తెలంగాణలో దసరా పండుగకు ఇంటికొచ్చిన ఓ కొత్త అల్లుడిని అత్త సర్ప్రైజ్ చేసింది. కొత్త అల్లుడికి 101 రకాల వంటకాలతో భోజనం ఏర్పాటు చేసింది. అయితే 101 రకాల వంటకాల్లో ఒక వంటకం తగ్గడంతో అల్లుడు కోరిన �
KTR | నగరంలో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) జారీలో కుంభకోణం జరుగుతోంది అని నేను వెల్లడించి ఆరు నెలలు దాటింది.. ఇప్పుడది తీవ్ర రూపం దాల్చి వేలకోట్ల భారీ కుంభకోణం అయ్యింది అని బీఆర్ఎస్ వర్కిం
సినీ పరిశ్రమలోకి ఓ షాడో మంత్రి ప్రవేశించారా? అసలు మంత్రిని పక్కకు నెట్టి ఆయనే అన్నీ చక్కదిద్దుతున్నారా? షాడో మంత్రి కన్ను గీటితేనే టికెట్ ధరలకు రెక్కలు వస్తున్నాయా? షోడో నీడలోనే సినీ ఇండస్ట్రీ నిర్ణయాల
1995 తర్వాత ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నాటి ప్రభుత్వాలు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేశాయి. అయితే, ఆ నిబంధనను రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించడం సరికాదు
పక్షి ఎప్పుడూ తుపానులకు భయపడదు. ఎందుకంటే.. అది ఎగిరే రెక్కలను నమ్ముకుంటుంది, విరిగే కొమ్మలను కాదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అంతే. 50 ఏండ్ల రాజకీయాలు, కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో ఏదో ఒకచోట 40 ఏండ్ల నిరంతర
పన్నేండుళ్లుగా బలపం పట్టలేదు. పాఠం చెప్పలేదు. అయినప్పటికీ పీజీటీ నుంచి జేఎల్గా, డీఎల్గా పదోన్నతి పొందారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రిన్సిపల్గా ప్రమోషన్ దక్కించుకున్నారు. అలా ఓడీ పేరిట ఇప్పటికీ ఎస్సీ �
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు మగ్గిపోతున్న తీరును, కేసీఆర్ పాలనను కోరుకుంటున్న విధానాన్ని తెలుపుతూ సినీనటుడు రాహుల్ రామకృష్ణ ఎక్స్లో పెట్టిన పోస్ట్ పెను సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ప్�
ఉమ్మడి నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్(నార్ముల్) పాడి రైతులకు అం డగా నిలుస్తూ వస్తున్నది. దీని పరిధిలో 24 పాలశీతకీకరణ కేంద్రాలు ఉన్నాయి. 435 పాల సొసైటీల్లో 32వేల మంది వరకు సభ్యులు
‘ సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా మళ్ల కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లలల్లా.. రాసుకోరా బిడ్డ ఇది కేసీఆర్ అడ్డా, ‘దేఖ్లెంగే’ ‘గుర్తుల గుర్తించుకో రామక’ అనే పాటలపై గురువారం సాయంత్రం దుర్గాదేవి �
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై డబుల్ డ్రామాలు వద్దని, ఈ విషయంలో అందరూ ఐక్యంగా కృషి చేస్తే అమలు సాధ్యమేనని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. 10% ఈడబ్ల�
దరఖాస్తుల గడువు ముగిసే దశకు వచ్చింది. గత 3 రోజులుగా సైట్ అసలు పనిచేయడమే లేదు. ఫలితంగా అర్హులైన మైనార్టీ ఒంటరి ఆడబిడ్డల్లో, దూదేకుల, ఫకీర్ వర్గాల్లో అయోమయం నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మైనార్టీల �
జీఎస్టీ వసూళ్లు ప్రభుత్వాల పాలనతీరుకు ఒక గీటురాయి. ఒక రాష్ట్రం లేదా దేశ ఆర్థిక అభివృద్ధికి ఒక కొలమానం. ప్రజల కొనుగోలు సామర్థ్యానికి సూచిక. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజెప్పే ప్�
అక్కడ కుక్క మృతి చెందినా కూడా పోస్టుమార్టం చేయించారు. కానీ ఒక విద్యార్థి చనిపోతే పోస్టుమార్టం చేయించలేదు. ఇదీ హైదరాబాద్ ఉత్తర శివారులోని ఓ యూనివర్సిటీ యాజమాన్యం వ్యవహారించిన తీరు. ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు