వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామ రైతులకు రుణమాఫీ తీరని కలగా మారింది. రైతులందరికీ రూ.రెండు లక్షల్లోపు రుణాలు మాఫీ చేశామని ప్రభుత్వం చెప్తుండగా, మరి తమకు ఎందుకు కాలేదని ఈ గ్రామ రైతులు ప్రశ్న�
KTR | మూసీ నది ప్రక్షాళనకు తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, అయితే ప్రభుత్వం మూసీ ప్రాజెక్ట్ పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నందున దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�
KTR | మూసీ ప్రాజెక్టుపై శాసన సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ విరుచుకుపడ్డారు. మూసీ ప్రాజెక్టుకు ఎన్ని ఫేజులు ఉన్నాయని ప్రశ్నించారు. డీపీఆర్ లేకుండా హడావుడిగా ఇళ్లను ఎందుకు కూలుస్తున్నార�
Harish Rao | అసెంబ్లీ ఎంట్రన్స్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మార్షల్ష్ దురుసుగా ప్రవర్తించారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు దగ్గర నుంచి మక్కలు, కందులు లాక్కుని కింద పారబోశారు. ఈ క్రమంలో హరీశ్రావు చేతికి గాయ
Hanumakonda | హనుమకొండ జిల్లాలో ఘోరం జరిగింది. అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవదహనమై కనిపించారు. కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్పలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
Basara IIIT | బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం విద్యార్థిని మల్లిపూడి తేజస్విని మృతిపై తోటి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మంగళవారం రాత్రి వీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. వీసీ రావాలంటూ ఆయన గెస్ట్హౌ�
Hyderabad | కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు వల్ల పరీవాహక ప్రాంత ప్రజలు కంటిమీద కునుకు లేకుండా బతుకీడుస్తున్నారు. ఎప్పుడు ఏ అధికారి వచ్చి తమ ఇండ్లకు మార్కింగులు వేస్తారో.. ఎప్పుడు ఎవ�
Rajanna Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్లో అధికారుల నిర్లక్ష్యం ఓ వృద్ధురాలి జీవితాన్ని తలకిందులు చేసింది. భర్త చనిపోతే భార్యే మరణించిందని ఆన్లైన్లో నమోదు చేయడంతో పింఛన్ అందుకోల�
Yadagirigutta | ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం మరో ఆరు నెలల్లో డిజిటలైజ్ కాబోతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో యాదగిరిగుట్ట క్షేత్రంలోని సేవలను డిజి
TGSRTC | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు మరోసారి తీవ్ర అన్యాయానికి గురయ్యారు. ఆర్టీసీలో కార్మికులకు ఆర్థికంగా అండగా ఉన్న ‘ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్'ను రద్దు చేస్తూ మంగళవారం ఆర్టీసీ యాజ�
TGSRTC | ఆర్టీసీ సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి బస్సుల్లో ప్రయాణించే వారికి అందించాల్సిన జీవ (500ఎంల్) వాటర్ బాటిళ్లను బంద్ పెట్టారు. నాలుగు రోజులుగా సరఫరా నిలిపివేశారు. కానీ, వాటర్ బాటిల్కు మాత్రం టికెట్ ధరల
Jaggareddy | పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డిని నియమించాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో విలేకరులతో ఆయన చిట్చాట్ చేసిన స�