Heavy Rains | రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ద్రోణి, నైరుతిగాలుల ప్రభావంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం, రంగారెడ్డి,
Anganwadi Salary | ఉగాది పండుగ దాటినా వేతనాలు అందకపోవడంతో అంగన్వాడీ సిబ్బంది అరిగోస పడాల్సి వస్తున్నది. మార్చి ఒకటో తేదీ పోయి 20వ తేదీ వచ్చినా వేతనం ఖాతాల్లో జమచేయడంలో సర్కార్ విఫలమైంది. ఉద్యోగులందరికీ ఒకటో తారీఖ�
Congress | పార్టీలో, ప్రభుత్వంలో అ సలు కాంగ్రెస్ నేతలకు పదవులు ఎండమావిగా మారాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా శాసనసభ, శాసనమండలిలో విప్లను ప్రభుత్వం నియమించింది. వీరిలో వలస నేతలకు పెద్దపీట వేయడంపై పార్
Smartphone Tender Scam | అంగన్వాడీ టీచర్లకు అందజేసే స్మార్ట్ఫోన్ల టెండర్లలో రాష్ట్ర సర్కారు రూ.30 కోట్ల కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. తన శాఖలో ఇంతటి అవిన�
Telangana Railway Projects | రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో కీలకమైన తెలంగాణ ప్రాంతంలో అనేక కొత్త లైన్లు ప్రతిపాదనలకే పరిమితం కాగా, మూడో లైన్ ముందుకు సా
Warangal | రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్లో రూ.100 కోట్ల విలువైన భూముల అమ్మకానికి మరోసారి ఏర్పాట్లు చేస్తున్నది. హనుమకొండ బస్స్టాండ్కు అతి దగ్గరలోని అత్యంత విలువైన భూములను అమ్మక�
Sanath Nagar TIMS | పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సదాశయం.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో నీరుగారుతున్నది.
Sircilla | రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంతో ఇప్పటికే ఆగమైన సిరిసిల్ల వస్త్రపరిశ్రమ, పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో మరింత ఉక్కిరిబిక్కిరిఅవుతున్నది. వార్ ఎఫెక్ట్తో క్రూడాయిల్ ధరలు పెరగడంతో వస్త్ర పరిశ్రమలో ఉప�
Musi Riverfront | ‘పంచ పాండవులు ఎంతమంది అంటే.. మంచం కోళ్ల మాదిరిగా ముగ్గురు అని చెప్పి, రెండు వేళ్లు చూపారట’.. మూసీ అభివృద్ధి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న లెక్కలు ఇదే మాదిరిగా ఉన్నాయి.
Telangana Budget | తెలంగాణ రాష్ట్ర 2026-27 ఆర్థిక బడ్జెట్ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు పూర్తిచేసింది. మొత్తం రూ.3.29 లక్షల కోట్లతో పద్దును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు ఆర్థికశాఖ అ�
Ugadi Panchangam | ప్రభుత్వంలో లోటుపాట్లు, పాలనా వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి, ప్రతిపక్షానికి గణనీయంగా బలం చేకూరే అవకాశం ఉన్నదని ప్రముఖ పండితులు మృత్యుంజయశర్మ, ఫణీంద్రశర్మ పంచాంగ శ్రవణంలో పేర్కొ�
Ugadi Panchangam | ఈ సంవత్సరం రాజు, మంత్రుల మధ్య ఆధిపత్యం కోసం పోరాటాలు జరుగుతాయని ప్రముఖ పంచాంగ పండితుడు బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి తెలిపారు. గురువారం ప్రభుత్వ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది
ఉద్యోగుల నగదు రహిత వైద్యానికి మోక్షమెప్పుడని రాష్ట్ర పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఇంజమూరి రఘునందన్ నిలదీశారు. హెల్త్కేర్ ట్రస్టు ఏర్పాటు చేసి, నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందిస్తామని సీఎం రేవ�