Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Azad | మేం పార్టీకి చెప్పే లొంగిపోయామని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆజాద్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టు పార్టీ పిలుపునిస్తుందని పేర్కొన్నారు. స్టేట�
Maoists | మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్ట�
TG Weather | తెలంగాణలో రాగల రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మలక్కా జలసంధిలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం ఉదయం 8.30 గంటలకు దక్షిణ అండమాన్ సముద్రంలో అ�
Harish Rao | ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించలేని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలల తరబడి ఎదురు చూస్తూ, ఓపిక నశించి వీడ
Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించేలా మార్గదర్శకాలను జారీ చేసింది.
KTR | ఈ నెల 29న దీక్షా దివస్ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దశాబ్దంన్నర క్రితం, పార్టీ అధినేత కేసీఆర్ 'తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ సచ్చుడో' అ�
వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు (Maoists) అగ్ర నేతలు లొంగుబాట పట్టారు. కేంద్ర, రాష్ట్ర కమిటీకి చెందిన సుమారు 37 మంది మావోయిస్టులు శనివారం మధ్యాహ్నం తెలంగాణ డీజీపీ బీ. శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) ఎదుట లొంగిపో న�
తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఎప్పుడు చేజారిపోతాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేసి.. ఎక్కడి భూములు లాక్కుంటుందో తెలియని దుస్థితి. ఇదీ రంగారెడ్డి జిల్లాలో రైతుల గోస. రాష్
పదిరోజులపాటు గజగజలాడించిన చలి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. కేవలం మూడు జిల్లాల్లో మాత్రమే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పరిమితమయ్యా
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సర్వం సిద్ధంచేస్తున్నది. గ్రామ పంచాయతీ(జీపీ)లు, వార్డు స్థానాల రిజర్వేషన్లకు సంబంధించిన విధివిధానాలను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ఆర్డీ) ఇప�
కర్ణాటక నుంచి ధాన్యం లారీల్లో తెలంగాణలోకి యథేచ్ఛగా తరలిస్తున్నది. తెలంగాణ-కర్ణాటక బార్డర్లో చెక్ పోస్టులు ఉన్నా సంబంధిత అధికారులు నామ మాత్రపు తనిఖీలు నిర్వహిస్తుండడంతో నిత్యం పదుల సంఖ్యలో లారీల్లో �
బోర్డు నిర్వహణకు నిధులు లేవని, నిధులు కేటాయించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రభుత్వాలను కోరింది. లేకపోతే టెలిమెట్రీల ఏర్పాటు కోసం కేటాయించిన ని�
యాంటీబయాటిక్స్ను విచ్చలవిడిగా వాడితే పెను ముప్పు తప్పదని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) తన తాజా అధ్యయనంలో హెచ్చరించింది. దేశంలో ప్రతి 10 మందిలో ఎనిమిది మంది యాంటీబయాటిక్ రెసిస�