మండలంలో ధాన్యం కొనుగోళ్లు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో 25 రోజులు పైగా ధాన్యం పోసి రోజుల తరబడి వేచి చూసినా కాంటా వేయకపోవడంతో రైతులు ఆగ్రహానికి గుర�
KTR | ఉన్న నగరాన్ని పట్టించుకునే శక్తి లేదు కానీ.. ఫ్యూచర్ సిటీ (Future City) అంటూ అడ్డగోలు మాటలు చెప్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ముఖ్యమంత్రి పోజులు కొడుతున్నా�
KTR | రాష్ట్రంలో ప్రీపెయిడ్ మీటర్లు తీసుకొచ్చేందుకు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ఉచి�
తమ చిన్న కుమారుడు ప్రణయ్ వివాహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులను కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆహ్వానించారు. సతీసమేతంగా ఆదివారం నాడు కేటీఆర్ నివాసానికి వెళ్లి ఆహ్వానప�
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనలో గందరగోళం నెలకొంది. గుట్టలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు సీఎం హాజరవుతుండడంతో కొండకింద హెలిప్యాడ్ను అధికారులు సిద్ధం చేసింది.
దేశ భవిష్యత్తు వ్యాపార, వాణిజ్య అవకాశాల్లో, ఆర్థిక క్రమశిక్షణలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర అత్యంత కీలకమని, ఆర్థిక ప్రగతికి వారు ది క్సూచి అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు.
Errolla Srinivas | అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని అమెరికాలో హరీశ్రావు ప్రకటిస్తే తెలంగాణలో కాంగ్రెస్ నేతల కూసాలు కదులుతున్నాయని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఫ్యూచర్ స�
హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్లో అడ్వకేట్ మొహినుద్దీన్ హత్యను బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తీవ్రంగా ఖండించారు. మొహినుద్దీన్ పోరాడుతున్నది వక్ఫ్ భూముల కోసమని ఆయన తెలిపారు.
Jagadish Reddy | పోలీసులు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని తిరుగుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అడ్డాగా మారాయని విమర్శించారు.
T News | టీ న్యూస్ యూట్యూబ్ చానల్పై సైబర్ దాడి జరిగింది. ఈ విషయాన్ని టీ న్యూస్ యాజమాన్యం వెల్లడించింది. ప్రజలకు టీ న్యూస్ ప్రసారాలు చేరకుండా దుండగులు కుట్ర పన్నినట్లుగా ఆరోపించింది.