తెలంగాణలో విద్యుత్తు సంస్థలకు ఎల్నినో సవాలు విసురుతున్నది. ఉష్ణోగ్రతల పెరుగుదల, లోటు వర్షపాతంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ మోత మోగుతున్నది. రాష్ట్రంలో ఈ నెల 5న 212 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్త�
నూతనంగా నియామకమైన నర్సింగ్ అధికారులకు తృతీయ విడత ఇండక్షణ్ శిక్షణను విజయవంతంగా పూర్తిచేశారు. హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెరుగైన �
ఏవో ఉద్యోగోన్నతుల్లో గ్రాడ్యుయేట్ ఏఈవోలకు 40% అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ జీవో 39 జారీ చేశారు. ఏఈవోలకు ఏవో ఉద్యోగోన్నతుల్లో ప్రతి 10 పోస్టుల్లో నాలుగు పోస�
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం జలాల్పూర్లోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో తెలుగు రాష్ట్రాల యువతకు వివిధ కోర్సుల్లో ఉచ�
యాప్ బేస్డ్ రవాణా సేవలలో పనిచేస్తున్న ప్రతి డ్రైవర్, డెలివరీ కార్మికుల కమీషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గిగ్ అండ్ ఫ్లాట్ఫాం వర్కర్క్ యూనియన్, తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం ఇచ్చ�
ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదువుకునే వెసులుబాటు కల్పిస్తున్న బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోర్సులు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఈ కోర్సులను ప్రవేశపెట్టేందుకు పలు కాలేజీలు ముందుకు వస్తున్నాయి. ఈ
విద్యాశాఖ.. పర్యాటక శాఖలా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ శాఖ విదేశీ టూర్ల శాఖగా మారిందన్న ఆరోపణలున్నాయి. ఈ శాఖకు చెందిన కొందరు అధికారులు అదే పనిగా టూర్లకు వెళ్తున్నారు. స్వదేశీ టూర్లతోపాటు విదేశ�
తెలంగాణ జానపద కళ ఒగ్గు కథ ఇక అగ్రరాజ్యాన వేదికగా కళా ప్రదర్శనకు అవకాశం దక్కింది. తెలంగాణలోని ప్రతీ గ్రామంలో ఒగ్గు కథకు ఉన్న ఆదరణ తెలియనిది కాదు. 50 సంవత్సరాల పాటు వేములవాడ ప్రాంతానికి చెందిన దివంగత మిద్దె �
AIMS Bibi Nagar | ఎయిమ్స్ బీబీనగర్లో ఓపీడీ సేవలు పొందే రోగుల కోసం రిజిస్ట్రేషన్ సమయాల్లో మార్పులు చేశారు. ఆగస్టు 1 నుంచి సవరించిన వేళలు అమల్లోకి రానున్నట్లు ఎయిమ్స్ యాజమాన్యం ప్రకటించింది. ఇతర ఎయిమ్స్ సంస్థల్లో అ�
Maize Procurement Scam | పండించిన పంటలను కొనుగోలు చేయకుండా రైతులను సర్కార్ ఇబ్బందులు పెడుతున్నది. ఇదే అదునుగా తాము చెబితే ప్రభుత్వం కొంటుందని నమ్మించి రైతుల వద్ద బలవంతంగా రూ.కోట్లల్లో కమీషన్ వసూలు చేసి పంచుకున్న కా�
Rahul Gandhi | నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు, జెన్జీ యువత, విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీలో నెలరోజుల నుంచ�