తెలంగాణలోని రేవంత్రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి పంపే మూటల్లో నుంచి ఒక శాతం తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తే వారి భవిష్యత్ మారుతుందని రిటైర్డు ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి �
Tragedy | ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మగతనం లేదని నిత్యం భార్య వేధింపులు తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లయిన మూడు నెలలకే యువకుడు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
Raja Singh | రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిపై ఆ పార్టీ బహిష్కృత నేత రాజాసింగ్ ఆ దివారం సెటైర్లు వేశారు. బండి సంజ య్, ఈటల కలిస్తే పార్టీ అధికారంలోకి వస్తుందా..? అని పార్టీ రాష్ట్ర నేతలను ప్రశ్నించారు. వారి మధ్య సమస్య
Revanth Reddy | ‘సర్ నమోదు ప్రక్రియలో రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ చాలా వెనుకబడి ఉన్నది. ఆ జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో అత్యల్పంగా ఎన్రోల్మెంట్ అయ్యింది. జిల్లాలో మందకొడిగా సర్�
Bahadurguda | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని బహదూర్గూడ గ్రామంలో శనివారం జరిగిన ఘటనలో మహిళా రైతులపై పోలీసులు నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై రెండు కేసులు నమోదు చేయగా, బీఆర్ఎస్ నేతలతో పాటు 50
Congress | ప్రభుత్వ పెద్ద, పార్టీ పెద్దల మధ్య మాటల మంటలు.. మంత్రుల మధ్య మాటల యుద్ధాలు.. సొంత సోదరుల మధ్య అలకలు.. డీసీసీ అధ్యక్షులపై కత్తులుదూస్తున్న మంత్రులు.. ఎమ్మెల్యేలపై మండల నేతల రోడ్డు పోరాటాలు.. గల్లీ నుంచి గా�
Hyderabad | హైదరాబాద్ మహానగరానికి మంచినీటి ముప్పు పొంచిఉన్నది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడం, ప్రభుత్వ మంచి నీటి సరఫరా తగ్గిపోవడంతో నగర ప్రజలు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. మరికొద్ది రో
ఒకనాడు గ్రంథాలయాలు దేదీప్యమానంగా విరాజిల్లాయని, ప్రస్తుత తరుణంలో దయనీయంగా మారుతున్నాయని వక్తలు ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ - ముల్కనూరు సాహితీ పీఠం’ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయ�
గొప్ప సామాజిక చైతన్యం కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీపాండురంగాశ్రమం ఆనాడే చాటిన లోకకల్యాణ శాంతిసౌభాగ్య మంత్రమిది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో కాలంలో విశ్వనాథ గురుదేవులు ప్రవచించిన ఈ పంక్�
తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడినా కళలు, సాంస్కృతిక వైభవానికి కొదువ లేదు. ఆధునిక సమాజానికి దూరంగా ఉన్నా మౌఖిక, సాంప్రదాయిక కళారూపాలను స్థానిక సామాన్య ప్రజలు కాపాడుతూ వస్తున్న
ఇంజినీరింగ్ చదివితే ఉద్యోగం ఖాయమనే నమ్మకం క్రమంగా సన్నగిల్లుతున్నది. జీవితంలో స్థిరపడొచ్చన్న భావనకు బ్రేక్లు పడుతున్నాయి. ఈ ఏడాది పరిస్థితి చూస్తుంటే ఇదే బోధపడుతున్నది. ఐటీ రంగంలో మందగమనం, ఆర్థిక అన�
ప్రైవేట్ స్కూళ్లు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు బహిర్గతం చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేయడంపై తెలంగాణ రికగ్నైజ్డ్ ప్రైవేట్ సూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రస్మా) అభ్యంతరం
ఏపీ తరహాలో తెలంగాణ లో ఉపాధ్యాయులకు శాశ్వత ప్రాతిపదికన బదిలీల యాక్ట్ రూపొందించాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ డిమాండ్ చేశారు.
ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో కరువు తాండవిస్తున్నదని, ప్రజలకు భరోసా ఇచ్చే బాధ్యతను కేంద్రం తీసుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.