పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీలో బీఆర్ దీటుగా బదులిచ్చేలా అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసి పెట్టుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం జడల్పేట రెవెన్యూ గ్రామ శివారులో పులి సంచారం కలకలం రేపింది. పత్తి చేనులో కట్టివేసి ఉన్న ఎద్దుపై దాడి చేసి సుమారు 100 మీటర్ల దూరం లాక్కెళ్లింది. వివరాలిలా ఉన్నా
యాదగిరిగుట్టలో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి వేడుకలను ఈ నెల 30న వైభవంగా నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు ప్రధానాలయంలో శ్రీస్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్కువ రోజులు సమావేశాలు నడిపించామని గుర్తుచేశారు.
KTR | సర్పంచ్ ఎన్నికల్లో వంగబెట్టి గుద్దితే సీఎం రేవంత్ రెడ్డికి సోయొచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ను ఓడిస్తేనే వాళ్లకు బుద్ధివస్తుందని తెలిపారు.
KTR | రైతుబంధు పాలనపోయి రేవంత్ రాబందు పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతులు యూరియా బస్తాల కోసం కాళ్ల మీద పడి గోసపడుతున్నారని అన్నారు. రైతులు చలిలో చెప్పులు క్యూలైన
బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. నాలుగు రోజుల క్రితం పార్టీ కార్యాలయంలో బీసీ నేత పిల్లి రామరాజుయాదవ్పై నాగం అనుచరులు దాడికి పాల్పడ్డారు
KP Vivekananda | అసెంబ్లీలో బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతుందని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద స్పష్టం చేశారు. ఎవరిని సంప్రదించకుండా జీహెచ్ఎంసీలో 22 మున్సిపాలిటీలను అశాస్త్రీయంగా ఆర్డినెన్స్ తెచ్చి విలీనం చేయడాన్ని గ�
ఎన్నారైలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఖతార్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగోని తీవ్రంగా ఖండించారు. ఎన్నారైలకు ప్రతినిధులమని చెప్పుకుంటున్నవారు.. ఫ్రీ పాస్ల కోసం, పనిక
ఉమ్మడి ఏపీలో దశాబ్దాల పాటు నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ రైతులు నిరుత్సాహానికి గురయ్యారు. అస్థిర వర్షాలు, నిరంతర కరువులతో పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు. అట్లాంటి కష్టకాలంలో చెక్డ్యాంలు వారిలో కొత్త ఆశల
ఎదుటివారిని చిన్నతనం చేయడానికి నోరు పెద్దగ చేయాలనే ఆలోచన వల్నరబుల్ టైపికల్ నార్సిసిస్టిక్ లక్షణం. మానసిక డిజార్డర్లో ఇదో ఆత్మరక్షణ చరం. తాను గొప్పవాడిని అనే మానసిక భావనలు చెదిరిపోయినప్పుడు, తీట నో�
Urea | నర్సింహులపేట డిసెంబర్ 27: కాళ్లు మొక్కుతా బాంచన్.. ఒక్క యూరియా బస్తా ఇప్పించండి.. అంటూ అధికారి కాళ్ల మీద పడి ఓ అన్నదాత వేడుకున్నాడు. యాసంగి సీజన్ మొదలైనప్పటికీ రైతులకు సరిపడా యూరియా ఇవ్వకపోవడంతో ఇలా ఓ రైత�
Rayapol | రాయపోల్, డిసెంబర్ 27: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా రేకులపల్లి నర్సింహా రెడ్డి ఎన్నికయ్యారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు ప్రత్యేకంగా సమావేశమై సర్పంచ్ ఫోరం అ�