ఆరూ గ్యారెంటీలు ఆవిరి జేసిన్రూ
అడ్డగోలు హామీలు గంగల కలిపిన్రూ
గాలి గాలి మాటలతో గత్తర లేపిన్రూ
రోతపుట్టే మాటలతో రోజులు గడిపిన్రూ
మోఖా జూస్తిరిదోఖా జేస్తిరి
కన్ను మూసి తెర్సే వరకు మొత్తం దోస్తిరీ
మాయజ�
జగిత్యాల జిల్లాకేంద్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. రెండు కిడ్నీలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులే శ్మశాన వాటికలో వదిలేయడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. స్థానికులు అతడిన�
నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన మక్కల హనుమంతు కస్టడీ మరణంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రూ.5 లక్షల పరిహారాన్ని సిఫారసు చేసింది. మృతుడి కుటుంబానికి పరిహారం అందజేయాలని కమిషన్ చైర�
అసెంబ్లీలో 23న క్యాబినెట్ భేటీ కానున్నది. సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భేటీలో అజారుద్దీన్తోపాటు కోదండరామ్కు ఎమ్మెల్సీ పదవికి సంబంధించిన తీర్మానం చేయనున్నట్టు తెలిసింది.
‘నెత్తురు పారనిదెన్నడో నా తెలంగాణ పల్లెలో... నేలకు రాలనిదెన్నడో నా తెలంగాణ పల్లెలో..’ అని ఐదు దశాబ్దాలపాటు వేదనతో పోరాట పాటలు పాడుకున్న రోజులను చూసిన మనమే...‘అమ్మ పిలుస్తుందయ్యా అన్నలారా.. మీ అయ్య పిలుస్తుం
భువనేశ్వర్లోని ప్రతిష్టాత్మక కళింగ స్టేడియం వేదికగా జరుగుతున్న 24వ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ అథ్లెట్లు జివాంజీ దీప్తి, అకీరా నందన్ పసిడి పతకాలతో మెరిశారు.
చట్టసభల్లో చర్చ అంటేనే ప్రభుత్వం లాగు తడుస్తోందని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనచారి ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు అసెంబ్లీలో జవాబు ఇవ్వని పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రజా సమస్యల ప
KTR | ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ఎన్నికలు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేశారు.
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్ష కబ్జా బాగోతం మరోసారి బయటపడింది. 300 కోట్ల వట్టినాగులపల్లిలోని 20 ఎకరాల ప్రైవేటు స్థలం కబ్జా చేసేందుకు దౌర్జన్యానికి పాల్పడ్డాడు.
బడ్జెట్ సమావేశాల వేళ అసెంబ్లీ ప్రాంగణంలో పాము కలకలం రేపింది. పాత శాసనమండలి ఆవరణలో పాము కనిపించింది. ఇది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ చాకచక్యంగా స్పందించాడు. వెంటనే పామును పట్టుకున్నాడు.
Harish Rao | ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లలో స్కాంలు కొనసాగుతున్నాయని హరీశ్రావు ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులను పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి స్కాంలు చేస్తున్నాడని అన్నారు. అందులో సీఈ, ఈఎన్సీ అందరూ రిటైర్డ్ వ
Human Trafficking | కొమురంభీం జిల్లాలో పెళ్లి పేరుతో మహిళల విక్రయాలు జరుగుతున్నాయన్న ప్రచారం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. కొందరు దళారులు మహిళల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని, పెళ్లి పేరుతో వారిని పక్క రాష్ట్రాలకు విక�
రాష్ట్రంలో కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్) బహిరంగ లేఖ రాసింది. కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న �
Transco | ‘అనుమతి లేనిదే ఆఫీసులో అడుగుపెట్టొద్దు.. ఒకవేళ ఆదేశాలను ధిక్కరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు’ ఇవీ ట్రాన్స్కో వరంగల్ జోనల్ కార్యాలయం లో ఆ శాఖ ఉద్యోగులు, సిబ్బందిపై వేలాడుతున్న ఆంక్షలు. దీనిపై చర్య