సినిమా ఇండస్ట్రీలో కేవలం నిర్మాత, హీరో, దర్శకుడు మా త్రమే లాభపడుతున్నారని, వారి కోసమే సినిమాలు తీస్తున్నారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలనతో ఓ పక్క రాష్ర్టాన్ని లూటీ చేస్తుండగా మరో పక్క కేసీఆర్ అమలు చేసిన పథకాలను నిలిపివేసి ప్రజలను బాధపెడుతున్నదని మా జీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్రెడ్డి ధ్వజమెత్
నల్లగొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను యంత్రాంగం పూర్తి చేసింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది.
Jagadish Reddy | ఈనెల 29న నిర్వహించనున్న దీక్ష దివాస్ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్యనేత
Harish Rao | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ వర్గాలకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని ఏ ఇతర ప్రభుత్వ చరిత్రలో ఎప్పుడూ చేసిన దాఖలాలు లేవని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
KTR | బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహంపై ఆ పార్టీ తీరును ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన
మడమ తిప్పడం.. మాట తప్పడం సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర అని మాజీ స్పీకర్ మధుసూదనచారి విమర్శించారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని .. బిహార్లో రాహుల్ గాంధీ ప్రచారం చేసుకున్నారని తె�
బీసీలకు అన్ని రాజకీయ అవకాశాలు ఇచ్చింది బీఆర్ఎస్ మాత్రమేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ అడుగడుగునా బీసీలను మోసం చేస్తోందని విమర్శించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎంపీ వద్�
Revanth Reddy | రాష్ట్రంలో త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునేవాళ్లను ఈ ఎన్నికల్లో ఎన్న�
Telangana | రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన కార్మికులు బిల్లులు రాక అనేక అవస్థలకు గురవుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి భోజనం పెడుతున్నప్పటికీ బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన చెందుతున్నారు.
సెస్ కార్మికుల సమస్యలు పరిష్కరించనట్లైతే సమ్మె చేపడతామని తెలంగాణ స్టేట్ యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ రావు అన్నారు. సెస్ సంస్థ పరిధిలో పని చేస్తున్న కార్మికుల సమస�
Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో ఇవాళ (సోమవారం) జరగాల్సిన విచారణ వాయిదా పడింది. దీనిపై మంగళవారం నాడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.