Telangana | రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ భూదాహం ఇప్పట్లో తీరేలా లేదు. లగచర్ల మొదలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పేదల భూములే లక్ష్యంగా ప్రభుత్వం భూపంజా విసురుతూ వస్తున్నది. తాజాగా చేవెళ్ల మండలం ఆలూరు రైతుల న�
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి రైతు సభ అట్టర్ఫ్లాప్ అయ్యింది. తమది రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్.. ఆ రైతులపైనే వివక్ష చూపటంపై అన్నదాతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, స్కీంలకు గండి కొట్టి.. స్కాంలను ప్రోత్సహిస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీని తలపిస్తున్నదని, అన్ని వర్గాలనూ మోసం చేసేలా ఉన్నదన�
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి మరోసారి వరి సాగుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వరి సాగు లాభసాటి కాదని, అనేక సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కాబట్టి వరి సాగు చేయొద్దని రైతులకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులకు రంగం సిద్ధమవుతున్నదా? ముగ్గురు మంత్రులను తొలగించడం ఖాయమైందా? ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు బడుగు మంత్రులపై తొలగింపు కత్తి వేలాడుతున్నదా? అంటే, అధికార పార్టీ నుంచి అవును �
Jeevan Reddy | Reఆత్మగౌరవానికి విలువలేని కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేయడం సాధ్యం కాదని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్రెడ్డి స్పష్టంచేశారు.
Farmer Suicide | యాదాద్రి భువనగిరి జిల్లాలో అప్పుల బాధతో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మకూరు(ఎం) మండలంలోని రాయిపల్లి గ్రామానికి చెందిన రైతు నాతి మల్లయ్య గౌడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Jeevan Reddy | కాంగ్రెస్తో సుదీర్ఘ ప్రయాణానికి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఈ మేరకు పార్టీని వీడటానికి గల కారణాలపై లేఖను విడుదల చేశారు. గ
Telangana Building Rules | తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. టీడీఆర్ వినియోగంపై కొత్త మార్గదర్శకాలను ఇస్తూ జీవో జారీ చేసింది. దీని ప్రకారం 21 మీటర్లకు పైగా ఎత్తు ఉన్న భవనాలన�
Manne Krishank | కాంగ్రెస్ సర్కార్ ప్రతి బడ్జెట్ మోసపూరితమేనని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు. తెలంగాణ ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేదని విమర్శించారు.
రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించిన తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (టీపీఎస్) ఏర్పాటు ప్రక్రియను సర్కార్ ప్రారంభించింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఈ స్కూల్ను నెలకొల్పనున్నది.
ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (టీఎస్టీ), మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (ఎంఎస్టీ) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. 198 ఖాళీల భర్తీ కోస�
గ్రేటర్లోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో (క్యూర్) సర్కార్ స్కూళ్ల అభివృద్ధికి రూ.1,011.65 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. దీంట్లో 30% నిధులు సర్కార్ లేదా కార్పొరేట్ సోష
రాష్ట్రంలో కొత్త విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్) ఏర్పాటుతో కొత్త పంచాయితీకి తెర లేచింది. చాంబర్లు, అధికారుల కేటాయింపు విషయమై దక్షిణ డిస్కమ్ (టీజీఎస్పీడీసీఎల్)కు, కొత్తగా ఏర్పాటైన రైతు డిస్కమ్ (టీజీ�
ప్రజాస్వామ్యంలో బడ్జెట్ అంటే కేవలం ఆదాయ-వ్యయాల పట్టిక మాత్రమే కాదు. అది ఒక రాష్ట్రం ఎటు దిశగా పయనిస్తుందో, ఎవరి అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటుందో చెప్పే సామాజిక-ఆర్థిక దిశానిర్దేశం. ఒక రకంగా చెప్పా