KTR | నవభారత నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహా రావు భారతదేశానికి గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. భారత ప్రధానిగా, ఆర్థికవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, సంస్కరణశీలిగా, బహుభాష
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా కోహిర్ మండలం కవేలీ చౌరస్తా వద్ద అదుపుతప్పింది. పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో రోడ్డు ప�
Current Bill | పరిశ్రమల నెత్తిన విద్యుత్తు బిల్లుల పిడుగు పడింది. అక్టోబర్దాకా రూ.10వేలు దాటని కరెంట్ బిల్లులు.. నవంబర్ నుంచి రూ.60 వేలుగా వస్తున్నాయి మరి. ఒకటో, రెండో ఇండస్ట్రీలకు కాదు.. రాష్ట్రంలోని మెజారిటీ పరిశ�
Basvapur Sarpanch | పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన తెల్లవారు నుంచే బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచులు హామీలు నెరవేరుస్తున్నారు. గ్రామంలో ఎవరికైనా ఆడపిల్ల పుట్టినా.. ఎవరైనా ఆడపిల్ల పెండ్లి చేసినా రూ.5వేలు అందజేస్తానని హామీ ఇ
‘కాంగ్రెస్ పార్టీతో మీరు ఎందుకు కుమ్మక్కయ్యారు? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు? ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకత్వం ఉండి ప్రయోజనం ఏమిటి?’ అని ఢిల్లీలోని బీజేపీ జాతీయ నాయకత్వం రాష�
Lab Technician | రాష్ట్ర వ్యాప్తంగా 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి చేపట్టిన నియామక ప్రక్రియలో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనర్హులకు వెయిటేజీ మార్కులు ఇవ్వడం వివా�
Telangana | కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో కొంతమంది స్వార్థం కోసం ఉద్దేశపూర్వకంగా చెక్డ్యామ్లను కూల్చివేశారని, ఇది తన అనుభవంతో చెప్తున్నానని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్�
అమ్మకానికి ధూప, దీప, నైవేద్య పథకం కింద ఆలయాల ఎంపికపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం దేవాదాయ శాఖలో తీవ్ర సంచలనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా అర్చక ఉద్యోగులతోపాటు దరఖాస్తుదారులు ఈ కథనంపై చర్చించ�
‘సింగంబాకటితో’ అన్నట్టుగా కేసీఆర్ రంగం మీదకు వచ్చారు. మోసకారి పాలనలో గోసపడుతున్న తెలంగాణ భుజం తట్టారు. ప్రజల సజల నేత్రాలను తుడిచి అక్రమార్కులపై ధనుష్టంకారం చేశారు. జనాక్షౌహిణుల సేనాని జలగర్జనతో దిక్క
ఇంటర్ విద్యార్థులు వార్షిక పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు మరో అవకాశమిచ్చింది. రూ.2 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 31 వరకు ఫీజు చెల్లించే వెసులుబాటు ఉన్నది.
పెండింగ్ స్కాలర్షిప్ బకాయిల్లోని రూ.365.84 కోట్లను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖలకు చెందిన బకాయిలు విడుదల చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.