రుణం కోసం తాకట్టు పెట్టిన ఆస్తులను చట్టప్రకారం వేలం వేసే అవకాశం బ్యాంక్కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. రుణాన్ని తీర్చకపోవడంతో అధికారిక లిక్విడేటర్ పరిధిలోకి వెళ్లిన బీఆర్ ఎనర్జీ లిమిటెడ్ ఆస�
జపనీస్ సంస్థ ఎల్ఎస్ పార్ట్నర్స్ నగరానికి చెందిన కెరీర్ కన్సల్ట్తో జేఎన్టీయూలో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నది. ఈ ఒప్పందంతో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ రంగంలో జపాన్లో �
బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం కారణంగా శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని, తెలంగాణ, ఏపీకి ముప్పు తప్పిందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే మూడ్ర�
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలతో సంక్రాంతి వైభవం కొనసాగుతుందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాల తేనెతుట్టెను కదుపుతున్నారని, ఇది ఉద్యోగ నోటిఫికేషన్లు రాకుండా చేసే కుట్ర అని ఉద్యోగ జేఏసీ మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ విమర్శించారు. జిల్లాల పునర్విభ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే ప్రజా సమస్యలను గాలికొదిలి, పాలనను పక్కనబెట్టి చెడగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలనే పంతం తో తెలంగాణను విధ్వం
Job Calender | రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జిల్లాల పునర్విభజన కారణంగా మరో రెండేండ్లపాటు ఉద్యోగాల భర్తీపై ఆశలు వదలుకోవాల్సిందేనని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెండు లక్షల ఉద్యోగాలకు ఎగనామం పెట్టే�
Vivek Venkataswamy | మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామికి నిరసన సెగ తగిలింది. తమ ప్రాంత సమస్యలపై క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు మంత్రిని నిలదీశారు.
BRTU | బ్యాంక్ అకౌంట్ నుంచే నేరుగా ట్రాఫిక్ చలానా కట్ చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ) తీవ్రంగా ఖండించింది.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ - విజయవాడ హైవేపై రద్దీ కొనసాగుతోంది. ఏపీ వైపునకు వెళ్తున్న వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోతున్నాయి.
Traffic Challan | ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘించిన వారి బ్యాంక్ అకౌంట్ నుంచే డబ్బులు కట్ అయ్యేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
DA | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిపడిన డీఏ (కరువు భత్యం)లలో ఒకటి విడుదల చేస్తున్నట్టు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిపడిన డీఏల సంఖ్య మళ్లీ ఐదుగానే మిగిలిపో
Nallamala Sagar | పోలవరం నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ వాదనలన్నీ వీగిపోయాయి. సర్కార్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హతే లేదని సుప్రీం కోర్టు ధర్మాసనం తేల్చిచెప్పడంతో పరోక్షంగా ఏపీ చేపట్టిన