Road Accident | చౌటుప్పల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏపీ ఏఎస్పీ ప్రసాద్ మృతిచెందారు. హైదరాబాద్ ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
Prashant Kishor | బీహారీలను తక్కువ చేస్తూ రెండేండ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి.. వ్యాఖ్యలపై మరోసారి వివాదం రాజుకున్నది. కాంగ్రెస్కు ‘ఓట్ల’ కోసం రేవంత్రెడ్డి బీహార్లో పర్యటించడంతో ఆ నాటి మా�
Ganesh Puja | వినాయక చవితి సందర్భంగా గణేశ్ మండపాల వద్ద మితిమీరిన సౌండ్తో ఉండే మైక్లను ఏర్పాటు చేయవద్దంటూ హైకోర్టు మంగళవారం మార్గదర్శకాలను జారీచేసింది.
Indiramma Illu | కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్లో ఇం దిరమ్మ ఇండ్ల రెండో విడత ఎంపిక ప్రక్రియ జరుగుతుండగా తన పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదని గ్రామానికి చెందిన గండికోట సునీత ఆరోపించింది.
Sunke Ravi Shankar | చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను చంపేస్తామంటూ.. బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. ఆయన కరీంనగర్ టుటౌన్ పోలీసుస్టేషన్లో ఉన్న సమయంలోనే బెదిరింపు కాల్ రావడం గమనా ర్హం.
యూరియా కొరత అనుకోకుండా వచ్చింది కాదా? కొరత వస్తుందని ప్రభుత్వానికి, అధికారులకు ముందే తెలుసా? అయినా ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారా? అదే ఇప్పుడు రైతులకు శాపంగా మారిందా? ఈ ప్రశ్నలకు సోమవ�
తెలంగాణ, ఆంధ్ర మధ్య చారిత్రక, సాంస్కృతిక వైవిధ్యాలు ఎలా ఉన్నాయో ఇదివరకు వ్యాసంలో చూశాం. ఇక భాషా ప్రాతిపదిక మీద ఈ భాషల గురించి అవగాహన లేని ప్రధానమంత్రి నెహ్రూని ఎలా ఒప్పించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను సృష్టి�
Election Commission : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 30లోపు ఎలక్షన్లు నిర్వహించాలని హై కోర్టు(High Court) ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ విడుదల చేసిం�
అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) ఈ నెల 30 నుంచి జరుగనున్నాయి. మూడు లేదా ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. మొదటి రోజు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృ
Rabies | అనుమానం పెనుభూతమై ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. రేబిస్ సోకిందనే భయంతో ఓ మహిళ తన మూడేళ్ల కూతుర్ని చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్టలో ఈ విషాద ఘటన చోటు చేస