Water Dispute | కర్ణాటక వైపు నిండు గా నీళ్లు.. తెలంగాణ వైపు కన్నీళ్లు పుట్టించే పరిస్థితులు.. కర్ణాటకలోని కృష్ణ, భీమా నదీ పరీవాహక ప్రాంతాల వైపు పచ్చగా పంటపొలాలు దర్శనమిస్తుంటే.. తెలంగాణ వైపు బీడువారిన పొలాలే అడుగడు�
TGPSC OMR Sheets | టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించే పోటీపరీక్షల ఓఎంఆర్ షీట్లు కుప్పలు కుప్పలుగా రోడ్డుపక్కన పడి ఉండటం కలకలం రేపింది. హైదరాబాద్లోని పీవీఆర్ ఎక్స్ప్రెస్వే సమీపంలో పిల్లర్ నంబర్ 230 నుంచి 240 వరకు శన
KTR | రాష్ట్రంలో ‘ట్రిపుల్ ఆర్' ఉద్యమం రాబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఆయన ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులతో పాటు ప
కృష్ణ, భీమా నదులపై కర్ణాటక అ డ్డగోలుగా నిర్మిస్తున్న బ్రిడ్జి కం బ్యారేజీలపై బీఆర్ఎస్ సమరభేరి మోగించింది. ఆదివారం ‘చలో కర్ణాటక’ పేరుపై నిర్వహించిన అక్రమ బ్యారేజీల పరిశీలన యా త్ర అధికార పార్టీలో గుబుల�
తుంగభద్ర జలాలపై సోమవారం జరిగే భేటీపై తెలంగాణ సాగునీటిరంగ నిపుణులు అనేక అభ్యంతరాలు, అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టిన రేవంత్ సర్కార్ తీరుపై వారు మండిపడుతున్నారు. ట్రిబ్�
ఎగువన వర్షాలు కురుస్తుండటంతో జూరాల వైపు కృష్ణమ్మ అడుగులు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి విడుదల చేయడంతో ఆదివారం ఉదయం ఆ జలాలు జూరాల ప్రాజెక్టుకు చేరుకున్నాయి.
రాష్ట్రంలో కార్పొరేషన్లకు కాంగ్రెస్ సర్కార్ రూపాయి ఇవ్వకుండా నిర్లక్ష్యం చూపుతున్నది. ఏటా బడ్జెట్లో ఆయా కార్పొరేషన్లకు నిధులను ప్రతిపాదించడం, ఆపై రూపాయి విదల్చకపోవడం పరిపాటిగా మారింది. కార్పొరేషన
టీచర్లకు శిక్షణ.. విద్యార్థులకు శిక్ష అన్నట్టుగా మారింది రాష్ట్రంలో సర్కార్ బడుల్లో చదువుకునే విద్యార్థుల పరిస్థితి. ‘విద్యాసంవత్సరం మధ్యలో టీచర్స్కు ట్రైనింగ్స్ ఉండవు.. వేసవి సెలవుల్లోనే శిక్షణ పూ
ఎల్ నినో దెబ్బకు రాష్ట్రంలో లక్షల ఎకరాలు బీళ్లుగా మారనున్నాయి. ఎల్నినో ప్రభావంతో ఈ సీజన్లో సాగు విస్తీర్ణం భారీగా తగ్గుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. దాదాపు 32 లక్షల ఎకరాల్లో సాగు తగ్గుతుందని ఇ�
కర్ణాటక ప్రభుత్వం కృష్ణ, భీమా నదులపై నిర్మిస్తున్న అక్రమ చెక్డ్యాంలు, బ్యారేజీలు, రిజర్వాయర్లను మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ నవీన్రెడ్డి ఆదివారం మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మార
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణం పడతాయి బోనాలు. వారం, వారం ఈ ఉత్సాహం రెట్టింపవుతుంది. అమ్మోరు తల్లి జాతరతో జంటనగరాలు పులకించిపోతాయి. ఈ సందడిలో పాలుపంచు కోవడానికి తెలంగాణ జిల్లాల నుంచీ భక్తులు తరలి వ�
రాష్ట్రంలోని వ్యవసాయ మారెట్ కమిటీలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్ది, రైతులకు నాణ్యమైన సేవలు అందించడంతోపాటు వారు పండించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరా
Kusukuntla Prabhakar Reddy | మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే తమ లక్ష్యం అని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి వల్
కర్ణాటక ప్రభుత్వం కృష్ణా, భీమా నదులపై అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు, చెక్డ్యాంలు, బ్యారేజీల కారణంగా తెలంగాణకు రావాల్సిన నదీ జలాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆరోపించార