హైదరాబాద్ నగరంలో మహిళలకు రక్షణ లేదని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బీ సుమతి రెండు రోజుల కిందట జరిపిన స్టింగ్ ఆపరేషన్తో బయటపడింది. కాంగ్రెస్ పాలనలో మహిళలు రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లే పరిస్థితి లే�
అర్హత గల మహిళా సంఘాలకు ఇప్పటివరకు అందిస్తున్న రూ. 5 లక్షల వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు మంత్రి సీతక్క చెప్పారు. వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.
రెవెన్యూ విభాగంలో తెచ్చిన సంస్కరణలు పక్కదారి పడుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్డీవోలు తమ అధికారాలను ఇతర ప్రయోజనాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్�
ఇండియా గ్రాండ్ మాస్టర్, తెలంగాణ కుర్రాడు ఇరిగేసి అర్జున్ టెపె సిగెమెన్ అండ్ కో టోర్నీలో తృటిలో టైటిల్ చేజార్చుకున్నాడు. ఆడిన ఏడు రౌండ్లలో అజేయంగా నిలిచి టై బ్రేక్లో దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్ల్�
ఓరుగల్లులో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సుతో కాంగ్రెస్ వెన్నులో వణుకు పుట్టిందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. గురువారం ఆ యన మహబూబాబాద్లోని క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట
దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులతో బీఆర్ఎస్ రైతు పోరాటాన్ని ఆపలేరని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. అన్నదాత మేలు కోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని ప్రకటించారు. కేటీఆర్ ప్రశ్నలకు �
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రైతు బంధుగా ఉంటే ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి రైతుల పాలిట రాబందుగా తయారయ్యాడని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వరంగల్ సభలో చేసిన రైతు
ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖలో కదలిక మొదలైంది. 2026 మే ఒకటి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతీలకుగాను మొత్తం 1,213 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం
‘జనగణనలో భాగంగా మొదటి విడత ఇండ్ల గుర్తింపులోనూ ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీ కుటుంబాలనూ లెక్కించాలి. పార్టీలకతీతంగా ఓబీసీ కులగణన సాధన కోసం ఉద్యమాన్ని తీవ్రం చేయాలి. ఈ మేరకు 10న చేపట్టబోయే నిరసన కార్యక్రమాలు ఢ�
అడ్డగోలు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం రెండున్నరేండ్లుగా ప్రజలను దగా చేసిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు విమర్శించారు. కసాయిలా మారిన �
డిక్లరేషన్ల పేరిట హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్లో గురువారం కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవరె�
ఇరవయ్యో శతాబ్దం కమ్యూనిస్టు శతాబ్దం అని ఘంటాపథంగా చెప్పవచ్చు. 1917లో రష్యా, 1949లో చైనా విప్లవాలు ప్రధానమైనవైతే వాటి స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం పరిఢవిల్లింది.
డిప్లొమా, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీజీఈసెట్ హాల్టికెట్లను ఈ నెల 9న విడుదల చేయనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ గు�
రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ప్లస్-2 విద్యను ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ అసోసియేషన్ (టీజీహెచ్ఎంఏ) స్వాగతించింది. ఈ విధానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు సంఘం రాష్ట్ర అధ్�