Parishad Elections | ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మరో ఆరు నెలలు ఆలస్యం కానున్నాయా? రైతుభరోసా వేసి జూన్లో ఎన్నికలకు వెళ్లాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఐఆర్ బ్రేకులు వేసిందా? అదే జరిగేతే ఈ వానకాలానికి కూడా రై�
Rice Millers | ఆ రైతు పేరు కుమ్మరి తిరుపతయ్య. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామం.. ఈనెల 8వ తేదీన పంట కోయగా 480 బస్తాలు దిగుబడి వచ్చింది. ఇక ఆ రైతులో మరిపెం కనపడింది. కానీ సర్కారు నిర్లక్ష్యం.. పంట కొనుగ
Bandi Bhageerath | పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ విచారణ పోలీసు కస్టడీలో రెండో రోజు ప్రత్యేక దర్యాప్తు అధికారి, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో జరిగింది. కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న పేట్�
Indiramma Illu | ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను రూ.22,500 కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్నాం. ఇప్పటికే లక్షకుపైగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయి గృహప్రవేశాలు జరుగ�
Dharmapuri | ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఒకసారి సమై క్య రాష్ట్రంలో కూడా విస్తరించారు. నాటి పాలకులకు పక్కా ప్రణాళిక లేకపోవడంతో కూల్చివేసిన ఓ ఆలయం స్థానంలో ప్రస్తుతం చెప్పుల స్టాండ్ కొనసాగుతున్�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి దిశ పూర్తిగా మారిపోయింది. ఉద్యమ ఆకాంక్షలతో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు ఒక గ్లోబల్ అవకాశాల కేంద్రంగా రూపాంతరం చెందింది.
గోడదెబ్బ.. చెంప దెబ్బ అన్నట్టుగా తయారైంది తెలంగాణ రైతు పరిస్థితి. సర్కార్ సాయం పైసా అందకపోగా సొంతంగా పెట్టుబడి సమకూర్చుకొని, ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడం రైతుకు అరిగోసగా మారింది.
ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన 12 ఏండ్ల తర్వాత కూడా పరాయి పాలకులకు ఇంకా తెలంగాణ నేలపై అక్కసుపోలేదని తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ఆక్రోశం వెళ్లగక్కారు. ఒకప్పుడు అసెంబ్లీలో తెలంగాణ పదాన
టీడీపీ మహానాడులో ఆ పార్టీ తెలంగాణ తాత్కాలిక అధ్యక్షుడు బక్కని నర్సింహులు తెలంగాణ ప్రజలను అవమానించడం దుర్మారమని, వెంటనే తెలం ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన నర్సింహులు ముక్కు నేలకు రాయాలని బీఆర్�
టీడీపీ నాయకుడు బకని నర్సింహులు నిజంగా తెలంగాణ బిడ్డ అయితే.. తెలంగాణ పదం డిక్షనరీలో లేదనడం మూర్ఖత్వమని, చంద్రబాబు మాటను నర్సింహులు పలికారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆ�
కొత్త సినిమాల విడుదల సమయంలో ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతితో టికెట్ల ధరలు పెంచడం, ఆ పెరిగిన మొత్తంలో వాటాలపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాల మధ్య చర్చలు జరుగుతున్నాయనే వార్తలు ప్రజల్లో �
రాష్ట్రంలోని కాజీపేట రైల్వే తయారీ యూనిట్లో త్వరలోనే సరికొత్త ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభం కానుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్టవ్ తెలిపారు. న్యూఢిల్లీలో గురువారం రైల్వేశాఖ సహాయ మంత్రి రవనీత్�