పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేట్పరం చేసేందుకు కుట్రలు, కుయుక్తులు పన్నుతూ, పథకం ప్రకారం ఆస్తులన�
రోడ్లను మెరుగుపర్చేందుకు హ్యామ్(హైబ్రిడ్ యాన్యూటీ మోడల్) తప్ప మరొకటి లేదన్నట్టు ఏడాది కాలంగా ఊదరగొడుతూ కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజా గా మరోసారి సమీక్ష నిర్వహించింది. గురువారం రాష్ట్ర సచి
రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో 1.32 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటల విస్తీర్ణం, దిగుబడులు, ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రణాళిక రూపొందించింది. సా�
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పైసా వసూల్ దందా ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రజారోగ్య కార్యాలయంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి డిప్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న తనను రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్టు జూనియర్ అసిస్�
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం మోసం చేస్తూ వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్లపై గురువారం హైకోర్టు స్టే ఇవ్వడంపై ఆయన స్పందించారు.
దక్షిణ డిస్కం స్టోర్లో ఏడాది కాలంగా చిన్న వైరు ముక్క కూడా అందుబాటులో లేదు. కీలకమైన కేబుళ్లు లేక ఏడాది నుంచి ఒక్క పని కూడా చేపట్టలేని దుస్థితి. కారణం.. మిస్టర్ టెన్పర్సంట్!. చిన్న వైరు ముక్క కొనుగోలు చేస
రాష్ట్రంలో 56శాతం ఉన్న బీసీలను అన్ని రంగాల్లో అణచివేతకు గురిచేస్తున్నారని ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ విమర్శించింది. స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుక
అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన బిల్లులను కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో-9 చెల్లదని సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు. 42 శాతం రిజర్వేషన్ల జీవోకు చట్టబద్ధత ఉండదని మంత్రులకు, సీఎంవ�
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు హైకోర్టు బ్రేక్ వేయడంతో కాంగ్రెస్ సర్కారు అయోమయంలో పడింది. ఎన్నికలపై ఏం చేద్దాం? ఎలా ముందుకెళ్దాం? అని మల్లగుల్లాలు పడుతున్నది. ఇప్పటికిప్పుడు తెలంగాణ సర్కారు ము�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. అభ్యర్థుల నామినేషన్ల దాఖలు మొదటిరోజే స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం ప్�
హైదరాబాద్లో భారీ డ్రగ్ రాకెట్ గుట్టును ఈగల్ బృందాలు రట్టు చేశాయి. గురువారం జీడిమెట్ల సుచిత్ర క్రాస్రోడ్స్ సమీపంలోని స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో సాయిదత్తా రెసిడెన్సీపై దాడి చేసి సుమారు రూ.72 కోట్ల వ
పోలీసులకు పార్టీలతో సంబంధం లేదని, పార్టీలకు అతీతంగా సమర్థంగా విధులు నిర్వర్తించాలని డీజీపీ బీ శివధర్రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య కొందరు పోలీసులు పార్టీలకు కొమ్ముకాస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతున్న
Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. నోటిఫికేషన్ని నిలిపివేస్తున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకు నోటిఫికేషన్ను నిలిపివేస్తున్న
KTR | స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులపాటు మోసపూరితంగా వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.