సింగరేణి కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నాయి. ప్రాణాలను పణంగా పెట్టి చెమటోడ్చి పనిచేస్తున్నా జాలి, దయ లేకుండా ప్రవరిస్తున్నాయి. ఫలితంగా కార్మికులకు కేంద్రం విధిస
రెండేండ్లలోపు చిన్నారులకు దగ్గు సిరప్ను డాక్టర్లు సూచించవద్దని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచించింది. తల్లిదండ్రులు సైతం వైద్యుల సలహా తీసుకోకుండా దగ్గు మందును వాడొద్దని హెచ్చరించింది. ఈ మేరకు డైరెక్టర�
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్న కలలు సాకారమవుతున్నాయి. పేదింటి బిడ్డల బంగారు భవిష్యత్తుకు గురుకులాలు బాటలు వేస్తున్నాయి. ఉన్నత విద్యకు ప్రతిభా కళాశాలలు చిరునామాగా నిలుస్తున్నాయి. అందుకు సంగారెడ్డి జిల�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా తెలియజేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు
Attack on CJI | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై జరిగిన దాడిని జైభీమ్రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, న్యాయవాది యెర్రా కామేశ్ తీవ్రంగా ఖండించారు.
నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం నిజామాబాద్ నగరంలో దాడులు నిర్వహించింది. ఒడిస్సా రాష్ట్రంలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్�
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. బిహార్ అసెంబ్లీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
KTR | వరంగల్కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి గణేశ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.1.5లక్షలను అందజేశారు.
Harish Rao | కేసీఆర్ గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల లక్ష్య సాధనకు తోడ్పాటు అందిస్తూ, వారి కలలన
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు సోమవారం నుంచి పునఃప్రారంభంకానున్నాయి. దసరా సెలవులు ముగియడంతో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలన్నీ తిరిగి తెరుచుకోనున్నాయి.
తెలంగాణ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 3 నుంచి 7 దాకా నగరంలోని యూసుఫ్గూడలో గల కోట్ల విజయ్భాస్కర్ రెడ్డి స్టేడియంలో సబ్ జూనియర్ నేషనల్ జూడో చాంపియన్షిప్స్ను నిర్వహించనున్నారు.
Ashwini | తెలంగాణ రాష్ట్రానికి చెందిన దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని విగ్రహాన్ని ఆమె స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారంతండాలో ఏర్పాటు చేశారు.
BRS | ఆరు గ్యారంటీల పేరుతో మోసగించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇచ్చిన గ్యారంటీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయకపోవడంతో తెలంగాణ ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని బొజ్జ తండా గ్రామానికి చెందిన రైతులు సాగు చేస్తున్న సుమారు 100 నుంచి 150 ఎకరాలు పత్తి మిర్చి వరి పంట పొలాలు భారీ వర్షానికి కొట్టుకుపోయాయి.