కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ (CBI) విచారణకు ఇవ్వడాన్ని నిరసరగా శాసన మండలిలో బీఆర్ఎస్ (BRS) సభ్యులు ఆందోళన నిర్వహిస్తున్నారు. చైర్మన్ పోడియాన్ని ముట్టడించిన ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపె
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పిం�
బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదని, ‘బహుజన రాష్ట్ర సమితి’ అని పేదలు అంటున్నారని, అందుకే బీసీ రిజర్వేషన్ల బిల్లు పాస్ కావాలని పార్టీ తరఫున కోరుకుంటున్నట్టు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర�
‘నా అంతరంగపు ఆకాశం నిండా శ్రావణార్ద్ర మేఘ పంక్తిలా సానుభూతి నిండుకుంటుంది’ అంటాడు మల్లావఝల సదాశివుడు. కవి హృదయం వానకాలం మబ్బులా, కవి కలం వజ్రాయుధంలా ఉండాలి. చిత్త ద్రవీభవన స్థితి నుంచే నిజమైన సృజన మొలకె�
రాజకీయ ఉద్దేశంతోనే జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చకు పెట్టారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. మొత్తం తంతు చూస్తుంటే జగన్నాటకం లాగా అనిపిస్తున్నదని పేర్కొన్నారు. నివేది�
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక మొత్తం చట్టానికే విరుద్ధంగా ఉన్నదని నీటిరంగ నిపుణులు, న్యాయకోవిదులు చెప్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి అసంబ
నీళ్లు, నిధులు, నియామకాల పేరిట సాగిన ఉద్యమానికి అర్థవంతమైన ముగింపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒకటయితే, ఉద్యమ నేత కేసీఆర్ పాలన మరొకటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు.
హైదరాబాద్, ఆదివారం, ఆగస్టు 31, 2025: అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్ నేషనల్ చాంపియన్షిప్ 2025 పోటీలు ముగిశాయి. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో పోరాడి ఓడిన తెలంగాణ పురుషుల జట్టు రన్నరప్గా నిలిచింది.
అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) రెండో రోజుకు చేరాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆర్డినెన్స్ స్థానంలో బీసీ బిల్లు సహా పలు బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానున్నది.
ఆంధ్రా ప్రాంతానికి చెంది న మరో మాజీ ఐఏఎస్ అధికారికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు కట్టబెట్టింది. దేవాదాయశాఖ డైరెక్టర్గా, యాదాద్రి ఆలయ ప్రత్యేకాధికారిగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతూ నేడు(ఆగస్టు 31)ఉద్య
‘మాది యంగ్ ఇండియా బ్రాండ్' అంటూ పదేపదే చెప్పే కాంగ్రెస్ సర్కారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కోసం తంటాలు పడుతున్నది. యంగ్ గురుకుల భవనాల నిర్మాణానికి నిధులు సమీకరించేందుకు ఆపసోపాలు �
రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం వార్డులవారీగా విడుదల చేసిన ఓటరు జాబితాలో అనేక తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.