OU Degree Exam Fee | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల (బీపీఈడీ, డీపీఈడీ) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపా�
Leopard | మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండల పరిధిలోని తలమల గ్రామ పరిసరాల్లో గత కొద్ది రోజుల నుంచి ఓ చిరుత పులి సంచరిస్తుంది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Etala Rajender | ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొంది రెండేండ్లు అవుతున్నప్పటికీ కూడా, వారు బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ దుస్థితికి సీఎం రేవంత్ రెడ్డినే కారణ
Kyama Mallesh | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు అరచేతిలో బెల్లం పెట్టి మోచేతితో నాకిస్తున్నారని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొందరు బీసీ నేతలు రేవంత్ రెడ్డి చేతిలో బాడుగ నే
నష్ట పరిహారం ఇప్పిస్తారా లేక పురుగుల మందు తాగి చామంటారా, అంటూ సత్యసాయి తాగునీటి పంప హౌస్కు తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తున్న సంఘటన కృష్ణా మండల పరిధిలో గుడెబల్లూరు గ్రామ శివారులోని శ్రీ సత్యసాయి తాగునీట
Harish Rao | ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది వలస కార్మికుల ఆవేదనను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
వర్షాకాలం ప్రారంభ సీజన్ జూన్, జూలైలో పెద్దగా వర్షాలు లేవని, కానీ ఆగస్టు, సెప్టెంబర్లో వరుణుడు ఉగ్రరూపం దాల్చి ఇప్పటికీ జోరుగా వానలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తె�
దేశంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) నీరుగారిపోతున్నది. ప్రభుత్వ విభాగాలు, సంస్థల నుంచి ప్రజలు సమాచారాన్ని పొందేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం లక్ష్యం నెరవేరడం లేదు.
సమాచార హకు చట్టం-2025లో భాగంగా ఉత్తమ పనితీరు కనపరిచిన విభాగాధిపతిగా ఎక్సైజ్ శాఖ కమిషనర్కు ఈ ఏడాది పురస్కారం దక్కింది. ఈ అవార్డును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హైకోర్టు న్యాయమూర్తి చేతుల మీదుగా ఎక్సైజ్శాఖ
సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం(ఏఐబీపీ)లో చేపట్టే కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర ఇరిగేషన్శాఖ అధికారులను కేంద్ర జల్శక్తి ఆదేశించింది. ఏఐబీపీ ప్రాజెక్టుల పురోగతి, తదు�
కాంగ్రెస్ అన్ని వర్గాలకు బాకీ పడిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బీఆర్ఎస్ తెచ్చిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’లను ఇంటింటికీ చేరవేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్�
మక్కల కొనుగోలుపై ప్రభుత్వంలో కదలిక వ చ్చింది. మక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డితో చర్చించినట్టు చెప్పారు.