Kodangal | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సొంత నియోజకవర్గం కొండగల్ ప్రజలు తిరగబడ్డారు. సీఎం డౌన్ డౌన్ అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలను శాంతపరిచేందుకు పోలీసు ఉన్నతాధి
Drugs Seize | తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో భాగంగా రూ. 50 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
KTR | రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయదశమి అని కేటీఆర్ పేర్కొన్నారు.
వాషింగ్టన్ డిసి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (TDF-DC) ఆధ్వర్యంలో 20వ బతుకమ్మ, దసరా సంబరాలు ఆదివారం వర్జీనియా అల్డీలోని జాన్ చాంపే హై స్కూల్లో అంగరంగ వైభవంగా జరిగాయి.
ట్యాంక్ బండ్పై ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పిడిపై కాంగ్రెస్ సర్కారు దాగుడు మూతలు ఆడుతున్నది. తెలంగాణ తల్లి పేరుతో ఫ్లైఓవర్కు చివరన రెండు వైపులా కొత్తగా భారీ సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తు�
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మారెడ్డి మాతృమూర్తి చర్లకోల లక్ష్మమ్మ (94) కన్నుమూశారు. బుధవారం ఉదయం హైదరాబాద్లోని వారి నివాసంలో ఆమె తుది శ్వాస విడిచారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అమలు చేసిన రైతు సం క్షేమ విధానాల ఫలితంగా బీఆర్ఎస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు.
‘తెలంగాణ బిడ్డలు ఉద్యోగాలు అడిగే స్థాయిలోనే ఆగిపోవద్దు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన సందేశాన్ని అనేక మంది యువకులు అందిపుచ్చుకున్నారు. జీవితం�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పదేండ్ల సంక్షేమ పాలన రైతులకు స్వర్ణయుగమనే విషయం మరోమారు రుజువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో రైతు
రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల కేటాయింపు విషయంలో అనుసరించిన విధానాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసక్తికర పరిణామాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు పంపిన జాబితా అధారంగా జిల్లా అధికారులు స్థాన�
మనుషుల రక్తం రుచిమరిగిన పులి ఎంతకైనా తెగిస్తుంది. మనిషి ప్రాణాలు తీసి రక్తం తాగేందుకు కూడా వెనుకాడదు. ఇప్పుడు తెలంగాణలో నల్లమల్ల పులి కూడా అదే చేస్తున్నది. కమీషన్ల రుచి మరిగి, కాసులకు కక్కుర్తిపడుతున్న �
ఈ ప్రాంత నాటి ముఖ్యమంత్రి కూడా మాటమార్చడంతో తెలంగాణ అంతటా నిరసనలు మొదలయ్యాయి. హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ సమావేశంలో మొత్తం 105 మంది ప్రతినిధులు ఉండగా, వారిలో 73 మంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును క�