Cab Drivers | అది భారత జోడో యాత్ర. 2022 నవంబర్ 2న కూకట్పల్లిలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. డ్రైవర్లు, గిగ్ వర్కర్ల కష్టాలను తెలుసుకోవడానికంటూ కొందరు యూనియన్ నాయకులు, డ్రైవ
Cabinet Meeting | అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మొత్తం 10 కీలక అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది.
రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్లకు ఈ నెల 26న పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నారు. అదేరోజు సాయంత్రం 5గంటల నుంచి ఓట్లను లెక్కించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు.
రాష్ట్ర విద్యుత్తు సరఫరా సంస్థ (టీజీ ట్రాన్స్కో) ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగుపడటం లేదు. సంస్థ అప్పుల విలువ అక్షరాల రూ.7,361 కోట్లు. సంస్థ నికర ఆస్తుల విలువ రూ.2,663 కోట్లే. సంస్థ నికర ఆస్తులతో పోల్చితే అప్పులు రె�
విద్యుత్తు ఉద్యోగులకు 1.20కోట్ల ప్రమాద బీమా పథకం అమలును సర్కార్ ప్రారంభించింది. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు లబ్ధిదారుల కుటుంబాలకు చెక్కులు అం�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
ములుగు జిల్లా కోర్టులో సోమవారం ఉదయం బాంబు కలకలం రేపింది. న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులు పోలీసుల తనిఖీలు చేసే వరకు కోర్టు బయటే వేచిచూడాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... ములుగు కోర్టు �
తెలంగాణ సాధనలో ఆర్టీసీ ఉద్యోగులు కూడా తమవంతు పాత్ర పోషించారని, వారి చిరకాల డిమాండ్ అయిన విలీన అంశం, గుర్తింపు సంఘాల ఎన్నికలు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు.
‘పాలిచ్చే బర్రెను అమ్మి దొంగ దున్నపోతును కొనుక్కున్నట్టు’ అయింది తెలంగాణ ప్రజల పరిస్థితి. మంచి దున్నపోతు అయితే నాగలి దున్నడానికైనా పనికొచ్చేది. కానీ ఈ దొంగ దున్నపోతు మోపులకు మోపులు, మూటలు మేయడానికి తప్�
నువ్వు మళ్లీ ఆ మాట అనేశావ్
మా క్రోధం... అభ్యర్థన
నిరసన... విన్నపం
అన్నీ బూడిదపాలు చేశావ్
అవిచ్ఛిన్న సాంస్కృతిక
వారసత్వాన్ని కొనగోటితో
మీటి పారేశావ్...
‘ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అని అని పెద్దలు ఎప్పుడో అన్నారు. ఒడ్డున కూర్చుండి ఎన్నయినా మాట్లాడవచ్చును. పగ్గాలు చేతపుచ్చుకొని బండి నడిపించినప్పుడే ఆ మాటల పస ఏంటో తేలిపోతుంది. తెలంగాణ తొల�
High Court | రిటైర్డ్ ఉద్యోగులకు( Retired Employees ) వెంటనే బెనిఫిట్స్ చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఏడాదిగా బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో ఆర్థిక కార్యదర్శిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Etela Rajender | బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికనున రాష్ట్ర నాయకత్వం నిర్ణయించడం మానేయాలని సూచించారు. తమ పార్లమెంట్ నియోజకవర్