్రెడ్డి సర్కార్ చేస్తున్న హడావుడికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు ఎక్కడా పొంతన లేదు. ఇప్పటివరకు బరాజ్�
గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు తలపెట్టిన గోదావరి-బనకచర్ల లింకు ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ మళ్లీ పావులు కదుపుతున్నది. పోలవరం నుంచే గోదావరి జలాల మళ్లింపును చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నది. అంద�
పోలవరం ప్రాజెక్టులో కీలకమైన సమస్యలను పరిషరించాలని, అదేవిధంగా ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల లింకు ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రజల్శక్తిశాఖను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు.
: రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన నర్సులకు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం అపాయింట్మెంట్ ఆర్డర్లను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అందజేయనున్నారు.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్ఎట్ పరీక్షలు సోమవారం ముగిశాయి. ఫలితాలను పది రోజుల్లో విడుదల చేయాలని జేఎన్టీయూ అధికారులు భావిస్తున్నార�
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు జూన్ 2న అపాయింటెడ్ డే ప్రకటించాలని ఆర్టీసీ కార్మిక జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో సోమవారం అత్యవసర సమావేశం నిర�
తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘టీజీఐసెట్-2026’ను నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు టీజీఐసెట్ కన్వీనర్ అల్వాల �
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ(పీవీఎన్ఆర్టీయూ)లు సోమవారం అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి.
తెలంగాణ రైజింగ్-2047 విజన్లో భాగం గా రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ కే రామకృష్ణారావు పరిశ్రమలశాఖ అధికారులను ఆదేశించారు.