కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రధాని నరేంద్రమోదీ పాలన అంతా పైన పటారం, లోన లొటారమేనని తేలిపోయింది. విశ్వగురు, వికసిత్ భారత్గా దేశాన్ని మోదీ తీర్చిదిద్దుతున్నారని, స్వతంత్ర భారతంలోనే మోదీ పాలన స్వర్ణ�
Gellu Srinivas | బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న విద్యా వారోత్సవాల కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుక�
Mancherial | మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్లు ఉపయోగించే బ్రీతింగ్ ఎనలైజర్ (Breathalyzer) మిషన్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎనలైజర్ మిషన్లలో సాంకేతిక లోపాల వల్ల మద్యం సేవ�
Retirement Benefits | రిటైర్డ్ ఉద్యోగులకు వంద రోజుల్లో రూ.6 వేల కోట్ల బెనిఫిట్స్ ఇస్తామన్న మాట ఉత్తిదేనా? ఇది కూడా ఆరు గ్యారెంటీలు, 420 హామీల మాదిరిగా గాలిలో కలిసిపోవాల్సిందేనా? మూడు నెలల్లో అంత డబ్బు సర్దుబాటు చేయలేనన
KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఈ నెల 12న పార్టీ కీలక సమావేశం జరుగనున్నది. ఈ మేరకు పార్టీ వర్గాలు ఆదివారం వివరాలు వెల్లడించాయి.
Bandi Sai Bhageerath | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కొడుకు ఎక్కడ?’ అనే ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి. బాధితురాలు మైనర్గా తేలడంతో బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు సాయి భగ�
వికారాబాద్ జిల్లా రుక్మాపూర్ గ్రామ శివారులో సాధారణ కూలీలుగా పనిలో చేరిన నలుగురు మావోయిస్టులను తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
RS Praveen Kumar | కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై పోక్సో కేసుకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. మైనర్ బాలిక ఏం పాపం చేసింది, ఆమె కుటుంబం చేసిన పాపమేంటని �
Balka Suman | కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్పై పోక్సోకేసు నమోదు చేయలేదని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. బాధిత మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ముగ్గురు బలయ్యారు. మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో బట్టలు ఉతకడానికి బావి వద్దకు వెళ్లిన తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తూ అందులో పడి మరణించారు. సంగారెడ్డి జిల్�
Sumitranand | తెలంగాణపై మోదీ కి ఏ మాత్రం ప్రేమ లేదని, అవకాశం వచ్చినప్పుడల్లా రాష్ట్రంపై విరుచుకుపడుతున్నారని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ విమర్శించారు.
Bandi Sanjay | పోక్సో కేసు నుంచి బయటపడేందుకు ఉల్టా కేసు పెట్టబోయి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ మరింత ఇరుక్కుపోయాడు. మైనర్ అమ్మాయిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ఆ కేసుల