సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల సరిహద్దుల్లో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. రాత్రిపూట ఒంటరిగా తిరుగొద్దని, బృందాలుగా వెళ్లాలని సూచ
నిర్ణీత గడువులోగా సమాచారమివ్వని ప్రజా సమాచార అధికారులు (పీఐవో)ల తీరుపై రాష్ట్ర సమాచార కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. పలుమార్లు ఆదేశించినా నిర్లక్ష్యం చేస్తుండటంతో చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల విచారణ జ
కాంగ్రెస్ పార్టీ, బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ పట్టణంలో శుక్రవారం నిర్వహించుకుని మున్�
తెలంగాణ రాష్ట్రం దొంగల చేతుల్లోకి పోయిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 60వ వార్డులో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
Supreme Court | ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు చివరిగా మరో అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ మూడు వారాల గడు�
KTR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల వేళ తమ ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేసీ
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 20వ వార్డులో బీఆర్ఎస్ బలపరిచిన నస్రిన్ సుల్తానా ఇంతియాజ్ అలీని భారీ మెజారిట�
Adilabad | రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యకాండ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్తే సమస్యలపై నిలదీశాడని కక్షతో రాత్రి ఇంటికెళ్లి ఓ ఓటర్పై కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుడు దాడికి దిగాడు. ఆదిల
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వేములవాడ, సిరిసిల్లలో ఆయన ప్రచారం చేయనున్నారు.
‘సార్ మీకు ఓటేసుడు సంగతి పక్కన పెట్టుండ్రి.. ముందు మాకు తాగడానికి మంచినీరు ఇవ్వండి.. నల్లాల నుంచి వచ్చే మురికి నీరు తాగి మేము, మా పిల్లలు రోగాలబారిన పడుతున్నం..’ అంటూ పలువురు మహిళలు మాజీ మంత్రి, కాంగ్రెస్ �
Municipal Elections | జనగామ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తన సతీమణి 16వ వార్డు బీజేపీ అభ్యర్థి మాచర్ల స్వరూప గెలుపుకోసం జనగామ ప్రభుత్వ ప్రధాన దవాఖాన వైద్యుడు మాచర్ల భిక్షపతి పాల్గొనడం వివాదాస్పదమైంది.
Congress | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ ఆడుతున్న నాటకానికి పరాకాష్ట. చట్టాలను తుంగలో తొక్కి, ధర్మాన్ని పక్కనబెట్టి, దేశ అత్యున్నత న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ�
Rythu Bharosa | మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుభరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీపై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి మాటలు నమ్మశక్యమేనా? అనే చర�