నూతన సంవత్సరం కానుకగా యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ యాంత్రీకరణ పథకంలో భాగంగ�
రాష్ట్ర రాబడిని పెంచడంలో ఘోరంగా విఫలమైన రేవంత్రెడ్డి సర్కారు.. అందినకాడికి అప్పులు తెచ్చి తెలంగాణ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నది. ఆదాయానికి, వ్యయానికి మధ్య పెరుగుతున్న అగాధాన్ని పూడ్చేందుకు పరిమితి
ఓ వైపు అప్పుల కోసం దేబిరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సోకుల కోసం నిధులను దుబారా చేస్తున్నది. అంతగా అవసరం లేని అద్దాల మేడలకు ఇబ్బడిముబ్బడిగా ఖర్చుపెడుతుండటం విమర్శలకు తావిస్తున్నది. ‘ఖజానాల్లో పైసల్ల�
‘హైదరాబాద్ జిల్లాలో పనిచేసిన ఓ ఉద్యోగి ఇటీవల రిటైర్ అయ్యారు. అనారోగ్యంతో దవాఖానలో చూపించుకోగా.. క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపాయి కూడా అందలేదు. ఆఖరికి దవాఖాన బిల్�
రిటైర్డ్ ఉపాధ్యాయ, ఉద్యోగుల పెండింగ్ బెనిఫిట్స్ బకాయిలు చెల్లించాలని డిమాండ్తో చేస్తూ తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ, ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి రాష్ట్ర వ్యా�
రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, సోమవారం సమావేశాలను ఏర్పాటుచేసి జనవరి 2వ తేదీకి వాయిదావేసే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. జనవరి 2,3 తేదీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వ
డెస్క్ జర్నలిస్టులపై ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, జీవో 252 రద్దు చేయాలని డెస్క్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. బుధవారం చిక్కడపల్లిలోని త్యాగరాయగాన సభలో జరిగిన ప్రత్యేక సమావేశంలో వివిధ పత్రికలు, చానళ్
కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంలో పార్టీ కార్యక్రమాలు, ధర్నాలు, ఉద్యమ సమయంలో నమోదైన కేసులు మినహా ఇతర ఎలాంటి కేసులున్న వ్యక్తులకు అవకాశం కల్పించవద్దని టీపీసీసీ ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ జ�
ఉద్యమం తీవ్రతరమై కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక తెలంగాణ ఇచ్చుడు తప్ప వేరే మార్గం లేక 2014, ఫిబ్రవరి 18న లోక్సభ, 20న రాజ్యసభ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ బిల్లుకు ఆమోదం తెలిపాక, మార్చి 1న ఆ బిల్ల�
తెలంగాణ ట్రాన్స్ కో-1535 యూనియన్ వైస్చర్మన్ గా ఊట్ల ప్రభుదాస్ ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ ట్రాన్స్ కో-1535 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మెట్టు జాషువా ఎన్నికయ్యా�
Danam Nagender | తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒప్పుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు, ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని తెలిపారు.
Urea | నర్సింహులపేట, డిసెంబర్ 24: యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) వద్ద అన్నదాతలు బయల్దేరారు.
Soybean | సోయాబీన్ పంటను కొనుగోలు చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడంపై రైతులు ఆందోళన చేపట్టారు. వానాకాలం సీజన్లో పండించిన సోయా, మక్క పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
Chevella Bus Accident | చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్. టిప్పర్ యజమాని లచ్చు నాయక్ను పోలీసులు నిందితుడిగా నిర్ధారించారు. ప్రమాదానికి ఓవర్లోడ్తో ఉన్న టిప్పర్ను డ్రైవర్ అతివేగంతో నడపడమే కారణమని పోలీసులు దర్య�
Cheque Power | పంచాయతీల్లో అధికారం చుట్టూ రాజకీయం మొదలైంది. ఉప సర్పంచుల చెక్పవర్ విషయంలో ప్రభుత్వం ఆడిన జీవో నాటకం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.