తెలంగాణలో మరో రెండు దగ్గు సిరప్లపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. రీలైఫ్ (బ్యాచ్ నంబర్ ఎల్ఎస్ఎల్ 25160, తయారీ సంస్థ: షేప్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, గుజరాత్), రెస్పీఫ్రెష్-టీఆర్ (బ్యాచ్ నంబ
ఐదు వందల మంది విద్యార్థులకు ఒక స్కూల్ కౌన్సెలర్ను తప్పనిసరిగా నియమించాలని, మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ను అమలుచేయాలని పలు రాష్ర్టాలు కేంద్రప్రభుత్వాన్ని కోరాయి. మధ్యాహ్న భోజనాన్ని వండేందుకు సిలిండర
ఈ ఏడాది కృష్ణా నదిలో వరద రికార్డు స్థాయిలో పోటెత్తింది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపాటు మన రాష్ట్రంలోని క్యాచ్మెంట్ ఏరియాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండటమే ఇందుకు కారణం. కృష్ణా నది నుంచి 1990-91లో 1,250.19 ట
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం కాలేజీల బంద్కు పిలుపునిచ్చిన యాజమాన్యాలు మళ్లీ వెనక్కి తగ్గాయి. ప్రభుత్వ హామీతో బంద్ను వాయిదా వేసుకున్నాయి. హామీ మేరకు దీపావళిలోపు రూ. 300 కోట్లు విడుదల చేయాలన�
రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్! అత్యంత ప్రధానమైన ఆర్థిక శాఖలో కీలక అధికారి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహారశైలిపై కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్
గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తం గా వాతావరణంలో భిన్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతుండగా సాయంత్రం వేళ అకస్మాత్త
ఈ ఏడాది పత్తి రైతులపై కాలంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పగపట్టినట్టే కనిపిస్తున్నది. అధిక వర్షాలకు ఒకవైపు పత్తి పాడైపోతుండగా, మిగిలిన పత్తినైనా అమ్ముకుందామంటే కేంద్రం సవాలక్ష కొర్రీలు పెడుతు
జీవో ద్వారా కాకుండా, చట్టబద్ధత కల్పించాకే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడా రు.
MLA Prashanth Reddy | కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. నయ వంచక కాంగ్రెస్ పాలనను ప్రజల్లో ఎండగట్టాలని ఆయన సూచించారు.
TG Weather | తెలంగాణలో రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Madhira | మధిర మిర్చి మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరీస్ సిబ్బంది, ఏపీ వ్యాపారి అక్రమ దందాతో అక్రమ లావాదేవీలు కొనసాగుతున్నట్లు రైతులు ఆరోపణలు చేస్తున్నారు.