FSL Fire Accident | నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆదివారం ఉదయం ల్యాబ్ను పోలీసులు సీజ్ చేశారు. ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేయ గా, క్లూస్టీమ్ మరోసారి తనిఖీలు చేపట్టింది.
FSL Fire Accident | తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదంతో వేలాది మంది నేరస్తులకు క్లీన్చిట్ ఇచ్చినట్టేనా? నేరాలను విశ్లేషించి, వాటి ఫలితాలను భద్రపరిచే సర్వర్రూమ్ కూడా కాలిపోవడమే ఇం�
FSL Fire Accident | తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎన్నో కీలక కేసుల ఆధారాలు కాలిపోయాయని, అవి ఏయే కేసులవనేది అంచనా వేస్తున్నామని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్, డైరెక్టర్ జనరల్ శిఖాగోయ
Ramchander Naik | కాంగ్రెస్కు ఓట్లు వేయకుంటే డంపింగ్ యార్డును మళ్లీ తెస్తానని ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్ ఓటర్లను హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి ఆయన మహబూబాబాద్ జిల్లా మర�
Rythu Bharosa | రైతుభరోసాలో కోతలు పెట్టడం ఖాయమైంది. శాటిలైట్ చిత్రాల ద్వారా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేస్తే, సాగుచేసిన భూములకే రైతుభరోసా నిధులు జమ చేయడం సులభం అవుతుందన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు �
‘Indiramma Illu | ఇల్లు లేనివారికి ఇల్లు, స్థలం కూడా లేనివారికి స్థలంతోపాటు ఇల్లు.. 20 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు..’- ఇదీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ.
అవి రెండూ స్వచ్ఛమైన తెలంగాణ సినిమాలు. తెలంగాణపై ఏమాత్రం ప్రేమ ఉన్నవారైనా ఆ రెండు సినిమాలు చూసితీరాల్సిందే. ఈ రెండు చిత్రాలు తెలుగు సినిమా చరిత్రలో నమోదు కాకున్నా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అవే.
ప్రభుత్వ అధికారి, నామినేటెడ్ పదవి.. ఏ పదవిలో ఉన్నా ప్రజలకు.. ప్రత్యేకించి కళాకారుల శ్రేయస్సుకు పరిపాలనా దక్షతతో వారికి మేలు చేయగల నేర్పరి డాక్టర్ కేవీ రమణాచారి అని ప్రముఖ నటుడు మురళీమోహన్ అన్నారు. ఆదివ
రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ‘రహవీర్' పథకాన్ని రాష్ట్రంలో సమర్థంగా అమలు చేయనున్నట్టు రవాణాశాఖ ఆదివారం ప్రకటనలో తెలిపింది.
ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ అంతమే.. మా పంతం అంటున్నాయి ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు. నో పీఆర్సీ.. నో ఓటు.. అంటూ కొత్త పల్లవిని అందుకున్నాయి. బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించ�
కాంగ్రెస్ దుష్టపాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉన్నదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఆదివారం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మ�
అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ది అందెవేసిన చెయ్యి అని, కాంగ్రెస్ అబద్ధాలకు మరోసారి ఆగం కావొద్దని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సూచించారు. ఆదివారం రాత్రి భీమ్గల్లో మైనారిటీ మహిళల సమావేశానికి ఆయన ముఖ�
ఒకరేమో తొమ్మిదేండ్లు.. మరొకరేమో ఎనిమిదేండ్లు.. ఇంకొకరేమో ఏడేండ్లు. ఇలా రాష్ట్రంలో కొందరు విద్యాశాఖ అధికారులు లాంగ్.. లాంగ్ స్టాడింగ్లో కొనసాగుతున్నారు. డీఈవోలు ఏండ్లకేండ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్
కేసీఆర్ అసలైన నాయకుడైతే, రేవంత్రెడ్డి డూప్లికేట్ నాయకుడని.. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బరాబర్ అసలైన బీఆర్ఎస్ను గెలిపించి, నకిలీగాళ్లకు కర్రుకాల్చి వాతపెడతారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్