మన దేశ అస్తిత్వ ఉద్యమాల చరిత్రలో ఒక పుట తెలంగాణ జర్నలిస్టులది. తటస్థత, నిష్పాక్షికత పేరిట జర్నలిస్టులు ప్రాంతీయ అస్తిత్వ పోరాటాల్లో పాల్గొనలేదు. కానీ తెలంగాణ జర్నలిస్టులు ఈ భ్రమను బద్దలు కొట్టి ‘జై తెలం
నీట్ యూజీ 2026 పరీక్ష చుట్టూ నెలకొన్న వివాదాలు సద్దుమణగడం లేదు. మే 3న జరిగిన మొదటి పరీక్షలో పేపర్ లీక్ కుంభకోణం తర్వాత, జూన్ 29న మళ్లీ పరీక్ష నిర్వహించారు.
KTR | ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తానని రాహుల్ గాంధీ ఇచ్చిన మాట తప్పారని కేటీఆర్ తెలిపారు. రాహుల్ గాంధీకి తెలుగు రాదు.. మన బాధ తెల్వదు అని అన్నారు. అశోక్నగర్లో చాయ్పే చర్చా పెట్టింది అసలు రాహుల్గాం�
KTR | రేపటి తెలంగాణ నిర్మాతలు మీరు.. భవిష్యత్ నిర్ణేతలు మీరే అని యువతను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాంటి యువతను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తున్నదని మండిపడ్డారు.
KTR | యువత కోసం బీఆర్ఎస్ తెగించి కొట్లాడుతున్నదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. యూత్ ఉత్సాహం చూస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డికి మూడినట్లే కనిపిస్తుందని అన్నారు.
RS Praveen Kumar | ఎట్టకేలకు బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సరూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు బయల్దేరారు. పోలీసులతో వాగ్వాదం అనంతరం.. హౌస్ అరెస్టు నుంచి బయటపడి సభకు బయల్దేరిన�
KTR | హైదరాబాద్ సరూర్నగర్లో తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయల్దేరారు. ఈ సందర్భంగా మలక్పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
Pochampally Srinivas Reddy | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా ఉందని ఎమ్మెల్సీ, శాసనమండలిలో �
ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ సర్కార్ ఖూనీ చేస్తున్నదని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు విమర్శించారు. సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సు సభకు మొదట ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా.. హైకోర్టు జోక్యంతో అనుమతి లభించిందని తె�
RS Praveen Kumar | హైదరాబాద్ సరూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడంపై సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సును అడ్డుకునేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు పన్నుతున్నది. బీఆర్ఎస్ నాయకులతో పాటు నిరుద్యోగులు, యువకులు సభకు రాకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నది.