Cheque Power | పంచాయతీల్లో అధికారం చుట్టూ రాజకీయం మొదలైంది. ఉప సర్పంచుల చెక్పవర్ విషయంలో ప్రభుత్వం ఆడిన జీవో నాటకం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
congress | పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం పలుచోట్ల ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై, సామాన్య ఓటర్లపై దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు.
Revanth Reddy | కొన్నాళ్లుగా ప్రభుత్వ పెద్దల తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు సీఎం రేవంత్రెడ్డి ముందే తమ అసంతృప్తిని వెళ్లగక్కినట్టు తెలిసింది. పాలనలో సీఎంవో విఫలం అయ్యిందంటూ కుండబద్దలు కొట�
Wine Shops | రాష్ట్ర ఖజానాను నింపుకొనేందుకు ఎన్నో ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అవకాశం వచ్చినా అందిపుచ్చుకుంటున్నది. ఈ నెలాఖరున ప్రజలందరూ పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వా�
Congress MP | 8 మంది కాంగ్రెస్ ఎంపీల భోజన ఖర్చు అక్షరాలా రూ.13.59 లక్షలు. అంతేంటని అనుకోవద్దు& ఈ ఏడాది మార్చి 8వ తేదీన నిర్వహించిన మీటింగ్ ఖర్చుల కింద ప్రణాళిక శాఖ రూ.13,59,217 మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేయడమే అ�
Singareni | మెస్సీ పది నిమిషాల ఫుట్బాల్ ఆట కోసం రూ.10కోట్లు దుబారా చేసిన సింగరేణి యాజమాన్యం స్వయానా దాని ఆవిర్భావ వేడుకలకు మాత్రం అత్తెసరు నిధులు విడుదల చేయడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Telangana | జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంక్షేమ అధికారిగా పనిచేసి 10 నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందిన చిన్నయ్య అనారోగ్యం బారినపడి మృత్యువుతో పోరాడుతున్నాడు. 10 నెలలుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో ఆ కుటుం�
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలకు మందులు సరఫరా చేస్తున్న ఏజెన్సీలకు బకాయిలు చెల్లించడంలో కాంగ్రెస్ సర్కారు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
రాష్ట్రంలో సాగుతున్నదని ప్రజాపాలన కాదని, పక్కా మాఫియా పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు. నాడు అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద బాంబులు వేసిన దుండగులు.. నేడు
నవభారత నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు భారతదేశానికి గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు. భారత ప్రధానిగా, ఆర్థికవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, సంసరణశీలిగా, బహుభాషా కోవిదుడిగా భారతరత్న పీవీ అందిం
Vikarabad | వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో విషాదం నెలకొంది. పోడూరు మండలం రాకంచర్ల గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ కమ్లీబాయ్ నిర్వహించిన ర్యాలీలో ఏడేళ్ల చిన్నారిపై నుంచి కారు వెళ్లింది.