Medaram | అక్కడ విగ్రహారాధన, పూజలు ఉండవు.. ఎలాంటి ధూపదీపాల సందడి కనిపించదు.. ప్రకృతితో మమేకమై వందల ఏండ్లుగా ఆదివాసీ ఆచార, సంప్రదాయాలకు ప్రతిరూపం.. రెండేండ్లకోసారి కీకారణ్యం నుంచి జనారణ్యంలోకి తల్లులు తరలివచ్చే
Kondagattu | రెండూ సర్కారు శాఖలే.. పైగా రెండింటికీ మంత్రి ఒక్కరే. అయినా వాటి మధ్య కొరవడిన సమన్వయం, పట్టింపులేని ధోరణి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేని నిస్సహాయత, మంత్రులు, ఎమ్మెల్యేల ఉదాసీనత వెరసీ జగిత్యాల �
Karimnagar | కరీంనగర్ జిల్లా కొత్తపల్లి సర్వే నంబర్ 197, 198లోని భూముల సేల్డీడ్లను జిల్లా కలెక్టర్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పిటిషనర్లకు నోటీసులు జారీ చేయకుండా వ్యవహరించిన కలెక్టర్ చర్యలను రద్
Jayesh Ranjan | రాష్ట్రంలో మరోమారు ఐఏఎస్ అధికారులు భారీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా బదిలీల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రత్యేక ప్రధాన కార్యదర
Singareni | నిబంధనల మేరకు నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్ట్ సంస్థకు విధించిన భారీ జరిమానాను మాఫీ చేయాలని చూసిన బాగోతం సింగరేణిలో దుమారం రేపింది.
Sarpanch | గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరి వారం కాకముందే రాష్ట్ర ప్రభుత్వం వారిని డమ్మీలుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రతి గ్రామంలో ‘ఇందిరమ్మ స్థాయీ సంఘాల’ పేరుతో కమిటీలను ఏర్పాటు చేసే
దేశ వ్యవసాయానికి విత్తనాలు ప్రాణం. రైతు చేతిలో ఉన్న విత్తనమే రేపటి ఆహార భద్రతకు.. జీవవైవిధ్యానికి.. వ్యవసాయ స్వయం ప్రతిపత్తికి మూలాధారం. అలాంటి కీలక రంగాన్ని నియంత్రించాల్సిన విత్తనాల ముసాయిదా బిల్లు- 2025 �
తెలంగాణ పల్లెల్లో రెండేండ్ల తర్వాత సర్పంచుల పాలన మొదలైంది. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ప్రజల మద్దతుతో ఎన్నికైన సర్పంచులు ఇప్పుడు గ్రామాల రూపురేఖలను మార్చడానికి సిద్ధమవ�
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ క్యాథడ్రల్ చర్చిలో క్రీస్తు జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో చర్చిలో శిలువ ఊరేగి�
ఇటీవల గ్రూప్-1 పరీక్షలో ఉద్యోగాలు సాధించిన 15 మంది ఆర్యవైశ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు. గురువారం అరణ్యభవన్లో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.