KTR | ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డినే ల్యాబ్ను తగులబెట్టించాడని ప్రజలంతా భావిస్తున్నారని తెలి
Harish Rao | రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లకు మాత్రం గంతలమయంగా మారిందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఎద్దేవా చేశారు. గల్లీల్లో వీధి దీపాలు మార్చడం లేద
Jagadish Reddy | దేశం కోసం కల్నల్ సంతోశ్ పోరాడారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు. కల్నల్ సంతోశ్ తల్లి మంజులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించడని పిలుపునిచ్చారు. సూర్యాపేట పట్టణంలోని ఆదివారం న�
Harish Rao | అన్నం పెట్టినోళ్లకు ఓటేద్దామా.. సున్నం పూసినోళ్లకు ఓటేద్దామా అని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రశ్నించారు. మెదక్ జిల్లా సదాశివపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హరీశ్రావు మ�
KTR | ఉద్యోగాల పేరుతో యువతను కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆయన స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో కేట�
FSL Fire Accident | అనుకున్నదే అయింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (FSL) అగ్ని ప్రమాదం (Fire accident) లో ఓటుకు నోటు కేసు (Note for Vote case) ఆధారాలు బుగ్గి పాలయ్యాయి. దాదాపు అన్ని కేసులకు సంబంధించిన కీలక ఫైల్స్ తగలబడిపోయాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పెద్దలకు మున్సిపోల్స్ ఫలితాలపై ముందే బెంగ పట్టుకున్నదా? పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే మరింత దిగజారుతామనే ఫోబియా వెంటాడుతున్నదా? ప్రతిపక్ష బీఆర్ఎస్ మరింత పుంజుకుంటుందన
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖల్లో ఎన్నో కీలక కేసులను పరిష్కరించేందుకు, నేరస్తులకు సరైన శిక్ష పడేందుకు ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో నిర్వహించే సైంటిఫిక్ పరీక్షలే కీలకం. ఆ పరీక్షల ఫలితాలను పోలీసు
ఇండియా సెమీకండక్టర్ల పరిశ్రమలలో స్వావలంబన సాధించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీ కండక్టర్ మిషన్(ఐఎస్ఎం 2.0) కింద రూ.1.000 కోట్ల న�
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవుటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టుకు సమీపంలోని తొర్రూర్ ప్రాంతంలోని 105 ప్లాట్లకు శనివారం నిర్వహించిన బహిరంగ వేలంలో గజానికి గరిష్ఠంగా రూ.45వేల ధర పలికింది. బాటసిం
హనుమకొండలోని భారతీ విద్యాభవన్ హైస్కూల్లో స్పెక్టమ్-2026 ఘనంగా నిర్వహించారు. సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో వివిధ రకాల ఎగ్జిబిట్స్, వర్కింగ్ మోడల్స్ను �
Harish Rao | తూప్రాన్లో కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. నర్సారెడ్డి, మైనంపల్లి మధ్య ఆధిపత్యం కోసం ప్రజలను బలి చేస్తున్నారని మండిపడ్డార�
KTR | కేసీఆర్ హయాంలో తెలంగాణలో స్వర్ణయుగం నడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పేదల కోసం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. కానీ అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస�