ఇటీవల గ్రూప్-1 పరీక్షలో ఉద్యోగాలు సాధించిన 15 మంది ఆర్యవైశ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు. గురువారం అరణ్యభవన్లో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
తెలంగాణలో ఫిరాయింపుదారులు రాజకీయ విలువలను తుంగలో తొక్కుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు మండిపడ్డారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దివంగత ప్రధాని వాజ్పేయీ 101 జయంతి ఉత్సవాలను న
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘టీటీఏ సేవా డేస్-2025’ కార్యక్రమాలు గురువారం ఘనంగా ముగిశాయి. కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యం, విద్య, మౌలిక వసత
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు అస్తవ్యస్తంగా మారింది. రైతులకు అందాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలు రెండేండ్లుగా నిలిచిపోయాయి. రైతులు ఉద్యానపంటలు సాగుచేయడానికి ఆసక్తి చూపడంలేదు. రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు వ్య
బీఆర్ఎస్ హయాంలో పారిశ్రామికంగా ఎంతో వేగంగా ఎదిగిన తెలంగాణ గత రెండేండ్ల నుంచి తీవ్ర మందగమనంలో కొనసాగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని పరిశ్రమల్లో స్తబ్ధత నెలకొనడమే కాక
ఫోన్ ట్యా పింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్రావు విచారణ గురువారం ముగిసింది. ఇదే వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర అధికారులతో కలిపి ప్రభాకర్రావును సిట్ విచారించినట్టు తెలిసింది.
పిటిషనర్కు రూ.1.16 కోట్ల బకాయిలు చెల్లించాలన్న ఉత్తర్వులను అమలుచేయని ఇద్దరు ఐఏఎస్ అధికారులకు కోర్టు ధికరణ కేసులో హైకోర్టు ఫాం1 నోటీసులు జారీచేసింది. ఆ ఇద్దరు ఐఏఎస్లు స్వయంగా కోర్టు విచారణకు హాజరై వివరణ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం అభాసుపాలవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం మొదట పల్లెల్లో ఇస్తామన్న చీరలు.. అందని ద్రాక్షగానే మారుతున�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. పాలమూరుకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ ధ్వజమెత్తారు. ఆయన ప్రెస్మీట్ను చూసి రేవంత్�
తెలంగాణకు నంబర్వన్ ద్రోహి సీఎం రేవంత్రెడ్డి అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి ధ్వజమెత్తారు. తెలంగాణ అనడానికి వీలులేని సమయంలో పార్టీని స్థాపించి చావు అంచుల వరకు వెళ్లి ప్రత్యేక రాష్
‘అనాథ పిల్లలకు అన్నం పెట్టలేని రేవంత్రెడ్డి.. ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. అలాంటి రేవంత్రెడ్డిని చెట్టుకు కట్టేసి కొరడా దెబ్బలు కొట్టి తొండలు జొర్రించినా తకువే. ఆయన మళ్లీ గెలుస్తా అని శపథాలు చేస్తున్న�
బీఆర్ఎస్లోని ఓ కార్యకర్త కాలి గోటికి కూడా సరిపోని రేవంత్రెడ్డికి ఎలాంటి స్థాయీ లేదు... రెం డేళ్లుగా రేవంత్ వ్యాఖ్యలతో ఆయన నోరు కన్నా మురుగు కాలువే నయమని జనం అసహ్యించుకుంటున్నారు...అలాంటి వ్యక్తి నోట క
వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా జడ్ చొంగ్తూ అదే శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉద్యోగోన్నతి పొందారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నాన్ క్యాడర్ పోలీసు అధికారుల బదిలీలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 8 మంది అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ ఎస్పీ(అడ్మిన్)గా ఉన్న కే ప్రసాద్ను సీఐడీ ఎస్పీగా, వరంగల్�