కుమ్రం భీం 85వ వర్ధంతిని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, కలెక�
ఎలక్ట్రిక్ బస్సుల విధానంలో మార్పులు తీసుకొచ్చి ఆర్టీసీకి అవకాశం ఇవ్వాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు అధ్
తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల్ల పురోగతి గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని ఆరా తీశారు. నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు అం�
రిజర్వేషన్ల కోసం తెలంగాణలో జరిగే బీసీ ఉద్యమం దేశానికే నాంది పలికేలా ఉం డాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నా రు. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ‘బీసీలకు 42% రిజర్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై బుధవారం హైకోర్టులో జ రగనున్న విచారణలో ప్రభుత్వ ప రంగా సమర్థంగా వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ సూచించారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగా మిత్రధర్మం పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐకి బలమున్న చోట సీట్లు కేటాయించాలని ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ముందు ప్రతిపాదనలు పెట్టారు. మంగళవారం హైదరాబాద�
‘నేర ప్రవృత్తి, హింసాత్మక ప్రవర్తన ఉన్న నవీన్యాదవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వవద్దు. ఎమ్మెల్యే వంటి ఉన్నత పదవుల్లో అతను ఉంటే మహిళలకు భద్రత ఉండదు. అతని వంటి హింస, బెదిరింపు, చట్టవిరుద్ధ కార్యకలాపా�
సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పెట్టుబడి వ్యయం, రసాయనాల వినియోగాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని లాభ�
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లోంచి వస్తున్న వ్యతిరేకత బీఆర్ఎస్కు సానుకూలంగా మారుతుండడంతో పార్టీ నుంచి వివి�
రాష్ట్రంలో సమగ్రశిక్ష ప్రాజెక్ట్లో వింత పరిస్థితి నెలకొంది. కొత్త మండలాలు ఏర్పడినా ఆయాచోట్ల సరిపడా పోస్టులను భర్తీ చేయలేదు. ఉన్న సిబ్బందే ఇంకా పాత మండలాల వారిగానే విధులు నిర్వర్తిస్తున్నారు.
సిగాచి పరిశ్రమ దుర్ఘటన జరిగి వంద రోజులైనా బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందలేదని, ఇంకెప్పుడిస్తరు? అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రామయ్య, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ రేవంత్రెడ్డి సర్క�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి నాయకులు, కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తిరుమల హిల్స్లోని తన నివాసంలో రాజాపూర్ మండలంలోని బీఆర్ఎస
కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ ఓర్సు తిరుపతి అరెస్టు విషయంలో హైడ్రామా నెలకొన్నది. నర్సంపేటకు చెందిన కొంగ మురళి-నాగలక్ష్మి దంపతుల ఇంటికి గత నెల 18న నర్సంపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఓబీస�
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగబాకిందని సామెత. ఉన్న నగరాన్ని సరిగా నిర్వహించడం చేతకాని కాంగ్రెస్ సర్కార్ ‘ఫ్యూచర్ సిటీ’ అని తెగ ఊరిస్తున్నది. కాంగ్రెస్ ఊరిస్తే, ఉబ్బేస్తే ప్రజలు అధాటున అధికారం కట్ట